sruthi
మహిళా రైతులను వ్యవసాయ యాంత్రీకరణ దిశగా ప్రోత్సహించే చర్యల్లో భాగంగా, సబ్సిడీపై ట్రాక్టర్లను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని, రైతులకు రూ.63,39,690 విలువైన చెక్కును అందజేశారు.
#ChandrababuNaidu
#AndhraPradesh #🟡తెలుగుదేశం పార్టీ #🟡నారా లోకేష్ #🟨నారా చంద్రబాబు నాయుడు #🟢వై.యస్.జగన్ #🟥జనసేన