ShareChat
click to see wallet page
search
#Kalam #KalamPaper #KalamEpaper #kalamDaily #kalamNewsPaper #కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి #komatireddy rajgopal reddy #congress #news
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి - కల ప్రజల గళం ... రేవంత్ రెడ్డి , కిషన్ రెడ్డి తీరు ' భార్యాభర్తల పిలుపునిచ్చారు . ఓటుకు పెరిగిన డిమాండ్ • ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కలం , మునుగోడు : ' సామాన్యుడి చేతిలో ఓటు అనేది ఒక వజ్రాయుధం . నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మంచి నాయకుడిని ఎన్నుకోవాలి . అలా ఎన్నుకోవాలంటే ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండాలి అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు . మునుగోడులో ఓటుకు డిమాండ్ పెరిగిందని , ఇతర ప్రాంతాల్లో ఓటు ఉన్నప్పటికీ మునుగోడులోనే ఓటు ఉంచుకునేలా ఒక ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ అయిందని పేర్కొన్నారు . ఈనెల 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై మునుగోడులోని క్యాంపు ఆఫీసులో మంగళవారం నియోజకవర్గ Kalam Main Wed , 17 June 2026 బూత్ లెవల్ ఏజెంట్స్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు . ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ .. సర్ పై బాధ్యతారహితంగా ఉండకూడదని , అర్హుల ఒక్క ఓటు కూడా పోవద్దన్నారు . అర్హులైన ఓటు తొలగించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు , కొత్త ఓటర్ల నమోదు , ఇతర ప్రాంతాల్లో ఓట్లు ఉన్న వారి విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు . అనంతరం పలు సందేహాలను మాస్టర్ ట్రైనర్ నివృత్తి చేశారు . కల £ 80 - ShareChat