Anantha Vijayam
1K views • 23 days ago •
🚩 క్షాత్రం! 🕉️
మహాభారతంలో పాండవులు చనిపోయారని లోకమంతా అనుకుంటున్నప్పుడు.. ద్రౌపది స్వయంవరానికి వాళ్లు బ్రాహ్మణ వేషంలో వస్తారు. సభలో ఎవ్వరూ విల్లు ఎక్కుపెట్టలేకపోయినప్పుడు అర్జునుడు ముందుకు వస్తాడు. అతడిని చూడగానే సభలో ఉన్న ఒకే ఒక్కరు.. అతడు అర్జునుడే అని కనిపెడతారు.
ఇంతకీ అర్జునుడిని మారువేషంలో ముందే గుర్తించింది ఎవరు?
A) ద్రోణుడా?
C) శ్రీకృష్ణుడా?
निజమైన సనాతన ధర్మ అభిమానులు, మహాభారతం తెలిసినవారు మీ సమాధానాన్ని కామెంట్ చేయండి! 👇✨
#Kshatram #Mahabharatam #Arjuna #TeluguPost #AnanthaVijayam
#📙ఆధ్యాత్మిక మాటలు #🤔క్విజ్లు & పొడుపు కథలు #🤔Guess the Answer❓ #🙏🏻కృష్ణుడి భజనలు #🧠క్విజ్🌟
18 likes
2 comments • 20 shares