*నీటి భద్రత - సాగు నీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల*
*మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం కంచుపల్లి గ్రామంలో ఉండే చెరువు ను సందర్శించిన గౌ " ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు పాల్గొన్నారు*
*కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముందుచూపు నిదర్శనం ఈ " నీటి భద్రత - సాగు నీటి సంఘాల బాధ్యత " అనే కార్యక్రమంలో భాగంగా రానున్న 90 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది*
*దీని ముఖ్య ఉద్దేశం ప్రస్తుతం చెరువు పరిస్థితి గమనించి పూడికతీత మరియు కాలువల అనుసంధానం వంటి ప్రాంతాల్లో అధికారులతో చర్చించారు చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేస్తుంది*
*ప్రస్తుతం గౌ ఎమ్మెల్యే గారు రంగారెడ్డి చెరువు కంచుపల్లి చెరువు వద్ద రైతులు, స్థానికులతో సందర్శించి వాటి స్థితి గతులు అవసరమైన మరమత్తులు చేసి నీటి, నిల్వలు పెంచాలి అని అధికారులకు సూచించారు*
*కార్యక్రమంలో ఇరిగేషన్ D.E CH రామారావు , S.C అబూతలిం , స్థానిక మాజీ సర్పంచ్ దప్పిలి శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య, ZPTC బుడతా మధు సుధన్, MPDO సీతారామయ్య , చెరువు అధ్యక్షులు వెంకటేశ్వర్లు మరియు స్థానిక నాయకులు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు* #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్


