Deepthika Deepu
రాష్ట్రాన్ని పరిశుభ్రమైన, పచ్చదనంతో కూడిన స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దే దిశగా మరో కీలక అడుగు పడింది. గుడివాడలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ చెత్త సేకరణ కోసం పురపాలక శాఖ సిద్ధం చేసిన ఎలక్ట్రిక్ ఇ-ఆటోలను వర్చువల్గా ప్రారంభించారు.
అదే సందర్భంగా నెల్లూరు, కొండపల్లి, బేతంచర్ల, కమలాపురం, బద్వేల్, ఏలేశ్వరం, నర్సీపట్నం, పెద్దాపురం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 8 ఘన వ్యర్థాల నిర్వహణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్) కేంద్రాలను వర్చువల్గా ప్రారంభించారు.
#SwarnaAndhraSwachhAndhra
#MyCleanAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #షేర్ చాట్ బజార్👍