#😇My Status #✌️నేటి నా స్టేటస్ దేశంలో మొదటి కంపెనీ యానం రీజెన్సీ సెరామిక్స్ లిమిటెడ్
కంపెనీ అధినేత జిఎన్ నాయుడు గారు
అకాల మరణానికి చింతిస్తున్నాం
రీజెన్సీ సెరామిక్స్ లిమిటెడ్ (Regency Ceramics Ltd) భారతదేశంలో ఫ్లోర్, వాల్ మరియు విట్రిఫైడ్ టైల్స్ తయారుచేసే ప్రముఖ పబ్లిక్ కంపెనీ. 1983లో స్థాపించబడిన ఈ సంస్థ, ఇటలీ టెక్నాలజీతో దేశంలోనే అగ్రగామి టైల్స్ తయారీ సంస్థగా మరియు ఎగుమతిదారుగా పేరుగాంచింది. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉంది