Durgaprsad Sangita
675 views 7 days ago
గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధుల విడుదలకు ప్రభుత్వం అనుమతి అమరావతి: గోదావరి పుష్కరాలు-2027ను విజయవంతంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం రూ.150 కోట్ల నిధులకు పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పుష్కరాల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధి, ఘాట్ల ఆధునీకరణ, పారిశుద్ధ్య చర్యలు, తాగునీటి సదుపాయాలు తదితర పనుల కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. నిధుల కేటాయింపు వివరాలు: రాజమహేంద్రవరం మున్సిపాలిటీ - రూ.100 కోట్లు కొవ్వూరు మున్సిపాలిటీ - రూ.20 కోట్లు నర్సాపురం మున్సిపాలిటీ - రూ.15 కోట్లు నిడదవోలు మున్సిపాలిటీ - రూ.7 కోట్లు పాలకొల్లు మున్సిపాలిటీ - రూ.5 కోట్లు మండపేట మున్సిపాలిటీ - రూ.3 కోట్లు Follow Kovvur Kadhalu . . . . #godavari #puskaralu2027 #pushkaralu #eastgodavari #news :- #🎋మా పల్లె అందాలు #🌲పచ్చని చెట్లు🌲 #😇My Status #😃మంచి మాటలు #🌼బ్యూటిఫుల్ Flowers
12 shares

More like this