ShareChat
click to see wallet page
search
కుప్పం నియోజకవర్గం కంగుందిలో పేదలకు డీకేటీ పట్టాలు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 322 మంది పేదలకు 460.19 ఎకరాల భూమిని పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఏపీఎస్ ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం, కలెక్టర్ సుమిత్ కుమార్. #RayalaseemaRising #CBNInKuppam #ChandrababuNaidu #AndhraPradesh #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్
🏛️రాజకీయాలు - Ran476s [ Sh సాదినస0ిచనినా  చంద్రన్న Ran476s [ Sh సాదినస0ిచనినా  చంద్రన్న - ShareChat