gs kkd chat for
ShareChat
click to see wallet page
@gb0g
gb0g
gs kkd chat for
@gb0g
7b0708180c
News via #MyTDP: ఇరాన్‌పై అమెరికా వరుస దాడులు https://app.mytdpapp.com/share/post/0PMW7JCTFJQ5S #🆕Current అప్‌డేట్స్📢 #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼 #📰ఈరోజు అప్‌డేట్స్
🆕Current అప్‌డేట్స్📢 - ఇరాన్పై అమెరికా వరుస దాడులు 8:38 AM, Mar 2nd, 2026 అమెరికా సైన్యం ఇరాన్పై గగనతల దాడులను ఉధృతం చేసింది: శక్తివంతమైన B-2 స్టీల్త్ బాంబర్ల ద్వారా ఇరాన్లోని భూగర్భ క్షిపణి కేంద్రాలు మరియు సైనిక స్థావరాలపై 2వేల కిలోల బాంబులను అమెరికా జారవిడిచింది ఈ దాడుల్లో ఇరాన్ నౌకాదళ ప్రధాన కార్యాలయంతో పాటు యుద్ధ నౌకలు పూర్తిగా ధ్వంసమయ్యాయని అధ్యక్షుడు డొనార్డ్ 9 ట్రంప్ ప్రకటించారు "ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ" పేరుతో చేపట్టిన ఈ దాడుల ధాటికి ఇరాన్ రక్షణ వ్యవస్థలు కట్టుదిట్టంగా దెబ్బతిన్నాయి: ఇరాన్పై అమెరికా వరుస దాడులు 8:38 AM, Mar 2nd, 2026 అమెరికా సైన్యం ఇరాన్పై గగనతల దాడులను ఉధృతం చేసింది: శక్తివంతమైన B-2 స్టీల్త్ బాంబర్ల ద్వారా ఇరాన్లోని భూగర్భ క్షిపణి కేంద్రాలు మరియు సైనిక స్థావరాలపై 2వేల కిలోల బాంబులను అమెరికా జారవిడిచింది ఈ దాడుల్లో ఇరాన్ నౌకాదళ ప్రధాన కార్యాలయంతో పాటు యుద్ధ నౌకలు పూర్తిగా ధ్వంసమయ్యాయని అధ్యక్షుడు డొనార్డ్ 9 ట్రంప్ ప్రకటించారు "ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ" పేరుతో చేపట్టిన ఈ దాడుల ధాటికి ఇరాన్ రక్షణ వ్యవస్థలు కట్టుదిట్టంగా దెబ్బతిన్నాయి: - ShareChat
News via #MyTDP: ఎయిర్‌ ఇండియా కీలక ప్రకటన..! https://app.mytdpapp.com/share/post/0PMWD9VCKJPMB #📰ఈరోజు అప్‌డేట్స్ #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼 #🆕Current అప్‌డేట్స్📢
📰ఈరోజు అప్‌డేట్స్ - AIR INDIA ఎయిర్ ఇండియా కీలక ప్రకటన  .! 9:03 AM, Mar 2nd, 2026 పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎయిర్ ఇండియా. కీలక నిర్ణయం తీసుకుంది: భద్రతా కారణాల దృష్ట్యా యూఏఈ సౌదీ . సర్వీసుల అరేబియా; ఇజ్రాయెల్మరియు ఖతార్ దేశాలకు నడిపే విమాన . రద్దును నేడు (మార్చి 2) రాత్రి TT.59 గంటల వరకు పొడిగిస్తున్నట్లు . ప్రకటించింది ఈ ప్రాంతాల్లో నెలకొన్న అనిశ్చితి ష్ట్యా ప్రయాణికుల భద్రతకు. అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ చర్యలు చేపట్టినట్లు ఎయిర్ ఇండియా . పేర్కొంది ప్రయాణికులు తమ ప్రయాణ వివరాలను ఎప్పటికప్పుడు . ఆన్లైన్లో తనిఖీ చేసుకోవాలని సూచించింది:. AIR INDIA ఎయిర్ ఇండియా కీలక ప్రకటన  .! 9:03 AM, Mar 2nd, 2026 పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎయిర్ ఇండియా. కీలక నిర్ణయం తీసుకుంది: భద్రతా కారణాల దృష్ట్యా యూఏఈ సౌదీ . సర్వీసుల అరేబియా; ఇజ్రాయెల్మరియు ఖతార్ దేశాలకు నడిపే విమాన . రద్దును నేడు (మార్చి 2) రాత్రి TT.59 గంటల వరకు పొడిగిస్తున్నట్లు . ప్రకటించింది ఈ ప్రాంతాల్లో నెలకొన్న అనిశ్చితి ష్ట్యా ప్రయాణికుల భద్రతకు. అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ చర్యలు చేపట్టినట్లు ఎయిర్ ఇండియా . పేర్కొంది ప్రయాణికులు తమ ప్రయాణ వివరాలను ఎప్పటికప్పుడు . ఆన్లైన్లో తనిఖీ చేసుకోవాలని సూచించింది:. - ShareChat
#😃మంచి మాటలు #📰ఈరోజు అప్‌డేట్స్
😃మంచి మాటలు - కష్టపడే దాంట్లో నీ గౌరవం ఉంటుంది: మోసం చేసే దాంట్లో నీ పతనం ఉంటుందిః మనం నిజాయితీగా ఉన్నంతవరకు . నటించాల్సిన అవసరం లేదుః ಒs೮ ಮುಂದು %e$% కష్టపడే దాంట్లో నీ గౌరవం ఉంటుంది: మోసం చేసే దాంట్లో నీ పతనం ఉంటుందిః మనం నిజాయితీగా ఉన్నంతవరకు . నటించాల్సిన అవసరం లేదుః ಒs೮ ಮುಂದು %e$% - ShareChat
News via #MyTDP: మధ్యవర్తిత్వ గౌరవ వేతనం రూ.10 వేలకు పెంపు https://app.mytdpapp.com/share/post/0PMWFT8AVJQR6 #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼 #😃మంచి మాటలు
🆕Current అప్‌డేట్స్📢 - MY TDP మధ్యవర్తిత్వ గౌరవ వేతనం రూ.10 వేలకు పెంపు 9:14 AM, Mar 2nd, 2026 ధీరజ్ సింగ్ ఠాకూర్ చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విజ్ఞప్తి మేరకు; విజయవంతమైన మధ్యవర్తిత్వానికి ఇచ్చే గౌరవ వేతనాన్ని పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు: ఇప్పటివరకు అమలులో ఉన్నరూ 3 వేల గౌరవ వేతనాన్ని ఏకంగా రూ 10 వేలకు పెంచుతూ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది:. న్యాయ  వ్యవస్థలో మధ్యవర్తిత్వ ప్రక్రియను మరింత ప్రోత్సహించేందుకు మరియు . మధ్యవర్తులుగా పనిచేసే వారికి ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ఈ నిర్ణయం  ದಿ್ಬೌದಿಏದುಉುಂದನಿ ಏಭುಲ್ಪೀಂ ಏರಿ್ಂದಿ. MY TDP మధ్యవర్తిత్వ గౌరవ వేతనం రూ.10 వేలకు పెంపు 9:14 AM, Mar 2nd, 2026 ధీరజ్ సింగ్ ఠాకూర్ చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విజ్ఞప్తి మేరకు; విజయవంతమైన మధ్యవర్తిత్వానికి ఇచ్చే గౌరవ వేతనాన్ని పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు: ఇప్పటివరకు అమలులో ఉన్నరూ 3 వేల గౌరవ వేతనాన్ని ఏకంగా రూ 10 వేలకు పెంచుతూ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది:. న్యాయ  వ్యవస్థలో మధ్యవర్తిత్వ ప్రక్రియను మరింత ప్రోత్సహించేందుకు మరియు . మధ్యవర్తులుగా పనిచేసే వారికి ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ఈ నిర్ణయం  ದಿ್ಬೌದಿಏದುಉುಂದನಿ ಏಭುಲ್ಪೀಂ ಏರಿ್ಂದಿ. - ShareChat
News via #MyTDP: గన్నవరం విమానాశ్రయంలో పొగమంచు ఎఫెక్ట్ https://app.mytdpapp.com/share/post/0PMWK46DH31QB #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼 #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼 - గన్నవరం విమానాశ్రయంలో పొగమంచు ఎఫెక్ష్ 9:29 AM, Mar 2nd, 2026 గన్నవరం విమానాశ్రయాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది విజిబులిటీ . (కనిపించే దూరం) గణనీయంగా తగ్గడంతో విమానాల రాకపోకలకు తీవ్ర సరిగ్గా కనిపించకపోవడంతో . ১০১ డింది. రన్వే అంతరాయం ల్యాండింగ్కు . పైలట్లు ఇబ్బందులు పడుతున్నారు: ఈ క్రమంలోనే ఢిల్లీ నుండి వచ్చిన . ఎయిర్ ఇండియా విమానంతో పాటు; ఇస్తాంబుల్నుండి వచ్చిన ఒక ప్రైవేట్ క్లియరెన్స్ లేక గాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి: వాతావరణం . జెట్ ల్యాండింగ్్ొ అనుకూలించకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు: అధికారులు రన్వే పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు . గన్నవరం విమానాశ్రయంలో పొగమంచు ఎఫెక్ష్ 9:29 AM, Mar 2nd, 2026 గన్నవరం విమానాశ్రయాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది విజిబులిటీ . (కనిపించే దూరం) గణనీయంగా తగ్గడంతో విమానాల రాకపోకలకు తీవ్ర సరిగ్గా కనిపించకపోవడంతో . ১০১ డింది. రన్వే అంతరాయం ల్యాండింగ్కు . పైలట్లు ఇబ్బందులు పడుతున్నారు: ఈ క్రమంలోనే ఢిల్లీ నుండి వచ్చిన . ఎయిర్ ఇండియా విమానంతో పాటు; ఇస్తాంబుల్నుండి వచ్చిన ఒక ప్రైవేట్ క్లియరెన్స్ లేక గాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి: వాతావరణం . జెట్ ల్యాండింగ్్ొ అనుకూలించకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు: అధికారులు రన్వే పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు . - ShareChat
News via #MyTDP: ఇజ్రాయెల్, యూఏఈ నేతలతో ప్రధాని మోదీ చర్చలు https://app.mytdpapp.com/share/post/0PMVN0SX132HZ #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼
🆕Current అప్‌డేట్స్📢 - ఇజ్రాయెల్ యూఏఈ నేతలతో ప్రధాని మోదీ చర్చలు . 7:17 AM, Mar 2nd, 2026 ప్రధాని మోదీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో . ోన్లో సంభాషిస్తూ ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు: పౌరుల భద్రతకు అత్యంత` ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు: అలాగే, యూఏఈ అధ్యక్షుడితో - తీవ్రంగా మాట్లాడిన మోదీ ఆ దేశంపై జరిగిన దాడులను ಖಂಡಿಂವೌರು సంతాపం తెలుపుతూ ఈ క్లిష్ట సమయంలో భారత్ 8 మృతుల  యూఏఈకి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు: ఉద్రిక్తతలను తగ్గించి; ప్రాంతీయ శాంతికి భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు: యూఏఈలోని . భారతీయుల రక్షణకు తీసుకుంటున్న చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు: ఇజ్రాయెల్ యూఏఈ నేతలతో ప్రధాని మోదీ చర్చలు . 7:17 AM, Mar 2nd, 2026 ప్రధాని మోదీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో . ోన్లో సంభాషిస్తూ ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు: పౌరుల భద్రతకు అత్యంత` ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు: అలాగే, యూఏఈ అధ్యక్షుడితో - తీవ్రంగా మాట్లాడిన మోదీ ఆ దేశంపై జరిగిన దాడులను ಖಂಡಿಂವೌರು సంతాపం తెలుపుతూ ఈ క్లిష్ట సమయంలో భారత్ 8 మృతుల  యూఏఈకి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు: ఉద్రిక్తతలను తగ్గించి; ప్రాంతీయ శాంతికి భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు: యూఏఈలోని . భారతీయుల రక్షణకు తీసుకుంటున్న చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు: - ShareChat
News via #MyTDP: ఇరాన్ సైనిక స్థావరాలపై దాడులు: డొనాల్డ్ ట్రంప్ https://app.mytdpapp.com/share/post/0PMVNV36X30NV #📰ఈరోజు అప్‌డేట్స్ #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼 #🆕Current అప్‌డేట్స్📢
📰ఈరోజు అప్‌డేట్స్ - ఇరాన్ సైనిక స్లావరాలపై దాడులు: డొనాల్ల్ ట్రంప్ @ 7:21 AM, Mar 2nd, 2026  ఇరాన్ నౌకాదళ ప్రధాన కార్యాలయంతో పాటు తొమ్మిది కీలక నౌకలను . ಔೆಸಿನಲ್ಲು . ప్రకటించారు ఈ అమెరికా అధ్యక్షుడు డొనార్డ్ ధ్వంసం . ట్రంప్ దాడుల్లో ఇరాన్కు చెందిన అత్యంత ముఖ్యమైన యుద్ధనౌకలు కట్టుదిట్టంగా దెబ్బతిన్నాయని ఆయన వెల్లడించారు: అమెరికా సైనిక చర్యల నేపథ్యంలో; ప్రస్తుత ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు ఇరాన్ నేతలు చర్చలకు మొగ్గు. చూపుతున్నారని తమతోచర్చలు జరిపేందుకు వారు ముందుకు వచ్చారని అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా స్పష్టం చేశారు: ఈ పరిణామాలు ట్రంప్ మారాయి ఇరాన్ సైనిక స్లావరాలపై దాడులు: డొనాల్ల్ ట్రంప్ @ 7:21 AM, Mar 2nd, 2026  ఇరాన్ నౌకాదళ ప్రధాన కార్యాలయంతో పాటు తొమ్మిది కీలక నౌకలను . ಔೆಸಿನಲ್ಲು . ప్రకటించారు ఈ అమెరికా అధ్యక్షుడు డొనార్డ్ ధ్వంసం . ట్రంప్ దాడుల్లో ఇరాన్కు చెందిన అత్యంత ముఖ్యమైన యుద్ధనౌకలు కట్టుదిట్టంగా దెబ్బతిన్నాయని ఆయన వెల్లడించారు: అమెరికా సైనిక చర్యల నేపథ్యంలో; ప్రస్తుత ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు ఇరాన్ నేతలు చర్చలకు మొగ్గు. చూపుతున్నారని తమతోచర్చలు జరిపేందుకు వారు ముందుకు వచ్చారని అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా స్పష్టం చేశారు: ఈ పరిణామాలు ట్రంప్ మారాయి - ShareChat
News via #MyTDP: నేడు సీఎం చంద్రబాబు కీలక సమీక్షలు https://app.mytdpapp.com/share/post/0PMVWXSR933TK #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼 #📰ఈరోజు అప్‌డేట్స్
📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼 - IlUl ٤ 08sae జయే &PR SNARA CHANDRARABU NAIDU] నేడు సీఎం చంద్రబాబు కీలక సమీక్షలు . 7:52 AM, Mar 2nd, 2026 రాష్ట్రంలోని కీలక . ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు. ప్రజా సమస్యలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు: ఇటీవల రాజమండ్రిలో కలకలం రేపిన కల్తీ పాలు; శ్రీకాకుళంలో బయటపడిన కలుషిత . నీటి (డయేరియా) సమస్యలతో పాటు కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన. ఘటనపై ఆయన అధికారులతో చర్చించనున్నారు: బాణసంచా పేలుడు ప్రజారోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించే. వారిపై 5ಠನ ಬರಲು . తీసుకోవాలని; బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం . ఇప్పటికే తీసుకోవాల్సిన ఆదేశించారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలు; క్షేత్రస్థాయి పర్యవేక్షణపై ఈ సమావేశంలో దిశానిర్దేశం . ವೆಯನುನ್ನರು. IlUl ٤ 08sae జయే &PR SNARA CHANDRARABU NAIDU] నేడు సీఎం చంద్రబాబు కీలక సమీక్షలు . 7:52 AM, Mar 2nd, 2026 రాష్ట్రంలోని కీలక . ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు. ప్రజా సమస్యలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు: ఇటీవల రాజమండ్రిలో కలకలం రేపిన కల్తీ పాలు; శ్రీకాకుళంలో బయటపడిన కలుషిత . నీటి (డయేరియా) సమస్యలతో పాటు కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన. ఘటనపై ఆయన అధికారులతో చర్చించనున్నారు: బాణసంచా పేలుడు ప్రజారోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించే. వారిపై 5ಠನ ಬರಲು . తీసుకోవాలని; బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం . ఇప్పటికే తీసుకోవాల్సిన ఆదేశించారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలు; క్షేత్రస్థాయి పర్యవేక్షణపై ఈ సమావేశంలో దిశానిర్దేశం . ವೆಯನುನ್ನರು. - ShareChat
News via #MyTDP: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక భేటీ https://app.mytdpapp.com/share/post/0PMQP47ZD32QN #📰ఈరోజు అప్‌డేట్స్ #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼
📰ఈరోజు అప్‌డేట్స్ - పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక 3e5| 1St, 10*03 PM, Mar 2026 రెండు రోజుల రాష్ట్రాల పర్యటన ముగించుకుని ఢిల్లీకి రాగానే ప్రధాని . నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో . దేశ . అత్యున్నత నిర్ణయాక వ్యవస్థ అయిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) తో ఆయన భేటీ కానున్నారు: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేయడం, ఇదే సమయంలో ఇరాన్ సుప్రీం వైమానిక  లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించడంతో గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితి ృష్ట్యా భారత్ అప్రమత్తమైంది:. ఒక్కసారిగా మారిపోయింది ఈ పరిణామాల పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక 3e5| 1St, 10*03 PM, Mar 2026 రెండు రోజుల రాష్ట్రాల పర్యటన ముగించుకుని ఢిల్లీకి రాగానే ప్రధాని . నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో . దేశ . అత్యున్నత నిర్ణయాక వ్యవస్థ అయిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) తో ఆయన భేటీ కానున్నారు: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేయడం, ఇదే సమయంలో ఇరాన్ సుప్రీం వైమానిక  లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించడంతో గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితి ృష్ట్యా భారత్ అప్రమత్తమైంది:. ఒక్కసారిగా మారిపోయింది ఈ పరిణామాల - ShareChat
News via #MyTDP: బ్లూ-గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా అమరావతి https://app.mytdpapp.com/share/post/0PMPW78R3JQ6M #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼 #📰ఈరోజు అప్‌డేట్స్
📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼 - cerem 80 ಬೌ-ಗ5 ಫಿಲ್ಲ ರೌಜಧೌನಿಗೌ ಅಮರಾಏಲಿ 1St, 8:10 PM, Mar 2026 భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్లూ-గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా . చేస్తున్నాం:. అమరావతిని అభివృః పూలింగ్ ద్వారా 29,000 . ಲಾ8ಂದ మందికి పైగా రైతులు స్వచ్చందంగా భూమిని ఇచ్చారు ప్రజల అవసరాలకు  అనుగుణంగా, పర్యావరణ హితంగా, ఆర్థికంగా బలమైన రాజధాని ఉండేలా అమరావతిని తీర్చిదిద్దుతున్నాం: వికసిత్ భారత్-2047 లక్ష్యాలకు . అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని అన్నారు సీఎం చంద్రబాబు: cerem 80 ಬೌ-ಗ5 ಫಿಲ್ಲ ರೌಜಧೌನಿಗೌ ಅಮರಾಏಲಿ 1St, 8:10 PM, Mar 2026 భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్లూ-గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా . చేస్తున్నాం:. అమరావతిని అభివృః పూలింగ్ ద్వారా 29,000 . ಲಾ8ಂದ మందికి పైగా రైతులు స్వచ్చందంగా భూమిని ఇచ్చారు ప్రజల అవసరాలకు  అనుగుణంగా, పర్యావరణ హితంగా, ఆర్థికంగా బలమైన రాజధాని ఉండేలా అమరావతిని తీర్చిదిద్దుతున్నాం: వికసిత్ భారత్-2047 లక్ష్యాలకు . అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని అన్నారు సీఎం చంద్రబాబు: - ShareChat