తిరుచానూరు తూర్పు మాడ వీధిలో వెళ్తున్న ద్విచక్రవాహనానికి సైడ్ ఇచ్చే విషయంలో వివాదం చెలరేగింది. దీంతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు.. పద్మావతి అమ్మవారి ఆలయ వాహన బేరర్లను చితకబాదారు. ఈ ఘటనలో ఆలయ బేరర్లు ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో పోలీసులు 13 మంది వైసీపీ రౌడీలను అరెస్ట్ చేసారు.
@Telugu Desam Party (TDP) @JanaSenaParty @BJP Andhra Pradesh @Nara Chandrababu Naidu @Nara Lokesh #😴శుభరాత్రి #✌️💛CBN ARMY 💛✌️ #Ys jagan West Follow..😡 #ys jagan west follow...😡😡 #🕯️Rip YSRCP🇸🇱


