ShareChat
click to see wallet page
search
ఈరోజు తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండలం షేకాపూర్ గ్రామంలో 80 ఎకరాల మొక్కజొన్న పంట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. ఈ రైతులకు ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సహాయం, సహకారం అందలేదు. రైతులకు ఎకరానికి లక్ష రూపాయల చొప్పున వారి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ రైతులు అప్పులు చేసి, కాయకష్టం చేసి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో దగ్ధం కావడం చాలా దురదృష్టకరం. ఇటువంటి క్లిష్ట సమయంలో కూడా ప్రభుత్వం రైతులను ఆదుకోకపోవడం సిగ్గుచేటు అని టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. రైతులకు ఎకరానికి లక్ష రూపాయల పరిహారం వెంటనే అందించాలి #telangana #Telangana Rakshana Sena
telangana - ShareChat
00:43