రాజు కుమార్
ShareChat
click to see wallet page
@30483033
30483033
రాజు కుమార్
@30483033
బహుజన్ సమాజ్ పార్టీ కర్నూల్ సిటీ ఇన్చార్జ్
ఇవాళ బీఎస్పీ ఇచ్చే టికెట్లు ప్లాట్ఫామ్ టికెట్లు కావు, అవి అభ్యర్థులను చట్టసభలకు తీసుకెళ్లగలవు. దాదాసాహెబ్ కాన్షీరామ్ ఇట్లు రాజు కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ కర్నూల్ సిటీ ఇన్చార్జ్ ‌ 🇪🇺🇪🇺🐘🐘 జై భీమ్, జై బీఎస్పీ, జై భారత్,🇪🇺🇪🇺🐘🐘 #🏛️రాజకీయాలు
🏛️రాజకీయాలు - బీఎస్పీ e33e39 ఇచ్చే ಇವೌಳ್ టికెట్లు . ప్లాట్ఫామ్ . కావు అవి అభ్యర్థులను చట్టసభలకు . తీసుకెళ్లగలవు: దాదాసాహెబ్కాన్షీరామ్ Raju Kumar BSP KURNOOL CITY INCHARCE 0 దగా 0 9490500035 బీఎస్పీ e33e39 ఇచ్చే ಇವೌಳ್ టికెట్లు . ప్లాట్ఫామ్ . కావు అవి అభ్యర్థులను చట్టసభలకు . తీసుకెళ్లగలవు: దాదాసాహెబ్కాన్షీరామ్ Raju Kumar BSP KURNOOL CITY INCHARCE 0 దగా 0 9490500035 - ShareChat
25-04-2026 బిఎస్పి సుప్రీం మాయావతి గారు ఎక్స్ ట్విటర్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు అందరికీ తెలిసినట్లుగా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గాను, ఘజియాబాద్ జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు నిన్న శ్రీ జై ప్రకాష్ సింగ్‌ను, బులంద్‌షహర్ జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు ఈరోజు మాజీ ఎమ్మెల్యే శ్రీ ధర్మవీర్ సింగ్ అశోక్‌ను పార్టీ నుండి బహిష్కరించారు. ఈ చర్య మీడియాలో విస్తృతంగా చర్చించబడింది. అయితే, బులంద్‌షహర్ జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు నకిలీ లెటర్‌హెడ్‌పై జారీ చేసిన పత్రికా ప్రకటన—శ్రీ మేవాలాల్ గౌతమ్, శ్రీ మున్‌క్వాడ్ అలీ, మరియు శ్రీ నౌషాద్ అలీ—పార్టీ నుండి ముగ్గురు సీనియర్ నాయకులను బహిష్కరిస్తూ—పూర్తిగా నకిలీది మరియు కల్పితమైనది. అందువల్ల, దానిని విస్మరించాలి. మీడియా కూడా భవిష్యత్తులో ఇటువంటి నిరాధారమైన వార్తలకు దూరంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, అటువంటి నకిలీ వార్తలను ధృవీకరించుకోవాలి. పై యనా మీరు చదివిన విషయాలు హిందీ నుంచి తెలుగులోకి అనువాదం చేయబడింది ఏమైనా పొరపాటు ఉంటే గమనించగలరు. ఇట్లు రాజు కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ కర్నూల్ సిటీ ఇన్చార్జ్ #🏛️రాజకీయాలు
🏛️రాజకీయాలు - మాయావతి @మాయావతి అనువాదాన్నిచూపించు తెలిసినట్లుగా' పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు. అందరికీ పాల్పడినందుకు గాను; ఘజియాబాద్ జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు నిన్నశ్రీజైప్రకాష్ సింగ్ను . బులందీషహర్ బీఎస్పీ అధ్యక్షుడు ఈరోజు మాజీ ఎమ్మెల్యే జిల్లా శ్రీధర్మవీర్ సింగ్ అశోక్ను పార్టీనుండి  బహిష్క: రించారు 83 చర్య మీడియాలో విస్తృతంగా చర్చించబడింది అయితే;. బులంద్షహర్ జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు నకిలీ ండపై' జారీ చేసిన పత్రికా ప్రకటన-శ్రీమేవాలాల్ గౌతమ్ . లెటర్హె శ్రీమున్క్వాడ్ అలీ మరియు శ్రీనౌషాద్ అలీ-పార్టీ నుండి ముగ్గురు సీనియర్ నాయకులను అందువల్ల' -పూర్తిగా నకిలీది మరియు కల్పితమైనది: ಬಸೌಖ್ಯರಿಸ್ತು - దానిని ~ భవిష్యత్తులో ఇటువంటి విస్మరించాలి. మీడియా కూడా నిరాధారమైన వార్తలకు దూరంగా ఉండి; తగిన జాగ్రత్తలు ಧೃವಿsರಿಂಬು5್ನ తీసుకోవాలి, అటువంటి నకిలీ వార్తలను వాలి వీక్షణలు 25 ఏప్రిల్ 26 రాతి10.19 439 43 8ீலe బుక్మార్క్ 1 &%5 86 ಇ3ೌಲು 1 మాయావతి @మాయావతి అనువాదాన్నిచూపించు తెలిసినట్లుగా' పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు. అందరికీ పాల్పడినందుకు గాను; ఘజియాబాద్ జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు నిన్నశ్రీజైప్రకాష్ సింగ్ను . బులందీషహర్ బీఎస్పీ అధ్యక్షుడు ఈరోజు మాజీ ఎమ్మెల్యే జిల్లా శ్రీధర్మవీర్ సింగ్ అశోక్ను పార్టీనుండి  బహిష్క: రించారు 83 చర్య మీడియాలో విస్తృతంగా చర్చించబడింది అయితే;. బులంద్షహర్ జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు నకిలీ ండపై' జారీ చేసిన పత్రికా ప్రకటన-శ్రీమేవాలాల్ గౌతమ్ . లెటర్హె శ్రీమున్క్వాడ్ అలీ మరియు శ్రీనౌషాద్ అలీ-పార్టీ నుండి ముగ్గురు సీనియర్ నాయకులను అందువల్ల' -పూర్తిగా నకిలీది మరియు కల్పితమైనది: ಬಸೌಖ್ಯರಿಸ್ತು - దానిని ~ భవిష్యత్తులో ఇటువంటి విస్మరించాలి. మీడియా కూడా నిరాధారమైన వార్తలకు దూరంగా ఉండి; తగిన జాగ్రత్తలు ಧೃವಿsರಿಂಬು5್ನ తీసుకోవాలి, అటువంటి నకిలీ వార్తలను వాలి వీక్షణలు 25 ఏప్రిల్ 26 రాతి10.19 439 43 8ீலe బుక్మార్క్ 1 &%5 86 ಇ3ೌಲು 1 - ShareChat
22-04-2026 బిఎస్పి సుప్రీం మాయావతి గారు ఎక్స్ ట్విటర్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు 1. జిల్లా అధ్యక్షులందరికీ, ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీనియర్ మరియు జూనియర్ బీఎస్పీ అధికారులు మరియు కార్యకర్తలకు, నేను ఈరోజు పార్టీ పని నిమిత్తం ఢిల్లీ వెళ్తున్నాను మరియు నా పని పూర్తయిన వెంటనే తిరిగి వస్తాను. ఈ సమయంలో, పార్టీ సంస్థను నిర్మించడం, కేడర్ల ద్వారా దాని మద్దతు స్థావరాన్ని విస్తరించడం, దాని ఆర్థిక వనరులను బలోపేతం చేయడం మరియు యూపీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవడం గురించి గత నెల మార్చి 31, 2026న లక్నోలో జరిగిన పార్టీ ప్రధాన రాష్ట్ర స్థాయి సమావేశంలో ఇచ్చిన అన్ని అవసరమైన మార్గదర్శకాలను నేను పూర్తి నిజాయితీతో మరియు అంకితభావంతో అమలు చేయడాన్ని కొనసాగించాలి. 2. అలాగే, యూపీలో బీఎస్పీ నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అభివృద్ధికి మరియు ప్రజా సంక్షేమానికి చేసిన పనుల గురించి సమావేశాలలో మీకు తెలియజేయాలి. యూపీలో ఇప్పటివరకు నిర్మించిన అన్ని ఎక్స్‌ప్రెస్‌వేలు, నోయిడాలోని విమానాశ్రయం మరియు అనేక ఇతర ప్రజా సంక్షేమ పనులను బీఎస్పీయే ప్రణాళిక చేసి, రూపొందించిందని కూడా నేను ప్రస్తావించాలి. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇది జరిగింది మరియు అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీఎస్పీ పట్ల తన కులతత్వ భావనతో వీటికి అడ్డంకులు సృష్టించకపోయి ఉంటే, ఈ పనులన్నీ చాలా వరకు పూర్తయ్యేవి. 3. దీని అర్థం ఏమిటంటే, ఉత్తర ప్రదేశ్ సరైన అభివృద్ధికి, యావత్ సమాజ పురోగతికి మరియు మెరుగైన శాంతిభద్రతలకు, ఇది కేవలం బీఎస్పీ యొక్క 'సర్వజన హితాయ మరియు సర్వజన సుఖాయ' పాలనలో 'చట్టం ద్వారా చట్టంపై పాలన' అనే సూత్రం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది, మరియు దీనిపై కూడా దృష్టి పెట్టాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 4. ఇది మాత్రమే కాదు, 2026 ఫిబ్రవరి 22న లక్నోలో జరిగిన బృహత్ అఖిల భారత సమావేశంలో, ఉత్తర ప్రదేశ్‌ను మినహాయించి, పార్టీ మరియు ఉద్యమ ప్రయోజనాల దృష్ట్యా ఇచ్చిన అవసరమైన మార్గదర్శకాలను కూడా సకాలంలో పూర్తి చేయాలి. 5. ఇది కాకుండా, ఉత్తర ప్రదేశ్‌లో, దేశవ్యాప్తంగా స్థానిక స్థాయిలో పార్టీ పిలుస్తున్న ఈ సమావేశాలన్నింటిలోనూ, పార్టీ ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా, పార్టీ వైఖరిని నేను ఇటీవల ఏప్రిల్ 15, 2026న మీడియాలో తెలియజేశాను మరియు ఆ తర్వాత Xలో కూడా పోస్ట్ చేశాను, అవసరమైతే తదుపరి ప్రకటనలు కూడా ఇవ్వబడతాయి. 6. అంటే, మహిళా రిజర్వేషన్‌కు మద్దతు ఇచ్చే విషయంలో, పార్టీ వైఖరి ఏప్రిల్ 15 నాటిదే, అందులో ఎలాంటి మార్పు చేయలేదు. మహిళా రిజర్వేషన్ అనే ఈ ప్రత్యేక అంశంపై పార్టీ సభ్యులు తప్పుదోవ పట్టకుండా ఉండేందుకు ఈ విషయాన్ని కూడా ఈ సమావేశాలలో తెలియజేయాలి, కానీ దీని కోసం, పార్టీ క్రమశిక్షణ ప్రకారం, ఎలాంటి నిరసనలు మొదలైనవి చేయకూడదు పై యనా మీరు చదివిన విషయాలు హిందీ నుంచి తెలుగులోకి అనువాదం చేయబడింది ఏమైనా పొరపాటు ఉంటే గమనించగలరు. ఇట్లు రాజు కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ కర్నూల్ సిటీ ఇన్చార్జ్ ‌ #🏛️రాజకీయాలు
🏛️రాజకీయాలు - 7 7 - ShareChat
జై భీమ్, నాయకులందరికీ తెలియజేయునది ఏమనగా, రేపు ఉదయం 11:00 గంటలకు... ఇటీవలే బెహేన్జీ గారి ఆశీర్వాదం పొంది 5 రాష్ట్రాలకు చీఫ్ సెక్టార్ కో-ఆర్డినేటర్ గా నియమితులయ్యి నూతనంగా తెలంగాణ రాష్ట్రానికి విచ్చేస్తున్న గౌ. రాంజీ గౌతం గారు శంషాబాద్ విమానాశ్రయానికి రానున్నారు. అందువల్ల, అందరూ సమయానికి విమానాశ్రయానికి చేరుకొని, మీ వాహనాలతో ఘనంగా స్వాగతం పలకవలసిందిగా మనవి. *తేదీ & సమయం : 20-04-2026 & 11:00 AM* *శంషాబాద్ విమానాశ్రయం.* ఇట్లు ఇబ్రాం శేఖర్ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ రాష్ట్రం #🏛️రాజకీయాలు
🏛️రాజకీయాలు - Ml) Fvt  NR నీసడ Tullu) ]404   0s |8@!   Ml) Fvt  NR నీసడ Tullu) ]404   0s |8@! - ShareChat
జై భీమ్ మిత్రులారా 14/04/2026 తేదీ దినమున ఈ రోజు మనం పాల్గొని కార్యక్రమాలు 1.డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కర్నూల్ నగరంలో జరగబోయే ప్రోగ్రాములు 2.కర్నూల్ సిటీ వీకర్ సెక్షన్ కాలనీ అర్బన్ హాస్పిటల్ దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేసే కార్యక్రమం ఉదయం 08:00 AM గంటలకు 3.కర్నూల్ నగరం ఓల్డ్ బస్టాండ్ కొండారెడ్డి బురుజు ఎదురుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కి విగ్రహానికి పూలమాలయ వేసే కార్యక్రమం ఉదయం 10:30 AM నిమిషాలకు 4 .కర్నూలు జిల్లా కర్నూలు మండలం ఇ. తాండ్రపాడు గ్రామం ఎస్సీ కాలనీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దీ విగ్రహావిష్కరణ సాయంత్రం 04:00 PM గంటలకు 5.కర్నూల్ సిటీ ఆర్ఎస్ రోడ్డు నుంచి కొండారెడ్డి బురుజు ఓల్డ్ బస్టాండ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వరకు ర్యాలీ కార్యక్రమం డిజె సౌండ్ సిస్టంతో సాయంత్రం 06:00 PM గంటలకు 6.ఈ కార్యక్రమాలన్నింటికీ హాజరుకావాలని బహుజన మిత్రులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పేద ఓసీలకు కుల సంఘం నాయకులు రాజకీయ నాయకులు మహిళలు విద్యార్థులు యువత అన్ని వర్గాలకు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు సీనియర్లో నాయకులు పాల్గొనాలని విజ్ఞప్తి ఇట్లు రాజు కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు సిటీ ఇంఛార్జ్ BA .JOURNALIST .LEGAL ADVISOR BAHUJAN MEDIA. CEO +919490500035 #🏛️రాజకీయాలు
🏛️రాజకీయాలు - తేదిః 14 -04-2026 वहणन तमाल पार्टी స్రురేవలర్యగారు Ectti దదిలిదందనెడమాఠి నేటరపచియనిని రాజ్యాంగ నిర్మాత బహుజనుల ఆశాజ్యోతి భారతరత్నదిగ్రేట్ శ్రీడాక్టర్భీమ్రావు బాబాసాహెబ్ అంబేడ్కర్గారికి సందర్భంగా ఆయన జయంతి ఘనమైన నివాళులర్పిస్తున్నాము [Rajt Kuuar BSP KURNOOL CITY INCHARGE 9490500035 తేదిః 14 -04-2026 वहणन तमाल पार्टी స్రురేవలర్యగారు Ectti దదిలిదందనెడమాఠి నేటరపచియనిని రాజ్యాంగ నిర్మాత బహుజనుల ఆశాజ్యోతి భారతరత్నదిగ్రేట్ శ్రీడాక్టర్భీమ్రావు బాబాసాహెబ్ అంబేడ్కర్గారికి సందర్భంగా ఆయన జయంతి ఘనమైన నివాళులర్పిస్తున్నాము [Rajt Kuuar BSP KURNOOL CITY INCHARGE 9490500035 - ShareChat
పత్రిక ప్రకటన 11/04/2026 *బహుజన సమాజ్ పార్టీ కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి రావ్ ఫూలే గారి 199వ జయంతి సందర్భంగా వారి సతీమణి సావిత్రిబాయి పూలే గార్ల విగ్రహాలకు పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు* ______________________________________________________________________________________ *బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యవార్ కాన్షీ రామ్ గారికి భారతరత్న ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని బి. మోజెస్ బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ గారు డిమాండ్ చేశారు* కర్నూల్ సిటీ : నగరం నందు మహాత్మ జ్యోతిరావు పూలే సెంటర్ నందు ఈరోజు ఉదయం 11:00 గంటలకు మహాత్మ జ్యోతిరావు ఫూలే గారి విగ్రహానికి మరియు వారి సతీమణి సావిత్రిబాయి పూలే గారి విగ్రహానికి రెండు విగ్రహాలకు పూలమాలతో ఘనంగా నివాళులర్పించిన అకేపోగు వనములయ్య బీఎస్పీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి మాజీ , అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది , ముఖ్య అతిథి హాజరైన బి. మోజెస్ బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ , మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే గారు వారి సతీమణి సావిత్రిబాయి పూలే గారు ఇరువురు దంపతులు భారతదేశానికి లో ఉన్న ప్రజలు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద ఓసీల ఉన్న ప్రతి ఒక్క మహిళలో విద్యా విషయంలో అంటరానితనం విషయంలో గొప్ప పోరాటాలు చేశారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా మహాత్మ జ్యోతిరావు పూలే గారిని గురువుగా భావించారు అలాగే బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షీ రామ్ గారు వీళ్ళ చరిత్రను బయటకు తీసి భారతదేశంలోనూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం భారతదేశం వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విరి చరిత్రను ప్రచారం చేశారు మరియు మహాత్మ జ్యోతిరావు పూలే , చత్రపతి సాహు మహారాజ్ , నారాయణ గురు , పెరియర్ రామస్వామి , అంబేడ్కర్ , కాన్షిరామ్ గార్ల జీవితాలను ఆధారం చేసుకుని బిఎస్పి సుప్రీం జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయావతి గారి నేతృత్వంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు సార్లు సీఎం అయిన మహిళ బెహన్ కుమారి మాయావతి గారు మాత్రమే త్వరలో మంచి రోజులు వస్తున్నాయి ఏ.పి కర్నూలు జాల్లా సిటీ లో మండల సర్పంచులు స్థానిక కార్పొరేషన్ ఎంపిటిసి జడ్పిటిసి ఎలక్షన్లో బహుజన్ సమాజ్ పార్టీ ఏపీ లో కర్నూలు జిల్లా అధికారంలో వస్తుందని అన్నారు కార్యక్రమంలో పాల్గొన్నవారు : రాజు కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ కర్నూల్ సిటీ ఇంచార్జ్, కరుణాకర్ బీఎస్పీ నాయకులు, రెడ్డి పోగు విజయభాస్కర్ సాఫ్ట్వేర బహుజన్ నాయకులు, మాజరామాంజనేయులు ఎంఎస్పి నాయకులు, ఎరకలి శివ BSP కర్నూల్ సిటీ ప్రధాన కార్యదర్శి , నాయకులు ఎం రాజ్ కుమార్ BSP 45 వార్డు ఇంచార్జ్ లేబర్ కాలనీ నాయకులు, రెడ్డి పోగు సవరణ, నరసింహ బహుజన్ నాయకులు , వెంకటస్వామి బీఎస్పీ నాయకులు , బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు సీనియర్ పాల్గొన్నారు *జై భీమ్ జై  కాన్షీ రామ్ జి* *జై రాజ్యాంగం  జై భారత్* 🇪🇺🇪🇺🐘🐘 #🏛️రాజకీయాలు
🏛️రాజకీయాలు - 0f V #fuiuliagroup ( 055 0f V #fuiuliagroup ( 055 - ShareChat
10/04/2026 యుద్ధం శాంతియుత చర్చలు ఫలించాలని మరియు ప్రపంచంలో మనుషులందరూ ఒక్కటేనని ప్రతి ఒక్కరూ జీవించే స్వేచ్ఛ ప్రపంచం మొత్తం మీద జీవులకు జీవరాశులకు మనుషులకు మహిళలు పురుషులు పిల్లలు పుట్టబోయే తరానికి యుద్ధము చాలామంది జీవితాల అంతం చేస్తాయి ప్రతి కుటుంబం నష్టపోతుంది కనుక ప్రతి ఒక్కరికి జీవించడం మనిషి భూమి మీద పుట్టాడు పుట్టిన ప్రతి మనిషికి కారణం ఉంటుంది ..!! యుద్ధం వలన చాలు ప్రాణలు నష్టం జరుగుతుంది గనుక పకృతి వాతావరణం దేవుడు ఇచ్చిన ఈ అందమైన భూమిని ఆయుధాలతో నింపుతున్న నేటి ఆధునిక ప్రపంచ దేశాల యుద్ధాన్ని జరగకుండా ప్రతి ఒక్కరు శాంతియుత చర్చలతో ముగించాలని కోరుకుంటున్నాము ఇట్లు *పసెద్దుల బన్నూరు రాజు కుమార్* బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు సిటీ ఇంఛార్జ్ BA .JOURNALIST .LEGAL ADVISOR, BAHUJAN MEDIA CEO +919490500035 🐘🐘🇪🇺🇪🇺 జై భీమ్ జై కాన్షీ రామ్ జి జై రాజ్యాంగం జై భారత్ 🇪🇺🇪🇺🐘🐘 Bahujan Samaj Party Kurnool City Unit AP #🏛️రాజకీయాలు
🏛️రాజకీయాలు - Iడu ~4G1l "ll 8 ٥ ٧ 11:05 18 Uauzneus డీల్ చేసుకుంటారా? చస్తారా? . ట్రంప్ వార్నింగ్ . అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు స్టార్ట్ కావడానికి గంటలే ఉన్నాయి ఈ తరుణంలో . కొన్ని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు: ఇస్లామాబాద్లో జరిగే ఈ . చర్చల్లో ఇరాన్ డీల్ చేసుకోకపోతే మళ్లీ దాడి చేస్తామని సిద్ధంగా హెచ్చరించారు ఆయుధాలు . ఉన్నాయన్నారు: ఓవైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు బెదిరింపులకు దిగడంపై విమర్శలు వస్తున్నాయి:. చర్చల విషయంలో ఇరాన్ సందిగ్ధంలో ఉన్న ಬ5ಲ್' వార్నింగ్ రావడం గమనార్హం: . ట్రంప్ నుంచి 8 of 164 Pages 9:53 PM 723 128 1.9 K SHARE Iడu ~4G1l "ll 8 ٥ ٧ 11:05 18 Uauzneus డీల్ చేసుకుంటారా? చస్తారా? . ట్రంప్ వార్నింగ్ . అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు స్టార్ట్ కావడానికి గంటలే ఉన్నాయి ఈ తరుణంలో . కొన్ని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు: ఇస్లామాబాద్లో జరిగే ఈ . చర్చల్లో ఇరాన్ డీల్ చేసుకోకపోతే మళ్లీ దాడి చేస్తామని సిద్ధంగా హెచ్చరించారు ఆయుధాలు . ఉన్నాయన్నారు: ఓవైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు బెదిరింపులకు దిగడంపై విమర్శలు వస్తున్నాయి:. చర్చల విషయంలో ఇరాన్ సందిగ్ధంలో ఉన్న ಬ5ಲ್' వార్నింగ్ రావడం గమనార్హం: . ట్రంప్ నుంచి 8 of 164 Pages 9:53 PM 723 128 1.9 K SHARE - ShareChat
My New Look Style🔥🔥🔥🔥🔥✊✊🐘🐘🐘🇪🇺🇪🇺 #🏛️రాజకీయాలు
🏛️రాజకీయాలు - OPPO F2Is Pro 5G 2026.04.06 18:18 OPPO F2Is Pro 5G 2026.04.06 18:18 - ShareChat
05/04/2026 బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు సిటీ తరపున క్రైస్తవ సోదరులకు సోదరీమణులకు ఈరోజు మానవాళి సంక్షేమం కోసం క్రీస్తు పునరుద్ధణ, పొందిన పవిత్రమైన ఈ ఈస్టర్ పర్వదినం క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘాలకు సంఘంలో ఉన్న సభ్యులకు అందరికీ రోజున ప్రార్ధన భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని ఎలాంటి అవాంఛనీయన ఘటన జరగకుండా సంతోషంగా సంఘాల్లో జరుపుకుంటూ ఉండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు *పసెద్దుల బన్నూరు రాజు కుమార్* బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు సిటీ ఇంఛార్జ్ BA .JOURNALIST .LEGAL ADVISOR, BAHUJAN MEDIA CEO +919490500035 🐘🐘🇪🇺🇪🇺 జై భీమ్ జై కాన్షీ రామ్ జి జై రాజ్యాంగం జై భారత్ 🇪🇺🇪🇺🐘🐘 Bahujan Samaj Party Kurnool City Unit AP #🏛️రాజకీయాలు
🏛️రాజకీయాలు - Bahujan Samaj Part మానవాళి సంక్షేమం కోసం క్రీస్తు పునరుద్ధణ; పొందిన పవిత్రమైన ఈ ఈస్టర్ పర్వదినం క్రైస్తవ సోదర; సోదరీమణులందరికీ కసరె బ ~్యః పిబి రాజు కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు సిటీ ఇంఛార్జ్ Bahujan Samaj Part మానవాళి సంక్షేమం కోసం క్రీస్తు పునరుద్ధణ; పొందిన పవిత్రమైన ఈ ఈస్టర్ పర్వదినం క్రైస్తవ సోదర; సోదరీమణులందరికీ కసరె బ ~్యః పిబి రాజు కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు సిటీ ఇంఛార్జ్ - ShareChat
05-04-2026 పత్రిక ప్రకటన కర్నూలు మండలం ఈ. తాండ్రపాడు గ్రామం ఎస్సీ కాలనీ నందు ఈరోజు ఉదయం 10 గంటలకు ఘనంగా శ్రీ డా బాబు జగ్జీవన్ రామ్ గారి 119 వ జయంతి సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటుకు పునాదివేసి దిమ్మ కట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో బ్యానర్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది వారి ఇద్దరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగానే నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు కరుణాకర్ బీఎస్పీ సీనియర్ నాయకులు, రామాంజనేయులు ఎంఎస్పి సీనియర్ నాయకులు ,రేపల్లె రాజు బీఎస్పీ నాయకులు , విశిష్ట అతిథులు రాజ్ కుమార్ బిఎస్పి కర్నూల్ సిటీ ఇంచార్జ్, నరసింహ ఎమ్మార్పీఎస్ నాయకులు , మాచిపురం ఈరన్న TDP ఎస్సీ నాయకులు , మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహము ఏర్పాటుకు పునాది కట్ట కట్టించడం బ్యానర్ ఏర్పాటు చేయడం చాలా గర్వకారణం ఇలాంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు గ్రామంలో ప్రతి ఇంట్లో వెలవాలి వారి ఆశయాలు గురించి తెలుసుకోవాలి మన పిల్లలు వారి జీవిత చరిత్రలను భారత రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం కృషిచేసిన మహా పురుషులు ఎంతో కష్టపడ్డారు అని మాట్లాడ్డం జరిగింది ఈ కార్యక్రమంలో మల్లె పోగు లక్ష్మణ్ , సుధీర్, మహేంద్ర, వెంకటేశ్ , సమన్న, మహేష్ , డేవిడ్, సాగరు బి తాండ్రపాడు డాక్టర్ అంబేద్కర్ కమిటీ యూత్ పాల్గొన్నారు 🐘🐘🇪🇺🇪🇺 జై భీమ్ జై భారత్ 🐘🐘🇪🇺🇪🇺 #🏛️రాజకీయాలు
🏛️రాజకీయాలు - Vid} ANBE Vid} ANBE - ShareChat