రైతన్నలకు తెలంగాణ సర్కార్ గుడ్న్యూస్.. అకౌంట్లోకి బోనస్ డబ్బులు జమ!.. మీకు వచ్చాయా?
మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ ప్రభుత్వం రైతులకు వరుస శుభవార్తలు చెబుతోంది. రైతు భరోసా తర్వాత ఇప్పుడు సన్న రకం వరి సాగుకు క్వింటాలుకు రూ.500 బోనస్ బకాయిల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెండింగ్లో ఉన్న రూ.514.36 కోట్లు విడుదలకు సిద్ధమయ్యారు అధికారులు. ఈ నిర్ణయంతో ఖరీఫ్ సీజన్లో సన్న వడ్లు పండించిన 2.17 లక్షల రైతులకు లబ్ధి చేకూరనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి సర్కార్పై రైతుల్లో నమ్మకం పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటివరకు ఈ బోనస్ కింద రూ.1939.58 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. 🌾
#🌾రైతు సమాచారం #🌍నా తెలంగాణ #🏛️రాజకీయాలు #💪పాజిటీవ్ స్టోరీస్ #🔹కాంగ్రెస్
పాండ్యా బీభత్సం 💥
IND vs PAK కీలక వికెట్లు తీసిన హార్దిక్ పాండ్యా
#🇮🇳టీమ్ ఇండియా😍
#🇮🇳భారత్ Vs పాక్🇵🇰 మహా యుద్ధం🔥
#🎵ఎమోషనల్ లిరికల్ వీడియో స్టేటస్ #😴శుభరాత్రి #షేర్ చాట్ బజార్👍 #🇮🇳భారత్ Vs పాక్🇵🇰 మహా యుద్ధం🔥 #🇮🇳టీమ్ ఇండియా😍
#🙏ఓం నమః శివాయ🙏ૐ
#🕉️మహాశివరాత్రి స్టేటస్🕉️
#🔱శివ భజన🥁
#🙏హ్యాపీ మహాశివరాత్రి📿
#🕉️హర హర మహాదేవ 🔱
#2026
#💓ప్రేమ పాటలు💝
#💌 ఫీల్ మై లవ్
#👫బెస్ట్ కపుల్ స్టేటస్🥰
#💔హార్ట్ బ్రేక్ స్టేటస్
#🎵ఎమోషనల్ లిరికల్ వీడియో స్టేటస్
#✨మ్యాజిక్ జంక్షన్✨
#💌 ఫీల్ మై లవ్
#💓ప్రేమ పాటలు💝
#👫బెస్ట్ కపుల్ స్టేటస్🥰
#⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
#GoodEvening
#👆🏻మై ఫస్ట్ పోస్ట్💥 #🌅శుభోదయం
#🙏శ్రీ వెంకటేశ్వర స్వామి
#🏵️పువ్వుల అలంకరణ
#🙆 Feel Good Status





