సీనియర్లను గౌరవిస్తూ, కొత్తవారికి అవకాశం ఇచ్చాం. కష్టపడిన వారికి చోటు కల్పిస్తూ కమిటీలు ఏర్పాటు చేశాం. సీనియారిటీ, సిన్సియారిటీకి ప్రాధాన్యం ఇస్తూ దాదాపు 250 మందితో కమిటీలు ఏర్పాటు చేశాం.సమర్థత గీటురాయిగా పార్టీ కమిటీలను ఏర్పాటు చేశాం.....,
#TeluguDesamParty
#ChandrababuNaidu
#NaraLokesh #😢ఇన్ఫ్లూయెన్సర్ తొలి బిడ్డకు జన్మనిస్తుండగా మరణించింది
01:00

