m.krishnareddy
ShareChat
click to see wallet page
@1421277924
1421277924
m.krishnareddy
@1421277924
ఐ లవ్ షేర్ చాట్
డిగ్రీ విద్యార్థినిపై యాసిడ్ దాడి ఢిల్లీలో డిగ్రీ విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగింది. కాలేజీకి వెళ్తున్న విద్యార్థినిపై ముగ్గురు యువకులు బైక్పై వచ్చి యాసిడ్ పోశారు. సదరు యువతి ముఖానికి చేతులు అడ్డం పెట్టుకుంది. దీంతో ఆమె రెండు చేతులు, కొంత బాడీ పార్ట్ కాలిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు. విద్యార్థిని ఢిల్లీ విశ్వవిద్యాలయంలో సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు తెలుస్తోంది #🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬 #🆕Current అప్‌డేట్స్📢
🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬 - = డిగ్రీ విద్యార్థినిపై యాసిడ్ దాడి ఢిల్లీలో డిగ్రీవిద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగింది కాలేజీకి వెళ్తున్నవిద్యార్థినిపై ముగ్గురు . ಯುಏ5ುಲು ಬ5್ಷ ಏಮ್ಬಿ ಯೌಸಿಡ ಐ್ಕೌರು. ಸದರು  యువతి ముఖానికి చేతులు అడ్డం పెట్టుకుంది:. దీంతో ఆమె రెండు చేతులు కొంత బాడీ పార్ట్ ఘటనపై పోలీసులు కేసు కాలిపోయింది: ఈ నమోదు చేశారు: పరారీలో ఉన్నముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు విద్యార్థి విశ్వవిద్యాలయంలో సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు తెలుస్తోంది. = డిగ్రీ విద్యార్థినిపై యాసిడ్ దాడి ఢిల్లీలో డిగ్రీవిద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగింది కాలేజీకి వెళ్తున్నవిద్యార్థినిపై ముగ్గురు . ಯುಏ5ುಲು ಬ5್ಷ ಏಮ್ಬಿ ಯೌಸಿಡ ಐ್ಕೌರು. ಸದರು  యువతి ముఖానికి చేతులు అడ్డం పెట్టుకుంది:. దీంతో ఆమె రెండు చేతులు కొంత బాడీ పార్ట్ ఘటనపై పోలీసులు కేసు కాలిపోయింది: ఈ నమోదు చేశారు: పరారీలో ఉన్నముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు విద్యార్థి విశ్వవిద్యాలయంలో సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు తెలుస్తోంది. - ShareChat
స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో సీఎం రేవంత్కు దక్కని చోటు.. అందువల్లేనా? TG: బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల చేసింది. అయితే ఇందులో తెలంగాణ నుండి ఒక్కరిని కూడా జాబితాలో చేర్చకపోవడం గమనార్హం. సీఎం రేవంత్ బిహార్ ప్రజలను అవమానించారని ఎన్నికల వ్యూహకర్త జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఆరోపించిన విషయం తెలిసిందే. అలాగే రేవంత్ను బిహార్లో అడుగుపెట్టనివ్వమన్నారు. రేవంతు ఓడించడానికి తాను తెలంగాణకు వస్తానని, దీన్ని మోదీ కూడా ఆపలేరని వ్యాఖ్యానించారు. ఈ ఎఫెక్ట్లనే సీఎం రేవంత్ను పార్టీ అధిష్టానం పక్కన పెట్టిందనే చర్చ జరుగుతోంది. #🆕Current అప్‌డేట్స్📢 #🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬
🆕Current అప్‌డేట్స్📢 - ్టార్క్యాంపెయినర్ల జాబితాలో సీఎం రేవంల దక్కని చోటు . అందువల్లేనా? G బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోకాడ పార్టీ అధిష్టానం . క్యాంపెయినర్ల జాబిల స్టార్ డుదల చేసింది: అయితే ఇందులో తెలంగ ఎండి ఒక్కరిని కూడా జాబితాలో చేర్చకపోవ గమనార్హం: సీఎం రేవంత్ బిహార్ ప్రజలన అవమానించారని ఎన్నికల వ్యూహకర్త జః ూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఆరోపిc విషయం తెలిసిందే అలాగే రేవంత్ను బిహా డుగుపెట్టనివ్వమన్నారు: రేవంతు ఓడించడ 62 ಮೌದಿ 5 ాను తెలంగాణకు వస్తానని; ఆపలేరని వ్యాఖ్యానించారు ఈఎఫెక్ట్నే సీ వంత్సు పార్టీ అధిషానం పక్కనపెట్టిందనే ్టార్క్యాంపెయినర్ల జాబితాలో సీఎం రేవంల దక్కని చోటు . అందువల్లేనా? G బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోకాడ పార్టీ అధిష్టానం . క్యాంపెయినర్ల జాబిల స్టార్ డుదల చేసింది: అయితే ఇందులో తెలంగ ఎండి ఒక్కరిని కూడా జాబితాలో చేర్చకపోవ గమనార్హం: సీఎం రేవంత్ బిహార్ ప్రజలన అవమానించారని ఎన్నికల వ్యూహకర్త జః ూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఆరోపిc విషయం తెలిసిందే అలాగే రేవంత్ను బిహా డుగుపెట్టనివ్వమన్నారు: రేవంతు ఓడించడ 62 ಮೌದಿ 5 ాను తెలంగాణకు వస్తానని; ఆపలేరని వ్యాఖ్యానించారు ఈఎఫెక్ట్నే సీ వంత్సు పార్టీ అధిషానం పక్కనపెట్టిందనే - ShareChat
Comed #😁ఫన్నీ మీమ్స్😃
😁ఫన్నీ మీమ్స్😃 - ShareChat
00:56
వివాహితపై కానిస్టేబుల్ లైంగిక దాడి!.. కేసు నమోదు TG: కానిస్టేబుల్ లైంగిక దాడి చేసినట్లు ఓ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. మనస్పర్థల వల్ల ఓ మహిళకు భర్తతో గొడవలు జరుగుతున్నాయి. విషయం తెలుసుకున్న బయ్యారం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ దినేష్ తనతో పరిచయం పెంచుకున్నట్లు తెలిపింది. మాయమాటలు చెప్పి దినేష్ తనను లోబర్చుకున్నాడని ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు దినేష్్ప కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతి చెప్పారు. #🆕Current అప్‌డేట్స్📢 #🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬
🆕Current అప్‌డేట్స్📢 - వివాహితపై కానిస్టేబుల్ లైంగిక దాడి! . కేసు నమోదు చేసినట్లు TG: కానిస్టేబుల్ లైంగిక దాడి ఓ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది: మనస్పర్థల వల్ల జరుగుతున్నాయి: ఓ మహిళకు ல कe విషయం తెలుసుకున్నబయ్యారం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్దినేష్ తనతో పరిచయం పెంచుకున్నట్లు తెలిపింది మాయమాటలు చెప్పి దినేష్తనను లోబర్చుకున్నాడని ఆరోపించింది బాధితురాలి ఫిర్యాదు మేరకు దినేష్: కేసు చేసినట్లు ఎస్సై నమోదు తిరుపతి చెప్పారు: వివాహితపై కానిస్టేబుల్ లైంగిక దాడి! . కేసు నమోదు చేసినట్లు TG: కానిస్టేబుల్ లైంగిక దాడి ఓ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది: మనస్పర్థల వల్ల జరుగుతున్నాయి: ఓ మహిళకు ல कe విషయం తెలుసుకున్నబయ్యారం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్దినేష్ తనతో పరిచయం పెంచుకున్నట్లు తెలిపింది మాయమాటలు చెప్పి దినేష్తనను లోబర్చుకున్నాడని ఆరోపించింది బాధితురాలి ఫిర్యాదు మేరకు దినేష్: కేసు చేసినట్లు ఎస్సై నమోదు తిరుపతి చెప్పారు: - ShareChat
వివాహేతర సంబంధం.. అడ్డిస్తున్నాడని భర్తను చంపిన భార్య TG: హైదరాబాద్లోని మీర్పేట్ పరిధిలో దారుణం జరిగింది. ముగ్గురు పిల్లల తల్లి సంధ్య సహోద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీనికి భర్త విజయ్ కుమార్ అడ్డువస్తున్నాడని కర్రతో కొట్టి చంపింది. మృతదేహాన్ని బాత్రూమ్లో పడేసి, ప్రమాదవశాత్తు మరణించినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అయితే అంత్యక్రియల సమయంలో మృతుడి తల్లి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోస్ట్మార్టం నివేదిక ఆధారంగా పోలీసులు విచారించగా తానే చంపినట్లు నేరాన్ని అంగీకరించింది. #🆕Current అప్‌డేట్స్📢 #🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬
🆕Current అప్‌డేట్స్📢 - వివాహేతర సంబంధం . డ్డిస్తున్నాడని భర్తను అ భార్య ல5 హైదరాబాద్లోని మీర్పేట్పరిధిలో దారుణం TG: సంధ్య పిల్లల ಜರಿಗಿಂದಿ. ಮುಗ್ುರು ಅಲ್ಲಿ సహోద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకుంది దీనికి భర్త విజయ్ కుమార్ అడ్డువస్తున్నాడని కర్రతోకొట్టిచంపింది మృతదేహాన్ని బాత్రూమ్లో ప్రమాదవశాత్తు మరణించినట్లు చిత్రీకరించే ಏಡಸಿ, ప్రయత్నం చేసింది: అయితే అంత్యక్తియల సమయంలో మృతుడి తల్లి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోస్ట్మార్టం నివేదిక ఆధారంగా పోలీసులు విచారించగా తానే చంపినట్లు నేరాన్ని అంగీకరించింది వివాహేతర సంబంధం . డ్డిస్తున్నాడని భర్తను అ భార్య ல5 హైదరాబాద్లోని మీర్పేట్పరిధిలో దారుణం TG: సంధ్య పిల్లల ಜರಿಗಿಂದಿ. ಮುಗ್ುರು ಅಲ್ಲಿ సహోద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకుంది దీనికి భర్త విజయ్ కుమార్ అడ్డువస్తున్నాడని కర్రతోకొట్టిచంపింది మృతదేహాన్ని బాత్రూమ్లో ప్రమాదవశాత్తు మరణించినట్లు చిత్రీకరించే ಏಡಸಿ, ప్రయత్నం చేసింది: అయితే అంత్యక్తియల సమయంలో మృతుడి తల్లి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోస్ట్మార్టం నివేదిక ఆధారంగా పోలీసులు విచారించగా తానే చంపినట్లు నేరాన్ని అంగీకరించింది - ShareChat
తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..? గత కొన్ని రోజులుగా రాకెట్లా దూసుకుపోతున్న బంగారం ధరలు సోమవారం కాస్త తగ్గడంతో వినియోగదారులకు కొంచెం ఊరట లభించింది. బులియన్ మార్కెట్లో నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,140 తగ్గి రూ.1,24,480కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,050 తగ్గి రూ.1,14,100గా ఉంది. అయితే, రేట్లు పడిపోవడంతో పెట్టుబడిదారులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కేజీ రూ.1,70,000 వద్ద వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. #🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬 #🆕Current అప్‌డేట్స్📢
🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬 - తగ్గిన బంగారం ధరలు . ఎంతంటే ? గత కొన్నిరోజులుగా రాకెట్లా దూసుకుపోతున్న బంగారం ధరలు సోమవారం కాస్త తగ్గడంతో వినియోగదారులకు కొంచెం ఊరట లభించింది: బులియన్ మార్కెట్లోనేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరరూ1,140 తగ్గి రూ 1,24,480కు చేరింది 22 క్యారెట్ల బంగారం ధర రూ1,050 ठकल తగ్గిరూ 1,14,100గా ఉంది అయితే; పడిపోవడంతోపెట్టుబడిదారులు నిరాశవ్యక్తం చేస్తున్నారు కేజీరూ 1,70,000 వద్ద వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి తగ్గిన బంగారం ధరలు . ఎంతంటే ? గత కొన్నిరోజులుగా రాకెట్లా దూసుకుపోతున్న బంగారం ధరలు సోమవారం కాస్త తగ్గడంతో వినియోగదారులకు కొంచెం ఊరట లభించింది: బులియన్ మార్కెట్లోనేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరరూ1,140 తగ్గి రూ 1,24,480కు చేరింది 22 క్యారెట్ల బంగారం ధర రూ1,050 ठकल తగ్గిరూ 1,14,100గా ఉంది అయితే; పడిపోవడంతోపెట్టుబడిదారులు నిరాశవ్యక్తం చేస్తున్నారు కేజీరూ 1,70,000 వద్ద వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి - ShareChat
మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం AP: కర్నూల్లో స్లీపర్ బస్సు అగ్నిప్రమాదం ఘటన మరవకముందే మరో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి ముళ్ళ కంపలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 8 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. #🆕Current అప్‌డేట్స్📢 #🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬
🆕Current అప్‌డేట్స్📢 - '. s co ING 9 Today | Aadhan మరోప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం ಬನ್ಸು AP: కర్నూల్లో స్లీపర్ అగ్నిప్రమాదం ఘటన మరవకముందే మరో ప్రమాదం చోటుచేసుకుంది ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి బెంగళూరు వెళ్తున్నఓ ప్రైవేట్ ట్రావెల్: బస్సు' అదుపు ముళ్ళ కంపలోకి దూసుకెళ్లింది ప్రమాద e೩ సమయంలో బస్సులో 8 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది అయితే; ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుః కున్నారు '. s co ING 9 Today | Aadhan మరోప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం ಬನ್ಸು AP: కర్నూల్లో స్లీపర్ అగ్నిప్రమాదం ఘటన మరవకముందే మరో ప్రమాదం చోటుచేసుకుంది ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి బెంగళూరు వెళ్తున్నఓ ప్రైవేట్ ట్రావెల్: బస్సు' అదుపు ముళ్ళ కంపలోకి దూసుకెళ్లింది ప్రమాద e೩ సమయంలో బస్సులో 8 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది అయితే; ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుః కున్నారు - ShareChat
#🚨హై అలర్ట్..దూసుకొస్తున్న మోంథా తుపాను🌀 #🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬 #🆕Current అప్‌డేట్స్📢
🚨హై అలర్ట్..దూసుకొస్తున్న మోంథా తుపాను🌀 - Lokal App వర్షాలు . నాలుగు జిల్లాలకు ೦ದು ರ್ಜಲು భారీ రెడ్ అలర్ట్ TG:'మొంథా' తుపాను కాకినాడ తీరం వైపు దూసుకొస్తుంది: దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వచ్చే ఐదు రోజులు భారీ ొుఖ్యంగా మంగళవారం భూపాలపల్లి ములుగ మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ అతి భారీ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఆసిఫాబాద్; మంచిర్యాల; పెద్దపల్లి ఖమ్మం; వరంగల్; హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్జారీ అయ్యింది ఈ నెల 30వ తేదీ తర్వాత వర్షాల తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది T Lokal App వర్షాలు . నాలుగు జిల్లాలకు ೦ದು ರ್ಜಲು భారీ రెడ్ అలర్ట్ TG:'మొంథా' తుపాను కాకినాడ తీరం వైపు దూసుకొస్తుంది: దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వచ్చే ఐదు రోజులు భారీ ొుఖ్యంగా మంగళవారం భూపాలపల్లి ములుగ మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ అతి భారీ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఆసిఫాబాద్; మంచిర్యాల; పెద్దపల్లి ఖమ్మం; వరంగల్; హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్జారీ అయ్యింది ఈ నెల 30వ తేదీ తర్వాత వర్షాల తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది T - ShareChat
#🏆భారత మహిళల జట్టు: ODI ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌కు క్వాలిఫై #🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬
🏆భారత మహిళల జట్టు: ODI ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌కు క్వాలిఫై - 7:50 Uడ1 4G+ all 100% Il C @ #CWC25 #CWC25 iaies రావల్కు గాయం . సెమీస్కు ముందే ప్రతీకా టీమిండియాకు పెద్ద ವೌ5 మహిళల వన్డే వరర్డ్కప్ 2025 సెమీ ఫైనల్స్కు ముందు టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ ಆಗಿಲಿಂದಿ. స్టార్ఓపెనర్ రావల్ ప్రతీకా స్టేజిమ్యాచ్ ு ೮್ ಫಿಲಿಂ೯ చేస్తున్నప్పుడు కాలు మడత పడి తీవ్రంగా గాయపడ్డారు: ఆమె మడమ; మోకాలికి గాయాలైనట్లు తెలుస్తోంది దీంతో ఈ నెల 30న ఆస్ట్రేలియాతో జరగనున్నసెమీ ఫైనల్2లో ఆమె అందుబాటులో ఉండటం కష్టమని భావిస్తున్నారు: టోర్నమెంట్ లో ఇప్పటివరకు ರೌಏಲ 6 ప్రతీకా మ్యాచ్లలో 308 పరుగులు చేశారు: 7:50 Uడ1 4G+ all 100% Il C @ #CWC25 #CWC25 iaies రావల్కు గాయం . సెమీస్కు ముందే ప్రతీకా టీమిండియాకు పెద్ద ವೌ5 మహిళల వన్డే వరర్డ్కప్ 2025 సెమీ ఫైనల్స్కు ముందు టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ ಆಗಿಲಿಂದಿ. స్టార్ఓపెనర్ రావల్ ప్రతీకా స్టేజిమ్యాచ్ ு ೮್ ಫಿಲಿಂ೯ చేస్తున్నప్పుడు కాలు మడత పడి తీవ్రంగా గాయపడ్డారు: ఆమె మడమ; మోకాలికి గాయాలైనట్లు తెలుస్తోంది దీంతో ఈ నెల 30న ఆస్ట్రేలియాతో జరగనున్నసెమీ ఫైనల్2లో ఆమె అందుబాటులో ఉండటం కష్టమని భావిస్తున్నారు: టోర్నమెంట్ లో ఇప్పటివరకు ರೌಏಲ 6 ప్రతీకా మ్యాచ్లలో 308 పరుగులు చేశారు: - ShareChat
#😁ఫన్నీ మీమ్స్😃
😁ఫన్నీ మీమ్స్😃 - ShareChat
01:17