v. v. guptha
ShareChat
click to see wallet page
@299580595
299580595
v. v. guptha
@299580595
ఐ లవ్ షేర్ చాట్
#🇮🇳 మన దేశ సంస్కృతి #🎶భక్తి పాటలు🔱 #🕉️ గణపతి బప్పా మోరియా #📙ఆధ్యాత్మిక మాటలు 06-02-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - ఇప్పుడిది ఎక్కే కళ యొక్క సమయము, భారత్ నిరుపేద నుండి షావుకారుగా అవుతుంది, మీరు తండ్రి నుండి సత్యయుగీ రాజ్యాధికారము యొక్క వారసత్వాన్ని తీసుకోండి’’ ప్రశ్న:-తండ్రి యొక్క ఏ టైటిల్ ను శ్రీకృష్ణునికి ఇవ్వలేరు? జవాబు:-తండ్రి పేదల పెన్నిధి. శ్రీకృష్ణుడిని అలా అనరు. వారు చాలా ధనవంతుడు, వారి రాజ్యములో అందరూ షావుకారులుగా ఉంటారు. తండ్రి ఎప్పుడైతే వస్తారో, అప్పుడు అందరికన్నా నిరుపేదగా ఉన్నది భారత్. భారత్ నే షావుకారుగా తయారుచేస్తారు. మన భారత్ స్వర్గముగా ఉండేది, ఇప్పుడు అలా లేదు, మళ్ళీ ఆ విధముగా తయారవ్వనున్నది అని మీరంటారు. పేదల పెన్నిధి అయిన బాబాయే భారత్ ను స్వర్గముగా తయారుచేస్తారు. పాట:-చివరికి నేడు ఆ రోజు రానే వచ్చింది... ▶ ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాటను విన్నారు. ఆత్మ గుప్తమైనది మరియు శరీరము ప్రత్యక్షముగా ఉంటుంది. ఆత్మను ఈ కనుల ద్వారా చూడలేము, అది గుప్తముగా ఉంది. ఆత్మ తప్పకుండా ఉంది, కానీ ఈ శరీరముతో కప్పబడి ఉంది, అందుకే ఆత్మ గుప్తముగా ఉందని అంటారు. ఆత్మ స్వయంగా అంటుంది - నేను నిరాకారిని, ఇక్కడ సాకారములోకి వచ్చి గుప్తము అయ్యాను. ఆత్మలది నిరాకారీ ప్రపంచము, అక్కడైతే గుప్తముగా ఉండే విషయమేమీ లేదు. పరమపిత పరమాత్మ కూడా అక్కడే ఉంటారు, వారిని సుప్రీమ్ అని అంటారు, వారు ఉన్నతోన్నతమైన ఆత్మ, అతీతముగా ఉండే పరమ ఆత్మ. తండ్రి అంటారు - ఎలాగైతే మీరు గుప్తముగా ఉన్నారో, అలాగే నేను కూడా గుప్తముగా రావలసి ఉంటుంది. నేను గర్భ జైలులోకి రాను. నాకు శివ అన్న ఒక్క పేరే కొనసాగుతూ వస్తుంది. నేను ఈ తనువులోకి వచ్చినా కూడా నా పేరు మారదు. వీరి ఆత్మకు ఏదైతే శరీరము ఉందో, ఆ శరీరము యొక్క పేరు మారుతుంది. నన్ను అయితే శివ అనే అంటారు - నేను ఆత్మలందరికీ తండ్రిని. ఆత్మలైన మీరు ఈ శరీరములో గుప్తముగా ఉన్నారు, ఈ శరీరము ద్వారా కర్మలు చేస్తారు. నేను కూడా గుప్తముగా ఉన్నాను. ఆత్మ ఈ శరీరముతో కప్పబడి ఉంది అని పిల్లలకు ఈ జ్ఞానము ఇప్పుడు లభిస్తుంది. ఆత్మ గుప్తముగా ఉంది, శరీరము ప్రత్యక్షముగా ఉంది. నేను కూడా అశరీరినే. గుప్తమైన తండ్రి ఈ శరీరము ద్వారా వినిపిస్తారు. మీరు కూడా గుప్తమైనవారే, శరీరము ద్వారా వింటారు. భారత్ ను మళ్ళీ నిరుపేద నుండి షావుకారుగా తయారుచేయడానికి బాబా వచ్చి ఉన్నారని మీకు తెలుసు. మీరు - మా భారత్ అని అంటారు. ప్రతి ఒక్కరూ తమ-తమ రాష్ట్రాల విషయములో - మా గుజరాత్, మా రాజస్థాన్ అని అంటారు. మాది-మాది అని అనడము వలన దాని పట్ల మోహము కలుగుతుంది. మన భారత్ నిరుపేదగా ఉంది అని అందరూ అనుకుంటారు, కానీ మన భారత్ షావుకారుగా ఎప్పుడు ఉండేది, ఎలా ఉండేది అనేది వారికి తెలియదు. పిల్లలైన మీకు చాలా నషా ఉంటుంది. మన భారత్ చాలా షావుకారుగా ఉండేది, దుఃఖమనే మాటే ఉండేది కాదు. సత్యయుగములో వేరే ఏ ధర్మమూ ఉండేది కాదు, ఒక్క దేవీ-దేవతా ధర్మమే ఉండేది, ఇది ఎవ్వరికీ తెలియదు. ఈ ప్రపంచ చరిత్ర-భౌగోళికాల గురించి ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు మంచి రీతిలో అర్థం చేసుకుంటున్నారు. మన భారత్ చాలా షావుకారుగా ఉండేది. ఇప్పుడు చాలా నిరుపేదగా ఉంది. ఇప్పుడు మళ్ళీ తండ్రి షావుకారుగా తయారుచేయడానికి వచ్చారు. భారత్ సత్యయుగములో చాలా షావుకారుగా ఉండేది, అప్పుడు దేవీ-దేవతల రాజ్యముండేది, మరి ఆ రాజ్యము ఏమైపోయింది, ఇది ఎవ్వరికీ తెలియదు. ఋషులు, మునులు మొదలైనవారు కూడా, మాకు రచయిత మరియు రచనల గురించి తెలియదు అని అనేవారు. తండ్రి అంటారు, సత్యయుగములో కూడా దేవీ-దేవతలకు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానము ఉండేది కాదు. మేము మెట్లు దిగుతూ కలియుగములోకి వెళ్ళిపోతామని - ఒకవేళ దేవతలకు కూడా ఈ జ్ఞానమున్నట్లయితే ఇక వారికి రాజ్యాధికారము యొక్క సుఖము ఉండదు, చింత కలుగుతుంది. మేము సతోప్రధానముగా ఉండేవారము, మళ్ళీ మేము సతోప్రధానముగా ఎలా అవ్వాలి అనే చింత మీకు ఉంది. ఆత్మలమైన మనము నిరాకారీ ప్రపంచములో ఉండేవారము, అక్కడ నుండి మళ్ళీ సుఖధామములోకి ఎలా వచ్చాము, ఈ జ్ఞానము కూడా మీకు ఉంది. మనము ఇప్పుడు ఎక్కే కళలో ఉన్నాము. ఇది 84 జన్మల మెట్ల వరుస. డ్రామానుసారముగా ప్రతి ఒక్క పాత్రధారి నంబరువారుగా తమ-తమ సమయమనుసారముగా వచ్చి పాత్రను అభినయిస్తారు. పేదల పెన్నిధి అని ఎవరిని అంటారు అన్నది ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, ఇది ప్రపంచానికి తెలియదు. పాటలో కూడా విన్నారు - భక్తులందరూ ఏ రోజు కోసమైతే వేచి ఉన్నారో, చివరికి ఆ రోజు నేడు వచ్చింది... భగవంతుడు ఎప్పుడు వచ్చి భక్తులైన మనల్ని ఈ భక్తి మార్గము నుండి విడిపించి సద్గతిలోకి తీసుకువెళ్తారు అన్నది ఇప్పుడు అర్థం చేసుకున్నారు. బాబా ఈ శరీరములోకి మళ్ళీ వచ్చేసారు. శివజయంతిని కూడా జరుపుకుంటారు అంటే వారు తప్పకుండా వస్తారు. నేను శ్రీకృష్ణుడి తనువులోకి వస్తానని కూడా వారు అనరు. అలా కాదు. తండ్రి అంటారు, శ్రీకృష్ణుని ఆత్మ 84 జన్మలు తీసుకుంది, వారి అనేక జన్మల అంతిమములో ఇది అంతిమ జన్మ. ఎవరైతే మొదటి నంబరులో ఉండేవారో, వారిప్పుడు చివరిలో ఉన్నారు, తతత్వమ్ (ఇది మీకు కూడా వర్తిస్తుంది). నేనైతే సాధారణ తనువులోకి వస్తాను, మీరు 84 జన్మలను ఎలా అనుభవించారు అన్నది నేను వచ్చి మీకు తెలియజేస్తాను. సిక్కులు కూడా ఏక్ ఓంకార్, పరమపిత పరమాత్మ అయిన తండ్రి అని భావిస్తారు, వారు తప్పకుండా మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసేవారు. మరి మనము కూడా దేవతలుగా ఎందుకు అవ్వకూడదు. ఎవరైతే ఇంతకుముందు దేవతలుగా అయ్యి ఉంటారో, వారు తండ్రికి పూర్తిగా అతుక్కుపోతారు. స్వయాన్ని దేవీ-దేవతా ధర్మానికి చెందినవారమని ఒక్కరు కూడా భావించరు. ఇతర ధర్మాల చరిత్ర చాలా చిన్నది, కొందరిది 500 సంవత్సరాల చరిత్ర, మరికొందరిది 1250 సంవత్సరాల చరిత్ర. మీ చరిత్ర 5000 సంవత్సరాలది. దేవతా ధర్మమువారే స్వర్గములోకి వస్తారు, ఇతర ధర్మాల వారు తర్వాతే వస్తారు. దేవతా ధర్మమువారు కూడా డ్రామానుసారముగా ఇప్పుడు ఇతర ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోయారు. వారు మళ్ళీ కన్వర్ట్ అయ్యి తమ-తమ ధర్మాలలోకి తిరిగి వస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. బాబా స్వర్గాన్ని స్థాపన చేసేవారు కావున మేము స్వర్గములో ఎందుకు ఉండము, మేము తండ్రి నుండి తప్పకుండా వారసత్వాన్ని తీసుకుంటామని మీరు కూడా భావిస్తారు. ఇలా భావించేవారు మన ధర్మానికి చెందినవారని ఋజువవుతుంది. అలా కానీ వారు ఇక్కడకు రానే రారు. వారు పరాయి ధర్మములోకి మేము ఎందుకు వెళ్ళాలి అని అంటారు. కొత్త ప్రపంచమైన సత్యయుగములో దేవతలకు చాలా సుఖముండేదని, అక్కడ బంగారు మహళ్ళు ఉండేవని పిల్లలైన మీకు తెలుసు. సోమనాథ మందిరములో ఎంత బంగారముండేది. ఇటువంటి ధర్మము ఇంకేదీ ఉండదు. సోమనాథ మందిరమంతటి భారీ మందిరము ఇంకేదీ ఉండదు, అందులో చాలా వజ్ర-వైఢూర్యాలుండేవి. బుద్ధుడు మొదలైనవారికి వజ్ర-వైఢూర్యాల మహళ్ళు ఏమీ ఉండవు. ఏ తండ్రి అయితే పిల్లలైన మిమ్మల్ని ఇంత ఉన్నతముగా తయారుచేసారో, వారికి మీరు ఎంత గౌరవాన్ని ఇచ్చారు! గౌరవాన్ని ఇవ్వడము జరుగుతుంది కదా. మంచి కర్మలు చేసి వెళ్ళారని భావిస్తారు. అన్నింటికన్నా మంచి కర్మ పతిత-పావనుడైన తండ్రియే చేసి వెళ్తారని ఇప్పుడు మీకు తెలుసు. అన్నింటికన్నా ఉత్తమోత్తమ సేవను అనంతమైన తండ్రే వచ్చి చేస్తారని మీ ఆత్మ అంటుంది. వారు మనల్ని నిరుపేదల నుండి ధనవంతులుగా, బికారుల నుండి రాకుమారులుగా తయారుచేస్తారు. ఎవరైతే భారత్ ను స్వర్గముగా తయారుచేస్తారో, వారినిప్పుడు ఎవరూ గౌరవించడము లేదు. ఉన్నతోన్నతమైన మందిరము అని గాయనము చేయబడిన దానిని దోచుకుని వెళ్ళిపోయారు. లక్ష్మీ-నారాయణుల మందిరాన్ని ఎప్పుడూ ఎవ్వరూ దోచుకోలేదు. సోమనాథ మందిరాన్ని దోచుకున్నారు. భక్తి మార్గములో కూడా చాలా ధనవంతులుంటారు. రాజులలో కూడా నంబరువారుగా ఉంటారు కదా. ఎవరైతే ఉన్నత పదవి కలవారు ఉంటారో, వారికి తక్కువ పదవి వారు గౌరవాన్ని ఇస్తారు. దర్బారులో కూడా నంబరువారుగా కూర్చుంటారు. బాబా అయితే అనుభవజ్ఞులు కదా. ఇక్కడ పతిత రాజుల దర్బారు ఉంటుంది. పావన రాజుల దర్బారు ఎలా ఉంటుంది - వారి వద్ద ఇంత ధనముందంటే వారి ఇళ్ళు కూడా అంత బాగుంటాయి. తండ్రి మనల్ని చదివిస్తున్నారని, స్వర్గ స్థాపనను చేయిస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు. మనము స్వర్గము యొక్క మహారాజా-మహారాణులుగా అవుతాము, మళ్ళీ మనము పడిపోతూ, పడిపోతూ భక్తులుగా అవుతాము, అప్పుడు మొట్టమొదట శివబాబాకు పూజారులుగా అవుతాము. ఎవరైతే మనల్ని స్వర్గానికి యజమానులుగా చేసారో, వారినే పూజిస్తాము. వారు మనల్ని చాలా షావుకార్లుగా చేస్తారు. ఇప్పుడు భారత్ ఎంత పేదగా ఉంది, ఏ భూమినైతే ఇంతకుముందు 500 రూపాయలకు తీసుకున్నామో, ఈ రోజు దాని విలువ 5000 రూపాయల కన్నా కూడా ఎక్కువైపోయింది. ఇవన్నీ కృత్రిమమైన ధరలు. అక్కడైతే భూమికి ధర ఉండదు, ఎవరికి ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. ఎంతో భూమి ఉంటుంది, మధురమైన నదుల వద్ద మీ మహళ్ళు ఉంటాయి. మనుష్యులు చాలా కొద్దిమందే ఉంటారు. ప్రకృతి దాసిగా ఉంటుంది. ఫలాలు, పుష్పాలు మంచి-మంచివి లభిస్తూ ఉంటాయి. ఇప్పుడైతే ఎంత శ్రమ చేయవలసి ఉంటుంది, అయినా కానీ భోజనము లభించదు. మనుష్యులు చాలా ఆకలి, దప్పికలతో మరణిస్తుంటారు. పాట వినడముతో మీ రోమాలు నిక్కబొడుచుకోవాలి. తండ్రిని పేదల పెన్నిధి అని అంటారు. పేదల పెన్నిధి యొక్క అర్థాన్ని అర్థం చేసుకున్నారు కదా! ఎవరిని షావుకార్లుగా తయారుచేస్తారు? వారు ఎక్కడికైతే వస్తారో, తప్పకుండా అక్కడున్నవారినే షావుకార్లుగా తయారుచేస్తారు కదా. మనము పావనము నుండి పతితముగా అవ్వడానికి 5 వేల సంవత్సరాలు పడుతుందని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ బాబా వెంటనే పతితము నుండి పావనముగా తయారుచేస్తారు, ఉన్నతోన్నతముగా తయారుచేస్తారు, ఒక్క సెకండులో జీవన్ముక్తి లభిస్తుంది. బాబా, నేను మీ వాడిని అని అంటారు. బాబా అంటారు - బిడ్డ, నీవు విశ్వానికి యజమానిగా ఉండేవాడివి. కొడుకు జన్మించగానే వారసునిగా అవుతాడు, ఎంత సంతోషము కలుగుతుంది. కూతురిని చూస్తే ముఖము కిందకు దిగిపోతుంది. ఇక్కడైతే ఆత్మలందరూ కొడుకులు. 5 వేల సంవత్సరాల క్రితము మనము స్వర్గానికి యజమానులుగా ఉండేవారమని ఇప్పుడు తెలిసింది. బాబా మనల్ని అలా తయారుచేసారు. శివజయంతిని కూడా జరుపుకుంటారు కానీ వారు ఎప్పుడు వచ్చారు అన్నది తెలియదు. లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది, ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. శివజయంతిని జరుపుకుంటారు, కేవలం లింగాన్ని పెట్టి పెద్ద-పెద్ద మందిరాలను నిర్మిస్తారు. కానీ వారు ఎలా వచ్చారు, వచ్చి ఏం చేసారు అన్నది ఏమీ తెలియదు, దీనిని అంధ విశ్వాసము, అంధ శ్రద్ధ అని అంటారు. మన ధర్మము ఏది, ఎప్పుడు స్థాపనయ్యింది అన్నది వారికి తెలియదు. ఇతర ధర్మాల వారికి వారి ధర్మము గురించి తెలుసు, బుద్ధుడు ఎప్పుడు వచ్చారు, తిథి-తారీఖులు ఏమిటి అన్నది కూడా వారికి తెలుసు. శివబాబాకు, లక్ష్మీ-నారాయణులకు ఎటువంటి తిథి, తారీఖులు లేవు. 5 వేల సంవత్సరాల విషయాన్ని లక్షల సంవత్సరాలని వ్రాసేసారు. లక్షల సంవత్సరాల విషయమనేట్పపటికి ఎవరికి గుర్తుకొస్తుంది? భారత్ లో దేవీ-దేవతా ధర్మము ఎప్పుడు ఉండేది అనేది అర్థం చేసుకోరు. లక్షల సంవత్సరాల లెక్కలోనైతే భారత్ జనాభా అన్నింటికన్నా ఎక్కువగా ఉండాలి. భారత్ యొక్క భూమి కూడా అన్నింటికన్నా ఎక్కువగా ఉండాలి. లక్షల సంవత్సరాలలో ఎంతమంది మనుష్యులు జన్మిస్తారు, ఇప్పటికి లెక్కలేనంతమంది మనుష్యులు అయిపోయి ఉండాలి. కానీ అంతమందైతే లేరు, ఇంకా జనాభా తగ్గిపోయింది. ఈ విషయాలన్నింటినీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఈ విషయాలను మనుష్యులు విన్నప్పుడు ఏమంటారంటే - ఈ విషయాలనైతే మేము ఎప్పుడూ వినలేదు, అలాగే ఏ శాస్త్రాలలోనూ చదవలేదు. ఇవి అద్భుతమైన విషయాలు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం చక్రము యొక్క జ్ఞానముంది. వీరు అనేక జన్మల అంతిమములో కూడా అంతిమములో ఇప్పుడు పతితాత్మగా ఉన్నారు. ఎవరైతే సతోప్రధానముగా ఉండేవారో వారు ఇప్పుడు తమోప్రధానముగా అయ్యారు, మళ్ళీ సతోప్రధానముగా అవ్వాలి. ఆత్మలైన మీకిప్పుడు శిక్షణ లభిస్తోంది. ఆత్మ చెవుల ద్వారా వింటున్నప్పుడు శరీరము ఊగుతుంది ఎందుకంటే ఆత్మ వింటుంది కదా. ఆత్మలమైన మనము తప్పకుండా 84 జన్మలు తీసుకుంటాము, 84 జన్మలలో 84 తల్లిదండ్రులు తప్పకుండా లభించి ఉంటారు, ఇది కూడా లెక్క కదా. మనము 84 జన్మలు తీసుకుంటామని బుద్ధిలోకి వస్తుంది, అలాగే తక్కువ జన్మలు తీసుకునేవారు కూడా ఉంటారు. అందరూ 84 జన్మలు తీసుకోరు. శాస్త్రాలలో ఏమేమి వ్రాసేసారు అనేది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. మీ విషయములో కనీసం 84 జన్మలు అని అయినా అంటారు కానీ నా కోసమైతే లెక్కలేనన్ని, అనేక జన్మలని అంటారు. కణకణములోకి, రాయిరప్పలలోకి నన్ను తోసేసారు. ఎక్కడ చూసినా నీవే నీవు, కృష్ణుడే కృష్ణుడు అని అంటారు. మథుర, బృందావనములో ఈ విధముగా అంటూ ఉంటారు. కృష్ణుడే సర్వవ్యాపి అని అంటారు. రాధ వర్గానికి చెందినవారు ఎక్కడ చూసినా రాధయే రాధ, నీవు రాధయే, నేను రాధయే అని అంటారు. ఒక్క తండ్రి మాత్రమే పేదల పెన్నిధి. ఏ భారత్ అయితే అన్నింటికన్నా షావుకారుగా ఉండేదో, ఇప్పుడది అన్నింటికన్నా పేదదిగా అయ్యింది, అందుకే నేను భారత్ లోకే రావలసి ఉంటుంది. ఇది తయారై, తయారుచేయబడిన డ్రామా, ఇందులో ఏ మాత్రము తేడా రాదు. డ్రామాలో ఏ షూటింగ్ అయితే జరిగిపోయిందో, అది యథావిధిగా రిపీట్ అవుతుంది, ఇందులో పైసా అంత తేడా కూడా రాదు. డ్రామా గురించి కూడా తెలిసి ఉండాలి. డ్రామా అంటే డ్రామా. అవి హద్దులోని డ్రామాలు, ఇది అనంతమైన డ్రామా. ఈ అనంతమైన డ్రామా యొక్క ఆదిమధ్యాంతాలు ఎవ్వరికీ తెలియవు. పేదల పెన్నిధి అని నిరాకార భగవంతుడినే అనుకుంటారు, శ్రీకృష్ణుడిని అనుకోరు. శ్రీకృష్ణుడైతే ధనవంతుడిగా, సత్యయుగ రాకుమారుడిగా అవుతారు. భగవంతునికైతే తనదంటూ శరీరము లేదు. వారు వచ్చి పిల్లలైన మిమ్మల్ని ధనవంతులుగా తయారుచేస్తారు, మీకు రాజయోగము యొక్క శిక్షణనిస్తారు. చదువుతో బ్యారిస్టరు మొదలైనవారిగా అయి, ఆ తర్వాత సంపాదిస్తారు. తండ్రి కూడా మిమ్మల్ని ఇప్పుడు చదివిస్తున్నారు. మీరు భవిష్యత్తులో నరుని నుండి నారాయణునిగా అవుతారు. మీ జన్మ అయితే జరుగుతుంది కదా. అంతేకానీ స్వర్గము సముద్రము నుండి బయటకు వస్తుందని కాదు. శ్రీకృష్ణుడు కూడా జన్మ తీసుకున్నారు కదా. ఆ సమయములో కంసపురి మొదలైనవేవీ లేవు. శ్రీకృష్ణుని పేరు ఎంతగా గాయనము చేయబడుతుంది, అతని తండ్రికి అంతటి గాయనము లేదు. అతని తండ్రి ఎక్కడ ఉన్నారు? తప్పకుండా శ్రీకృష్ణుడు ఎవరో ఒకరికి కుమారుడు కదా. శ్రీకృష్ణుడు జన్మ తీసుకున్నప్పుడు కొంతమంది పతితులు కూడా ఉంటారు. ఆ పతితులు కూడా పూర్తిగా సమాప్తమైపోయినప్పుడు శ్రీకృష్ణుడు సింహాసనముపై కూర్చుంటారు, తన రాజ్యాధికారాన్ని తీసుకుంటారు, అప్పటినుండే వారి కాలము ప్రారంభమవుతుంది. లక్ష్మీ-నారాయణుల నుండే ఆ కాలము ప్రారంభమవుతుంది. వీరి రాజ్యము ఇంత సమయము ఉంటుంది, ఆ తర్వాత వారిది ఇంత సమయము ఉంటుంది అని మీరు పూర్తి లెక్కను వ్రాస్తారు. ఈ కల్పము ఆయువు పెద్దదిగా ఉండదని మనుష్యులు అర్థం చేసుకుంటారు. 5 వేల సంవత్సరాల పూర్తి లెక్క ఉంది. ఇది పిల్లలైన మీ బుద్ధిలోకి వస్తుంది కదా. నిన్న మనము స్వర్గానికి యజమానులుగా ఉండేవారము, తండ్రియే మనల్ని అలా తయారుచేసారు, అందుకే మనము వారి శివజయంతిని జరుపుకుంటున్నాము. మీకు అందరి గురించి తెలుసు. క్రైస్టు, గురునానక్ మొదలైనవారు మళ్ళీ ఎప్పుడు వస్తారు అన్న జ్ఞానము మీకు ఉంది. ప్రపంచ చరిత్ర-భౌగోళికాలు యథావిధిగా రిపీట్ అవుతాయి. ఈ చదువు ఎంత సహజమైనది. మీకు స్వర్గము గురించి తెలుసు. తప్పకుండా భారత్ స్వర్గముగా ఉండేది. భారత్ అవినాశీ ఖండము. భారత్ కు ఉన్నంత మహిమ ఇంకెవ్వరికీ ఉండదు. అందరినీ పతితుల నుండి పావనముగా తయారుచేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. డ్రామా యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకుంటూ అన్ని చింతలను వదిలేయాలి. సతోప్రధానముగా అవ్వాలన్న ఒక్క చింతనే పెట్టుకోవాలి. 2. పేదల పెన్నిధి అయిన బాబా భారత్ ను నిరుపేద నుండి షావుకారుగా తయారుచేయడానికి వచ్చారు, వారికి పూర్తి-పూర్తి సహాయకులుగా అవ్వాలి. తమ కొత్త ప్రపంచాన్ని గుర్తు చేసుకుంటూ సదా సంతోషముగా ఉండాలి. వరదానము:-హృదయములో సదా ఒక్క రాముడినే ఇముడ్చుకొని సత్యమైన సేవను చేసే మాయాజీత్, విజయీ భవ హనుమంతుడి విశేషతను ఏమని చూపిస్తారంటే - అతను సదా సేవాధారిగా, మహావీరునిగా ఉండేవారు, అందుకే స్వయము కాలిపోకుండా తోక ద్వారా లంకను కాల్చేసారు అని. అలాగే ఇక్కడ కూడా ఎవరైతే సదా సేవాధారిగా ఉంటారో, వారే మాయ యొక్క అధికారాన్ని సమాప్తము చేయగలుగుతారు. ఎవరైతే సేవాధారి కారో, వారు మాయా రాజ్యాన్ని కాల్చలేరు. హనుమంతుని హృదయములో సదా ఒక్క రాముడే నివసించేవారు, అదే విధముగా తండ్రి తప్ప ఇంకెవ్వరూ హృదయములో ఉండకూడదు, మీ దేహపు స్మృతి కూడా ఉండకూడదు, అప్పుడే మాయాజీతులుగా, విజయులుగా అవుతారు. స్లోగన్:-ఏ విధముగా ఆత్మ మరియు శరీరము కంబైండ్ గా ఉన్నాయో, అదే విధముగా మీరు తండ్రితోపాటు కంబైండ్ గా ఉండండి.   అవ్యక్త ప్రేరణలు - ఏకత మరియు విశ్వాసము యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి సంగఠనలో ప్రతి ఒక్కరి విశేషతలను చూడటము, విశేషతలనే గ్రహించటము మరియు బలహీనతలను తొలగించే ప్రయత్నము చెయ్యటము - ఇదే ఏకతతో కూడిన సంగఠనను ధృఢము చేసేందుకు విధి. ఏ విధముగానైతే మీ అందరి యొక్క లేవడము, మాట్లాడటము, నడవటము ఒకే విధముగా ఉన్నాయో, అందరివీ ఒకే విధమైన మాటలు, ఒకే గతి, ఒకే రీతి, ఒకే నీతి ఉన్నాయో, అదే విధముగా సంస్కారాలు కూడా సమానముగా కనిపించాలి. భిన్నత్వము ఉన్నప్పటికీ పరస్పరము ఒకరి పట్ల ఒకరు విశ్వాసము ఉంచి, అందరి ఆలోచనలకు గౌరవాన్ని ఇవ్వండి, ఇదే ఏకతకు ఆధారము. "
https://youtube.com/shorts/WKbf-tIB9rM?si=1P0MNblEVnaEx3hE #📙ఆధ్యాత్మిక మాటలు #🕉️ గణపతి బప్పా మోరియా #🇮🇳 మన దేశ సంస్కృతి #🎶భక్తి పాటలు🔱
https://youtube.com/shorts/mp9jYMXzwXg?si=Q6nJ9wEWv3Q5qsVP #📙ఆధ్యాత్మిక మాటలు #🕉️ గణపతి బప్పా మోరియా #🇮🇳 మన దేశ సంస్కృతి #🎶భక్తి పాటలు🔱
#📙ఆధ్యాత్మిక మాటలు #🕉️ గణపతి బప్పా మోరియా #🎶భక్తి పాటలు🔱 #🇮🇳 మన దేశ సంస్కృతి 06-02-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - ఇప్పుడిది ఎక్కే కళ యొక్క సమయము, భారత్ నిరుపేద నుండి షావుకారుగా అవుతుంది, మీరు తండ్రి నుండి సత్యయుగీ రాజ్యాధికారము యొక్క వారసత్వాన్ని తీసుకోండి’’ ప్రశ్న:-తండ్రి యొక్క ఏ టైటిల్ ను శ్రీకృష్ణునికి ఇవ్వలేరు? జవాబు:-తండ్రి పేదల పెన్నిధి. శ్రీకృష్ణుడిని అలా అనరు. వారు చాలా ధనవంతుడు, వారి రాజ్యములో అందరూ షావుకారులుగా ఉంటారు. తండ్రి ఎప్పుడైతే వస్తారో, అప్పుడు అందరికన్నా నిరుపేదగా ఉన్నది భారత్. భారత్ నే షావుకారుగా తయారుచేస్తారు. మన భారత్ స్వర్గముగా ఉండేది, ఇప్పుడు అలా లేదు, మళ్ళీ ఆ విధముగా తయారవ్వనున్నది అని మీరంటారు. పేదల పెన్నిధి అయిన బాబాయే భారత్ ను స్వర్గముగా తయారుచేస్తారు. పాట:-చివరికి నేడు ఆ రోజు రానే వచ్చింది... ▶ ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాటను విన్నారు. ఆత్మ గుప్తమైనది మరియు శరీరము ప్రత్యక్షముగా ఉంటుంది. ఆత్మను ఈ కనుల ద్వారా చూడలేము, అది గుప్తముగా ఉంది. ఆత్మ తప్పకుండా ఉంది, కానీ ఈ శరీరముతో కప్పబడి ఉంది, అందుకే ఆత్మ గుప్తముగా ఉందని అంటారు. ఆత్మ స్వయంగా అంటుంది - నేను నిరాకారిని, ఇక్కడ సాకారములోకి వచ్చి గుప్తము అయ్యాను. ఆత్మలది నిరాకారీ ప్రపంచము, అక్కడైతే గుప్తముగా ఉండే విషయమేమీ లేదు. పరమపిత పరమాత్మ కూడా అక్కడే ఉంటారు, వారిని సుప్రీమ్ అని అంటారు, వారు ఉన్నతోన్నతమైన ఆత్మ, అతీతముగా ఉండే పరమ ఆత్మ. తండ్రి అంటారు - ఎలాగైతే మీరు గుప్తముగా ఉన్నారో, అలాగే నేను కూడా గుప్తముగా రావలసి ఉంటుంది. నేను గర్భ జైలులోకి రాను. నాకు శివ అన్న ఒక్క పేరే కొనసాగుతూ వస్తుంది. నేను ఈ తనువులోకి వచ్చినా కూడా నా పేరు మారదు. వీరి ఆత్మకు ఏదైతే శరీరము ఉందో, ఆ శరీరము యొక్క పేరు మారుతుంది. నన్ను అయితే శివ అనే అంటారు - నేను ఆత్మలందరికీ తండ్రిని. ఆత్మలైన మీరు ఈ శరీరములో గుప్తముగా ఉన్నారు, ఈ శరీరము ద్వారా కర్మలు చేస్తారు. నేను కూడా గుప్తముగా ఉన్నాను. ఆత్మ ఈ శరీరముతో కప్పబడి ఉంది అని పిల్లలకు ఈ జ్ఞానము ఇప్పుడు లభిస్తుంది. ఆత్మ గుప్తముగా ఉంది, శరీరము ప్రత్యక్షముగా ఉంది. నేను కూడా అశరీరినే. గుప్తమైన తండ్రి ఈ శరీరము ద్వారా వినిపిస్తారు. మీరు కూడా గుప్తమైనవారే, శరీరము ద్వారా వింటారు. భారత్ ను మళ్ళీ నిరుపేద నుండి షావుకారుగా తయారుచేయడానికి బాబా వచ్చి ఉన్నారని మీకు తెలుసు. మీరు - మా భారత్ అని అంటారు. ప్రతి ఒక్కరూ తమ-తమ రాష్ట్రాల విషయములో - మా గుజరాత్, మా రాజస్థాన్ అని అంటారు. మాది-మాది అని అనడము వలన దాని పట్ల మోహము కలుగుతుంది. మన భారత్ నిరుపేదగా ఉంది అని అందరూ అనుకుంటారు, కానీ మన భారత్ షావుకారుగా ఎప్పుడు ఉండేది, ఎలా ఉండేది అనేది వారికి తెలియదు. పిల్లలైన మీకు చాలా నషా ఉంటుంది. మన భారత్ చాలా షావుకారుగా ఉండేది, దుఃఖమనే మాటే ఉండేది కాదు. సత్యయుగములో వేరే ఏ ధర్మమూ ఉండేది కాదు, ఒక్క దేవీ-దేవతా ధర్మమే ఉండేది, ఇది ఎవ్వరికీ తెలియదు. ఈ ప్రపంచ చరిత్ర-భౌగోళికాల గురించి ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు మంచి రీతిలో అర్థం చేసుకుంటున్నారు. మన భారత్ చాలా షావుకారుగా ఉండేది. ఇప్పుడు చాలా నిరుపేదగా ఉంది. ఇప్పుడు మళ్ళీ తండ్రి షావుకారుగా తయారుచేయడానికి వచ్చారు. భారత్ సత్యయుగములో చాలా షావుకారుగా ఉండేది, అప్పుడు దేవీ-దేవతల రాజ్యముండేది, మరి ఆ రాజ్యము ఏమైపోయింది, ఇది ఎవ్వరికీ తెలియదు. ఋషులు, మునులు మొదలైనవారు కూడా, మాకు రచయిత మరియు రచనల గురించి తెలియదు అని అనేవారు. తండ్రి అంటారు, సత్యయుగములో కూడా దేవీ-దేవతలకు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానము ఉండేది కాదు. మేము మెట్లు దిగుతూ కలియుగములోకి వెళ్ళిపోతామని - ఒకవేళ దేవతలకు కూడా ఈ జ్ఞానమున్నట్లయితే ఇక వారికి రాజ్యాధికారము యొక్క సుఖము ఉండదు, చింత కలుగుతుంది. మేము సతోప్రధానముగా ఉండేవారము, మళ్ళీ మేము సతోప్రధానముగా ఎలా అవ్వాలి అనే చింత మీకు ఉంది. ఆత్మలమైన మనము నిరాకారీ ప్రపంచములో ఉండేవారము, అక్కడ నుండి మళ్ళీ సుఖధామములోకి ఎలా వచ్చాము, ఈ జ్ఞానము కూడా మీకు ఉంది. మనము ఇప్పుడు ఎక్కే కళలో ఉన్నాము. ఇది 84 జన్మల మెట్ల వరుస. డ్రామానుసారముగా ప్రతి ఒక్క పాత్రధారి నంబరువారుగా తమ-తమ సమయమనుసారముగా వచ్చి పాత్రను అభినయిస్తారు. పేదల పెన్నిధి అని ఎవరిని అంటారు అన్నది ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, ఇది ప్రపంచానికి తెలియదు. పాటలో కూడా విన్నారు - భక్తులందరూ ఏ రోజు కోసమైతే వేచి ఉన్నారో, చివరికి ఆ రోజు నేడు వచ్చింది... భగవంతుడు ఎప్పుడు వచ్చి భక్తులైన మనల్ని ఈ భక్తి మార్గము నుండి విడిపించి సద్గతిలోకి తీసుకువెళ్తారు అన్నది ఇప్పుడు అర్థం చేసుకున్నారు. బాబా ఈ శరీరములోకి మళ్ళీ వచ్చేసారు. శివజయంతిని కూడా జరుపుకుంటారు అంటే వారు తప్పకుండా వస్తారు. నేను శ్రీకృష్ణుడి తనువులోకి వస్తానని కూడా వారు అనరు. అలా కాదు. తండ్రి అంటారు, శ్రీకృష్ణుని ఆత్మ 84 జన్మలు తీసుకుంది, వారి అనేక జన్మల అంతిమములో ఇది అంతిమ జన్మ. ఎవరైతే మొదటి నంబరులో ఉండేవారో, వారిప్పుడు చివరిలో ఉన్నారు, తతత్వమ్ (ఇది మీకు కూడా వర్తిస్తుంది). నేనైతే సాధారణ తనువులోకి వస్తాను, మీరు 84 జన్మలను ఎలా అనుభవించారు అన్నది నేను వచ్చి మీకు తెలియజేస్తాను. సిక్కులు కూడా ఏక్ ఓంకార్, పరమపిత పరమాత్మ అయిన తండ్రి అని భావిస్తారు, వారు తప్పకుండా మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసేవారు. మరి మనము కూడా దేవతలుగా ఎందుకు అవ్వకూడదు. ఎవరైతే ఇంతకుముందు దేవతలుగా అయ్యి ఉంటారో, వారు తండ్రికి పూర్తిగా అతుక్కుపోతారు. స్వయాన్ని దేవీ-దేవతా ధర్మానికి చెందినవారమని ఒక్కరు కూడా భావించరు. ఇతర ధర్మాల చరిత్ర చాలా చిన్నది, కొందరిది 500 సంవత్సరాల చరిత్ర, మరికొందరిది 1250 సంవత్సరాల చరిత్ర. మీ చరిత్ర 5000 సంవత్సరాలది. దేవతా ధర్మమువారే స్వర్గములోకి వస్తారు, ఇతర ధర్మాల వారు తర్వాతే వస్తారు. దేవతా ధర్మమువారు కూడా డ్రామానుసారముగా ఇప్పుడు ఇతర ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోయారు. వారు మళ్ళీ కన్వర్ట్ అయ్యి తమ-తమ ధర్మాలలోకి తిరిగి వస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. బాబా స్వర్గాన్ని స్థాపన చేసేవారు కావున మేము స్వర్గములో ఎందుకు ఉండము, మేము తండ్రి నుండి తప్పకుండా వారసత్వాన్ని తీసుకుంటామని మీరు కూడా భావిస్తారు. ఇలా భావించేవారు మన ధర్మానికి చెందినవారని ఋజువవుతుంది. అలా కానీ వారు ఇక్కడకు రానే రారు. వారు పరాయి ధర్మములోకి మేము ఎందుకు వెళ్ళాలి అని అంటారు. కొత్త ప్రపంచమైన సత్యయుగములో దేవతలకు చాలా సుఖముండేదని, అక్కడ బంగారు మహళ్ళు ఉండేవని పిల్లలైన మీకు తెలుసు. సోమనాథ మందిరములో ఎంత బంగారముండేది. ఇటువంటి ధర్మము ఇంకేదీ ఉండదు. సోమనాథ మందిరమంతటి భారీ మందిరము ఇంకేదీ ఉండదు, అందులో చాలా వజ్ర-వైఢూర్యాలుండేవి. బుద్ధుడు మొదలైనవారికి వజ్ర-వైఢూర్యాల మహళ్ళు ఏమీ ఉండవు. ఏ తండ్రి అయితే పిల్లలైన మిమ్మల్ని ఇంత ఉన్నతముగా తయారుచేసారో, వారికి మీరు ఎంత గౌరవాన్ని ఇచ్చారు! గౌరవాన్ని ఇవ్వడము జరుగుతుంది కదా. మంచి కర్మలు చేసి వెళ్ళారని భావిస్తారు. అన్నింటికన్నా మంచి కర్మ పతిత-పావనుడైన తండ్రియే చేసి వెళ్తారని ఇప్పుడు మీకు తెలుసు. అన్నింటికన్నా ఉత్తమోత్తమ సేవను అనంతమైన తండ్రే వచ్చి చేస్తారని మీ ఆత్మ అంటుంది. వారు మనల్ని నిరుపేదల నుండి ధనవంతులుగా, బికారుల నుండి రాకుమారులుగా తయారుచేస్తారు. ఎవరైతే భారత్ ను స్వర్గముగా తయారుచేస్తారో, వారినిప్పుడు ఎవరూ గౌరవించడము లేదు. ఉన్నతోన్నతమైన మందిరము అని గాయనము చేయబడిన దానిని దోచుకుని వెళ్ళిపోయారు. లక్ష్మీ-నారాయణుల మందిరాన్ని ఎప్పుడూ ఎవ్వరూ దోచుకోలేదు. సోమనాథ మందిరాన్ని దోచుకున్నారు. భక్తి మార్గములో కూడా చాలా ధనవంతులుంటారు. రాజులలో కూడా నంబరువారుగా ఉంటారు కదా. ఎవరైతే ఉన్నత పదవి కలవారు ఉంటారో, వారికి తక్కువ పదవి వారు గౌరవాన్ని ఇస్తారు. దర్బారులో కూడా నంబరువారుగా కూర్చుంటారు. బాబా అయితే అనుభవజ్ఞులు కదా. ఇక్కడ పతిత రాజుల దర్బారు ఉంటుంది. పావన రాజుల దర్బారు ఎలా ఉంటుంది - వారి వద్ద ఇంత ధనముందంటే వారి ఇళ్ళు కూడా అంత బాగుంటాయి. తండ్రి మనల్ని చదివిస్తున్నారని, స్వర్గ స్థాపనను చేయిస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు. మనము స్వర్గము యొక్క మహారాజా-మహారాణులుగా అవుతాము, మళ్ళీ మనము పడిపోతూ, పడిపోతూ భక్తులుగా అవుతాము, అప్పుడు మొట్టమొదట శివబాబాకు పూజారులుగా అవుతాము. ఎవరైతే మనల్ని స్వర్గానికి యజమానులుగా చేసారో, వారినే పూజిస్తాము. వారు మనల్ని చాలా షావుకార్లుగా చేస్తారు. ఇప్పుడు భారత్ ఎంత పేదగా ఉంది, ఏ భూమినైతే ఇంతకుముందు 500 రూపాయలకు తీసుకున్నామో, ఈ రోజు దాని విలువ 5000 రూపాయల కన్నా కూడా ఎక్కువైపోయింది. ఇవన్నీ కృత్రిమమైన ధరలు. అక్కడైతే భూమికి ధర ఉండదు, ఎవరికి ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. ఎంతో భూమి ఉంటుంది, మధురమైన నదుల వద్ద మీ మహళ్ళు ఉంటాయి. మనుష్యులు చాలా కొద్దిమందే ఉంటారు. ప్రకృతి దాసిగా ఉంటుంది. ఫలాలు, పుష్పాలు మంచి-మంచివి లభిస్తూ ఉంటాయి. ఇప్పుడైతే ఎంత శ్రమ చేయవలసి ఉంటుంది, అయినా కానీ భోజనము లభించదు. మనుష్యులు చాలా ఆకలి, దప్పికలతో మరణిస్తుంటారు. పాట వినడముతో మీ రోమాలు నిక్కబొడుచుకోవాలి. తండ్రిని పేదల పెన్నిధి అని అంటారు. పేదల పెన్నిధి యొక్క అర్థాన్ని అర్థం చేసుకున్నారు కదా! ఎవరిని షావుకార్లుగా తయారుచేస్తారు? వారు ఎక్కడికైతే వస్తారో, తప్పకుండా అక్కడున్నవారినే షావుకార్లుగా తయారుచేస్తారు కదా. మనము పావనము నుండి పతితముగా అవ్వడానికి 5 వేల సంవత్సరాలు పడుతుందని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ బాబా వెంటనే పతితము నుండి పావనముగా తయారుచేస్తారు, ఉన్నతోన్నతముగా తయారుచేస్తారు, ఒక్క సెకండులో జీవన్ముక్తి లభిస్తుంది. బాబా, నేను మీ వాడిని అని అంటారు. బాబా అంటారు - బిడ్డ, నీవు విశ్వానికి యజమానిగా ఉండేవాడివి. కొడుకు జన్మించగానే వారసునిగా అవుతాడు, ఎంత సంతోషము కలుగుతుంది. కూతురిని చూస్తే ముఖము కిందకు దిగిపోతుంది. ఇక్కడైతే ఆత్మలందరూ కొడుకులు. 5 వేల సంవత్సరాల క్రితము మనము స్వర్గానికి యజమానులుగా ఉండేవారమని ఇప్పుడు తెలిసింది. బాబా మనల్ని అలా తయారుచేసారు. శివజయంతిని కూడా జరుపుకుంటారు కానీ వారు ఎప్పుడు వచ్చారు అన్నది తెలియదు. లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది, ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. శివజయంతిని జరుపుకుంటారు, కేవలం లింగాన్ని పెట్టి పెద్ద-పెద్ద మందిరాలను నిర్మిస్తారు. కానీ వారు ఎలా వచ్చారు, వచ్చి ఏం చేసారు అన్నది ఏమీ తెలియదు, దీనిని అంధ విశ్వాసము, అంధ శ్రద్ధ అని అంటారు. మన ధర్మము ఏది, ఎప్పుడు స్థాపనయ్యింది అన్నది వారికి తెలియదు. ఇతర ధర్మాల వారికి వారి ధర్మము గురించి తెలుసు, బుద్ధుడు ఎప్పుడు వచ్చారు, తిథి-తారీఖులు ఏమిటి అన్నది కూడా వారికి తెలుసు. శివబాబాకు, లక్ష్మీ-నారాయణులకు ఎటువంటి తిథి, తారీఖులు లేవు. 5 వేల సంవత్సరాల విషయాన్ని లక్షల సంవత్సరాలని వ్రాసేసారు. లక్షల సంవత్సరాల విషయమనేట్పపటికి ఎవరికి గుర్తుకొస్తుంది? భారత్ లో దేవీ-దేవతా ధర్మము ఎప్పుడు ఉండేది అనేది అర్థం చేసుకోరు. లక్షల సంవత్సరాల లెక్కలోనైతే భారత్ జనాభా అన్నింటికన్నా ఎక్కువగా ఉండాలి. భారత్ యొక్క భూమి కూడా అన్నింటికన్నా ఎక్కువగా ఉండాలి. లక్షల సంవత్సరాలలో ఎంతమంది మనుష్యులు జన్మిస్తారు, ఇప్పటికి లెక్కలేనంతమంది మనుష్యులు అయిపోయి ఉండాలి. కానీ అంతమందైతే లేరు, ఇంకా జనాభా తగ్గిపోయింది. ఈ విషయాలన్నింటినీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఈ విషయాలను మనుష్యులు విన్నప్పుడు ఏమంటారంటే - ఈ విషయాలనైతే మేము ఎప్పుడూ వినలేదు, అలాగే ఏ శాస్త్రాలలోనూ చదవలేదు. ఇవి అద్భుతమైన విషయాలు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం చక్రము యొక్క జ్ఞానముంది. వీరు అనేక జన్మల అంతిమములో కూడా అంతిమములో ఇప్పుడు పతితాత్మగా ఉన్నారు. ఎవరైతే సతోప్రధానముగా ఉండేవారో వారు ఇప్పుడు తమోప్రధానముగా అయ్యారు, మళ్ళీ సతోప్రధానముగా అవ్వాలి. ఆత్మలైన మీకిప్పుడు శిక్షణ లభిస్తోంది. ఆత్మ చెవుల ద్వారా వింటున్నప్పుడు శరీరము ఊగుతుంది ఎందుకంటే ఆత్మ వింటుంది కదా. ఆత్మలమైన మనము తప్పకుండా 84 జన్మలు తీసుకుంటాము, 84 జన్మలలో 84 తల్లిదండ్రులు తప్పకుండా లభించి ఉంటారు, ఇది కూడా లెక్క కదా. మనము 84 జన్మలు తీసుకుంటామని బుద్ధిలోకి వస్తుంది, అలాగే తక్కువ జన్మలు తీసుకునేవారు కూడా ఉంటారు. అందరూ 84 జన్మలు తీసుకోరు. శాస్త్రాలలో ఏమేమి వ్రాసేసారు అనేది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. మీ విషయములో కనీసం 84 జన్మలు అని అయినా అంటారు కానీ నా కోసమైతే లెక్కలేనన్ని, అనేక జన్మలని అంటారు. కణకణములోకి, రాయిరప్పలలోకి నన్ను తోసేసారు. ఎక్కడ చూసినా నీవే నీవు, కృష్ణుడే కృష్ణుడు అని అంటారు. మథుర, బృందావనములో ఈ విధముగా అంటూ ఉంటారు. కృష్ణుడే సర్వవ్యాపి అని అంటారు. రాధ వర్గానికి చెందినవారు ఎక్కడ చూసినా రాధయే రాధ, నీవు రాధయే, నేను రాధయే అని అంటారు. ఒక్క తండ్రి మాత్రమే పేదల పెన్నిధి. ఏ భారత్ అయితే అన్నింటికన్నా షావుకారుగా ఉండేదో, ఇప్పుడది అన్నింటికన్నా పేదదిగా అయ్యింది, అందుకే నేను భారత్ లోకే రావలసి ఉంటుంది. ఇది తయారై, తయారుచేయబడిన డ్రామా, ఇందులో ఏ మాత్రము తేడా రాదు. డ్రామాలో ఏ షూటింగ్ అయితే జరిగిపోయిందో, అది యథావిధిగా రిపీట్ అవుతుంది, ఇందులో పైసా అంత తేడా కూడా రాదు. డ్రామా గురించి కూడా తెలిసి ఉండాలి. డ్రామా అంటే డ్రామా. అవి హద్దులోని డ్రామాలు, ఇది అనంతమైన డ్రామా. ఈ అనంతమైన డ్రామా యొక్క ఆదిమధ్యాంతాలు ఎవ్వరికీ తెలియవు. పేదల పెన్నిధి అని నిరాకార భగవంతుడినే అనుకుంటారు, శ్రీకృష్ణుడిని అనుకోరు. శ్రీకృష్ణుడైతే ధనవంతుడిగా, సత్యయుగ రాకుమారుడిగా అవుతారు. భగవంతునికైతే తనదంటూ శరీరము లేదు. వారు వచ్చి పిల్లలైన మిమ్మల్ని ధనవంతులుగా తయారుచేస్తారు, మీకు రాజయోగము యొక్క శిక్షణనిస్తారు. చదువుతో బ్యారిస్టరు మొదలైనవారిగా అయి, ఆ తర్వాత సంపాదిస్తారు. తండ్రి కూడా మిమ్మల్ని ఇప్పుడు చదివిస్తున్నారు. మీరు భవిష్యత్తులో నరుని నుండి నారాయణునిగా అవుతారు. మీ జన్మ అయితే జరుగుతుంది కదా. అంతేకానీ స్వర్గము సముద్రము నుండి బయటకు వస్తుందని కాదు. శ్రీకృష్ణుడు కూడా జన్మ తీసుకున్నారు కదా. ఆ సమయములో కంసపురి మొదలైనవేవీ లేవు. శ్రీకృష్ణుని పేరు ఎంతగా గాయనము చేయబడుతుంది, అతని తండ్రికి అంతటి గాయనము లేదు. అతని తండ్రి ఎక్కడ ఉన్నారు? తప్పకుండా శ్రీకృష్ణుడు ఎవరో ఒకరికి కుమారుడు కదా. శ్రీకృష్ణుడు జన్మ తీసుకున్నప్పుడు కొంతమంది పతితులు కూడా ఉంటారు. ఆ పతితులు కూడా పూర్తిగా సమాప్తమైపోయినప్పుడు శ్రీకృష్ణుడు సింహాసనముపై కూర్చుంటారు, తన రాజ్యాధికారాన్ని తీసుకుంటారు, అప్పటినుండే వారి కాలము ప్రారంభమవుతుంది. లక్ష్మీ-నారాయణుల నుండే ఆ కాలము ప్రారంభమవుతుంది. వీరి రాజ్యము ఇంత సమయము ఉంటుంది, ఆ తర్వాత వారిది ఇంత సమయము ఉంటుంది అని మీరు పూర్తి లెక్కను వ్రాస్తారు. ఈ కల్పము ఆయువు పెద్దదిగా ఉండదని మనుష్యులు అర్థం చేసుకుంటారు. 5 వేల సంవత్సరాల పూర్తి లెక్క ఉంది. ఇది పిల్లలైన మీ బుద్ధిలోకి వస్తుంది కదా. నిన్న మనము స్వర్గానికి యజమానులుగా ఉండేవారము, తండ్రియే మనల్ని అలా తయారుచేసారు, అందుకే మనము వారి శివజయంతిని జరుపుకుంటున్నాము. మీకు అందరి గురించి తెలుసు. క్రైస్టు, గురునానక్ మొదలైనవారు మళ్ళీ ఎప్పుడు వస్తారు అన్న జ్ఞానము మీకు ఉంది. ప్రపంచ చరిత్ర-భౌగోళికాలు యథావిధిగా రిపీట్ అవుతాయి. ఈ చదువు ఎంత సహజమైనది. మీకు స్వర్గము గురించి తెలుసు. తప్పకుండా భారత్ స్వర్గముగా ఉండేది. భారత్ అవినాశీ ఖండము. భారత్ కు ఉన్నంత మహిమ ఇంకెవ్వరికీ ఉండదు. అందరినీ పతితుల నుండి పావనముగా తయారుచేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. డ్రామా యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకుంటూ అన్ని చింతలను వదిలేయాలి. సతోప్రధానముగా అవ్వాలన్న ఒక్క చింతనే పెట్టుకోవాలి. 2. పేదల పెన్నిధి అయిన బాబా భారత్ ను నిరుపేద నుండి షావుకారుగా తయారుచేయడానికి వచ్చారు, వారికి పూర్తి-పూర్తి సహాయకులుగా అవ్వాలి. తమ కొత్త ప్రపంచాన్ని గుర్తు చేసుకుంటూ సదా సంతోషముగా ఉండాలి. వరదానము:-హృదయములో సదా ఒక్క రాముడినే ఇముడ్చుకొని సత్యమైన సేవను చేసే మాయాజీత్, విజయీ భవ హనుమంతుడి విశేషతను ఏమని చూపిస్తారంటే - అతను సదా సేవాధారిగా, మహావీరునిగా ఉండేవారు, అందుకే స్వయము కాలిపోకుండా తోక ద్వారా లంకను కాల్చేసారు అని. అలాగే ఇక్కడ కూడా ఎవరైతే సదా సేవాధారిగా ఉంటారో, వారే మాయ యొక్క అధికారాన్ని సమాప్తము చేయగలుగుతారు. ఎవరైతే సేవాధారి కారో, వారు మాయా రాజ్యాన్ని కాల్చలేరు. హనుమంతుని హృదయములో సదా ఒక్క రాముడే నివసించేవారు, అదే విధముగా తండ్రి తప్ప ఇంకెవ్వరూ హృదయములో ఉండకూడదు, మీ దేహపు స్మృతి కూడా ఉండకూడదు, అప్పుడే మాయాజీతులుగా, విజయులుగా అవుతారు. స్లోగన్:-ఏ విధముగా ఆత్మ మరియు శరీరము కంబైండ్ గా ఉన్నాయో, అదే విధముగా మీరు తండ్రితోపాటు కంబైండ్ గా ఉండండి.   అవ్యక్త ప్రేరణలు - ఏకత మరియు విశ్వాసము యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి సంగఠనలో ప్రతి ఒక్కరి విశేషతలను చూడటము, విశేషతలనే గ్రహించటము మరియు బలహీనతలను తొలగించే ప్రయత్నము చెయ్యటము - ఇదే ఏకతతో కూడిన సంగఠనను ధృఢము చేసేందుకు విధి. ఏ విధముగానైతే మీ అందరి యొక్క లేవడము, మాట్లాడటము, నడవటము ఒకే విధముగా ఉన్నాయో, అందరివీ ఒకే విధమైన మాటలు, ఒకే గతి, ఒకే రీతి, ఒకే నీతి ఉన్నాయో, అదే విధముగా సంస్కారాలు కూడా సమానముగా కనిపించాలి. భిన్నత్వము ఉన్నప్పటికీ పరస్పరము ఒకరి పట్ల ఒకరు విశ్వాసము ఉంచి, అందరి ఆలోచనలకు గౌరవాన్ని ఇవ్వండి, ఇదే ఏకతకు ఆధారము. "
#📙ఆధ్యాత్మిక మాటలు #🕉️ గణపతి బప్పా మోరియా #🇮🇳 మన దేశ సంస్కృతి #🎶భక్తి పాటలు🔱
📙ఆధ్యాత్మిక మాటలు - ఫిబ్రవేరి 6 ప్రేమగా నిజాయితీగా మధురముగా మాట్లాడటానికి ఒక పైసా ఖర్చులేదు శ్కుమారీః 058 ఫిబ్రవేరి 6 ప్రేమగా నిజాయితీగా మధురముగా మాట్లాడటానికి ఒక పైసా ఖర్చులేదు శ్కుమారీః 058 - ShareChat
"🌹 శివ బాబా 🌹 06-02-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - ఇప్పుడిది ఎక్కే కళ యొక్క సమయము, భారత్ నిరుపేద నుండి షావుకారుగా అవుతుంది, మీరు తండ్రి నుండి సత్యయుగీ రాజ్యాధికారము యొక్క వారసత్వాన్ని తీసుకోండి’’ ప్రశ్న:-తండ్రి యొక్క ఏ టైటిల్ ను శ్రీకృష్ణునికి ఇవ్వలేరు? జవాబు:-తండ్రి పేదల పెన్నిధి. శ్రీకృష్ణుడిని అలా అనరు. వారు చాలా ధనవంతుడు, వారి రాజ్యములో అందరూ షావుకారులుగా ఉంటారు. తండ్రి ఎప్పుడైతే వస్తారో, అప్పుడు అందరికన్నా నిరుపేదగా ఉన్నది భారత్. భారత్ నే షావుకారుగా తయారుచేస్తారు. మన భారత్ స్వర్గముగా ఉండేది, ఇప్పుడు అలా లేదు, మళ్ళీ ఆ విధముగా తయారవ్వనున్నది అని మీరంటారు. పేదల పెన్నిధి అయిన బాబాయే భారత్ ను స్వర్గముగా తయారుచేస్తారు. పాట:-చివరికి నేడు ఆ రోజు రానే వచ్చింది... ▶ ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాటను విన్నారు. ఆత్మ గుప్తమైనది మరియు శరీరము ప్రత్యక్షముగా ఉంటుంది. ఆత్మను ఈ కనుల ద్వారా చూడలేము, అది గుప్తముగా ఉంది. ఆత్మ తప్పకుండా ఉంది, కానీ ఈ శరీరముతో కప్పబడి ఉంది, అందుకే ఆత్మ గుప్తముగా ఉందని అంటారు. ఆత్మ స్వయంగా అంటుంది - నేను నిరాకారిని, ఇక్కడ సాకారములోకి వచ్చి గుప్తము అయ్యాను. ఆత్మలది నిరాకారీ ప్రపంచము, అక్కడైతే గుప్తముగా ఉండే విషయమేమీ లేదు. పరమపిత పరమాత్మ కూడా అక్కడే ఉంటారు, వారిని సుప్రీమ్ అని అంటారు, వారు ఉన్నతోన్నతమైన ఆత్మ, అతీతముగా ఉండే పరమ ఆత్మ. తండ్రి అంటారు - ఎలాగైతే మీరు గుప్తముగా ఉన్నారో, అలాగే నేను కూడా గుప్తముగా రావలసి ఉంటుంది. నేను గర్భ జైలులోకి రాను. నాకు శివ అన్న ఒక్క పేరే కొనసాగుతూ వస్తుంది. నేను ఈ తనువులోకి వచ్చినా కూడా నా పేరు మారదు. వీరి ఆత్మకు ఏదైతే శరీరము ఉందో, ఆ శరీరము యొక్క పేరు మారుతుంది. నన్ను అయితే శివ అనే అంటారు - నేను ఆత్మలందరికీ తండ్రిని. ఆత్మలైన మీరు ఈ శరీరములో గుప్తముగా ఉన్నారు, ఈ శరీరము ద్వారా కర్మలు చేస్తారు. నేను కూడా గుప్తముగా ఉన్నాను. ఆత్మ ఈ శరీరముతో కప్పబడి ఉంది అని పిల్లలకు ఈ జ్ఞానము ఇప్పుడు లభిస్తుంది. ఆత్మ గుప్తముగా ఉంది, శరీరము ప్రత్యక్షముగా ఉంది. నేను కూడా అశరీరినే. గుప్తమైన తండ్రి ఈ శరీరము ద్వారా వినిపిస్తారు. మీరు కూడా గుప్తమైనవారే, శరీరము ద్వారా వింటారు. భారత్ ను మళ్ళీ నిరుపేద నుండి షావుకారుగా తయారుచేయడానికి బాబా వచ్చి ఉన్నారని మీకు తెలుసు. మీరు - మా భారత్ అని అంటారు. ప్రతి ఒక్కరూ తమ-తమ రాష్ట్రాల విషయములో - మా గుజరాత్, మా రాజస్థాన్ అని అంటారు. మాది-మాది అని అనడము వలన దాని పట్ల మోహము కలుగుతుంది. మన భారత్ నిరుపేదగా ఉంది అని అందరూ అనుకుంటారు, కానీ మన భారత్ షావుకారుగా ఎప్పుడు ఉండేది, ఎలా ఉండేది అనేది వారికి తెలియదు. పిల్లలైన మీకు చాలా నషా ఉంటుంది. మన భారత్ చాలా షావుకారుగా ఉండేది, దుఃఖమనే మాటే ఉండేది కాదు. సత్యయుగములో వేరే ఏ ధర్మమూ ఉండేది కాదు, ఒక్క దేవీ-దేవతా ధర్మమే ఉండేది, ఇది ఎవ్వరికీ తెలియదు. ఈ ప్రపంచ చరిత్ర-భౌగోళికాల గురించి ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు మంచి రీతిలో అర్థం చేసుకుంటున్నారు. మన భారత్ చాలా షావుకారుగా ఉండేది. ఇప్పుడు చాలా నిరుపేదగా ఉంది. ఇప్పుడు మళ్ళీ తండ్రి షావుకారుగా తయారుచేయడానికి వచ్చారు. భారత్ సత్యయుగములో చాలా షావుకారుగా ఉండేది, అప్పుడు దేవీ-దేవతల రాజ్యముండేది, మరి ఆ రాజ్యము ఏమైపోయింది, ఇది ఎవ్వరికీ తెలియదు. ఋషులు, మునులు మొదలైనవారు కూడా, మాకు రచయిత మరియు రచనల గురించి తెలియదు అని అనేవారు. తండ్రి అంటారు, సత్యయుగములో కూడా దేవీ-దేవతలకు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానము ఉండేది కాదు. మేము మెట్లు దిగుతూ కలియుగములోకి వెళ్ళిపోతామని - ఒకవేళ దేవతలకు కూడా ఈ జ్ఞానమున్నట్లయితే ఇక వారికి రాజ్యాధికారము యొక్క సుఖము ఉండదు, చింత కలుగుతుంది. మేము సతోప్రధానముగా ఉండేవారము, మళ్ళీ మేము సతోప్రధానముగా ఎలా అవ్వాలి అనే చింత మీకు ఉంది. ఆత్మలమైన మనము నిరాకారీ ప్రపంచములో ఉండేవారము, అక్కడ నుండి మళ్ళీ సుఖధామములోకి ఎలా వచ్చాము, ఈ జ్ఞానము కూడా మీకు ఉంది. మనము ఇప్పుడు ఎక్కే కళలో ఉన్నాము. ఇది 84 జన్మల మెట్ల వరుస. డ్రామానుసారముగా ప్రతి ఒక్క పాత్రధారి నంబరువారుగా తమ-తమ సమయమనుసారముగా వచ్చి పాత్రను అభినయిస్తారు. పేదల పెన్నిధి అని ఎవరిని అంటారు అన్నది ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, ఇది ప్రపంచానికి తెలియదు. పాటలో కూడా విన్నారు - భక్తులందరూ ఏ రోజు కోసమైతే వేచి ఉన్నారో, చివరికి ఆ రోజు నేడు వచ్చింది... భగవంతుడు ఎప్పుడు వచ్చి భక్తులైన మనల్ని ఈ భక్తి మార్గము నుండి విడిపించి సద్గతిలోకి తీసుకువెళ్తారు అన్నది ఇప్పుడు అర్థం చేసుకున్నారు. బాబా ఈ శరీరములోకి మళ్ళీ వచ్చేసారు. శివజయంతిని కూడా జరుపుకుంటారు అంటే వారు తప్పకుండా వస్తారు. నేను శ్రీకృష్ణుడి తనువులోకి వస్తానని కూడా వారు అనరు. అలా కాదు. తండ్రి అంటారు, శ్రీకృష్ణుని ఆత్మ 84 జన్మలు తీసుకుంది, వారి అనేక జన్మల అంతిమములో ఇది అంతిమ జన్మ. ఎవరైతే మొదటి నంబరులో ఉండేవారో, వారిప్పుడు చివరిలో ఉన్నారు, తతత్వమ్ (ఇది మీకు కూడా వర్తిస్తుంది). నేనైతే సాధారణ తనువులోకి వస్తాను, మీరు 84 జన్మలను ఎలా అనుభవించారు అన్నది నేను వచ్చి మీకు తెలియజేస్తాను. సిక్కులు కూడా ఏక్ ఓంకార్, పరమపిత పరమాత్మ అయిన తండ్రి అని భావిస్తారు, వారు తప్పకుండా మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసేవారు. మరి మనము కూడా దేవతలుగా ఎందుకు అవ్వకూడదు. ఎవరైతే ఇంతకుముందు దేవతలుగా అయ్యి ఉంటారో, వారు తండ్రికి పూర్తిగా అతుక్కుపోతారు. స్వయాన్ని దేవీ-దేవతా ధర్మానికి చెందినవారమని ఒక్కరు కూడా భావించరు. ఇతర ధర్మాల చరిత్ర చాలా చిన్నది, కొందరిది 500 సంవత్సరాల చరిత్ర, మరికొందరిది 1250 సంవత్సరాల చరిత్ర. మీ చరిత్ర 5000 సంవత్సరాలది. దేవతా ధర్మమువారే స్వర్గములోకి వస్తారు, ఇతర ధర్మాల వారు తర్వాతే వస్తారు. దేవతా ధర్మమువారు కూడా డ్రామానుసారముగా ఇప్పుడు ఇతర ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోయారు. వారు మళ్ళీ కన్వర్ట్ అయ్యి తమ-తమ ధర్మాలలోకి తిరిగి వస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. బాబా స్వర్గాన్ని స్థాపన చేసేవారు కావున మేము స్వర్గములో ఎందుకు ఉండము, మేము తండ్రి నుండి తప్పకుండా వారసత్వాన్ని తీసుకుంటామని మీరు కూడా భావిస్తారు. ఇలా భావించేవారు మన ధర్మానికి చెందినవారని ఋజువవుతుంది. అలా కానీ వారు ఇక్కడకు రానే రారు. వారు పరాయి ధర్మములోకి మేము ఎందుకు వెళ్ళాలి అని అంటారు. కొత్త ప్రపంచమైన సత్యయుగములో దేవతలకు చాలా సుఖముండేదని, అక్కడ బంగారు మహళ్ళు ఉండేవని పిల్లలైన మీకు తెలుసు. సోమనాథ మందిరములో ఎంత బంగారముండేది. ఇటువంటి ధర్మము ఇంకేదీ ఉండదు. సోమనాథ మందిరమంతటి భారీ మందిరము ఇంకేదీ ఉండదు, అందులో చాలా వజ్ర-వైఢూర్యాలుండేవి. బుద్ధుడు మొదలైనవారికి వజ్ర-వైఢూర్యాల మహళ్ళు ఏమీ ఉండవు. ఏ తండ్రి అయితే పిల్లలైన మిమ్మల్ని ఇంత ఉన్నతముగా తయారుచేసారో, వారికి మీరు ఎంత గౌరవాన్ని ఇచ్చారు! గౌరవాన్ని ఇవ్వడము జరుగుతుంది కదా. మంచి కర్మలు చేసి వెళ్ళారని భావిస్తారు. అన్నింటికన్నా మంచి కర్మ పతిత-పావనుడైన తండ్రియే చేసి వెళ్తారని ఇప్పుడు మీకు తెలుసు. అన్నింటికన్నా ఉత్తమోత్తమ సేవను అనంతమైన తండ్రే వచ్చి చేస్తారని మీ ఆత్మ అంటుంది. వారు మనల్ని నిరుపేదల నుండి ధనవంతులుగా, బికారుల నుండి రాకుమారులుగా తయారుచేస్తారు. ఎవరైతే భారత్ ను స్వర్గముగా తయారుచేస్తారో, వారినిప్పుడు ఎవరూ గౌరవించడము లేదు. ఉన్నతోన్నతమైన మందిరము అని గాయనము చేయబడిన దానిని దోచుకుని వెళ్ళిపోయారు. లక్ష్మీ-నారాయణుల మందిరాన్ని ఎప్పుడూ ఎవ్వరూ దోచుకోలేదు. సోమనాథ మందిరాన్ని దోచుకున్నారు. భక్తి మార్గములో కూడా చాలా ధనవంతులుంటారు. రాజులలో కూడా నంబరువారుగా ఉంటారు కదా. ఎవరైతే ఉన్నత పదవి కలవారు ఉంటారో, వారికి తక్కువ పదవి వారు గౌరవాన్ని ఇస్తారు. దర్బారులో కూడా నంబరువారుగా కూర్చుంటారు. బాబా అయితే అనుభవజ్ఞులు కదా. ఇక్కడ పతిత రాజుల దర్బారు ఉంటుంది. పావన రాజుల దర్బారు ఎలా ఉంటుంది - వారి వద్ద ఇంత ధనముందంటే వారి ఇళ్ళు కూడా అంత బాగుంటాయి. తండ్రి మనల్ని చదివిస్తున్నారని, స్వర్గ స్థాపనను చేయిస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు. మనము స్వర్గము యొక్క మహారాజా-మహారాణులుగా అవుతాము, మళ్ళీ మనము పడిపోతూ, పడిపోతూ భక్తులుగా అవుతాము, అప్పుడు మొట్టమొదట శివబాబాకు పూజారులుగా అవుతాము. ఎవరైతే మనల్ని స్వర్గానికి యజమానులుగా చేసారో, వారినే పూజిస్తాము. వారు మనల్ని చాలా షావుకార్లుగా చేస్తారు. ఇప్పుడు భారత్ ఎంత పేదగా ఉంది, ఏ భూమినైతే ఇంతకుముందు 500 రూపాయలకు తీసుకున్నామో, ఈ రోజు దాని విలువ 5000 రూపాయల కన్నా కూడా ఎక్కువైపోయింది. ఇవన్నీ కృత్రిమమైన ధరలు. అక్కడైతే భూమికి ధర ఉండదు, ఎవరికి ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. ఎంతో భూమి ఉంటుంది, మధురమైన నదుల వద్ద మీ మహళ్ళు ఉంటాయి. మనుష్యులు చాలా కొద్దిమందే ఉంటారు. ప్రకృతి దాసిగా ఉంటుంది. ఫలాలు, పుష్పాలు మంచి-మంచివి లభిస్తూ ఉంటాయి. ఇప్పుడైతే ఎంత శ్రమ చేయవలసి ఉంటుంది, అయినా కానీ భోజనము లభించదు. మనుష్యులు చాలా ఆకలి, దప్పికలతో మరణిస్తుంటారు. పాట వినడముతో మీ రోమాలు నిక్కబొడుచుకోవాలి. తండ్రిని పేదల పెన్నిధి అని అంటారు. పేదల పెన్నిధి యొక్క అర్థాన్ని అర్థం చేసుకున్నారు కదా! ఎవరిని షావుకార్లుగా తయారుచేస్తారు? వారు ఎక్కడికైతే వస్తారో, తప్పకుండా అక్కడున్నవారినే షావుకార్లుగా తయారుచేస్తారు కదా. మనము పావనము నుండి పతితముగా అవ్వడానికి 5 వేల సంవత్సరాలు పడుతుందని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ బాబా వెంటనే పతితము నుండి పావనముగా తయారుచేస్తారు, ఉన్నతోన్నతముగా తయారుచేస్తారు, ఒక్క సెకండులో జీవన్ముక్తి లభిస్తుంది. బాబా, నేను మీ వాడిని అని అంటారు. బాబా అంటారు - బిడ్డ, నీవు విశ్వానికి యజమానిగా ఉండేవాడివి. కొడుకు జన్మించగానే వారసునిగా అవుతాడు, ఎంత సంతోషము కలుగుతుంది. కూతురిని చూస్తే ముఖము కిందకు దిగిపోతుంది. ఇక్కడైతే ఆత్మలందరూ కొడుకులు. 5 వేల సంవత్సరాల క్రితము మనము స్వర్గానికి యజమానులుగా ఉండేవారమని ఇప్పుడు తెలిసింది. బాబా మనల్ని అలా తయారుచేసారు. శివజయంతిని కూడా జరుపుకుంటారు కానీ వారు ఎప్పుడు వచ్చారు అన్నది తెలియదు. లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది, ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. శివజయంతిని జరుపుకుంటారు, కేవలం లింగాన్ని పెట్టి పెద్ద-పెద్ద మందిరాలను నిర్మిస్తారు. కానీ వారు ఎలా వచ్చారు, వచ్చి ఏం చేసారు అన్నది ఏమీ తెలియదు, దీనిని అంధ విశ్వాసము, అంధ శ్రద్ధ అని అంటారు. మన ధర్మము ఏది, ఎప్పుడు స్థాపనయ్యింది అన్నది వారికి తెలియదు. ఇతర ధర్మాల వారికి వారి ధర్మము గురించి తెలుసు, బుద్ధుడు ఎప్పుడు వచ్చారు, తిథి-తారీఖులు ఏమిటి అన్నది కూడా వారికి తెలుసు. శివబాబాకు, లక్ష్మీ-నారాయణులకు ఎటువంటి తిథి, తారీఖులు లేవు. 5 వేల సంవత్సరాల విషయాన్ని లక్షల సంవత్సరాలని వ్రాసేసారు. లక్షల సంవత్సరాల విషయమనేట్పపటికి ఎవరికి గుర్తుకొస్తుంది? భారత్ లో దేవీ-దేవతా ధర్మము ఎప్పుడు ఉండేది అనేది అర్థం చేసుకోరు. లక్షల సంవత్సరాల లెక్కలోనైతే భారత్ జనాభా అన్నింటికన్నా ఎక్కువగా ఉండాలి. భారత్ యొక్క భూమి కూడా అన్నింటికన్నా ఎక్కువగా ఉండాలి. లక్షల సంవత్సరాలలో ఎంతమంది మనుష్యులు జన్మిస్తారు, ఇప్పటికి లెక్కలేనంతమంది మనుష్యులు అయిపోయి ఉండాలి. కానీ అంతమందైతే లేరు, ఇంకా జనాభా తగ్గిపోయింది. ఈ విషయాలన్నింటినీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఈ విషయాలను మనుష్యులు విన్నప్పుడు ఏమంటారంటే - ఈ విషయాలనైతే మేము ఎప్పుడూ వినలేదు, అలాగే ఏ శాస్త్రాలలోనూ చదవలేదు. ఇవి అద్భుతమైన విషయాలు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం చక్రము యొక్క జ్ఞానముంది. వీరు అనేక జన్మల అంతిమములో కూడా అంతిమములో ఇప్పుడు పతితాత్మగా ఉన్నారు. ఎవరైతే సతోప్రధానముగా ఉండేవారో వారు ఇప్పుడు తమోప్రధానముగా అయ్యారు, మళ్ళీ సతోప్రధానముగా అవ్వాలి. ఆత్మలైన మీకిప్పుడు శిక్షణ లభిస్తోంది. ఆత్మ చెవుల ద్వారా వింటున్నప్పుడు శరీరము ఊగుతుంది ఎందుకంటే ఆత్మ వింటుంది కదా. ఆత్మలమైన మనము తప్పకుండా 84 జన్మలు తీసుకుంటాము, 84 జన్మలలో 84 తల్లిదండ్రులు తప్పకుండా లభించి ఉంటారు, ఇది కూడా లెక్క కదా. మనము 84 జన్మలు తీసుకుంటామని బుద్ధిలోకి వస్తుంది, అలాగే తక్కువ జన్మలు తీసుకునేవారు కూడా ఉంటారు. అందరూ 84 జన్మలు తీసుకోరు. శాస్త్రాలలో ఏమేమి వ్రాసేసారు అనేది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. మీ విషయములో కనీసం 84 జన్మలు అని అయినా అంటారు కానీ నా కోసమైతే లెక్కలేనన్ని, అనేక జన్మలని అంటారు. కణకణములోకి, రాయిరప్పలలోకి నన్ను తోసేసారు. ఎక్కడ చూసినా నీవే నీవు, కృష్ణుడే కృష్ణుడు అని అంటారు. మథుర, బృందావనములో ఈ విధముగా అంటూ ఉంటారు. కృష్ణుడే సర్వవ్యాపి అని అంటారు. రాధ వర్గానికి చెందినవారు ఎక్కడ చూసినా రాధయే రాధ, నీవు రాధయే, నేను రాధయే అని అంటారు. ఒక్క తండ్రి మాత్రమే పేదల పెన్నిధి. ఏ భారత్ అయితే అన్నింటికన్నా షావుకారుగా ఉండేదో, ఇప్పుడది అన్నింటికన్నా పేదదిగా అయ్యింది, అందుకే నేను భారత్ లోకే రావలసి ఉంటుంది. ఇది తయారై, తయారుచేయబడిన డ్రామా, ఇందులో ఏ మాత్రము తేడా రాదు. డ్రామాలో ఏ షూటింగ్ అయితే జరిగిపోయిందో, అది యథావిధిగా రిపీట్ అవుతుంది, ఇందులో పైసా అంత తేడా కూడా రాదు. డ్రామా గురించి కూడా తెలిసి ఉండాలి. డ్రామా అంటే డ్రామా. అవి హద్దులోని డ్రామాలు, ఇది అనంతమైన డ్రామా. ఈ అనంతమైన డ్రామా యొక్క ఆదిమధ్యాంతాలు ఎవ్వరికీ తెలియవు. పేదల పెన్నిధి అని నిరాకార భగవంతుడినే అనుకుంటారు, శ్రీకృష్ణుడిని అనుకోరు. శ్రీకృష్ణుడైతే ధనవంతుడిగా, సత్యయుగ రాకుమారుడిగా అవుతారు. భగవంతునికైతే తనదంటూ శరీరము లేదు. వారు వచ్చి పిల్లలైన మిమ్మల్ని ధనవంతులుగా తయారుచేస్తారు, మీకు రాజయోగము యొక్క శిక్షణనిస్తారు. చదువుతో బ్యారిస్టరు మొదలైనవారిగా అయి, ఆ తర్వాత సంపాదిస్తారు. తండ్రి కూడా మిమ్మల్ని ఇప్పుడు చదివిస్తున్నారు. మీరు భవిష్యత్తులో నరుని నుండి నారాయణునిగా అవుతారు. మీ జన్మ అయితే జరుగుతుంది కదా. అంతేకానీ స్వర్గము సముద్రము నుండి బయటకు వస్తుందని కాదు. శ్రీకృష్ణుడు కూడా జన్మ తీసుకున్నారు కదా. ఆ సమయములో కంసపురి మొదలైనవేవీ లేవు. శ్రీకృష్ణుని పేరు ఎంతగా గాయనము చేయబడుతుంది, అతని తండ్రికి అంతటి గాయనము లేదు. అతని తండ్రి ఎక్కడ ఉన్నారు? తప్పకుండా శ్రీకృష్ణుడు ఎవరో ఒకరికి కుమారుడు కదా. శ్రీకృష్ణుడు జన్మ తీసుకున్నప్పుడు కొంతమంది పతితులు కూడా ఉంటారు. ఆ పతితులు కూడా పూర్తిగా సమాప్తమైపోయినప్పుడు శ్రీకృష్ణుడు సింహాసనముపై కూర్చుంటారు, తన రాజ్యాధికారాన్ని తీసుకుంటారు, అప్పటినుండే వారి కాలము ప్రారంభమవుతుంది. లక్ష్మీ-నారాయణుల నుండే ఆ కాలము ప్రారంభమవుతుంది. వీరి రాజ్యము ఇంత సమయము ఉంటుంది, ఆ తర్వాత వారిది ఇంత సమయము ఉంటుంది అని మీరు పూర్తి లెక్కను వ్రాస్తారు. ఈ కల్పము ఆయువు పెద్దదిగా ఉండదని మనుష్యులు అర్థం చేసుకుంటారు. 5 వేల సంవత్సరాల పూర్తి లెక్క ఉంది. ఇది పిల్లలైన మీ బుద్ధిలోకి వస్తుంది కదా. నిన్న మనము స్వర్గానికి యజమానులుగా ఉండేవారము, తండ్రియే మనల్ని అలా తయారుచేసారు, అందుకే మనము వారి శివజయంతిని జరుపుకుంటున్నాము. మీకు అందరి గురించి తెలుసు. క్రైస్టు, గురునానక్ మొదలైనవారు మళ్ళీ ఎప్పుడు వస్తారు అన్న జ్ఞానము మీకు ఉంది. ప్రపంచ చరిత్ర-భౌగోళికాలు యథావిధిగా రిపీట్ అవుతాయి. ఈ చదువు ఎంత సహజమైనది. మీకు స్వర్గము గురించి తెలుసు. తప్పకుండా భారత్ స్వర్గముగా ఉండేది. భారత్ అవినాశీ ఖండము. భారత్ కు ఉన్నంత మహిమ ఇంకెవ్వరికీ ఉండదు. అందరినీ పతితుల నుండి పావనముగా తయారుచేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. డ్రామా యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకుంటూ అన్ని చింతలను వదిలేయాలి. సతోప్రధానముగా అవ్వాలన్న ఒక్క చింతనే పెట్టుకోవాలి. 2. పేదల పెన్నిధి అయిన బాబా భారత్ ను నిరుపేద నుండి షావుకారుగా తయారుచేయడానికి వచ్చారు, వారికి పూర్తి-పూర్తి సహాయకులుగా అవ్వాలి. తమ కొత్త ప్రపంచాన్ని గుర్తు చేసుకుంటూ సదా సంతోషముగా ఉండాలి. వరదానము:-హృదయములో సదా ఒక్క రాముడినే ఇముడ్చుకొని సత్యమైన సేవను చేసే మాయాజీత్, విజయీ భవ హనుమంతుడి విశేషతను ఏమని చూపిస్తారంటే - అతను సదా సేవాధారిగా, మహావీరునిగా ఉండేవారు, అందుకే స్వయము కాలిపోకుండా తోక ద్వారా లంకను కాల్చేసారు అని. అలాగే ఇక్కడ కూడా ఎవరైతే సదా సేవాధారిగా ఉంటారో, వారే మాయ యొక్క అధికారాన్ని సమాప్తము చేయగలుగుతారు. ఎవరైతే సేవాధారి కారో, వారు మాయా రాజ్యాన్ని కాల్చలేరు. హనుమంతుని హృదయములో సదా ఒక్క రాముడే నివసించేవారు, అదే విధముగా తండ్రి తప్ప ఇంకెవ్వరూ హృదయములో ఉండకూడదు, మీ దేహపు స్మృతి కూడా ఉండకూడదు, అప్పుడే మాయాజీతులుగా, విజయులుగా అవుతారు. స్లోగన్:-ఏ విధముగా ఆత్మ మరియు శరీరము కంబైండ్ గా ఉన్నాయో, అదే విధముగా మీరు తండ్రితోపాటు కంబైండ్ గా ఉండండి.   అవ్యక్త ప్రేరణలు - ఏకత మరియు విశ్వాసము యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి సంగఠనలో ప్రతి ఒక్కరి విశేషతలను చూడటము, విశేషతలనే గ్రహించటము మరియు బలహీనతలను తొలగించే ప్రయత్నము చెయ్యటము - ఇదే ఏకతతో కూడిన సంగఠనను ధృఢము చేసేందుకు విధి. ఏ విధముగానైతే మీ అందరి యొక్క లేవడము, మాట్లాడటము, నడవటము ఒకే విధముగా ఉన్నాయో, అందరివీ ఒకే విధమైన మాటలు, ఒకే గతి, ఒకే రీతి, ఒకే నీతి ఉన్నాయో, అదే విధముగా సంస్కారాలు కూడా సమానముగా కనిపించాలి. భిన్నత్వము ఉన్నప్పటికీ పరస్పరము ఒకరి పట్ల ఒకరు విశ్వాసము ఉంచి, అందరి ఆలోచనలకు గౌరవాన్ని ఇవ్వండి, ఇదే ఏకతకు ఆధారము. " #📙ఆధ్యాత్మిక మాటలు #🎶భక్తి పాటలు🔱 #🕉️ గణపతి బప్పా మోరియా #🇮🇳 మన దేశ సంస్కృతి
#🇮🇳 మన దేశ సంస్కృతి #🕉️ గణపతి బప్పా మోరియా #📙ఆధ్యాత్మిక మాటలు #🎶భక్తి పాటలు🔱
🇮🇳 మన దేశ సంస్కృతి - ఎప్పుడూ కోపంలోకి మీపై మీరు కూడా రాకూడదు కోపగించుకోకూడదు; ఇతరులపై కూడా కోపగించుకోకూడదు సంతోషంగా ఉండాలి ఎప్పుడూ కోపంలోకి మీపై మీరు కూడా రాకూడదు కోపగించుకోకూడదు; ఇతరులపై కూడా కోపగించుకోకూడదు సంతోషంగా ఉండాలి - ShareChat
#🎶భక్తి పాటలు🔱 #📙ఆధ్యాత్మిక మాటలు #🕉️ గణపతి బప్పా మోరియా #🇮🇳 మన దేశ సంస్కృతి
🎶భక్తి పాటలు🔱 - రేఖ జీవన కర్కల కథ మంచిగా పనిచేసేవారిని ముప్పుతిప్పలు పెదతారు: బాధ్యతా రహితంగా పనిచేసేవారికి మాత్రం భయపడుతూ . పనులు అప్పగిస్తారు: హానెస్ట్ గా పనిచేసినా ఫలితం ఉండటం లేదని దిగులు చెందుతారు: మీరు మంచిగా పనిచేస్తే ఆ మంచి మీకు తప్పకుండా మేలు చేస్తుంది: భాద్యతగా వ్యవహరిస్తే తప్పకుండా భగవంతుని   భరోసా లభిస్తుంది: ఉండేవారికి హ్యాపీనెస్ ఎల్లపుడూ బంధువు లవుతుంది . హానెస్ట్ ೧' ఇతరులతో పోల్టుకుని మీ వ్యక్తిత్వాన్ని సంతోషాన్ని . వదులుకోవాల్సిన పని లేదు: ఎవరు ఎటువంటి కర్యలు చేస్తారో వారు లవే ఫలితాలను . పొందుతారు ಎಲ್ಬು ಖಿತ್ತನಂ ನಾಟಿತ ನಃ ಎಲ್ಬು ಮುಲತತ್ತದು 5ದಾ . ಮಾಮಿಡಿ BRAHMA KUMARIS  ప్రజాపత బ్రహ్మాకుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం రేఖ జీవన కర్కల కథ మంచిగా పనిచేసేవారిని ముప్పుతిప్పలు పెదతారు: బాధ్యతా రహితంగా పనిచేసేవారికి మాత్రం భయపడుతూ . పనులు అప్పగిస్తారు: హానెస్ట్ గా పనిచేసినా ఫలితం ఉండటం లేదని దిగులు చెందుతారు: మీరు మంచిగా పనిచేస్తే ఆ మంచి మీకు తప్పకుండా మేలు చేస్తుంది: భాద్యతగా వ్యవహరిస్తే తప్పకుండా భగవంతుని   భరోసా లభిస్తుంది: ఉండేవారికి హ్యాపీనెస్ ఎల్లపుడూ బంధువు లవుతుంది . హానెస్ట్ ೧' ఇతరులతో పోల్టుకుని మీ వ్యక్తిత్వాన్ని సంతోషాన్ని . వదులుకోవాల్సిన పని లేదు: ఎవరు ఎటువంటి కర్యలు చేస్తారో వారు లవే ఫలితాలను . పొందుతారు ಎಲ್ಬು ಖಿತ್ತನಂ ನಾಟಿತ ನಃ ಎಲ್ಬು ಮುಲತತ್ತದು 5ದಾ . ಮಾಮಿಡಿ BRAHMA KUMARIS  ప్రజాపత బ్రహ్మాకుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం - ShareChat
#🎶భక్తి పాటలు🔱 #🇮🇳 మన దేశ సంస్కృతి #🕉️ గణపతి బప్పా మోరియా #📙ఆధ్యాత్మిక మాటలు 05-02-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - మిమ్మల్ని రావణ రాజ్యము నుండి విముక్తులుగా చేసి సద్గతిని ఇవ్వడానికి మరియు నరకవాసులను స్వర్గవాసులుగా తయారుచేయడానికి తండ్రి వచ్చారు’’ ప్రశ్న:-తండ్రి భారతవాసీ పిల్లలైన మీకు ఏయే స్మృతులను ఇప్పించారు? జవాబు:-ఓ భారతవాసీ పిల్లలూ! మీరు స్వర్గవాసులుగా ఉండేవారు. నేటికి 5 వేల సంవత్సరాల క్రితం భారత్ స్వర్గముగా ఉండేది, బంగారము మరియు వజ్రాల మహళ్ళు ఉండేవి. మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా ఉండేవారు. భూమి, ఆకాశము అన్నీ మీవిగా ఉండేవి. భారత్ శివబాబా ద్వారా స్థాపించబడిన శివాలయముగా ఉండేది. అక్కడ పవిత్రత ఉండేది. ఇప్పుడు మళ్ళీ అటువంటి భారత్ తయారవ్వనున్నది. పాట:-నయనహీనులకు దారి చూపించండి ప్రభూ... ▶ ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు (ఆత్మలు) ఈ పాటను విన్నారు. ఇలా ఎవరు అన్నారు? ఆత్మల యొక్క ఆత్మిక తండ్రి అన్నారు. ఆత్మిక తండ్రిని ఆత్మిక పిల్లలు - ఓ బాబా అని అన్నారు. వారిని ఈశ్వరా అని కూడా అంటారు, పిత అని కూడా అంటారు. ఏ పిత? పరమపిత. ఎందుకంటే తండ్రులు ఇద్దరు ఉన్నారు - ఒకరు లౌకిక తండ్రి, రెండవవారు పారలౌకిక తండ్రి. లౌకిక తండ్రి పిల్లలు పారలౌకిక తండ్రిని - ఓ బాబా అని పిలుస్తారు. అచ్ఛా, మరి బాబా పేరు ఏమిటి? శివ. వారు నిరాకారునిగా పూజింపబడతారు. వారిని సుప్రీమ్ ఫాదర్ అని అంటారు. లౌకిక తండ్రిని సుప్రీమ్ అని అనరు. ఉన్నతోన్నతమైనవారు, ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే. జీవాత్మలందరూ ఆ తండ్రిని స్మృతి చేస్తారు. నా తండ్రి ఎవరు అన్నది ఆత్మలు మర్చిపోయారు. ఓ గాడ్ ఫాదర్ - నయనహీనులైన మాకు నయనాలు ఇవ్వండి, అప్పుడు మేము మా తండ్రిని గుర్తించగలము, భక్తి మార్గపు భ్రమించడము నుండి విడిపించండి అని పిలుస్తారు. సద్గతి కోసము మూడవ నేత్రాన్ని పొందేందుకు, తండ్రిని కలుసుకునేందుకు పిలుస్తారు ఎందుకంటే తండ్రియే కల్ప-కల్పము భారత్ లో వచ్చి, భారత్ ను స్వర్గముగా తయారుచేస్తారు. ఇప్పుడిది కలియుగము, కలియుగము తర్వాత సత్యయుగము రానున్నది. ఇది పురుషోత్తమ సంగమయుగము. అనంతమైన తండ్రి వచ్చి పతితముగా, భ్రష్టాచారులుగా అయిపోయినవారిని పురుషోత్తములుగా తయారుచేస్తారు. ఈ (లక్ష్మీ-నారాయణులు) పురుషోత్తములు భారత్ లో ఉండేవారు. లక్ష్మీ-నారాయణుల వంశావళి యొక్క రాజ్యముండేది. నేటికి 5 వేల సంవత్సరాల క్రితం సత్యయుగములో శ్రీ లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది. ఇది పిల్లలకు స్మృతిని ఇప్పిస్తున్నారు. భారతవాసులైన మీరు నేటికి 5 వేల సంవత్సరాల క్రితం స్వర్గవాసులుగా ఉండేవారు. ఇప్పుడైతే అందరూ నరకవాసులుగా ఉన్నారు. నేటికి 5 వేల సంవత్సరాల క్రితం భారత్ స్వర్గముగా ఉండేది. భారత్ కు చాలా మహిమ ఉండేది, బంగారము మరియు వజ్రాల మహళ్ళుండేవి. ఇప్పుడైతే అవేవీ లేవు. ఆ సమయములో ఇంకే ధర్మము ఉండేది కాదు, కేవలం సూర్యవంశీయులే ఉండేవారు, చంద్రవంశీయులు కూడా తర్వాత వస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు సూర్యవంశీ రాజ్యానికి చెందినవారిగా ఉండేవారు. ఇప్పటికీ కూడా ఈ లక్ష్మీ-నారాయణుల మందిరాలను తయారుచేస్తూ ఉంటారు. కానీ లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఎప్పుడు ఉండేది, వారు ఆ రాజ్యాన్ని ఎలా పొందారు, ఇది ఎవ్వరికీ తెలియదు. పూజ చేస్తారు కానీ వారి గురించి తెలియదు, అంటే అది అంధవిశ్వాసము అయినట్లు కదా. శివుని పూజను, లక్ష్మీ-నారాయణుల పూజను చేస్తారు, కానీ వారి జీవితచరిత్ర గురించి కూడా తెలియదు. ఇప్పుడు భారతవాసులు స్వయముగా అంటారు - మేము పతితముగా ఉన్నాము, పతితులైన మమ్మల్ని పావనముగా తయారుచేసే తండ్రి, రండి, వచ్చి మమ్మల్ని దుఃఖాల నుండి, రావణ రాజ్యము నుండి విముక్తులుగా చేయండి. తండ్రియే వచ్చి అందరినీ విముక్తులుగా చేస్తారు. సత్యయుగములో తప్పకుండా ఒకే రాజ్యముండేదని పిల్లలకు తెలుసు. బాపూజీ కూడా - మాకు మళ్ళీ రామ రాజ్యము కావాలని, పతితమైపోయిన గృహస్థ ధర్మము పావనమైనదిగా అవ్వాలని అనేవారు. మనము స్వర్గవాసులుగా అవ్వాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు నరకవాసుల పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నారు కదా. దీనిని నరకము, ఆసురీ ప్రపంచము అని అంటారు. ఈ భారత్ యే దైవీ ప్రపంచముగా ఉండేది. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు, మీరు 84 జన్మలు తీసుకున్నారు, అంతేకానీ 84 లక్షల జన్మలు కాదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు వాస్తవానికి శాంతిధామ నివాసులు, మీరు ఇక్కడకు పాత్రను అభినయించడానికి వచ్చారు, 84 జన్మల పాత్రను అభినయించారు. పునర్జన్మలనైతే తప్పకుండా తీసుకోవలసి ఉంటుంది కదా. పునర్జన్మలు 84 ఉంటాయి. ఇప్పుడు అనంతమైన తండ్రి పిల్లలైన మీకు అనంతమైన వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు. తండ్రి పిల్లలైన మీతో (ఆత్మలతో) మాట్లాడుతున్నారు. ఇతర సత్సంగాలలో మనుష్యులు, మనుష్యులకు భక్తి మార్గపు విషయాలను వినిపిస్తారు. అర్ధకల్పము భారత్ స్వర్గముగా ఉన్నప్పుడు పతితులు ఒక్కరు కూడా ఉండేవారు కాదు. ఈ సమయములో ఒక్కరు కూడా పావనమైనవారు లేరు. ఇది ఉన్నదే పతిత ప్రపంచము. గీతలో శ్రీకృష్ణ భగవానువాచ అని వ్రాసారు, వారైతే గీతను వినిపించలేదు. మనుష్యులకు తమ ధర్మశాస్త్రము గురించి కూడా తెలియదు, తమ ధర్మాన్నే మర్చిపోయారు. హిందూ అనేది ధర్మమేమీ కాదు. ముఖ్యమైన ధర్మాలు నాలుగు. మొదటిది ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము. సూర్యవంశము మరియు చంద్రవంశము, రెండింటినీ కలిపి దేవీ-దేవతా ధర్మము అని అంటారు. అక్కడ దుఃఖము అనే మాటే ఉండేది కాదు. 21 జన్మలైతే మీరు సుఖధామములో ఉండేవారు, ఆ తర్వాత రావణ రాజ్యము, భక్తి మార్గము ప్రారంభమవుతుంది. భక్తి మార్గము అనేది కిందకు దిగేటువంటిది. భక్తి రాత్రి, జ్ఞానము పగలు. ఇప్పుడిది ఘోర అంధకారమయమైన రాత్రి. శివజయంతి మరియు శివరాత్రి, ఈ రెండు పదాలను ఉపయోగిస్తారు. శివబాబా ఎప్పుడు వస్తారు, రాత్రి అయినప్పుడు వస్తారు. భారతవాసులు ఘోర అంధకారములోకి వచ్చినప్పుడు తండ్రి వస్తారు. బొమ్మల పూజను చేస్తూ ఉంటారు, కానీ ఒక్కరి జీవితచరిత్ర గురించి కూడా తెలియదు. ఈ భక్తి మార్గపు శాస్త్రాలు కూడా తయారవ్వాల్సిందే. ఈ డ్రామాను, ఈ సృష్టి చక్రాన్ని కూడా అర్థం చేసుకోవాలి. శాస్త్రాలలో ఈ జ్ఞానము లేదు. అది భక్తి యొక్క జ్ఞానము, ఫిలాసఫీ. అది సద్గతి మార్గాన్ని తెలిపే జ్ఞానమేమీ కాదు. తండ్రి అంటారు - నేను వచ్చి మీకు బ్రహ్మా ద్వారా యథార్థ జ్ఞానాన్ని వినిపిస్తాను. మాకు సుఖధామము, శాంతిధామము యొక్క మార్గాన్ని తెలియజేయండి అని పిలుస్తారు కూడా. తండ్రి అంటారు, నేటికి 5 వేల సంవత్సరాల క్రితం సుఖధామము ఉండేది, ఆ సమయములో మీరు మొత్తం విశ్వముపై రాజ్యము చేసేవారు, సూర్యవంశీ రాజ్యముండేది, మిగిలిన ఆత్మలంతా శాంతిధామములో ఉండేవారు. అక్కడ 9 లక్షల జనాభా అని అంటారు. పిల్లలైన మిమ్మల్ని నేటికి 5 వేల సంవత్సరాల క్రితం చాలా షావుకారులుగా తయారుచేసాను, ఎంతో ధనాన్ని ఇచ్చాను, దానిని మీరు ఎక్కడ పోగొట్టుకున్నారు? మీరు ఎంత షావుకారులుగా ఉండేవారు. భారత్ ఏమని పిలవబడేది. భారత్ యే అన్నింటికన్నా ఉన్నతోన్నతమైన ఖండము. వాస్తవానికి ఇదే అందరి తీర్థస్థానము, ఎందుకంటే ఇది పతిత-పావనుడైన తండ్రి యొక్క జన్మ స్థానము. ఏయే ధర్మాలవారైతే ఉండేవారో, అందరికీ తండ్రి వచ్చి సద్గతినిస్తారు. ఇప్పుడు రావణ రాజ్యము మొత్తము సృష్టి అంతటిపైనా ఉంది, కేవలం ఒక్క లంకలోనే ఉండేది కాదు. అందరిలోనూ 5 వికారాలు ప్రవేశించి ఉన్నాయి. సూర్యవంశీ రాజ్యము ఉన్నప్పుడు ఈ వికారాలే ఉండేవి కావు. భారత్ నిర్వికారిగా ఉండేది, ఇప్పుడు వికారీగా ఉంది. సత్యయుగములో దైవీ సాంప్రదాయము ఉండేది. వారే మళ్ళీ 84 జన్మలను అనుభవించి ఇప్పుడు ఆసురీ సాంప్రదాయులుగా అయ్యారు, మళ్ళీ దైవీ సాంప్రదాయులుగా అవుతారు. భారత్ చాలా షావుకారుగా ఉండేది. ఇప్పుడు పేదదిగా అయ్యింది, అందుకే భిక్షము అడుగుతున్నారు. తండ్రి అంటారు - మీరు ఎంత షావుకారులుగా ఉండేవారు. మీకు లభించినంత సుఖము ఇంకెవ్వరికీ లభించదు. మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా ఉండేవారు. భూమి, ఆకాశము అన్నీ మీవిగానే ఉండేవి. తండ్రి స్మృతిని ఇప్పిస్తున్నారు - భారత్ శివబాబా ద్వారా స్థాపించబడిన శివాలయముగా ఉండేది, అక్కడ పవిత్రత ఉండేది, ఆ కొత్త ప్రపంచములో దేవీ-దేవతలు రాజ్యము చేసేవారు. రాధా-కృష్ణులకు పరస్పరములో ఏం సంబంధముంది అనేది కూడా భారతవాసులకు తెలియదు. ఇరువురూ వేర్వేరు రాజధానులకు చెందినవారిగా ఉండేవారు, స్వయంవరము తర్వాత లక్ష్మీ-నారాయణులుగా అయ్యారు. ఈ జ్ఞానము మనుష్యులెవ్వరిలోనూ లేదు. పరమపిత పరమాత్మయే జ్ఞానసాగరుడు, వారే మీకు ఈ ఆత్మిక జ్ఞానాన్ని ఇస్తారు, ఈ ఆత్మిక జ్ఞానాన్ని కేవలం ఒక్క తండ్రి మాత్రమే ఇవ్వగలరు. ఇప్పుడు తండ్రి అంటారు - ఆత్మాభిమానులుగా అవ్వండి, మీ పరమపిత పరమాత్మ శివుడినైన నన్ను స్మృతి చేయండి. స్మృతితోనే సతోప్రధానముగా అవుతారు. మీరు ఇక్కడకు మనుష్యుల నుండి దేవతలుగా మరియు పతితుల నుండి పావనులుగా అయ్యేందుకే వస్తారు. ఇప్పుడిది రావణ రాజ్యము. భక్తి మార్గములో రావణ రాజ్యము ప్రారంభమవుతుంది. రావణుడేమీ ఒక్క సీతను మాత్రమే అపహరించలేదు. భక్తి చేసే మీరందరూ రావణుని పంజాలో ఉన్నారు. మొత్తం సృష్టి అంతా 5 వికారాల రూపీ రావణుని జైలులో ఉంది. అందరూ శోకవాటికలో దుఃఖితులుగా ఉన్నారు. తండ్రి వచ్చి అందరినీ విముక్తులుగా చేస్తారు. ఇప్పుడు తండ్రి మళ్ళీ స్వర్గాన్ని తయారుచేస్తున్నారు. అంతేకానీ, ఇప్పుడు ఎవరికైతే చాలా ధనము ఉందో, వారు స్వర్గములో ఉన్నారని కాదు. అలా కాదు, ఇప్పుడిది నరకము. అందరూ పతితముగా ఉన్నారు, అందుకే గంగలోకి వెళ్ళి స్నానము చేస్తారు, గంగ పతిత-పావని అని భావిస్తారు. కానీ పావనముగా ఎవ్వరూ అవ్వరు. పతిత-పావనుడు అని తండ్రిని మాత్రమే అంటారు, నదులను కాదు. ఇదంతా భక్తి మార్గము. తండ్రియే వచ్చి ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీకు ఇదైతే తెలుసు - ఒకరు లౌకిక తండ్రి, రెండవది అలౌకిక తండ్రి అయిన ప్రజాపిత బ్రహ్మా మరియు వారు పారలౌకిక తండ్రి. ముగ్గురు తండ్రులు ఉన్నారు. శివబాబా ప్రజాపిత బ్రహ్మా ద్వారా బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేస్తారు. బ్రాహ్మణులను దేవతలుగా తయారుచేయడానికి రాజయోగాన్ని నేర్పిస్తారు. ఒక్కసారి మాత్రమే తండ్రి వచ్చి ఆత్మలకు రాజయోగాన్ని నేర్పిస్తారు. ఆత్మలు పునర్జన్మలు తీసుకుంటారు. నేను ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటాను అని ఆత్మయే అంటుంది. తండ్రి అంటారు - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనముగా అవుతారు, ఏ దేహధారినీ స్మృతి చేయకండి. ఇప్పుడిది మృత్యులోకము యొక్క అంతిమము. అమరలోకము స్థాపనవుతోంది. మిగిలిన అనేక ధర్మాలన్నీ సమాప్తమైపోతాయి. సత్యయుగములో ఒక్క దేవతా ధర్మమే ఉండేది, ఆ తర్వాత త్రేతాలో చంద్రవంశీ సీతా-రాములు ఉండేవారు. పిల్లలైన మీకు మొత్తం చక్రమంతటినీ స్మృతిని ఇప్పిస్తారు. శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్థాపన చేసేది తండ్రియే. మనుష్యులు, మనుష్యులకు సద్గతిని ఇవ్వలేరు. వారందరూ భక్తి మార్గపు గురువులు. భక్తి మార్గములో మనుష్యులు అనేక రకాల చిత్రాలను తయారుచేసి, పూజించి, వెళ్ళి నీటిలో ముంచి మునిగిపో, మునిగిపో అని అంటారు. చాలా పూజలు చేస్తారు, తినిపిస్తారు, తాగిస్తారు, కానీ అక్కడ తినేది ఆ బ్రాహ్మణులే. దీనిని బొమ్మల పూజ అని అంటారు, ఎంతటి అంధవిశ్వాసము. ఇప్పుడు వారికి ఎవరు అర్థం చేయించాలి. తండ్రి అంటారు, ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానము. మీరు ఇప్పుడు తండ్రి నుండి రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. ఈ రాజధాని స్థాపనవుతోంది. ప్రజలైతే చాలామంది తయారవ్వనున్నారు. కోట్లలో ఏ కొందరో రాజులుగా అవుతారు. సత్యయుగాన్ని పుష్పాలతోట అని అంటారు. ఇప్పుడిది ముళ్ళ అడవి. ఇప్పుడు రావణ రాజ్యము మారుతోంది. ఇది వినాశనము అయ్యేదే ఉంది. ఈ జ్ఞానము ఇప్పుడు కేవలం బ్రాహ్మణులైన మీకు మాత్రమే లభిస్తుంది. లక్ష్మీ-నారాయణులకు కూడా ఈ జ్ఞానము ఉండదు. ఈ జ్ఞానము కనుమరుగైపోతుంది. భక్తి మార్గములో ఎవ్వరికీ తండ్రి గురించే తెలియదు. తండ్రియే రచయిత. బ్రహ్మా-విష్ణు-శంకరులు కూడా రచనయే. పరమాత్మను సర్వవ్యాపి అని అన్నట్లయితే అందరూ తండ్రులైపోతారు. వారసత్వపు హక్కు ఉండదు. తండ్రి అయితే వచ్చి పిల్లలందరికీ వారసత్వాన్ని ఇస్తారు. సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రి మాత్రమే. ఎవరైతే మొట్టమొదట సత్యయుగములోకి వస్తారో, 84 జన్మలను వారే తీసుకుంటారు అని కూడా అర్థం చేయించారు. క్రిస్టియన్లకు ఎన్ని జన్మలు ఉంటాయి? 40 జన్మలు ఉండవచ్చు. ఈ లెక్క తీయడము జరుగుతుంది. ఒక్క భగవంతుడిని వెతికేందుకు ఎంతగా భ్రమిస్తారు. ఇప్పుడు మీరు భ్రమించరు. మీరు కేవలం ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. ఇది స్మృతియాత్ర. ఇది పతిత-పావనుడైన గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ. మీ ఆత్మ చదువుకుంటుంది. సాధు-సత్పురుషులు, ఆత్మ నిర్లేపి అని అంటారు. అరే, ఆత్మయే కర్మల అనుసారముగా మరొక జన్మ తీసుకోవలసి ఉంటుంది. ఆత్మయే మంచి లేక చెడు కర్మలు చేస్తుంది. ఈ సమయములో మీ కర్మలు వికర్మలుగా అవుతాయి, సత్యయుగములో కర్మలు అకర్మలుగా అవుతాయి, అక్కడ వికర్మలు జరగవు. అది పుణ్యాత్ముల ప్రపంచము. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన మరియు అర్థం చేయించవలసిన విషయాలు. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే, నంబరువారు పురుషార్థమనుసారముగా ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. ముళ్ళ నుండి పుష్పాలుగా అయి పుష్పాలతోటను (సత్యయుగాన్ని) స్థాపన చేసే సేవ చేయాలి. ఎటువంటి చెడు కర్మలు చేయకూడదు. 2. తండ్రి నుండి విన్న ఆత్మిక జ్ఞానాన్నే అందరికీ వినిపించాలి. ఆత్మాభిమానులుగా అయ్యే కృషి చేయాలి. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి, ఏ దేహధారినీ కాదు. వరదానము:-నింద-స్తుతి, జయ-పరాజయాలలో సమాన స్థితిలో ఉండే బాబా సమాన సంపన్న మరియు సంపూర్ణ భవ ఎప్పుడైతే ఆత్మకు సంపన్న మరియు సంపూర్ణ స్థితి తయారవుతుందో, అప్పుడు నింద-స్తుతి, జయ-పరాజయాలు, సుఖ-దుఃఖాలు, అన్నింటిలోనూ సమానత ఉంటుంది. దుఃఖములో కూడా ముఖముపై లేక మస్తకముపై దుఃఖపు అలకు బదులుగా సుఖము లేక సంతోషపు అల కనిపించాలి. నింద వింటూ కూడా - ఇది నింద కాదు, సంపూర్ణ స్థితిని పరిపక్వము చేయడానికి ఇవి మహిమాయోగ్య పదాలు అని అనుభవమవ్వాలి - ఇటువంటి సమానత ఉండాలి, అప్పుడు బాబా సమానమైనవారు అని అంటారు. వృత్తిలో కొద్దిగా కూడా - వీరు శత్రువులు, నిందించేవారు లేక వీరు మహిమ చేసేవారు అన్నది రాకూడదు. స్లోగన్:-నిరంతర యోగాభ్యాసము పట్ల అటెన్షన్ పెట్టినట్లయితే ఫస్ట్ డివిజన్ లో నంబర్ లభిస్తుంది.   అవ్యక్త ప్రేరణలు - ఏకత మరియు విశ్వాసము యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి బ్రాహ్మణ పరివారము యొక్క విశేషత ఏమిటంటే - అనేకులు ఉన్నప్పటికీ ఒకటిగా ఉండటము. మీ అన్ని సేవా కేంద్రాల వైబ్రేషన్లు ఎలా ఉండాలంటే - వీరు అనేకమంది కాదు ఒక్కరే అని అందరికీ అనుభవమవ్వాలి. మీ ఏకత యొక్క వైబ్రేషన్లు పూర్తి విశ్వములో ఏక ధర్మాన్ని, ఏక రాజ్యాన్ని స్థాపన చేస్తాయి. కావున విశేషమైన అటెన్షన్ పెడుతూ భిన్నత్వాన్ని తొలగించి ఏకతను నిలపండి. "
"శివ బాబా #📙ఆధ్యాత్మిక మాటలు #🎶భక్తి పాటలు🔱 #🕉️ గణపతి బప్పా మోరియా #🇮🇳 మన దేశ సంస్కృతి 04-02-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - సంగమములో మీకు నూతనమైన మరియు అతీతమైన జ్ఞానము లభిస్తుంది, ఆత్మలమైన మనమంతా పాత్రధారులమని, ఒకరి పాత్ర మరొకరితో కలవదని మీకు తెలుసు’’ ప్రశ్న:-మాయపై విజయము పొందేందుకు ఆత్మిక యోధులు (క్షత్రియులు) అయిన మీకు ఏ యుక్తి లభించి ఉంది? జవాబు:-ఓ ఆత్మిక క్షత్రియులు, మీరు సదా శ్రీమతముపై నడుస్తూ ఉండండి. ఆత్మాభిమానులుగా అయి తండ్రిని స్మృతి చేయండి, ప్రతిరోజూ ఉదయముదయమే లేచి స్మృతిలో ఉండే అభ్యాసము చేయండి, అప్పుడు మాయపై విజయాన్ని ప్రాప్తి చేసుకుంటారు. తప్పుడు సంకల్పాల నుండి రక్షింపబడతారు. స్మృతి అనే మధురమైన యుక్తి మాయాజీతులుగా చేస్తుంది. పాట:-ఎవరికైతే భగవంతుడు తోడుగా ఉన్నారో... ▶ ఓంశాంతి. ఇవి మనుష్యుల ద్వారా తయారుచేయబడిన పాటలు. వీటి అర్థము ఎవరికీ ఏమీ తెలియదు. భక్తులు పాటలు, భజనలు మొదలైనవి పాడుతారు, మహిమ చేస్తారు, కానీ ఏమీ తెలియదు. చాలా మహిమ చేస్తారు. పిల్లలైన మీరు ఎటువంటి మహిమ చేయకూడదు. పిల్లలు ఎప్పుడూ తండ్రి మహిమను చేయరు. వీరు నా పిల్లలు అని తండ్రికి తెలుసు. వీరు మా తండ్రి అని పిల్లలకు తెలుసు. ఇప్పుడు ఇది అనంతమైన విషయము. అయినా అందరూ అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు. ఇప్పటివరకు కూడా స్మృతి చేస్తూనే ఉంటారు. ఓ బాబా, అని భగవంతుడిని అంటారు. వీరి పేరు శివబాబా. ఆత్మలమైన మనము ఎలాగైతే ఉన్నామో, శివబాబా కూడా అలాగే ఉన్నారు. వారు పరమ ఆత్మ, వారిని సుప్రీమ్ (ఉన్నతమైనవారు) అని అంటారు, మనము వారి పిల్లలము. వారిని సుప్రీమ్ సోల్ (పరమ ఆత్మ) అని అంటారు. వారి నివాస స్థానము ఎక్కడ? పరంధామములో. ఆత్మలన్నీ అక్కడే ఉంటాయి. ఆత్మలే పాత్రధారులు. నాటకములో పాత్రధారులు నంబరువారుగా ఉంటారని మీకు తెలుసు. ప్రతి ఒక్కరి పాత్ర అనుసారముగా వారికి జీతము లభిస్తుంది. అక్కడ ఉండే ఆత్మలన్నీ పాత్రధారులే, కానీ నంబరువారుగా అందరికీ పాత్ర లభించి ఉంది. ఆత్మలలో అవినాశీ పాత్ర ఏ విధముగా నిండి ఉంది అనేది ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఆత్మలందరి పాత్ర ఒకే విధముగా ఉండదు. అందరిలో శక్తి ఒకే విధముగా ఉండదు. ఎవరైతే శివుని రుద్ర మాలలోకి ముందు ఉంటారో, వారిదే అందరికన్నా మంచి పాత్ర అని మీకు తెలుసు. నాటకములో ఎవరైతే చాలా మంచి-మంచి పాత్రధారులు ఉంటారో, వారికి ఎంత మహిమ జరుగుతుంది. కేవలం వారిని చూడటానికి కూడా మనుష్యులు వెళ్తారు. ఇది అనంతమైన డ్రామా. ఈ అనంతమైన డ్రామాలో కూడా ఉన్నతమైనవారు ఒక్క తండ్రియే. ఉన్నతోన్నతమైన యాక్టర్, క్రియేటర్, డైరెక్టర్ అని కూడా అనవచ్చు. వారంతా హద్దులోని యాక్టర్లు, డైరెక్టర్లు మొదలైనవారు. వారికి తమ చిన్న పాత్ర లభించి ఉంది. పాత్రను ఆత్మయే అభినయిస్తుంది కానీ దేహాభిమానము కారణముగా మనుష్యుల పాత్ర ఇలా ఉందని అనేస్తారు. తండ్రి అంటారు, పాత్ర అంతా ఆత్మదే. ఆత్మాభిమానులుగా అవ్వవలసి ఉంటుంది. తండ్రి అర్థం చేయించారు, సత్యయుగములో ఆత్మాభిమానులుగా ఉంటారు. వారికి తండ్రి గురించి తెలియదు. ఇక్కడ కలియుగములోనైతే ఆత్మాభిమానులుగా కూడా లేరు మరియు తండ్రి గురించి కూడా తెలియదు. ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా అవుతారు. తండ్రిని కూడా తెలుసుకుంటారు. బ్రాహ్మణులైన మీకు అతీతమైన జ్ఞానము లభిస్తుంది. ఆత్మలమైన మనమంతా పాత్రధారులమని మీరు ఆత్మను గురించి తెలుసుకున్నారు. అందరికీ పాత్ర లభించి ఉంది, ఒకరి పాత్ర మరొకరితో కలవదు. ఆ పాత్ర అంతా ఆత్మలోనే ఉంది. నాటకాలేవైతే తయారుచేస్తారో, ఆ పాత్రను కూడా ఆత్మయే ధారణ చేస్తుంది. మంచి పాత్రను కూడా ఆత్మయే తీసుకుంటుంది. నేను గవర్నరును, నేను ఫలానాను అని ఆత్మయే అంటుంది. కానీ ఆత్మాభిమానులుగా అవ్వరు. సత్యయుగములో అర్థం చేసుకుంటారు - నేను ఆత్మను, ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకోవాలి అని. పరమాత్ముని గురించి అక్కడ ఎవరికీ తెలియదు. ఈ సమయములో మీకు అంతా తెలుసు. శూద్రులు మరియు దేవతల కన్నా బ్రాహ్మణులైన మీరు ఉత్తములు. దేవతలుగా అయ్యేందుకు ఇంతమంది బ్రాహ్మణులు ఎక్కడ నుండి వస్తారు. ప్రదర్శనీలకు లక్షలమంది వస్తారు. ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో, జ్ఞానము వింటారో, వారు ప్రజలుగా అవుతారు. ఒక్కొక్క రాజుకు ఎంతోమంది ప్రజలు ఉంటారు. మీరు ఎంతోమంది ప్రజలను తయారుచేస్తున్నారు. ప్రదర్శనీలు, ప్రొజెక్టర్ ద్వారా కొందరు అర్థం చేసుకుని మంచిగా తయారవుతారు కూడా. నేర్చుకుంటారు, యోగము జోడిస్తారు. ఇప్పుడు వారందరూ వెలువడుతూ ఉంటారు. ప్రజలు కూడా వెలువడుతారు, ఆ తర్వాత షావుకారులు, రాజు-రాణి, పేదవారు మొదలైనవారందరూ వెలువడుతారు. రాకుమారులు, రాకుమారీలు ఎంతోమంది ఉంటారు. సత్యయుగము నుండి మొదలుకొని త్రేతాయుగము వరకు రాకుమారులు, రాకుమారీలు తయారవ్వనున్నారు. కేవలం 8 లేక 108 మంది మాత్రమే ఉండరు. ఇప్పుడు అందరూ తయారవుతున్నారు. మీరు సేవ చేస్తూ ఉంటారు. ఇది కూడా నథింగ్ న్యూ (కొత్తేమీ కాదు). మీరు ఏదైనా ఫంక్షన్ చేసినా, అది కూడా కొత్త విషయమేమీ కాదు. అనేక సార్లు చేసారు, మళ్ళీ సంగమములో ఇదే వ్యాపారము చేస్తారు, ఇంకేమి చేస్తారు! పతితులను పావనముగా తయారుచేయడానికి తండ్రి వస్తారు. దీనిని ప్రపంచము యొక్క చరిత్ర-భౌగోళికము అని అంటారు. నంబరువారుగానైతే ప్రతి విషయములోనూ ఉండనే ఉంటారు. మీలో ఎవరైతే బాగా భాషణ చేస్తారో, వారిని అందరూ - వీరు చాలా బాగా భాషణ చేసారు అని అంటారు. ఇంకొకరి భాషణ విన్నా కానీ, ముందు మాట్లాడినవారే బాగా అర్థం చేయించేవారు అని అంటారు. మూడవవారు వారి కన్నా చురుకుగా ఉన్నట్లయితే, వీరు వారి కన్నా చురుకుగా ఉన్నారు అని అంటారు. ప్రతి విషయములోనూ - మేము ఇతరుల కన్నా ముందుకు వెళ్ళాలని పురుషార్థము చేయాలి. తెలివైనవారు ఎవరైతే ఉంటారో, వారు భాషణ చేయడానికి వెంటనే చేయి ఎత్తుతారు. మీరందరూ పురుషార్థులు. మున్ముందు మెయిల్ ట్రెయిన్ లా అయిపోతారు (లేఖలను, పార్సిళ్ళను అందించే వేగవంతమైన మెయిల్ ట్రెయిన్ లా సందేశాన్ని ప్రతి ఆత్మకు అందించే పిల్లలు). ఉదాహరణకు మమ్మా స్పెషల్ మెయిల్ ట్రెయిన్ లా ఉండేవారు. బాబా విషయములోనైతే తెలియదు ఎందుకంటే ఇద్దరూ కలిసి ఉన్నారు. ఎవరు మాట్లాడుతున్నారు అనేది మీరు అర్థం చేసుకోలేరు. శివబాబాయే అర్థం చేయిస్తున్నారని మీరు సదా భావించండి. బాబా మరియు దాదా, ఇరువురికీ తెలుసు కానీ బాబా అంతర్యామి. ఇతను చాలా తెలివైనవారని బయటకు అంటారు. తండ్రి కూడా మహిమను విని సంతోషిస్తారు. లౌకిక తండ్రికి కూడా వారి బిడ్డ బాగా చదువుకుని, ఉన్నత పదవిని పొందితే - ఈ బిడ్డ మంచి పేరు తీసుకువస్తాడు అని భావిస్తారు. ఫలానా బిడ్డ ఈ ఆత్మిక సేవలో చురుకుగా ఉన్నారని కూడా అర్థం చేసుకుంటారు. ముఖ్యమైన విషయము భాషణ ఇవ్వడము, ఎవరికైనా తండ్రి సందేశాన్ని ఇవ్వడము, వారికి అర్థం చేయించడము. బాబా ఉదాహరణను కూడా చెప్పారు - ఒకరికి 5 మంది పిల్లలు ఉండేవారు, మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారని ఎవరో అడిగితే, ఇద్దరు పిల్లలున్నారని చెప్పారు. అదేంటి, మీకు 5 మంది పిల్లలు ఉన్నారు కదా అని అంటే, సుపుత్రులు ఇద్దరే అని అన్నారు. ఇక్కడ కూడా అంతే. పిల్లలైతే చాలామంది ఉన్నారు. బాబా అంటారు, ఈ డాక్టర్ నిర్మల బచ్చీ చాలా మంచివారు. చాలా ప్రేమగా లౌకిక తండ్రికి అర్థం చేయించి సెంటరు తెరిపించారు. ఇది భారత్ యొక్క సేవ. మీరు భారత్ ను స్వర్గముగా తయారుచేస్తారు. ఈ భారత్ ను నరకముగా రావణుడు చేసాడు. జైలులో ఉన్నది ఒక్క సీత మాత్రమే కాదు, కానీ సీతలైన మీరంతా రావణుని జైలులోనే ఉండేవారు. ఇకపోతే శాస్త్రాలలో అన్నీ కల్పిత కథలు ఉన్నాయి. ఈ భక్తి మార్గము కూడా డ్రామాలో ఉంది. సత్యయుగము నుండి మొదలుకొని ఏదైతే గడిచిందో, అదంతా మళ్ళీ రిపీట్ అవుతుందని మీకు తెలుసు. మీరే పూజ్యులుగా, మీరే పూజారులుగా అవుతారు. తండ్రి అంటారు, నేను వచ్చి పూజారుల నుండి పూజ్యులుగా చేయాలి. మొదట బంగారుయుగము వారిగా, ఆ తర్వాత ఇనుపయుగము వారిగా అవ్వాలి. సత్యయుగములో సూర్యవంశీ లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది. రామరాజ్యమైతే చంద్రవంశీయులది. ఈ సమయములో మీరంతా ఆత్మిక క్షత్రియులు (యోధులు). యుద్ధ మైదానములోకి వచ్చేవారిని క్షత్రియులని అంటారు. మీరు ఆత్మిక క్షత్రియులు. ఇకపోతే వారు దైహిక క్షత్రియులు. వారిది బాహుబలముతో కొట్లాడడము, గొడవపడడము అని అంటారు. పూర్వము బాహువులతో మల్ల యుద్ధాలు జరిగేవి. పరస్పరములో యుద్ధము చేసుకునేవారు, విజయము పొందేవారు. ఇప్పుడు చూడండి, బాంబులు మొదలైనవి తయారై ఉన్నాయి. మీరు కూడా క్షత్రియులే, వారు కూడా క్షత్రియులే. మీరు శ్రీమతముపై నడుస్తూ మాయపై విజయము పొందుతారు. మీరు ఆత్మిక క్షత్రియులు. ఆత్మలే ఈ శరీరము యొక్క కర్మేంద్రియాల ద్వారా అన్నీ చేస్తున్నారు. తండ్రి వచ్చి ఆత్మలకు నేర్పిస్తున్నారు - పిల్లలూ, నన్ను స్మృతి చేసినట్లయితే ఇక మాయ తినదు, మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు మీకు తప్పుడు సంకల్పాలు రావు. తండ్రిని స్మృతి చేసినట్లయితే సంతోషము కూడా కలుగుతుంది. అందుకే తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఉదయాన్నే లేచి అభ్యాసము చేయండి. బాబా, మీరు ఎంత మధురమైనవారు. ఆత్మ - బాబా అని అంటుంది. బాబా తన పరిచయాన్ని ఇచ్చారు - నేను మీ తండ్రిని, మీకు సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని వినిపించడానికి వచ్చాను. ఇది మనుష్య సృష్టి యొక్క తలక్రిందులుగా ఉన్న వృక్షము. ఇది వెరైటీ ధర్మాల మనుష్య సృష్టి, దీనిని విరాట లీల అని అంటారు. తండ్రి అర్థం చేయించారు - ఈ మనుష్య వృక్షానికి నేను బీజరూపుడను. నన్ను స్మృతి చేస్తారు. ఒకరు ఒక వృక్షానికి చెందినవారు, ఇంకొకరు ఇంకొక వృక్షానికి చెందినవారు. అలా నంబరువారుగా వెలువడుతారు. ఈ డ్రామా తయారై ఉంది. ఫలానా ధర్మస్థాపకుడిని, సందేశకుడిని పంపించారని అంటూ ఉంటారు కానీ అక్కడ నుండి పంపించరు. ఇది డ్రామానుసారముగా రిపీట్ అవుతుంది. బాబా ఒక్కరే ధర్మాన్ని మరియు రాజధానిని స్థాపన చేస్తున్నారు. ఇది ప్రపంచములో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఇది సంగమము. వినాశ జ్వాల ప్రజ్వలితమవ్వనున్నది. ఇది శివబాబా యొక్క జ్ఞాన యజ్ఞము. వారు రుద్ర యజ్ఞము అన్న పేరును పెట్టారు. ప్రజాపిత బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులైన మీరు జన్మించారు. మీరు ఉన్నతమైనవారు కదా. మీ వెనుక ఇతర వంశాలు వెలువడుతాయి. వాస్తవానికైతే మీరందరూ బ్రహ్మా యొక్క సంతానమే. బ్రహ్మాను గ్రేట్-గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. ఇది వంశవృక్షము. మొట్టమొదట బ్రహ్మా ఉన్నతమైనవారు, ఆ తర్వాత వంశవృక్షము వెలువడుతుంది. భగవంతుడు సృష్టిని ఎలా రచిస్తారు అని అంటారు. రచన అయితే ఉంది కదా. ఎప్పుడైతే అందరూ పతితముగా అవుతారో, అప్పుడు వారిని పిలుస్తారు. వారే వచ్చి దుఃఖమయముగా ఉన్న సృష్టిని సుఖమయముగా తయారుచేస్తారు, అందుకే, దుఃఖహర్త-సుఖకర్త అయిన బాబా రండి అని పిలుస్తారు. హరిద్వార్ అన్న పేరును పెట్టారు. హరిద్వార్ అనగా హరి యొక్క ద్వారము. అక్కడ గంగ ప్రవహిస్తుంది. మేము గంగలో స్నానము చేయడముతో హరి యొక్క ద్వారములోనికి వెళ్ళిపోతామని భావిస్తారు. కానీ హరి యొక్క ద్వారము ఎక్కడ ఉంది? వారేమో శ్రీకృష్ణుడిని అలా అంటారు. హరి యొక్క ద్వారమైతే శివబాబాయే. వారే దుఃఖహర్త-సుఖకర్త. మొదటైతే మీరు మీ ఇంటికి వెళ్ళాలి. పిల్లలైన మీకు మీ తండ్రి గురించి మరియు ఇంటి గురించి ఇప్పుడే తెలిసింది. తండ్రి యొక్క సింహాసనము కాస్త పైన ఉంటుంది. పైన పుష్పముంటుంది, ఆ తర్వాత జంట పూసలు దాని కింద ఉంటాయి. ఆ తర్వాత వైజయంతి మాల ఉంటుంది, అదే విష్ణుమాల. విష్ణు మెడలో హారముగా ఉన్నవారే మళ్ళీ విష్ణుపురిలో రాజ్యము చేస్తారు. బ్రాహ్మణుల మాల తయారవ్వదు ఎందుకంటే పదే-పదే తెగిపోతూ ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నంబరువారుగా అయితే ఉంటారు కదా. ఈ రోజు బాగుంటారు, రేపు తుఫాను వస్తుంది, గ్రహచారము రావడముతో చల్లబడిపోతారు. తండ్రి అంటారు, నాకు చెందినవారిగా అవుతారు, ఆశ్చర్యముగా వింటారు, వినిపిస్తారు, ధ్యానములోకి వెళ్తారు, మాలలో పూసగా అవుతారు... ఆ తర్వాత ఒక్కసారిగా పారిపోతారు, చండాలురుగా అవుతారు, ఇక మాల ఎలా తయారవుతుంది? అందుకే బ్రాహ్మణుల మాల తయారవ్వదు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. భక్త మాలలోని ముఖ్యులు, స్త్రీలలో మీరా మరియు పురుషులలో నారదుడు. సంగమములో తండ్రియే వచ్చి ముక్తి-జీవన్ముక్తులను ఇస్తారు. మేమే స్వర్గానికి యజమానులుగా ఉండేవారమని, ఇప్పుడు నరకములో ఉన్నామని పిల్లలు భావిస్తారు. తండ్రి అంటారు, నరకాన్ని కాలదన్నండి, రావణుడు మీ నుండి దోచుకున్న మీ స్వర్గ రాజ్యాధికారాన్ని తీసుకోండి. ఇదైతే తండ్రియే వచ్చి తెలియజేస్తారు. వారికి ఈ శాస్త్రాలు, తీర్థ స్థానాలు మొదలైనవాటి గురించి తెలుసు. వారు బీజరూపుడు కదా. వారు జ్ఞానసాగరుడు, శాంతిసాగరుడు... ఆత్మ ఈ విధముగా అంటుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఈ లక్ష్మీ-నారాయణులు సత్యయుగ యజమానులుగా ఉండేవారు. వారికన్నా ముందు ఏముండేది? తప్పకుండా కలియుగము యొక్క అంతిమము వచ్చినప్పుడే సంగమయుగము వచ్చి ఉంటుంది, ఇప్పుడు మళ్ళీ స్వర్గము తయారవుతుంది. తండ్రిని స్వర్గ రచయిత అని అంటారు, వారు స్వర్గాన్ని స్థాపన చేసేవారు. ఈ లక్ష్మీ-నారాయణులు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు. వీరికి వారసత్వము ఎక్కడ నుండి లభించింది? స్వర్గ రచయిత అయిన తండ్రి నుండి లభించింది. ఇది తండ్రి వారసత్వమే. ఈ లక్ష్మీ-నారాయణులకు సత్యయుగ రాజధాని ఉండేది, దానిని వారు ఎలా తీసుకున్నారు అని మీరు ఎవరినైనా అడుగవచ్చు. ఎవ్వరూ చెప్పలేకపోతారు. ఈ దాదా కూడా అంటారు - ఇంతకుముందు నాకు కూడా తెలియదు, పూజ చేసేవాడిని కానీ తెలిసేది కాదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు, ఈ సంగమములో రాజయోగాన్ని నేర్చుకుంటారు. గీతలోనే రాజయోగము యొక్క వర్ణన ఉంది. గీతలో తప్ప ఇంకే శాస్త్రములోనూ రాజయోగము యొక్క విషయము లేదు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారుచేస్తాను. భగవంతుడే వచ్చి నరుని నుండి నారాయణునిగా తయారయ్యే జ్ఞానాన్ని ఇచ్చారు. భారత్ యొక్క ముఖ్యమైన శాస్త్రము గీత. గీత ఎప్పుడు రచింపబడింది అన్నది తెలియదు. తండ్రి అంటారు, కల్ప-కల్పము సంగమములో వస్తాను. నేను ఎవరికైతే రాజ్యాన్ని ఇచ్చానో, వారు రాజ్యాన్ని పోగొట్టుకుని తమోప్రధానముగా, దుఃఖితులుగా అయ్యారు. ఇది రావణుడి రాజ్యము. ఇది మొత్తం భారత్ కు సంబంధించిన కథ. భారత్ ఆల్రౌండ్ అయినది, మిగిలినవన్నీ తర్వాత వస్తాయి. తండ్రి అంటారు, మీకు 84 జన్మల రహస్యాన్ని తెలియజేస్తాను. 5 వేల సంవత్సరాల క్రితం మీరు దేవీ-దేవతలుగా ఉండేవారు, మీకు మీ జన్మల గురించి తెలియదు. ఓ భారతవాసులారా, తండ్రి అంతిమములో వస్తారు. ఆదిలో వస్తే వారు ఆది-అంతిమము యొక్క జ్ఞానాన్ని ఎలా వినిపిస్తారు! సృష్టి యొక్క వృద్ధియే జరగకపోతే ఇక ఎలా అర్థం చేయిస్తారు? అక్కడైతే జ్ఞానము యొక్క అవసరమే ఉండదు. తండ్రి ఇప్పుడు సంగమములోనే జ్ఞానాన్ని ఇస్తారు. వారు నాలెడ్జ్ ఫుల్ కదా. తప్పకుండా జ్ఞానాన్ని వినిపించేందుకు అంతిమములో రావలసి ఉంటుంది. ఆదిలో మీకు ఏమి వినిపిస్తారు! ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. భగవానువాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. ఇది పాండవ గవర్నమెంట్ యొక్క యూనివర్సిటీ. ఇప్పుడిది సంగమము. యాదవులు, కౌరవులు మరియు పాండవుల సైన్యాలను చూపించారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, యాదవులు మరియు కౌరవులు వినాశన సమయములో విపరీత బుద్ధి కలిగి ఉంటారు. ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటారు. తండ్రిపై ప్రీతి లేదు. కుక్క-పిల్లి అన్నింటిలోనూ పరమాత్మ ఉన్నారని అనేస్తారు. ఇకపోతే పాండవులకు ప్రీతిబుద్ధి ఉండేది. పాండవులకు స్వయముగా పరమాత్మయే సహచరుడిగా ఉండేవారు. పాండవులు అనగా ఆత్మిక పండాలు. వారు దైహిక పండాలు, మీరు ఆత్మిక పండాలు. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. ఆత్మాభిమానులుగా అయి ఈ అనంతమైన నాటకములో హీరో పాత్రను అభినయించాలి. ప్రతి ఒక్క పాత్రధారి పాత్ర ఎవరిది వారిదే, అందుకే ఎవరి పాత్రతోనూ ఈర్ష్య పడకూడదు. 2. ఉదయముదయమే లేచి మీతో మీరు మాట్లాడుకోవాలి. ఈ అభ్యాసము చేయాలి - నేను ఈ శరీరము యొక్క కర్మేంద్రియాల నుండి వేరుగా ఉన్నాను, బాబా, మీరు ఎంత మధురమైనవారు, మీరు మాకు సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని ఇస్తున్నారు. వరదానము:-బాబా సంస్కారాలను తమ నిజ సంస్కారాలుగా చేసుకునే వ్యర్థ సంస్కారాలు మరియు పాత సంస్కారాల నుండి ముక్త భవ ఏ విధమైన వ్యర్థ సంకల్పాలైనా మరియు పాత సంస్కారాలైనా దేహాభిమానానికి సంబంధించి ఉంటాయి. ఆత్మిక స్వరూపపు సంస్కారాలు బాబా సమానముగా ఉంటాయి. ఏ విధముగా బాబా సదా విశ్వకళ్యాణకారిగా, పరోపకారిగా, దయార్ద్రహృదయునిగా, వరదాతగా... ఉన్నారో, అలా స్వయము యొక్క సంస్కారాలు సహజమైపోవాలి. సంస్కారాలు తయారవ్వడము అనగా సంకల్పాలు, మాటలు మరియు కర్మలు స్వతహాగా అదే అనుసారముగా ఉండటము. జీవితములో సంస్కారాలు ఒక తాళంచెవి వంటివి, వాటి ద్వారా స్వతహాగానే నడుస్తూ ఉంటారు, అప్పుడిక కష్టపడవలసిన అవసరము ఉండదు. స్లోగన్:-ఆత్మిక స్థితిలో స్థితులై ఉంటూ తమ రథము ద్వారా అనగా శరీరము ద్వారా కార్యాన్ని చేయించేవారే సత్యమైన పురుషార్థులు.   అవ్యక్త ప్రేరణలు - ఏకత మరియు విశ్వాసము యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి ఏ విధముగా బాబా మిమ్మల్నందరినీ మూలమూలల నుండి వెతికి బయటకు తీసారు. అనేక వృక్షాలకు చెందిన కొమ్మలు ఇప్పుడు ఒకే చందన వృక్షానికి చెందినవారిగా అయ్యారు. మనుష్యులు ఏమంటారంటే - ఇద్దరు, నలుగురు మాతలు కూడా కలిసి ఉండలేరు అని. కానీ మాతలైన మీరు మొత్తము విశ్వములో ఏకతను స్థాపించేందుకు నిమిత్తులయ్యారు, పరస్పరములో ఉన్న మీ ఈ ఏకతయే బాబాను ప్రత్యక్షము చేస్తుంది. "