• పారిశ్రామిక ప్రగతి కోసం మే నాటికి డి - రెగ్యులేషన్ ఫేజ్ -2 అమలు చేస్తాం ..స్టీల్ సెక్రెటరీ సందీప్ ఫౌండ్రిక్ నేతృత్వంలోని కేంద్ర బృందంతో సీఎం చంద్రబాబు
• పోరాడి సాధించుకున్నది చిరస్థాయిగా గుర్తుండిపోతుంది.. అమరావతిని రాజధానిగా గుర్తించినందుకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి నారాలోకేష్, ఎన్డీఏ ఎంపీలతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
• పేదలు సంతృప్తికరంగా భోజనం చేసేలా అన్న క్యాంటీన్లను నిర్వహించండి.. వివిధ శాఖల పనితీరుపై ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు
• విజన్ నుంచి క్యూబిట్స్ వరకు ఆంధ్రప్రదేశ్ భారత్ క్వాంటం భవిష్యత్తును నిర్మిస్తోంది.. ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
• జనం ఛీ కొట్టినా అమరావతిపై అబద్దాలు చెబుతూ జగన్ శవరాజకీయాలు చేస్తున్నాడు.. జగన్ తీరుపై ధ్వజమెత్తిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/hVNth
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper #🆕షేర్చాట్ అప్డేట్స్


