ShareChat
click to see wallet page
search
టీడీపీ కేంద్ర కార్యాలయంలో మహానాడు సందర్భంగా జెన్-జీతో నారా లోకేష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.  యువత అభిప్రాయాలు తెలుసుకున్న లోకేష్, రాష్ట్రంలో జీనోమ్ రీసెర్చ్ కి సంబంధించి ఉన్న గ్యాప్ గురించి చర్చించారు. దాని పై త్వరలోనే ఒక కార్యచరణతో ప్రభుత్వం ముందుకొస్తుందని మాట ఇచ్చారు.  #NaraLokesh  #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
02:17