Sinivasu Karanki
ఐదు దశాబ్దాలుగా నిలిచిపోయిన లోక్సభ స్థానాల సంఖ్యను పెంచుతూ, దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగకుండా మోదీ ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లును తీసుకువస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి భారతీయుడికి దక్కాల్సిన ఈ సమాన ఓటు హక్కును, న్యాయమైన రాజకీయ ప్రాతినిధ్యాన్ని స్వార్థంతో అడ్డుకుంటోంది #🥳Celebrations Video🎆 #😇My Status #🤩మేడ్ ఇన్ ఇండియా🇮🇳 #🙆 Feel Good Status #bjp