ShareChat
click to see wallet page
search
రాష్ట్ర పర్యాటకాభివృద్ధి కోసం కేంద్రం నుంచి 8 పర్యాటక ప్రాజెక్టులకు రూ. 428 కోట్ల నిధులు ఇచ్చారు. సూర్యలంక బీచ్, బొర్రా గుహలు, అఖండ గోదావరి, గండికోట, అన్నవరం, సింహాచలం, అహోబిలం, నాగార్జునసాగర్ ల వద్ద ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.  #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱
📽ట్రెండింగ్ వీడియోస్📱 - 8 ఏపీ పర్యాటక ప్రాజెక్టులకు . రూ 428 కోట్లు ఇచ్చినకేంద్రిం <స్వదేశీ దర్శన్ 2.0, సాస్కి; ప్రసాద్, సీబీడీడీ . పథకాల కింద నిధులు మంజూరు ಜಲ 2026 ನಾಲಿಕಿ ಖಾಲ್ತ ಕಾನುನ್ನ್  ఈ 8 ప్రాజెక్టులు 8 ఏపీ పర్యాటక ప్రాజెక్టులకు . రూ 428 కోట్లు ఇచ్చినకేంద్రిం <స్వదేశీ దర్శన్ 2.0, సాస్కి; ప్రసాద్, సీబీడీడీ . పథకాల కింద నిధులు మంజూరు ಜಲ 2026 ನಾಲಿಕಿ ಖಾಲ್ತ ಕಾನುನ್ನ್  ఈ 8 ప్రాజెక్టులు - ShareChat