
బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
@deerajreddy
ఐ లవ్ షేర్ చాట్ నా హాబీలు: డాన్స్, రైటింగ్,రీడింగ్
#📺5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు..లైవ్ అప్డేట్స్👈 తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో సంచలనం నటుడు విజయ్ టీవీకే పార్టీ అన్యూహ ప్రదర్శన!
లేదా
అందరూ ఊహించినట్లే సంచలనం సృష్టించిన టీవీకే పార్టీ - రాజకీయాల్లో కొత్త శకానికి నాంది,సంకేతం! ( తమిళగ వెట్రి కజగం )!
మరోసారి తమిళనాడు ఓటర్లు ఎవ్వరూ ఊహించని రీతిలో విలక్షణ తీర్పు ఇచ్చారు.ఈమారు తమిళ హీరో విజయ్ పార్టీ అయిన టీవీకే పార్టీకి బ్రహ్మరథం పట్టారు.మొత్తం 234 స్థానాలు ఉండగా, ఇప్పటికే టీవీకే పార్టీ 104 చోట్ల చాలా స్పష్టమైన అధిక్యంలో వుంది.దీన్నిబట్టి చూస్తే ఇప్పటికే తమిళనాడు సీఎం పీఠంపై హీరో విజయ్ ఆశీనులు కావడం దాదాపు ఖాయం అయినట్లే.ఇక మిగతా రాష్ట్రాల విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ పార్టీ అధిపత్యానికి గండి కొట్టి భాజపా పార్టీ అధిక్యంలో కొనసాగుతూ వుంది.ఇక అస్సాంలో సైతం భాజపా సంపూర్ణ అధిపత్యం సంపాదించగా, పుదుచ్చేరీలో ఎన్నార్ కాంగ్రెస్ (ఎన్డీయే )జోరు చూపి అధిక్యంలో ఉండగా,కేరళలో మాత్రం (యూడీఎఫ్ ) మంచి జోరు చూపి చాలా స్పష్టమైన అధిక్యం చూపి అధికారం చేపట్టే దిశగా ముందడుగు వేయడం అనేది దాదాపు ఖాయమై పోయింది.ఇది ఇలా ఉంటే ఇదివరకు తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పడం అనేది కమలహాసన్,విజయ్ కాంత్,రజనీకాంత్ వంటి పెద్ద పెద్ద హీరోలతోనే సాధ్యం కాలేదు.అలాంటిది ప్రస్తుత తమిళ దళపతిగా తమిళ రాష్ట్ర ప్రజల మన్ననలు అందుకుంటున్న విజయ్ కి మాత్రమే సాధ్యం కావడం ఎంతైనా హర్షణీయమైన,పెను సంచలనాత్మక విషయం.అదేమాదిరి ఫలితాలు వెలువడక ముందు నుంచి పలు ఛానెళ్ల సర్వేలు విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీకి విజయ అవకాశాలు వున్నాయి అని అంచన వేసినప్పటికి ఏ మూలానో ఇటు ప్రజలకు,అటు రాజకీయ విశ్లేషకులకు ఒకింత అనుమానంగా ఉండేది.అయితే వారి అనుమానాలన్నింటిని పటా పంచలు చేస్తూ విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ తమిళ ఓటర్ల హృదయాలను గెలుచుకోని తమిళనాడులో ఓ ఆతి పెద్ద పార్టీగా అవతరించడం ఎంతైనా ఓక గొప్ప విశేషం.
ఏదిఏమైనా మొదట్నుంచి కూడా తమిళ ఓటర్లు ఒకే పార్టీకి వరుసగా పట్టం కట్టరు.ఒక్కో పర్యాయం ఒక్కో పార్టీకి అవకాశం ఇస్తూ తమ పరిణతిని, వివేకాన్ని చాటుకుంటూ తమకంటూ ఓక ప్రత్యేకతను సృష్టించుకున్నారు అనే మాట అక్షర సత్యం.అలాగే తమిళ దళపతి విజయ్ ఈ అసాధారణ,అత్యద్భుత ఫలితాలతో కేవలం కింగ్ మేకర్ కాదు ' కింగే ' అని నిరూపించుకుంటూ తాను పోటీ చేసిన చెన్నై జిల్లాలోని అయిన పెరంబుర్,తిరుచ్చి జిల్లాలోని తిరుచ్చి రెండు ఈస్ట్ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగి మరీ విజయకేతనం ఎగురవేశారు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్.ఏమైనా టీవీకే పార్టీని స్థాపించిన రెండేళ్ల రెండు మాసాల అతి స్వల్ప వ్యవదిలోనే ఓక గొప్ప చరిత్ర లిఖించారు తమిళ హీరోగా అశేష తమిళ ప్రజల్లో పాపులర్ గా ముద్రపడ్డ విజయ్ గారు. అంతేకాదు టీవీకే ఏర్పాటు తర్వాత తొలిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలతో ' విజిల్ ' వేయించి మరీ మెజారిటీ స్థానాలు గెలవడం ద్వారా అటు సినిమాల్లోనే కాదు ఇటు పాలిటిక్స్ లోనూ ' సూపర్ హిట్ ' కొట్టారు విజయ్.జయ జయహో విజయ్! హ్యాట్సాఫ్ టూ తమిళ ఓటర్స్.
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా!
#😲తమిళనాట తలకిందులైన లెక్కలు..చూసారా!! తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో సంచలనం నటుడు విజయ్ టీవీకే పార్టీ అన్యూహ ప్రదర్శన!
లేదా
అందరూ ఊహించినట్లే సంచలనం సృష్టించిన టీవీకే పార్టీ - రాజకీయాల్లో కొత్త శకానికి నాంది,సంకేతం! ( తమిళగ వెట్రి కజగం )!
మరోసారి తమిళనాడు ఓటర్లు ఎవ్వరూ ఊహించని రీతిలో విలక్షణ తీర్పు ఇచ్చారు.ఈమారు తమిళ హీరో విజయ్ పార్టీ అయిన టీవీకే పార్టీకి బ్రహ్మరథం పట్టారు.మొత్తం 234 స్థానాలు ఉండగా, ఇప్పటికే టీవీకే పార్టీ 104 చోట్ల చాలా స్పష్టమైన అధిక్యంలో వుంది.దీన్నిబట్టి చూస్తే ఇప్పటికే తమిళనాడు సీఎం పీఠంపై హీరో విజయ్ ఆశీనులు కావడం దాదాపు ఖాయం అయినట్లే.ఇక మిగతా రాష్ట్రాల విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ పార్టీ అధిపత్యానికి గండి కొట్టి భాజపా పార్టీ అధిక్యంలో కొనసాగుతూ వుంది.ఇక అస్సాంలో సైతం భాజపా సంపూర్ణ అధిపత్యం సంపాదించగా, పుదుచ్చేరీలో ఎన్నార్ కాంగ్రెస్ (ఎన్డీయే )జోరు చూపి అధిక్యంలో ఉండగా,కేరళలో మాత్రం (యూడీఎఫ్ ) మంచి జోరు చూపి చాలా స్పష్టమైన అధిక్యం చూపి అధికారం చేపట్టే దిశగా ముందడుగు వేయడం అనేది దాదాపు ఖాయమై పోయింది.ఇది ఇలా ఉంటే ఇదివరకు తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పడం అనేది కమలహాసన్,విజయ్ కాంత్,రజనీకాంత్ వంటి పెద్ద పెద్ద హీరోలతోనే సాధ్యం కాలేదు.అలాంటిది ప్రస్తుత తమిళ దళపతిగా తమిళ రాష్ట్ర ప్రజల మన్ననలు అందుకుంటున్న విజయ్ కి మాత్రమే సాధ్యం కావడం ఎంతైనా హర్షణీయమైన,పెను సంచలనాత్మక విషయం.అదేమాదిరి ఫలితాలు వెలువడక ముందు నుంచి పలు ఛానెళ్ల సర్వేలు విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీకి విజయ అవకాశాలు వున్నాయి అని అంచన వేసినప్పటికి ఏ మూలానో ఇటు ప్రజలకు,అటు రాజకీయ విశ్లేషకులకు ఒకింత అనుమానంగా ఉండేది.అయితే వారి అనుమానాలన్నింటిని పటా పంచలు చేస్తూ విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ తమిళ ఓటర్ల హృదయాలను గెలుచుకోని తమిళనాడులో ఓ ఆతి పెద్ద పార్టీగా అవతరించడం ఎంతైనా ఓక గొప్ప విశేషం.
ఏదిఏమైనా మొదట్నుంచి కూడా తమిళ ఓటర్లు ఒకే పార్టీకి వరుసగా పట్టం కట్టరు.ఒక్కో పర్యాయం ఒక్కో పార్టీకి అవకాశం ఇస్తూ తమ పరిణతిని, వివేకాన్ని చాటుకుంటూ తమకంటూ ఓక ప్రత్యేకతను సృష్టించుకున్నారు అనే మాట అక్షర సత్యం.అలాగే తమిళ దళపతి విజయ్ ఈ అసాధారణ,అత్యద్భుత ఫలితాలతో కేవలం కింగ్ మేకర్ కాదు ' కింగే ' అని నిరూపించుకుంటూ తాను పోటీ చేసిన చెన్నై జిల్లాలోని అయిన పెరంబుర్,తిరుచ్చి జిల్లాలోని తిరుచ్చి రెండు ఈస్ట్ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగి మరీ విజయకేతనం ఎగురవేశారు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్.ఏమైనా టీవీకే పార్టీని స్థాపించిన రెండేళ్ల రెండు మాసాల అతి స్వల్ప వ్యవదిలోనే ఓక గొప్ప చరిత్ర లిఖించారు తమిళ హీరోగా అశేష తమిళ ప్రజల్లో పాపులర్ గా ముద్రపడ్డ విజయ్ గారు. అంతేకాదు టీవీకే ఏర్పాటు తర్వాత తొలిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలతో ' విజిల్ ' వేయించి మరీ మెజారిటీ స్థానాలు గెలవడం ద్వారా అటు సినిమాల్లోనే కాదు ఇటు పాలిటిక్స్ లోనూ ' సూపర్ హిట్ ' కొట్టారు విజయ్.జయ జయహో విజయ్! హ్యాట్సాఫ్ టూ తమిళ ఓటర్స్.
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా!
తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో సంచలనం నటుడు విజయ్ టీవీకే పార్టీ అన్యూహ ప్రదర్శన!
లేదా
అందరూ ఊహించినట్లే సంచలనం సృష్టించిన టీవీకే పార్టీ - రాజకీయాల్లో కొత్త శకానికి నాంది,సంకేతం! ( తమిళగ వెట్రి కజగం )!
మరోసారి తమిళనాడు ఓటర్లు ఎవ్వరూ ఊహించని రీతిలో విలక్షణ తీర్పు ఇచ్చారు.ఈమారు తమిళ హీరో విజయ్ పార్టీ అయిన టీవీకే పార్టీకి బ్రహ్మరథం పట్టారు.మొత్తం 234 స్థానాలు ఉండగా, ఇప్పటికే టీవీకే పార్టీ 104 చోట్ల చాలా స్పష్టమైన అధిక్యంలో వుంది.దీన్నిబట్టి చూస్తే ఇప్పటికే తమిళనాడు సీఎం పీఠంపై హీరో విజయ్ ఆశీనులు కావడం దాదాపు ఖాయం అయినట్లే.ఇక మిగతా రాష్ట్రాల విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ పార్టీ అధిపత్యానికి గండి కొట్టి భాజపా పార్టీ అధిక్యంలో కొనసాగుతూ వుంది.ఇక అస్సాంలో సైతం భాజపా సంపూర్ణ అధిపత్యం సంపాదించగా, పుదుచ్చేరీలో ఎన్నార్ కాంగ్రెస్ (ఎన్డీయే )జోరు చూపి అధిక్యంలో ఉండగా,కేరళలో మాత్రం (యూడీఎఫ్ ) మంచి జోరు చూపి చాలా స్పష్టమైన అధిక్యం చూపి అధికారం చేపట్టే దిశగా ముందడుగు వేయడం అనేది దాదాపు ఖాయమై పోయింది.ఇది ఇలా ఉంటే ఇదివరకు తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పడం అనేది కమలహాసన్,విజయ్ కాంత్,రజనీకాంత్ వంటి పెద్ద పెద్ద హీరోలతోనే సాధ్యం కాలేదు.అలాంటిది ప్రస్తుత తమిళ దళపతిగా తమిళ రాష్ట్ర ప్రజల మన్ననలు అందుకుంటున్న విజయ్ కి మాత్రమే సాధ్యం కావడం ఎంతైనా హర్షణీయమైన,పెను సంచలనాత్మక విషయం.అదేమాదిరి ఫలితాలు వెలువడక ముందు నుంచి పలు ఛానెళ్ల సర్వేలు విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీకి విజయ అవకాశాలు వున్నాయి అని అంచన వేసినప్పటికి ఏ మూలానో ఇటు ప్రజలకు,అటు రాజకీయ విశ్లేషకులకు ఒకింత అనుమానంగా ఉండేది.అయితే వారి అనుమానాలన్నింటిని పటా పంచలు చేస్తూ విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ తమిళ ఓటర్ల హృదయాలను గెలుచుకోని తమిళనాడులో ఓ ఆతి పెద్ద పార్టీగా అవతరించడం ఎంతైనా ఓక గొప్ప విశేషం.
ఏదిఏమైనా మొదట్నుంచి కూడా తమిళ ఓటర్లు ఒకే పార్టీకి వరుసగా పట్టం కట్టరు.ఒక్కో పర్యాయం ఒక్కో పార్టీకి అవకాశం ఇస్తూ తమ పరిణతిని, వివేకాన్ని చాటుకుంటూ తమకంటూ ఓక ప్రత్యేకతను సృష్టించుకున్నారు అనే మాట అక్షర సత్యం.అలాగే తమిళ దళపతి విజయ్ ఈ అసాధారణ,అత్యద్భుత ఫలితాలతో కేవలం కింగ్ మేకర్ కాదు ' కింగే ' అని నిరూపించుకుంటూ తాను పోటీ చేసిన చెన్నై జిల్లాలోని అయిన పెరంబుర్,తిరుచ్చి జిల్లాలోని తిరుచ్చి రెండు ఈస్ట్ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగి మరీ విజయకేతనం ఎగురవేశారు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్.ఏమైనా టీవీకే పార్టీని స్థాపించిన రెండేళ్ల రెండు మాసాల అతి స్వల్ప వ్యవదిలోనే ఓక గొప్ప చరిత్ర లిఖించారు తమిళ హీరోగా అశేష తమిళ ప్రజల్లో పాపులర్ గా ముద్రపడ్డ విజయ్ గారు. అంతేకాదు టీవీకే ఏర్పాటు తర్వాత తొలిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలతో ' విజిల్ ' వేయించి మరీ మెజారిటీ స్థానాలు గెలవడం ద్వారా అటు సినిమాల్లోనే కాదు ఇటు పాలిటిక్స్ లోనూ ' సూపర్ హిట్ ' కొట్టారు విజయ్.జయ జయహో విజయ్! హ్యాట్సాఫ్ టూ తమిళ ఓటర్స్.
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #Tamil politics
తాగిన మత్తులో చిందులు వేస్తూ ఇటు ఈ సమాజాన్ని, అటు వారి కుటుంబాన్ని బ్రష్టు పట్టిస్తున్న వైనం!
లేదా
ముందుకు బానిస అయిన వారి జీవితాలు మందు లేనిదే నిదురా లేదు,తిండి తిప్పలు లేవు అనే స్థాయికి దిగజారిన దయనీయ స్థితి!
జగమే మాయ వీరి జీవితాలే మందు మయం,వీరు మత్తులో తెల్లార్లు జోగాడటం మందు వ్యసనపరుల నైజంగా మార్చుకోవడం ఈ ప్రజాస్వామ్యానికి సంబంధించి అత్యంత దురదృష్టకరం.అందుకే వీరి బలహీనతే మందు దుకాణాల (చీప్ లిక్కర్ యజమానుల వారికి ) కాసుల వర్షం కురిపిస్తున్నది.ఆ మధ్య kalamlo లాక్ డౌన్ లో వుంటూ కళ్ళకు గంతలు కట్టుకొని మరీ,కహోర పక్షుల్లాగ మందు కోసం వేచి చూసారు ముందుకు బానిస అయిన మందు బాబులు.ఈ మద్యే కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టి లాక్ డౌన్ సడలించడంతో,వారికి కాస్త సందు, అవకాశం దొరికి చీప్ లిక్కర్ కోసం మళ్ళీ బారులు తీరుతున్నారు, అర్రులు చాస్తున్నారు,ఉన్న ఫలంగా రెక్కలు కట్టుకొని చీప్ లిక్కర్ షాప్ లా ముందు స్వేచ్ఛ లభించిన జీవులలాగా వాలిపోతున్నారు.అయితే ఒకానొక దశలో కరోనా ఊడలమర్రిలా విస్తరించడంతో చీప్ లిక్కర్ దొరికే దారి లేక తమ ఆరోగ్యాన్ని కొంత కాలం కాపాడుకున్నారు.ఇక గత కొంతకాలంగా ఆ లాక్ డౌన్ సడలింపులు,నిబంధనలు ముగిసిపోవడంతో వారి ఆరోగ్యం గుల్ల చేసుకునే చెడు కాలం రానే వచ్చింది. ఇక వారిని ఆపేవారెవరు,ఇక వారికి ఎదురే లేదు,తాగిన మత్తులో చిందులు వేస్తూ ఇటు ఈ సమాజాన్ని అటు వారి కుటుంబాన్ని చిన్నా భిన్నం చేయడమే,బ్రష్టు పట్టించడమే పనిగా పెట్టుకున్నారు ఈ చీప్ లిక్కర్ వ్యసనపరులు.తద్వారా ఈ చెడు వ్యసనం బారినపడి ఇటు ప్రభుత్వాలకు,అటు మందు దుకాణాల వారికి కోట్లాది రూపాయలు ఆర్జించి పెడుతున్నారు.ఇక వారు మాత్రం ఈ మందు మత్తులో చిక్కుకుపోయి బికారులు అవుతూ,జేబులకు చిల్లులు పెట్టుకుంటున్నారు.ఏమిచేస్తాం అంతా వారి కర్మ అని మనమంతా మిన్నకుండి పోవాల్సిందే.ఎందుకంటే మందు జోలీకి వెళ్ళవద్దు,మీ జీవితాలు సర్వ నాశనం అవుతాయి అని వారి మంచికోరి చెవిటోడి ముందు శంఖం ఉదినట్లు ఎన్నిమార్లు మనం వారికి విన్నవించిన ఆ మందు మత్తు లోనుంచి వారు బయటపడలేని దయనీయ స్థితిలో వారు కొట్టుమిట్టాడుతున్నారు అనే మాట అక్షర సత్యం.
ఏదిఏమైనా మత్తు మందుకు,చీప్ లిక్కర్ సేవనానికి బానిస అయిన వారి జీవితాలు నిరంతరం అల్లకల్లోల మయమే.అయితే మత్తు మందుకు ఆమడ దూరంలో ఉండేవారు,దాని ఛాయాలకు కూడా వెళ్ళని వారు,కనీసం దాని వాసన కూడా పడని వారు ఈ కాలానికి సంబంధించి అత్యంత అదృష్టవంతులు.ఓక విధంగా వీరంతా అత్యంత సేఫ్ జోన్ లో వున్న మహాత్ జాతకులు,ఈ కాలానికి ఉండాల్సిన వారు అని నిస్సందేహంగా చెప్పవచ్చు.ఏమైనా మన దేశం లో జరిగే దాదాపు 60 % నేరాలు,ఘోరాలు, అత్యాచారాలు,దౌర్జన్యాలు,దోపిడీలు అన్నింటికీ మూలం ఈ చీప్ లిక్కర్ మత్తు మందే.పరిస్థితి ఇంత కడు దయనీయంగా,రాక్షసత్వంగా వుంటే ఇక మన జాతిపిత మహాత్మాగాంధీజీ కలలు గన్న సంపూర్ణ మద్యపాన నిషేధానికి తావెక్కడిది?అలాగే ఈ పాపాన్ని సైతం ఎవరికీ అప్పనంగా అంటగంటలేని దుస్థితి.కాబట్టి తలపాపం పిడికెడు అంటారే ఆ విధంగా ఈ పాపకార్యంలో పాలకులు, ప్రభుత్వాలు,ప్రజలు ఇలా అందరూ దోషులే.చీప్ లిక్కర్ వ్యసనానికి చెక్ పెడదాం,మన ఆరోగ్యాన్ని మరో పది కాలాల పాటు కాపాడుకుందాం,తద్వారా ఈ సమాజాన్ని బాగుపరిచే,ఉద్ధరించే దిశగా ఓక ఉద్యమ బాటలో మనమంతా ముందుకెళదాం!🍷🍷🍷🍹🍹🍹🍹🍸🍸🍸✍️✍️✍️
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #DRINK AND DRUNKER
ఓం నమశ్శివాయ శివాయనమ ఓం! హర హర మహదేవ శంభో శంకర 🕉️🕉️🕉️🕉️🕉️ #శుభ సోమవారం
అల్ టైం టాప్ మ్యూజిక్,ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ సాంగ్ కు ఒకప్పటి గ్లామర్ తార టబు ఎక్స్ప్రెషన్స్ మరో లెవెల్లో! ✍️✍️✍️ #🔊తెలుగు చాట్రూమ్😍
నేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం! ( World Press Freedom Day )! ( 3 - 5 - 2026)!
లేదా
ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్చా ప్రాముఖ్యతను ప్రభుత్వాలు గుర్తించి తీరాలి!
ఈ రోజు అంటే ( మే 3 ) ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవాన్ని పురస్కరించుకొని దీని వెనుక ఉన్న ప్రదాన నేపథ్యాన్ని మనం ఈ ప్రత్యేక సందర్బంగా మనం ఒక్కసారి మననం చేసుకుంటే,స్మరించుకుంటే 1991లో ( UNESCO ) జనరల్ కాన్ఫరెన్స్ సిఫార్సు మేరకు, 1993లో ఐక్యరాజ్యసమితి దీనిని అధికారికంగా స్థాపించింది.ఇక ఈ ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవ ఉద్దేశ్యం గురించి చెప్పాలంటే భావ ప్రకటన స్వేచ్ఛను ప్రోత్సహించడం,పత్రికా స్వేచ్చాను రక్షించడం, వార్తా సేకరణలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులను స్మరించుకోవడం.అలాగే దీని ప్రాముఖ్యత గురించి చెప్పాలంటే ప్రభుత్వాలు పత్రికా స్వేచ్చను గౌరవించేలా గుర్తుచేయడం మరియు ప్రజాస్వామ్యనికి పత్రికలు వెన్నెముక అని చాటి చెప్పడం.అంతేకాదు ఈ ప్రత్యేక సమయాన స్వేచ్చాయుతమైన పత్రికా రంగం ఈ ఆరోగ్యకరమైన సమాజానికి ఓ సంకేతం అనే విషయాన్ని మనమంతా తప్పక గ్రహించి తీరాలి.అంతేకాదు నిజాలను నిర్భయంగా వెలికి తీస్తున్న జర్నలిస్టులకు సెల్యూట్ చేయాల్సిన గురుతరబాధ్యత ఈ సమాజంలోని, ప్రజాస్వామ్యంలోని ప్రజలం అయిన మనందరిపై ఎంతైనా వుంది.అన్నింటికి మించి ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవం యొక్క ప్రదాన లక్ష్యాలు ఏవి అనే ప్రదాన అంశాన్ని ఒక్కసారి మనం బేరీజు వేసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛను పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని మనం ఒక్కసారి గుర్తుచేసుకోవాలి.అదేమాదిరి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన,అశువులు బాసిన జర్నలిస్టులకు నివాళులర్పించడం మరియు వారి రక్షణకు మనం ప్రాధాన్యత ఇచ్చి తీరాలి. ఇంకా చెప్పుకుంటూపోతే స్వీయ - సెన్సార్ షిప్ తగ్గించి, ప్రతీకార భయం,ఆన్ లైన్ వేధింపులు మరియు ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా పెరుగుతున్న స్వీయ - సెన్సార్ షిప్ ను అరికట్టడం, నిజాయితీ గల పాత్రికేయం అనే అంశానికి మనం వస్తే స్వతంత్ర,నైతిక మరియు నిర్భయమైన పాత్రికేయాన్ని ప్రోత్సహించడం.( Fearless Journalism ).
ఏదిఏమైన 2026 ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవం గొప్పతనం,ప్రత్యేకత గురించి ఒక్క మాటలలో చెప్పాల్సి వస్తే జర్నలిస్టుల స్వేచ్చను మరియు నిజాయితీని కాపాడటం,సమాజంలో మీడియా పాత్రను బలోపేతం చేయడంపై మనమంతా అంటే ప్రభుత్వాలు,ప్రజలు సైతం ఓక యుద్ధ ప్రాతిపదికన దృష్టి పెట్టాలి.అలాగే 2026 ప్రపంచ ప్రెస్ ఫ్రీడమ్ డే కాన్ఫరెన్స్ ' శాంతి భవిష్యత్తు ' ను రూపొందించే దిశగా ముందడుగు వేస్తుంది. (Shaping a Future of Peace) అనే థీమ్ తో మున్ముందుకు సాగేలా ప్రోత్సహన్ని అందిస్తుంది.ఏమైనా రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ఏప్రిల్ 30, 2026 విడుదల చేసిన పత్రికా స్వేచ్చ సూచికలో భారతదేశం 180 దేశాలలో 157వ స్థానంలో నిలిచింది.దీన్ని బట్టి చూస్తే మన భారతదేశం పత్రికా స్వేచ్ఛలో ఎంతో వెనుకబడి వుంది,మున్ముందు ఎంతో పురోభివృద్దిని ఈ రంగంలో మన దేశం సాదించి తీరాలి.అదేమాదిరి వాక్ స్వాతంత్య్రం మరియు భావ ప్రకటన స్వేచకు మీడియాకు ఉన్న హక్కు,భారతదేశంలోని ప్రతి పౌరుడి హక్కు కంటే ఎక్కువ కాదు,తక్కువ కాదు. అయినప్పటికీ 1991 కోర్టు దిక్కరణ చట్టంలోని 2,3,4,5 మరియు 7 సెక్షన్లలో సహా అనేక విభాగాలు న్యాయవ్యవస్థ మీడియా మధ్య ఉన్న సంబంధానికి నేరుగా సంబందించినది కూడా.అన్నింటికి మించి ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవం అయిన ఈ సుదినాన అశేష కోట్లాది మంది ప్రజలం అయిన అయిన మనమంతా మనసా,వాచ,కర్మణ హృదయపూర్వకంగా కోరుకోవాల్సింది ఒక్కటే ఈ సమాజాన్ని,ప్రజలను నిద్రాణావస్థ నుండి మేల్కొలిపే జర్నలిస్టుల హక్కులు మరో పది కాలాల పాటు అత్యంత దిగ్విజయంగా వర్ధిల్లాలని,వారు వారి కుటుంబాలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అత్యంత సురక్షితంగా ఉండాలని!అమర్ రహే! అమర్ రహే! జోహార్! తమ విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన,అశువులు బాసిన జర్నలిస్టు సోదరులు! జైహింద్! మేరా హిందూస్తాన్ మహాన్!🎤🎤🎤✍️✍️✍️!
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా! ## 👨🏻💼️ ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం📰
నేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం! ( World Press Freedom Day )! ( 3 - 5 - 2026)!
లేదా
ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్చా ప్రాముఖ్యతను ప్రభుత్వాలు గుర్తించి తీరాలి!
ఈ రోజు అంటే ( మే 3 ) ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవాన్ని పురస్కరించుకొని దీని వెనుక ఉన్న ప్రదాన నేపథ్యాన్ని మనం ఈ ప్రత్యేక సందర్బంగా మనం ఒక్కసారి మననం చేసుకుంటే,స్మరించుకుంటే 1991లో ( UNESCO ) జనరల్ కాన్ఫరెన్స్ సిఫార్సు మేరకు, 1993లో ఐక్యరాజ్యసమితి దీనిని అధికారికంగా స్థాపించింది.ఇక ఈ ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవ ఉద్దేశ్యం గురించి చెప్పాలంటే భావ ప్రకటన స్వేచ్ఛను ప్రోత్సహించడం,పత్రికా స్వేచ్చాను రక్షించడం, వార్తా సేకరణలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులను స్మరించుకోవడం.అలాగే దీని ప్రాముఖ్యత గురించి చెప్పాలంటే ప్రభుత్వాలు పత్రికా స్వేచ్చను గౌరవించేలా గుర్తుచేయడం మరియు ప్రజాస్వామ్యనికి పత్రికలు వెన్నెముక అని చాటి చెప్పడం.అంతేకాదు ఈ ప్రత్యేక సమయాన స్వేచ్చాయుతమైన పత్రికా రంగం ఈ ఆరోగ్యకరమైన సమాజానికి ఓ సంకేతం అనే విషయాన్ని మనమంతా తప్పక గ్రహించి తీరాలి.అంతేకాదు నిజాలను నిర్భయంగా వెలికి తీస్తున్న జర్నలిస్టులకు సెల్యూట్ చేయాల్సిన గురుతరబాధ్యత ఈ సమాజంలోని, ప్రజాస్వామ్యంలోని ప్రజలం అయిన మనందరిపై ఎంతైనా వుంది.అన్నింటికి మించి ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవం యొక్క ప్రదాన లక్ష్యాలు ఏవి అనే ప్రదాన అంశాన్ని ఒక్కసారి మనం బేరీజు వేసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛను పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని మనం ఒక్కసారి గుర్తుచేసుకోవాలి.అదేమాదిరి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన,అశువులు బాసిన జర్నలిస్టులకు నివాళులర్పించడం మరియు వారి రక్షణకు మనం ప్రాధాన్యత ఇచ్చి తీరాలి. ఇంకా చెప్పుకుంటూపోతే స్వీయ - సెన్సార్ షిప్ తగ్గించి, ప్రతీకార భయం,ఆన్ లైన్ వేధింపులు మరియు ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా పెరుగుతున్న స్వీయ - సెన్సార్ షిప్ ను అరికట్టడం, నిజాయితీ గల పాత్రికేయం అనే అంశానికి మనం వస్తే స్వతంత్ర,నైతిక మరియు నిర్భయమైన పాత్రికేయాన్ని ప్రోత్సహించడం.( Fearless Journalism ).
ఏదిఏమైన 2026 ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవం గొప్పతనం,ప్రత్యేకత గురించి ఒక్క మాటలలో చెప్పాల్సి వస్తే జర్నలిస్టుల స్వేచ్చను మరియు నిజాయితీని కాపాడటం,సమాజంలో మీడియా పాత్రను బలోపేతం చేయడంపై మనమంతా అంటే ప్రభుత్వాలు,ప్రజలు సైతం ఓక యుద్ధ ప్రాతిపదికన దృష్టి పెట్టాలి.అలాగే 2026 ప్రపంచ ప్రెస్ ఫ్రీడమ్ డే కాన్ఫరెన్స్ ' శాంతి భవిష్యత్తు ' ను రూపొందించే దిశగా ముందడుగు వేస్తుంది. (Shaping a Future of Peace) అనే థీమ్ తో మున్ముందుకు సాగేలా ప్రోత్సహన్ని అందిస్తుంది.ఏమైనా రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ఏప్రిల్ 30, 2026 విడుదల చేసిన పత్రికా స్వేచ్చ సూచికలో భారతదేశం 180 దేశాలలో 157వ స్థానంలో నిలిచింది.దీన్ని బట్టి చూస్తే మన భారతదేశం పత్రికా స్వేచ్ఛలో ఎంతో వెనుకబడి వుంది,మున్ముందు ఎంతో పురోభివృద్దిని ఈ రంగంలో మన దేశం సాదించి తీరాలి.అదేమాదిరి వాక్ స్వాతంత్య్రం మరియు భావ ప్రకటన స్వేచకు మీడియాకు ఉన్న హక్కు,భారతదేశంలోని ప్రతి పౌరుడి హక్కు కంటే ఎక్కువ కాదు,తక్కువ కాదు. అయినప్పటికీ 1991 కోర్టు దిక్కరణ చట్టంలోని 2,3,4,5 మరియు 7 సెక్షన్లలో సహా అనేక విభాగాలు న్యాయవ్యవస్థ మీడియా మధ్య ఉన్న సంబంధానికి నేరుగా సంబందించినది కూడా.అన్నింటికి మించి ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవం అయిన ఈ సుదినాన అశేష కోట్లాది మంది ప్రజలం అయిన అయిన మనమంతా మనసా,వాచ,కర్మణ హృదయపూర్వకంగా కోరుకోవాల్సింది ఒక్కటే ఈ సమాజాన్ని,ప్రజలను నిద్రాణావస్థ నుండి మేల్కొలిపే జర్నలిస్టుల హక్కులు మరో పది కాలాల పాటు అత్యంత దిగ్విజయంగా వర్ధిల్లాలని,వారు వారి కుటుంబాలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అత్యంత సురక్షితంగా ఉండాలని!అమర్ రహే! అమర్ రహే! జోహార్! తమ విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన,అశువులు బాసిన జర్నలిస్టు సోదరులు! జైహింద్! మేరా హిందూస్తాన్ మహాన్!🎤🎤🎤✍️✍️✍️!
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #ysr
పులివెందుల ముద్దుబిడ్డ వైస్సారు,మా పురిటి గడ్డ మిమల్ని మరువదు సారు! క్యాప్షన్ : పేద,సామాన్య,బడుగు బలహీనవర్గాల పెన్నిధి,రైతుభాంధవుడు దివంగత మాజీ ఆంధ్రప్రదేశ్ సీఎం,డాక్టర్ వైస్సార్ తాను సీఎంగా పనిచేసిన కాలంలో ప్రజల సౌకర్యార్థమై 108 అంబులెన్సు సర్వీస్,మహిళలకు పావలా వడ్డీ రుణాలు,పేద విద్యార్థులు చదువుకునేందుకు ఫీజురీయింబర్స్ మెంట్,రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ,పేద,సామాన్య ప్రజలకు ఏదైనా పెద్ద జబ్బు వచ్చినప్పుడు వారు చికిత్సతీసుకునే నిమితమై ఆరోగ్యశ్రీ వంటి పథకాలను ప్రవేశపెట్టి వారి హృదయాలలో కొలువై ఉన్న దేవుడిలా నేటికీ వారి చేత కొనియాడబడుతున్నాడు మాట మీద నిలబడే మడమ తిప్పని నేత,ఇచ్చిన హామీకీ,చెప్పిన మాటకు ఆరునూరైనా కట్టుబడే మహానేత,ఓ గొప్ప సుపరిపాలకుడు,నిరుపేదల తలవ్రాతను మార్చిన మేరుగరణధీరుడు ఈ మన దివంగత డాక్టర్ వైస్సార్! జోహార్ వైస్సార్! అమర్ రహే పులివెందుల ముద్దుబిడ్డ డాక్టర్ వైస్సార్!✍️✍️✍️
- మధుసూదనరెడ్డి బుగ్గన,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు! #ysr
దీపావళి పండుగ అంటేనే మన కుటుంబాలలో ఎనలేని కళాకాంతులతో కూడిన సంతోషాలహరివిల్లు ఉప్పొంగిపోతుంటుంది!🧨🧨🧨🏹🏹🏹 #deepavali








