మరి కొద్ది రోజుల్లో జరగబోయే స్థానిక ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందడానికి కడప వైసీపీ నేతలు పెద్ద కుట్ర ప్లాన్ చేసారు. ముందస్తు వ్యూహంతో అల్మాస్పేట సర్కిల్కు పేరు పెట్టే విషయంపై తప్పుడు ప్రచారం చేసారు. ఆ తర్వాత వైసీపీ నేత అంజాద్ బాషా తన అనుచరులను రంగంలోకి దింపి రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడేలా రాళ్ళ దాడులు చేయించాడు. ఘటనకు కారణమైన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్


