🇮🇳mahender📰🗞️🗞️
701 views 1 days ago
కాళేశ్వరం పంపులే దిక్కయ్యాయి కదా: KTR TG: ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు గోదావరి నీటిని తరలించామంటున్న GOVT అందుకు వినియోగించింది కాళేశ్వరం పంపు హౌస్లు కాదా అని BRS నేత KTR ప్రశ్నించారు. నీటిని పంప్ చేసింది గాయత్రి, నందిమేడారం పంపు హౌస్లనుంచే కదా? అని నిలదీశారు. JULలో నీళ్లు వృథాగా పోతున్నా రైతాంగాన్ని ఎండబెట్టిన వేస్ట్ క్రిమినల్ GOVT అని దుయ్యబట్టారు. 4TMCలు రాగానే మంత్రి ఉత్తమ్ హెలికాప్టర్లో వెళ్లి పోజులు కొట్టారని విమర్శించారు #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్
11 likes
5 shares

More like this