#🧐ఆసక్తికరమైన పోస్ట్💥👌 త్రేతాయుగంలో జై శ్రీరామ్ అనడానికి రావణుడికి అభ్యంతరంఉండేది...
నేడు కలియుగంలో అతని వారసులకు అభ్యంతరం ఉంది.
శ్రీ శంభు లింగేశ్వర స్వామి దేవస్థానం -ఖిలా వరంగల్ భూమి సర్వే నెం , 2072 ఏ 0.33 గుంటల భూమి ఆక్రమణ
* సర్వే 2012 ఏ 0.33 భూమిలో ఉపాలయం సత్యనారాయణ స్వామి దేవాలయం నేటికీ ఉన్నది.
ఆలయం కనుమరుగు అయ్యే స్థితిలో ఉన్న స్పందించిన దేవాలయ శాఖ ఈవో మరియు ఉన్నతాధికారులు.
◆ పలుమార్లు విజ్ఞప్తి చేసిన స్పందించని వరంగల్ దేవాదాయ - ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారి.
వరంగల్లో పలు దేవాలయాలు భూముల్లో యదేచ్చగా ఆక్రమణలు
దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏం చేస్తున్నట్టు ?
@highlight రాష్ట్రీయ హిందూ పరిషత్ - Rashtriya Hindu Parishad Rashtriya Hindu Parishad Endowment department Telangana CMO PMO India Telangana State Police Anumula Revanth Reddy Narendra Modi Warangal Police Commissionerate Konda Surekha Danasari Seethakka Ministry of Home Affairs, Government of India PM Narendra Modi Rashtriya Swayamsevak Sangh (RSS) #ap_rhp #tg_rhp #వరంగల్ #Telangana #hindu #follower # శ్రీశంబునిగుడి #srishambunigudi #shambunigudi #khilawarangal #ఖిలవరంగల్ #🤘Lets Moj
సమస్త హిందూ బంధువులందరికీ
హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు #🤘Lets Moj
ఆలయ నిధులతో గోదావరి పుష్కరాలు చేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం , ప్రభుత్వ నిధులు తోనే చేయాలని డిమాండ్ చేస్తున్నాం - RHP #🤘Lets Moj
హనుమకొండ జిల్లా, హసన్పర్తి మండలం చింతగట్టు మునిపెల్లి శివారులోని బోడగట్టు రామలింగేశ్వరస్వామి దేవాలయం గుట్టపై వెలిసింది. కాకతీయుల కాలం నాటి ఆనవాళ్ళతో స్వయంభుగా వెలిసింది. సర్వే నెం.439/1, ఎ57-19 గుంటల విస్తీర్ణంలో ఉంది. దీనిపై అక్రమ మైనింగ్ నిర్వహిస్తు గుట్టలను ద్వంసం చేస్తున్నారు. చుట్ట ప్రక్కల ఉన్న గ్రామాల ప్రజలు భయాందోలనలో ఉన్నారు. బారీ పెలుడ్ల వలన ఇండ్లు బీటలు బారి పశువులకు కూడా గాయాలు అయినాయి. 2010 నుండి పలుమార్లు ఫిర్యాదుచేసిన 4 కలెక్టర్లు పర్యవేక్షించి కూడా మైనింగ్ మాఫియాను నివారించేందుకు చర్యలు తీసుకున్నారు. పర్యాటక ప్రాంతం చేస్తామని కూడా తెలిపినారు. 10 సంవత్సరాలుగా అక్రమ మైనింగ్ రాత్రి వేళల్లో అణుబాంబు విస్పోటనం వలె గుట్టను కనుమరుగు చేస్తున్నారు. దేవాలయం కూడా కనుమరుగు అయే పరిస్థితి ఉంది. కాకతీయ వారసత్వ సంపదను ద్వంసం చేస్తున్నారు. 7 కంపెనీలు అక్రమ మైనింగ్ చేస్తున్నాయి. బోడగుట్ట రామలింగేశ్వరస్వామి దేవాలయమని దేవాదాయ శాఖ కూడా అక్రమ మైనింగ్ నిలిపివేయాలని లీజులను రద్దు చేయాలని తెలిపినా కూడా చేయడం లేదు. కావున ఇట్టి 7 కంపెనీలు నిర్వహిస్తున్న అక్రమ మైనింగ్పై విచారణ జరిపి లీజులను రద్దు చేసి బోడగుట్ట రామ లింగేశ్వరస్వామి కాపాడాలని రాష్ట్రీయ హిందూ పరిషత్ దేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు చీకటి రాజు గౌరవ హనుమకొండ జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. #షేర్ చాట్ బజార్👍
శ్రీ బాల వెంకటేశ్వర స్వామి, బట్టల బజార్-వరంగల్ దేవాలయ ఈవో లీలలు
ఉన్నతాధికారి అడుగులకు మడుగులోత్తుతున్న ఈవో
ఉన్నతాధికారి అడిగినదే తడవు ఎటువంటి పత్రం లేకుండానే ఓ ఉద్యోగిని డిప్యూటేషన్ పై బదిలీ.
* రిలీవ్ ఆర్డర్ లేకుండానే బదిలీ అయిన ఉద్యోగి ఉన్నతాధికారికి కారు డ్రైవర్ గా సొంత పనులకు వినియోగం.
బాల వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండే జీతం ఇస్తున్న వైనం దేవాలయంలో తీవ్ర ఉద్యోగ కొరత ఉన్న నిమ్మకు నీరు ఎత్తినట్టు ప్రవర్తిస్తున్న ఈవో.
తప్పుడు లెక్కలతో దేవాలయ ఆదాయానికి గండి కొడుతున్న ఈవో
ఎవరెవరికి ఎంత వాటో ఆ దేవుడే చెప్పాలి.
దొంగకు తాళం చేతులు ఇచ్చినట్టు ఉంది ఉన్నతాధికారి తీరు.
రాష్ట్రీయ హిందూ పరిషత్ - Rashtriya Hindu Parishad Rashtriya Hindu Parishad Endowment department Telangana CMO PMO India Telangana State Police Anumula Revanth Reddy Narendra Modi Collector Warangal- U Rashtriya Hindu Parishad Telugu Gwmc Warangal Warangal Police Commissionerate Election Commission of India Konda Surekha Danasari Seethakka PM Narendra Modi Ministry of Home Affairs, Government of India Naini Rajender Reddy
#ap_rhp #tg_rhp #follower #వరంగల్ #బాలవెంకటేశ్వరస్వామి #Balavenkateshwaraswamy #బట్టలబజార్ #వరంగల్ #🤘Lets Moj
శ్రీ బాల వెంకటేశ్వర స్వామి, బట్టల బజార్-వరంగల్ దేవాలయ ఈవో అధికార దుర్వినియోగం.
ఓ ఉన్నత అధికారి అండదండలతో
ఆడిందే ఆట - పాడిందే పాట.
* గతంలో పలుమార్లు దేవాలయంలో దొంగలు పడ్డ వైనం.
* పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ గాని, ఆభరణాలు రికవరీ గాని ఇంతవరకు జరగలేదు.
* దేవుని ఆభరణాలకు ఇంతవరకు ఇన్సూరెన్స్ చేయించని ఈవో.
* దేవాలయ నైట్ వాచ్ మెన్ గా ప్రైవేట్ వ్యక్తి, ఏ ప్రాతిపదికన అతన్ని నైట్ వాచ్మెన్ గా పెట్టారో ఈవో గారే చెప్పాలి.
* అన్యాక్రాంతమైన దేవాలయ భూములను స్వాధీనం చేసుకోమని కోర్టు ఆర్డర్ ఉన్న పట్టించుకోని వైనం.
ఉన్నతాధికారి అండదండలతో ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్న దేవాలయ ఈవో.
@Followers
రాష్ట్రీయ హిందూ పరిషత్ - Rashtriya Hindu Parishad Endowment department Warangal Police Commissionerate Konda Surekha Election Commission of India PM Narendra Modi Ministry of Home Affairs, Government of India Naini Rajender Reddy #follower #ap_rhp #tg_rhp #rhptelugu #Telangana #andrapradesh #వరంగల్ #ధర్మం #భారత్ #🤘Lets Moj
నేనే రాజు నేనే మంత్రి అంటున్న వరంగల్ దేవాలయ ఉన్నతాధికారి
దేవాలయ భూములను కాజేస్తున్న వైనం
దేవాలయ ఉద్యోగులను సొంత పనులు వినియోగిస్తున్న విడ్డూరం
అనుచర ఈవోలతో ఇష్టారాజ్యా అవినీతి
త్వరలో వరుస కథనాలను బహిర్గతం చేయనున్న రాష్ట్రీయ హిందూ పరిషత్
రాష్ట్రీయ హిందూ పరిషత్ - Rashtriya Hindu Parishad Rashtriya Hindu Parishad Endowment department Telangana CMO PMO India Telangana State Police Narendra Modi Anumula Revanth Reddy Gwmc Warangal Rashtriya Hindu Parishad Telugu Warangal Police Commissionerate Konda Surekha Danasari Seethakka Election Commission of India PM Narendra Modi Ministry of Home Affairs, Government of India Naini Rajender Reddy Collector Warangal- U #ap_rhp #tg_rhp #rhptelugu #భారత్ #వరంగల్ #ధర్మం #Telangana #follower #andrapradesh #🤘Lets Moj
హనుమకొండ,
తేదీ: 25-03-2026
రాష్ట్రీయ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వరంగల్ DCC బ్యాంకు ఉద్యోగులపై జరుగుతున్న మత వివక్షతపై హనుమకొండ కలెక్టర్ కు ఫిర్యాదు.
వరంగల్ డీసీసీ బ్యాంక్ సీఈవో వాజీర్ సుల్తాన్ తన అధికార దుర్వినియోగంతో బ్యాంకు ఉద్యోగుల మధ్య హిందూ, ముస్లిం అనే మత ప్రాతిపదికన విభజన సృష్టిస్తున్నారని ముఖ్యంగా హిందూ పండగల సమయం లో అందరికీ సాధారణ సెలవు అమలు చేయగా, రంజాన్ సందర్భంగా హిందూ ఉద్యోగులకు విధులు కేటాయించి, ముస్లిం ఉద్యోగులకు మాత్రమే సెలవు కొనసాగించడం వంటి వివక్షత చర్యలు చేపడుతున్నారని రాష్ట్రీయ హిందూ పరిషత్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మండల భూపాల్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అలాగే హిందూ ఉద్యోగులు తమ తీర్థయాత్రల కోసం సెలవులు కోరినపుడు నిరాకరించడం, ముస్లిం ఉద్యోగులకు మాత్రం తక్షణమే సెలవులు మంజూరు చేయడం జరుగుతోందని తెలిపారు. ఉద్యోగులను మతాల వారీగా విడదీసి విధులు కేటాయించడం, హిందూ ఉద్యోగులపై దురుసుగా ప్రవర్తించడం, ప్రశ్నిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటానని, సస్పెండ్ చేస్తానని బెదిరించడం జరుగుతోందని తెలిపారు.
ఈ విధమైన చర్యల వల్ల ఉద్యోగులు మానసిక ఆందోళనకు గురవుతూ భయాందోళనల మధ్య విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకొని, ప్రభుత్వ కార్యాలయాల్లో మత వివక్షత లేకుండా అందరూ సమానంగా పనిచేసే వాతావరణాన్ని కల్పించాలనీ, సంబంధిత అధికారిపై తక్షణ విచారణ జరిపి తగిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను మండల భూపాల్ కోరినట్లు తెలిపారు. వారితో పాటు RHP దేవాలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు చీకటి రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడిపోజు సంతోష్ , ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు పల్లపు అశోక్ , కోర్ కమిటీ సభ్యులు కలకోటి శ్రీధర్ , జంగం ఈశ్వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రీయ హిందూ పరిషత్ - Rashtriya Hindu Parishad Rashtriya Hindu Parishad Endowment department PMO India Telangana CMO Telangana State Police Anumula Revanth Reddy Narendra Modi Collector Warangal- U Rashtriya Hindu Parishad Telugu Warangal Police Commissionerate Konda Surekha Gwmc Warangal Danasari Seethakka Naini Rajender Reddy PM Narendra Modi Election Commission of India #ap_rhp #tg_rhp #rhptelugu #వరంగల్ #ధర్మం #Telangana #follower #andrapradesh #భారత్ #🤘Lets Moj













