MANA RAYALASEEMA TDP
876 views 14 days ago
రెవెన్యూ లోటు ను ఫైనాన్స్ కమిషన్ భర్తీ చేసే నిధులన్నీ విధ్వంసక ప్రభుత్వానికే ఇచ్చారు.. 2026 వరకు వాడాల్సిన డబ్బును 24కు ముందే వాడేశారు.. దొరికినదంతా ఊడ్చేశారు.. పల్లెల్లో అడవి పందులు ఉంటాయి.. అవి తిన్నా పర్వాలేదు.. పంటల్ని తొక్కి నాశనం చేసి వెళ్తాయి.. జగన్ విధ్వంసకంగా సాగించిన అయిదేళ్ల పాలన అదే విధంగా రాష్ట్రాన్ని నాశనం చేసింది! #ChandrababuNaidu #AndhraPradesh #🧵జాతీయ చేనేత దినోత్సవం🧣
10 shares

More like this