Sangameshwar Reddy
6K views • 19 days ago
ముద్రగడ అంత్యక్రియల్లో ఉద్రిక్తత.. కూతురు క్రాంతిని అడ్డుకున్న అనుచరులు | Nyalkal24News
ఏపీ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు జరగనున్న కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తండ్రికి చివరి నివాళులు అర్పించేందుకు వచ్చిన ఆయన కూతురు, జనసేన నాయకురాలు క్రాంతిని కొందరు అనుచరులు అడ్డుకున్నట్లు సమాచారం. అనంతరం పోలీసుల జోక్యంతో ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో.
#న్యూస్ #Nyalkal24News
31 likes
42 shares