#✡జనసేనాని పవన్ కళ్యాణ్ కాకినాడ రూరల్ మండలం ఎంపీడీఓ కార్యాలయం లో జరిగిన 77 వ గణతంత్ర వేడుకల్లో పాల్గొని రూరల్ మండలం లో వివిధ విభాగల్లో ప్రతిభ కనపర్చిన అధికారులకు ప్రశంసా పత్రాన్ని, జ్జ్ఞాపికను అందించిన కాకినాడ రూరల్ MLA శ్రీ పంతం నానాజీ గారు...
ఈ కార్యక్రమం లో రూరల్ ఎంపీడీఓ సతీష్ గారు, ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు గారు, కూటమి నాయకులు తాటికాయల వీరబాబు గారు, గుంటుముక్కల శ్రీనివాస్ గారు,నల్లం శ్రీరాములు గారు, స్వాతి గారు, రాజకుమారి గారు, లోవబాబు గారు, సునీల్ గారు,తురగా సంతోష్ గారు, మహేష్ గారు, గిడుతూరి శ్రీనివాస్ గారు, లక్ష్మి గారు, హైమ గారు, గుంటముక్కల బుజ్జి గారు,సతీష్ గారు, రాయుడు అనిల్ గారు, జీని శ్రీనివాస్ గారు, దాసరి శివ గారు, గంగాద్రి గారు, రామ్స్ గారు, గౌతమ్ గారు, తేజ గారు, గీశాల ఫణి గారు, సతీష్ గారు, రాజేశ్వరి గారు, చిన్నారావు గారు,శ్రీనివాస్ గారు, మరియు అధికారులు పాల్గొన్నారు.