ప్రపంచ క్వాంటమ్ డే పురస్కరించుకుని దేశ చరిత్రలో ఓ కీలక ఘట్టానికి ఆంధ్రప్రదేశ్ వేదిక కానుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో భాగంగా ఏప్రిల్ 14వ తేదీన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, మేధా టవర్స్ లలో రెండు వేర్వేరు క్వాంటమ్ కంప్యూటర్ టెస్ట్ బెడ్స్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రారంభించనున్నారు.
#QuantumRevolutionInAP
#AmaravatiQuantumValley
#QuantumCapitalAmaravati
#QuantumValley
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్


