కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది..!
- ఇరాన్, అమెరికా యుద్ధం సాకుగా లీటర్ కు రూ.3 పెంచారు
- ధరలు పెంచబోమని ఇచ్చిన మాట మార్చిపోయారా..?
- ఒక్క పింఛన్ కూడా పెంచలేదు.. 6 లక్షల వృద్ధాప్య పింఛన్లను కట్ చేశారు
- రాబోయే రోజుల్లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు... #పెట్రోల్ #పెట్రోల్ భారంపై జోక్స్ ##⛽మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు #పెట్రోల్ ప్యాకెట్స్


