01/02/2026
పత్రికా ప్రకటన
*కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గిలి మండలం బొండు మడగల గ్రామం* :
*బొందిమడుగుల రమేష్ ఎమ్మార్పీఎస్ ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు దాడి జరిగిన ప్రదేశాన్ని సందర్శించి అంతిమయాత్రలో పాల్గొన్న రాజు కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ కర్నూల్ సిటీ ఇన్చార్జ్ నాయకులు*
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గిలి మండలం బొండు మడగల గ్రామం లో బొంతిరాళ్ల రోడ్డులో ఇంటి నుంచి వాకింగ్ చేస్తున్న వ్యక్తిని ట్రాక్టర్ తో గుద్ది సుమారు పదిమంది దాకా దాడి చేసి రాడుతో కొట్టి తలకు హత్య చేసి చంపడం జరిగింది
బోండుమడుగుల రమేష్
MRPSS ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వర్కింగ్ ప్రెసిడెంట్
గారిని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు
30 తేదీ దినమున సాయంకాలం కర్నూలు జిల్లా బొందిమడుగుల గ్రామం సమీపంలోని బొంతిరాళ్ల రోడ్డులో ఇంటి నుంచి వాకింగ్ బయలుదేరిన సమయంలో అదే గ్రామానికి చెందిన కొంతమంది మైనార్టీ వ్యక్తులు యువకులతో పాటు మరి కొంతమంది కలిసి ఆయన వెనుక నుంచి ట్రాక్టర్ తో ఢీ కొట్టి రాడ్ తో కొట్టి చంపడానికి ప్రయత్నించారు దారుమించు కొంతమంది
చూసి దారిలో బొండుమడుగుల రమేష్ స్పృహ తప్పిపోయిన తర్వాత రాడ్లతో రాడుతో కొట్టి పారిపోయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఆయనను మెరుగైన చికిత్స కోసం హుటా హుటిన కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. కర్నూల్ నగర మందు ప్రైవేట్ హాస్పిటల్ నందు ట్రీట్మెంట్ తీసుకుంటూ తలకి గాయమైనందున శనివారం ఉదయం 8:30కు చనిపోవడం జరిగింది ఈరోజు తన సొంత ఊరిలో బొండుమడుగుల గ్రామంలో
అంత్యక్రియలు ముగించుకోవడం జరిగింది
ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా దళిత జేఏసీ ,YSRCP, MRPS , BSP, నాయకులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
జై భీమ్ జై భారత్ 🇪🇺🇪🇺🇪🇺 #🏛️రాజకీయాలు
31/01/2026
ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియా ప్రకటన
కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని 10 : 00 గంటలకు ముట్టడించిన SC ST ల దళిత నాయకులు బొండు మడుగుల రమేష్ హత్య చేసి చంపిన వ్యక్తులను పై జరిగిన హత్య దాడిని ఖండిస్తూ నిరసన దళిత జైసి నాయకులు పాల్గొన్నారు
బోండుమడుగుల రమేష్ ఎమ్మార్పీఎస్ ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గిలి మండలం బొండు మడగల గ్రామం లో బొంతిరాళ్ల రోడ్డులో ఇంటి నుంచి వాకింగ్ చేస్తున్న వ్యక్తిని ట్రాక్టర్ తో గుద్ది సుమారు పదిమంది దాకా దాడి చేసి రాడుతో కొట్టి తలకు హత్య చేసి చంపడం జరిగింది
బోండుమడుగుల రమేష్ కుటుంభానికి ఐదు కోట్లు ఎక్స్ప్రెషన్ కూటం ప్రభుత్వం కేటాయించాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని దళితుల పై దాడులు స్పందించకపోతే రాబోయే రోజుల్లో కూటం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలో నామా రూపాలు లేకుండా చేస్తాం జేఏసీ దళిత నాయకులు
31 /01/2026 తేదీ దినమున శనివారం ఉదయం 09: 00 గంటలకు కర్నూలు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన జేఏసీ దళిత నాయకులు 500 మందితో నిరసన తెలియజేశారు
బొండుమడుగుల రమేష్ గారిని
దాడి చేసి గాయపరిచిన వ్యక్తులలో వెంటనే అరెస్టు చేసి రిమాండ్ చేయాలి ముద్దాయిలు కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల జేఏసీ నాయకులు కోరారు
బొందిమడుగుల రమేష్
MRPSS ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వర్కింగ్ ప్రెసిడెంట్
గారిని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు
30 తేదీ దినమున సాయంకాలం కర్నూలు జిల్లా బొందిమడుగుల గ్రామం సమీపంలోని బొంతిరాళ్ల రోడ్డులో ఇంటి నుంచి వాకింగ్ బయలుదేరిన సమయంలో అదే గ్రామానికి చెందిన కొంతమంది ముస్లిం యువకులతో పాటు మరి కొంతమంది కలిసి ఆయన వెనుక నుంచి ట్రాక్టర్ తో ఢీ కొట్టి రాడ్ తో కొట్టి చంపడానికి ప్రయత్నించారు దారుమించు కొంతమంది
చూసి దారిలో బొండుమడుగుల రమేష్ స్పృహ తప్పిపోయిన తర్వాత రాడ్లతో రాడుతో కొట్టి పారిపోయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఆయనను మెరుగైన చికిత్స కోసం హుటా హుటిన కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. కర్నూల్ నగర మందు ప్రైవేట్ హాస్పిటల్ నందు ట్రీట్మెంట్ తీసుకుంటూ తలకి గాయమైనందున శనివారం రోజు ఉదయం 8:30కు చనిపోవడం జరిగింది
ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా దళిత జేఏసీ నాయకులు కుటుంబ సభ్యులు
మంచాల లక్ష్మీనారాయణ బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , దండు వీరయ్య , ఏపీ MRPS ,
అలగరి రవి , నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మల్లెపొగు చందు , కర్నూలు సిటీ
MRPS ,
అరుణ్ కుమార్
బహుజన్ సమాజ్ పార్టీ కర్నూల్ జిల్లా ఇంచార్జ్
CH . మద్దయ్య YSRCP కర్నూలు జిల్లా మాజి DCMS చైర్మన్ , రాజు కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ కర్నూల్ సిటీ ఇంచార్జ్ ,
రెడ్డి పోగు భాస్కరు ఎమ్మార్పీఎస్ కర్నూలు జిల్లా అధ్యక్షులు గుమరాల సుధాకర్ , బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు మాజీ
జై భీమ్ జై భారత్ 🇪🇺🇪🇺🇪🇺 #🏛️రాజకీయాలు
ఎస్సీ ఎస్టీ కులాల్లో ఉన్న నాయకులు ఉన్న నాయకులు మేధావులు అగ్రవర్ణ పార్టీలో వైసీపీ టీడీపీ జనసేన బిజెపి పార్టీలో ఉంటే ఇలానే దాడులు జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి మనకంటూ నీలి జెండా ఏనుగు తో కూడిన కాన్షిరాం సారు మనకు బహుజన సమాజ్ పార్టీ అనే సముద్రం లాంటి పెద్ద పార్టీని మన ఏర్పాటు చేశారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు సార్లు మాయవతి గారిని ముఖ్యమంత్రి చేశారు 100 సంవత్సరాలుగా బహుజన సమాజ్ పార్టీ బహుజనుల బలిదానాలు బహుజనుల ఆత్మ అర్పణలు ఘోషిస్తున్నాయి కాబట్టి బహుజనులు బ్రతుకులు మారాలంటే బహుజన్ సమాజ్ పార్టీ దిక్కు BSP లో ప్రతి ఒక్కరు చేరాలి బహుజన బ్రతుకులు మార్చాలి ఇలాంటి దాడులను అరికట్టాలి కార్యకర్తలను కాపాడాలి
జై భీమ్
ఇట్లు
రాజు కుమార్
బహుజన్ సమాజ్ పార్టీ కర్నూల్ సిటీ ఇంచార్జ్ #🏛️రాజకీయాలు
శ్రీ గౌరవనీయులైన BSP వ్యవస్థాపకులు మన్య వార్ కాన్షీ రామ్ గారు ఆశీస్సులతో మన మహా పురుషులు మహాత్మ జ్యోతిరావు పూలే , భీమ్ రావు బాబాసాహెబ్ అంబేద్కర్ గార్ల ఆశయ సాధనకై మన ప్రియతమ నాయకురాలు బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి మాజీ ఐరన్ లేడీ ఉక్కుమనిషి మొదటి దళిత ముఖ్యమంత్రి మహిళ
శ్రీ బెహన్ కుమారి మాయావతి గారు
70 సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామూ
మా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్లు జీవించాలని
బహుజనుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసి పెళ్లి చేసుకోకుండా ఒక మహిళ ప్రజల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద ఓసీల కోసం పరిపాలన చేస్తున్న గొప్ప నాయకురాలు మా బహుజన్ల ఆరాధ్య దైవం
మా దేవత
మా నాయకురాలకు
ఇవే హృదయపూర్వకంగా
జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము
ఇట్లు
రాజు కుమార్
బహుజన సమాజ్ పార్టీ
కర్నూలు సిటీ ఇన్చార్జ్ ఏపీ బీఎస్పీ 🇪🇺🇪🇺🐘🐘🎂🎂🇪🇺🇪🇺💐💐 #🏛️రాజకీయాలు
15-01-2026
*WISH YOU HAPPY BIRTHDAY TO YOU MAYAWATI JI* 💐🎂🎂🐘🐘🇪🇺🇪🇺💐💐 #🏛️రాజకీయాలు
బీఎస్పీ సుప్రీమో మాయావతి గారిని కలిసిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, చిత్రాలు పంచుకున్న తరువాత వ్రాసారు - "గౌరవ సోదరి మాయావతి గారిని కలిసి ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు"
#Mayawati #TejashwiYadav #ABPNews #🏛️రాజకీయాలు
గౌరవనీయులు శ్రీ బెహన్ కుమారి మాయావతి గారు బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు 14-01-2026 ఈరోజు సోషల్ మీడియా ద్వారా ఎక్స్ ట్విట్టర్ ట్వీట్ చేశారు
దేశంలోని వివిధ ప్రాంతాలలో రాష్ట్రాల్లో జరుపుకునే వివిధ పండుగలు పంజాబ్ మరియు ఉత్తర భారతదేశంలో లోహ్రీ పండుగలు కూడా ఉన్నాయి. దక్షిణ💐 భారతదేశంలో పొంగల్, అస్సాంలో మాఘ బిహు మొదలైనవి. మరియు మిగతా చోట్ల, మకర సంక్రాంతి పండుగ సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
కష్టపడి పనిచేసే వారందరికీ అభినందనలు మరియు💐 శుభాకాంక్షలు. వారి కష్టానికి ప్రతిఫలం లభించుగాక, వారి జీవితాలకు ప్రతిఫలం లభించుగాక. సంతోషంగా మరియు ఆనందంగా ఉండండి, ఈ సందర్భంగా ప్రకృతి మీకు ఇచ్చింది ఇదే. అని అన్నారు
🔥🔥🔥🔥
ఇట్లు
*రాజు కుమార్*
*బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు సిటీ ఇన్చార్జ్ AP - BSP*
🇪🇺🇪🇺 జై భీమ్ జై భారత్ జై BSP 🐘🐘 #🏛️రాజకీయాలు
*గౌరవనీయులు శ్రీ బెహన్ కుమారి మాయావతి గారు బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు 08-01-2026 ఈరోజు సోషల్ మీడియా ఎక్స్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు*
🐘🐘🇪🇺🇪🇺 *జై భీమ్ జై కాన్షీ రామ్ జి* 🐘🐘🇪🇺🇪🇺 #🏛️రాజకీయాలు
గౌరవనీయులైన శ్రీ బెహన్ కుమారి మాయావతి గారు
బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు నాలుగుసార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాజీ ,
భారత దేశ ప్రజలందరికీ నూతన సంవత్సరం సందర్భంగా తన ఎక్స్ ట్విట్టర్ సోషల్ మీడియా ద్వారా భారత దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు
ఇట్లు
ఇట్లు
RAJU KUMAR
BSP AP KURNOOL CITY INCHARGE
జై భీమ్ జై భారత్ జై బహుజన సమాజ్ పార్టీ 🐘🐘🇪🇺🇪🇺✊✊ #🏛️రాజకీయాలు
01-01-2026
#బహుజన్_సమాజ్_పార్టీ_కర్నూల్_సిటీ_తరపున_ప్రజలందరికీ
#శౌర్య_దివస్_శుభాకాంక్షలు
#భీమ్_గోరేగావ్_యుద్ధం_విజయోత్సవం
01- 01 - 1818
28 వేల మంది పీష్వాలను కేవలం 500 మంది దళిత యోధులు చిత్తుగా ఓడించిన విజయోత్సవ వేళ
అభినందనలు శుభాకాంక్షలు
తెలియజేసుకుంటున్నాము
ఇట్లు
RAJU KUMAR
BSP AP KURNOOL CITY INCHARGE
జై భీమ్ జై భారత్ జై బహుజన సమాజ్ పార్టీ 🐘🐘🇪🇺🇪🇺✊✊ #🏛️రాజకీయాలు












