DUDEKULA DASTAGIRI
ShareChat
click to see wallet page
@149574575
149574575
DUDEKULA DASTAGIRI
@149574575
పొలిటికల్
నేను ఈపోస్ట్ రాష్ట్రంలో జరిగే పరిస్థితి గురుంచి, అలాగే అన్ని పార్టీ లో జరిగే పరిస్తుతులను మాత్రమే అది గుర్తుంచుకోండి... 🙏🙏 #అధికారం_ఉన్నప్పుడు_అధిపతులు_కోడ్_వస్తే_అదృశ్యులు' పనులు చేసేది పిఏ లు, ఓట్లు అడిగేది ఆ పార్టీ కార్యకర్తలు ( ఏపార్టీ అయినా ) పిఏ లు ఉద్యోగస్తులు అధికార పార్టీ కార్యకర్తలు కాదు, ఏ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీకి పునదులు : ఇది గుర్తుంచుకోవాలి పార్టీ ఆదినాయకులు రాజకీయ పార్టీల మనుగడకు, ఎమ్మెల్యేల భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరంగా మారుతున్న అంశం వారి చుట్టూ ఉండే వ్యక్తిగత సహాయకుల (PAs) వ్యవస్థ. ఒక నాయకుడి విజయం వేలమంది కార్యకర్తల కష్టం మీద ఆధారపడి ఉంటుంది, కానీ ఆ విజయ ఫలాలను అనుభవించేటప్పుడు మాత్రం పిఏలు అడ్డుగోడలుగా మారుతున్నారు. #కార్యకర్తలకుఅడ్డుగోడ : ఐదేళ్ల పాటు పార్టీ జెండా మోసి, కేసులు భరించి, కష్టపడిన కార్యకర్త తన సమస్యను ఎమ్మెల్యేకు చెప్పుకుందామని వస్తే, పిఏలు మరియు వారి అనచరులు వారిని గడప కూడా దాటనివ్వడం లేదు. "సార్ బిజీగా ఉన్నారు", "తర్వాత రండి" అనే మాటలతో కార్యకర్తలను అవమానిస్తున్నారు. ఈ నిర్లక్ష్యం వల్ల నిజాయితీ గల కార్యకర్తలు పార్టీకి దూరం అవుతున్నారు. కార్యకర్త లేని పార్టీ పునాది లేని ఇల్లు వంటిదని నాయకత్వం గుర్తించాలి. అధికారికంగా ఎలాంటి పదవీ లేకపోయినా, నియోజకవర్గంలో తామే 'షాడో ఎమ్మెల్యే'లుగా చలామణీ అవుతున్నారు. పోలీసు స్టేషన్లలో సెటిల్మెంట్లు, భూ వివాదాల్లో తలదూర్చడం, అధికారులను బెదిరించి పనులు చేయించుకోవడం వంటివి నిత్యకృత్యమయ్యాయి. పిఏలు చేసే ప్రతి అక్రమ వసూలు, ప్రతి పైరవీ నేరుగా ఎమ్మెల్యే ప్రతిష్టను దెబ్బతీస్తోంది. "పైవాడు మంచివాడైనా, చుట్టూ ఉన్నవాళ్లే ముంచుతున్నారు" అనే అభిప్రాయం ప్రజల్లో రావడం పార్టీ పతనానికి నాంది. అధికారం ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని శాసించిన పిఏలు, ఎన్నికల కోడ్ (Model Code of Conduct) అమలులోకి రాగానే దరిదాపుల్లో కనిపించరు. ప్రభుత్వ వాహనాలు, హోదా ఉండవు కాబట్టి ఏ చిన్న తప్పు చేసినా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందనే భయంతో తెరమరుగవుతారు. అధికారం ఉన్నప్పుడు పెత్తనం చెలాయించిన వీరు, ఎన్నికల సమయంలో అభ్యర్థి గెలుపు కోసం క్షేత్రస్థాయిలో చెమటోడ్చే కార్యకర్తలతో కలిసి పనిచేయడానికి మొగ్గు చూపరు. ఎన్నికల ప్రచారంలో పీఏలు కనిపిస్తే, పాత తప్పులను ప్రజలు నిలదీస్తారనే భయంతో ఎమ్మెల్యేలే వారిని దూరం పెడతారు. పిఏల ఆర్థిక లావాదేవీలు, వారి ప్రవర్తనపై పార్టీ అధిష్టానం ఒక రహస్య నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. పిఏల ద్వారా కాకుండా, ఎమ్మెల్యేలు నేరుగా కార్యకర్తలతో మాట్లాడేందుకు వారంలో నిర్దిష్ట సమయాన్ని కేటాయించాలి. అవినీతి లేదా అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే, ఎంతటి సన్నిహితుడైనా పిఏను వెంటనే తొలగించాలి. అప్పుడే ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకం పెరుగుతుంది. పిఏల పని కేవలం కార్యాలయ నిర్వహణకే పరిమితం కావాలి. రాజకీయ నిర్ణయాల్లో వారి ప్రమేయం జీరో ఉండాలి. ప్రభుత్వం కూడా ఆలోచించాలి మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసినా 5 సంవత్సరాలు వాళ్లే అన్ని చేస్తారు, నియోజకవర్గంలో ఎవరికి ఏమి చేస్తున్నారే పిఏ లకు తెలుస్తుంది , కానీ కార్యకర్తలకు ఏమి తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది, ఎవరు చెబుతారు...? పార్టీ చెప్పదు, ఇక్కడ లబ్ధి చెందిన నాయకుడు చెప్పడు, కానీ అన్ని జరిగిపోతాయి... దినికి మాత్రం ప్రభుత్వం మే సమాధానం చెప్పాలి... నాయకుడు పది కాలాల పాటు రాజకీయాల్లో ఉండాలన్నా, పార్టీ అధికారంలోకి రావాలన్నా పారదర్శకత ముఖ్యం. పిఏలు 'సేవకులు'గా ఉన్నంత కాలం నాయకుడికి తిరుగుండదు, కానీ వారు 'శాసకులు'గా మారిన రోజే ఆ నాయకుడి రాజకీయ పతనం మొదలవుతుంది. పార్టీ వర్గాలు ఇప్పుడే మేల్కొనకపోతే, కొందరి స్వార్థం వల్ల పార్టీలు భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు.... #జైతెలుగుదేశం #జైచంద్రబాబు #జోహార్ఎన్టీఆర్ #గిద్దలూరు #GiddalurTelugudesamparty #జైముత్తుముల #MuthumulaAshokReddy #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్
🎯AP రాజకీయాలు - ShareChat
సంబందించిన అధికారులు వీటిమీద విచారణ జరిపి నిజం అని తెలితే కఠిన చర్యలు తీసుకోవాలి : #markapuramjillacollecter #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు
✊నారా లోకేష్ - ಗಿಣದಲಾರು गिर्कत्तूय GIDDALUR Nandireddy  uuay2 co/mqk3q9 Sr Reporter మన ప్రకాశం Giddaluru (M) గిద్దలూరు: ధ్రువీకరణ పత్రాలు తారుమారుః.? రెవిన్యూ గిద్దలూరు నియోజకవర్గంలోని ఓ మండల  కార్యాలయంలో ఇద్దరు వీఆర్వోలు అవినీతికి పాల్పడుతున్నట్లు సమాచారం: పేదలకు అందాల్సిన సర్టిఫికెట్లు; స్థల ధ్రువీకరణ పత్రాలను EWS ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయిస్తూ ಮುಡುವುಲು 0 తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి: ార్వేషన్లను . a ವೆಸ್ತುನ್ನಾಂನೆ ವಿಮಿಲ್ಲು ವಿನಿಸಿಸ್ತನ್ನಾಯ  తారుమారు వ్యవహారంపై MRO నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని &8 చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు విచారణ ಗಿಣದಲಾರು गिर्कत्तूय GIDDALUR Nandireddy  uuay2 co/mqk3q9 Sr Reporter మన ప్రకాశం Giddaluru (M) గిద్దలూరు: ధ్రువీకరణ పత్రాలు తారుమారుః.? రెవిన్యూ గిద్దలూరు నియోజకవర్గంలోని ఓ మండల  కార్యాలయంలో ఇద్దరు వీఆర్వోలు అవినీతికి పాల్పడుతున్నట్లు సమాచారం: పేదలకు అందాల్సిన సర్టిఫికెట్లు; స్థల ధ్రువీకరణ పత్రాలను EWS ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయిస్తూ ಮುಡುವುಲು 0 తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి: ార్వేషన్లను . a ವೆಸ್ತುನ್ನಾಂನೆ ವಿಮಿಲ್ಲು ವಿನಿಸಿಸ್ತನ್ನಾಯ  తారుమారు వ్యవహారంపై MRO నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని &8 చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు విచారణ - ShareChat
#అస్సలాము_అలైకుమ్_వ_రహ్మతుల్లాహి_వ_బరకాతహు ఈరోజు రేపు #రాచర్ల మండలంలో #ఇస్తిమా #మార్కాపురంజిల్లా : #గిద్దలూరు నియోజకవర్గంలోని #రాచర్ల మండలం, #రంగారెడ్డిపల్లె గ్రామం, #ఒంగోలు - #నంద్యాల హైవే పక్కన ఉన్న #హజరత్_మోహినుద్దీన్_BED_కాలేజ్ నందు ఈరోజు అనగా 25-04-2026 #శనివారం సాయంత్రం 06:00 నుండి రేపు 26-04-2026 #అదివారం రాత్రి 09:00 గంటలకు వరకు నంద్యాల నుండి వచ్చే ముస్లిం పెద్దలతో #ఇస్తిమా జరుగునని #గిద్దలూరుజమాత్ తెలిపారు... కావున గిద్దలూరు పరిసర ప్రాంత ముస్లిం సోదర సోదరమానులు #బయన్ లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరడమైనది.... #ఇన్_షా_అల్లాహ్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్
📰ప్లాష్ అప్‌డేట్స్ - ShareChat
ఏపి రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు #ఒంగోలు పార్లమెంట్ ఐటిడిపి అధ్యక్షులు సోదరుడు శ్రీ నక్కా శ్రీను గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు...🎉🎂🎊💐💛 #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు
✊నారా లోకేష్ - /   / - ShareChat
#oldmemories ఇదే రోజు 2024 #గిద్దలూరు లో Telugu Desam Party (TDP) నుండి Muthumula AshokReddy గారి ఎన్నికల నామినేషన్ కార్యక్రమం... #ప్రభంజనం #prabamjanam #janasunami #giddalur #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు
📰ప్లాష్ అప్‌డేట్స్ - ShareChat
00:09
#oldmemories ఇదే రోజు 2024 #గిద్దలూరు లో Telugu Desam Party (TDP) నుండి Muthumula AshokReddy గారి ఎన్నికల నామినేషన్ కార్యక్రమం... #ప్రభంజనం #prabamjanam #janasunami #giddalur #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్
✊నారా లోకేష్ - ShareChat
00:20
క్రికెట్ హీరో Sachin Tendulkar గారికి జన్మదిన శుభాకాంక్షలు... 🎉🎂🎊💐 #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్
📰ఆంధ్రా వాయిస్ - FNDIA HRNTRO FNDIA HRNTRO - ShareChat
#✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు
✊నారా లోకేష్ - அனு ~0 వితంతువులకు జన్ నుంచి 153 లక్షల మంది కొత్తవారికి ಅ೦ಲನ ಅ೦ಏನಾ పింఛను భరోసా [೦ కూటమి ప్రభుత్వం మూడో వసంతంలోకి ಅಡುಗಿಡೆ ನೆಳ ಮಂಜಾರು! ఈనాడు; అమరావతి: కొత్త పించన్ల మంజూ  28 విభాగాల వారికి ನಲಾ శ్రీలక  నిర్ణయం   తీసు  రుపై ప్రభుత్వం కాటమి ముందుగా అర్షులకు వితంతు పింఛన్లు వృద్ధులు   వితంతువులు; ఒంటరి ತಂದಿ ಆರ್ಗ కూటమి అదికారంలోకి ఇవ్వాలని నిర్ణయించింది: మహిళలు; పించన్లు కలిపి వచ్చి జూన్ 12 నాటికి రెండేళ్లు పూర్తయి మూడో ప్రభుత్వం 28 విభాగాల వారికి ప్రతి సందర్భాన్ని పురస్కరిం . సంవత్సరం వస్తుంది  నెలా పింఛన్లు ఇస్తోంది ವಿಟಿನಿ ಮಿಂಜಾರಿಬಿಯುಲನಿ ప్రాదమి' చుకుని విభాగాలకు   కలిపి కొత్త ఈ అన్ని కంగా   నిర్ణయం   తీసుకుంది . ವಿಎಂತು పించను పింఛన్ల కోసం దాదాపుగా 10 లక్షల ವಿಬೌಗಿಂಲ್' ష్టవ్యాప్తంగా 1. 53 లక్షల ಮಿಂದಿ మంది దరఖాస్తు చేసే అవకాశముంటుం వీరందరికీ' అర్హులుంటారని సెర్ప్ ಲ೦ಬಿನು దని అధికారులు అంచనా 583 ನಿಂಬನು ಸ್ಟಜ   ತಲಗಿರಿ నిర్ణయించారు Boo నెలకు నెల   కొత్త ్వలని . ఇచా వీరందరికీ పింఛన్లు ఇవ్వాలంటే నెలకు . రూ గవేల చొప్పున పించను మంజూరుకు నెలకు ಖಂಬನು  ಮಂಜಾರುವನ್ತ್ಂದಿ పించను' తీసుకుం రూ 100 కోట్ల చొప్పున ఏడాదికి . రూ 61 కోట్లు ఖర్చుకానుంది చనిపోతే పించనును మరుసటి టున్న భర్త్ నెలలోనే (మరణ ధ్రువీకరణ పత్రం జారీ అయిన రూ 4,800 కోట్లు ఖర్చవుతుందని ఇప్పటికే ১983 ನಜ లక్షల 2.30 కేటగిరీ' ೨೦ದ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు ప్రభుత్వం వచ్చాక వెంటనే) భార్య పేరు మీదకు . (ಮಿಗತಾ ೌಲಮಿ' 11ಲ್) Date : 23/04/2026 EditionName ANDHRA PRADESH PageNol அனு ~0 వితంతువులకు జన్ నుంచి 153 లక్షల మంది కొత్తవారికి ಅ೦ಲನ ಅ೦ಏನಾ పింఛను భరోసా [೦ కూటమి ప్రభుత్వం మూడో వసంతంలోకి ಅಡುಗಿಡೆ ನೆಳ ಮಂಜಾರು! ఈనాడు; అమరావతి: కొత్త పించన్ల మంజూ  28 విభాగాల వారికి ನಲಾ శ్రీలక  నిర్ణయం   తీసు  రుపై ప్రభుత్వం కాటమి ముందుగా అర్షులకు వితంతు పింఛన్లు వృద్ధులు   వితంతువులు; ఒంటరి ತಂದಿ ಆರ್ಗ కూటమి అదికారంలోకి ఇవ్వాలని నిర్ణయించింది: మహిళలు; పించన్లు కలిపి వచ్చి జూన్ 12 నాటికి రెండేళ్లు పూర్తయి మూడో ప్రభుత్వం 28 విభాగాల వారికి ప్రతి సందర్భాన్ని పురస్కరిం . సంవత్సరం వస్తుంది  నెలా పింఛన్లు ఇస్తోంది ವಿಟಿನಿ ಮಿಂಜಾರಿಬಿಯುಲನಿ ప్రాదమి' చుకుని విభాగాలకు   కలిపి కొత్త ఈ అన్ని కంగా   నిర్ణయం   తీసుకుంది . ವಿಎಂತು పించను పింఛన్ల కోసం దాదాపుగా 10 లక్షల ವಿಬೌಗಿಂಲ್' ష్టవ్యాప్తంగా 1. 53 లక్షల ಮಿಂದಿ మంది దరఖాస్తు చేసే అవకాశముంటుం వీరందరికీ' అర్హులుంటారని సెర్ప్ ಲ೦ಬಿನು దని అధికారులు అంచనా 583 ನಿಂಬನು ಸ್ಟಜ   ತಲಗಿರಿ నిర్ణయించారు Boo నెలకు నెల   కొత్త ్వలని . ఇచా వీరందరికీ పింఛన్లు ఇవ్వాలంటే నెలకు . రూ గవేల చొప్పున పించను మంజూరుకు నెలకు ಖಂಬನು  ಮಂಜಾರುವನ್ತ್ಂದಿ పించను' తీసుకుం రూ 100 కోట్ల చొప్పున ఏడాదికి . రూ 61 కోట్లు ఖర్చుకానుంది చనిపోతే పించనును మరుసటి టున్న భర్త్ నెలలోనే (మరణ ధ్రువీకరణ పత్రం జారీ అయిన రూ 4,800 కోట్లు ఖర్చవుతుందని ఇప్పటికే ১983 ನಜ లక్షల 2.30 కేటగిరీ' ೨೦ದ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు ప్రభుత్వం వచ్చాక వెంటనే) భార్య పేరు మీదకు . (ಮಿಗತಾ ೌಲಮಿ' 11ಲ್) Date : 23/04/2026 EditionName ANDHRA PRADESH PageNol - ShareChat
*ప్రకాశం: ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు* ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు 'బడి పిలుస్తోంది' కార్య క్రమం నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులకు TC ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చిందని, అట్టి ప్రైవేట్ పాఠశాలలపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని DEO రేణుక హెచ్చరించారు. అవసరమైతే గుర్తింపు రద్దు చేస్తామన్నారు. #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు
📰ఆంధ్రా వాయిస్ - ShareChat
సంబందించిన అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి... #markapuramjillacollecter #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్
✊నారా లోకేష్ - ShareChat