ShareChat
click to see wallet page
search
కడప రిమ్స్ లో వంద మంది రోగులకు సరిపడా వసతి కల్పించగల భవనాన్ని వైసీపీ హయాంలో ఛారిటీ ట్రస్ట్ పేరిట ఆక్రమించాడు జగన్ మేనమామ, కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్ రెడ్డి. తర్వాత చూస్తే ఛారిటీ లేదు. అన్నదానం లేదు. సొంత ఇంటికి తాళాలు వేసుకున్నట్టుగా వేసేసుకున్నాడు. మరో పక్క రోగుల సహాయకులు నిలువ నీడ లేక అవస్థలు పడుతున్నారు.  #PsychoFekuJagan  #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ఛారిటీ పేరిట 52j02 భవనం ఐసీసీహయసలోమ వైసీపీ 1 ٥٥٨٤٥ 4 చారిటబుల్ట్రస్ట్ అన్నాడు అన్నదానం అన్నాడు కడప రిమ్స లో భవన సముదాయాన్ని స్పాధీనం చేసుకున్నాడు సంoష0 తర్వాత అన్నదానం లేదు గానీ భవనానికి తాళాలు మాత్రం పడ్డాయి OCCUPIED ఛారిటీ పేరిట 52j02 భవనం ఐసీసీహయసలోమ వైసీపీ 1 ٥٥٨٤٥ 4 చారిటబుల్ట్రస్ట్ అన్నాడు అన్నదానం అన్నాడు కడప రిమ్స లో భవన సముదాయాన్ని స్పాధీనం చేసుకున్నాడు సంoష0 తర్వాత అన్నదానం లేదు గానీ భవనానికి తాళాలు మాత్రం పడ్డాయి OCCUPIED - ShareChat