పాలమూరు ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసింది కేసీఆరే.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఆంధ్ర పాలకులు, కాంగ్రెస్ నాయకులు కేసులు వేసి ఎన్నో అడ్డంకులు సృష్టించినా.. వాటన్నింటినీ అధిగమిస్తూ ప్రాజెక్టు పనులను 90% పూర్తి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే.
#PalamuruRangareddyProject
#📰ఈరోజు అప్డేట్స్ #🏛️రాజకీయాలు #📽ట్రెండింగ్ వీడియోస్📱 #👨💼కె. టీ. రామారావు
00:38

