
Aaryan Rajesh
@godhasriranganadha
*మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే చాలా ప్రమాదం*
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌿పంచాంగం🌿
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
తేదీ ... 13 - 05 - 2026,
వారం ... సౌమ్యవాసరే ( బుధవారం )
శ్రీ పరాభవ నామ సంవత్సరం,
ఉత్తరాయణం,
వసంత ఋతువు,
వైశాఖ మాసం,
బహుళ పక్షం,
తిథి : *ఏకాదశి* ఉ9.05 వరకు,
నక్షత్రం : *ఉత్తరాభాద్ర* రా8.44 వరకు,
యోగం : *విష్కంభం* సా5.44 వరకు,
కరణం : *బాలువ* ఉ9.05 వరకు,
తదుపరి *కౌలువ* రా8.27 వరకు,
వర్జ్యం : *ఉ6.31 - 8.05*
దుర్ముహూర్తము : *ఉ11.29 - 12.21*
అమృతకాలం : *మ3.59 - 5.34*
రాహుకాలం : *మ12.00 - 1.30*
యమగండం : *ఉ7.30 - 9.00*
సూర్యరాశి : మేషం,
చంద్రరాశి : మీనం
సూర్యోదయం : 5.32,
సూర్యాస్తమయం : 6.19,
*_నేటి విశేషం_*
*అపర ఏకాదశి*
*ఏకాదశి వ్రత మహిమ | అపర ఏకాదశీ వృత్తాంతం*
పదిహేను రోజులకు ఓసారి వచ్చే ఏకాదశి తిథికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అలా వైశాఖ బహుళ ఏకాదశిని 'అపర ఏకాదశి' అని పిలుస్తారు. ఈ రోజును కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో 'భద్రకాళి జయంతి'గా జరుపుతారు. దక్షయజ్ఞ సమయంలో శివుని భార్య సతీదేవి తనకు జరిగిన అవమానం తట్టుకోలేక, అగ్నికి ఆహుతి అవుతుంది. ఆ సమయంలో ఉగ్రుడైన పరమేశ్వరుడు తన జటాజూటంనుంచి భద్రకాళిని సృష్టించాడు. దుష్ట సంహారం చేసే ఈ భద్రకాళి అమ్మవారు ఉగ్రరూపంగా కనిపించినా భక్తులకు మాత్రం శాంతమూర్తే. ఆ తల్లి ఈ రోజునే అవతరించిందని ఓ నమ్మకం. అందుకే ఈ రోజు భద్రకాళి పూజ జరుపుకుంటారు.
ఒడిషాలో జలకృద ఏకాదశి పేరిట జగన్నాథునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక మిగతా చోట్ల అపర ఏకాదశి పేరుతో విష్ణుమూర్తి ఆరాధన జరుగుతుంది. అపర అంటే చాలా అర్థాలే వినిపిస్తాయి. వేదాంతంలో పరం అంటే ఆధ్యాత్మికం అని అర అంటే లౌకికమైన అని అర్థం. ఈ అపర ఏకాదశితో సాంసారిక కష్టాలు కూడా నెరవేరిపోతాయని పండితులు చెబుతారు.
అపర అంటే శిశువుని కప్పి ఉండే మాయపొర అని కూడా మరో అర్థం ఉంది. అపర ఏకాదశి రోజు భగవంతుని ఆరాధిస్తే మనసుని కమ్ముకుని ఉన్న మాయ కూడా తొలగిపోతుందని.. శాస్త్ర వచనం. అపర ఏకాదశి గురించి సాక్షాత్తు విష్ణుమూర్తి, ధర్మరాజుతో చెప్పినట్టు పురాణ వచనం. 'అపర ఏకాదశి రోజున తనను నిష్ఠగా పూజిస్తే పాపాలన్నీ తొలగి పోతాయని విష్ణుమూర్తి ధర్మరాజుతో చెప్పాడట.
ఇతర ఏకాదశి రోజుల్లాగానే అపర ఏకాదశి నాడు కూడా దశమి నాటి సాయంకాలంనుంచి ఉపవాసం ఆరంభించాలి. ఏకాదశి. రోజు తలార స్నానం చేసి ఇష్ట దైవాన్ని పూజించి ఆ రోజంతా ఉపవాసం ఆచరించాలి. వండిన పదార్థాలను, బియ్యంతో చేసిన ఆహారాన్ని త్యజించాలి. రాత్రి వేళ జాగరణ ఉండి, ద్వాదశ ఘడియల్లో పాలు తాగి ఉపవాస దీక్ష విరమించాలి. ఈ ప్రక్రియ అంతా కుదరకపోయినా, ఏకాదశి ఉన్న రోజు మాత్రం పాలు, పండ్లతో గడుపుతూ ఉపవాసం ఉండే ప్రయత్నం చేసినా శుభాలు చేకూరుతాయని పురాణ వచనం.
అపర ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించడం వల్ల సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. పూజ కోసం తూర్పు వైపు ఒక పీటాన్ని ఉంచి దానిపై పసుపు వస్త్రాన్ని పరచాలి. దానిపై విష్ణువు, లక్ష్మి విగ్రహాన్ని ఉంచాలి. తరువాత కలశాన్ని ప్రతిష్టించాలి. అనంతరం స్వామికి ధూప దీపం వెలిగించి, పండ్లు, పూలు, తమలపాకులు. కొబ్బరికాయ, లవంగం మొదలైన పూజా సామగ్రిని సమర్పించాలి. ఉపవాసం ఉన్నవారు పసుపు ఆసనంపై కూర్చోవాలి. భక్తులు తమ కుడిచేతిలో నీరు పట్టుకుని తమ కష్టాలు తీరాలని ప్రార్థించాలి. సాయంత్రం అపర ఏకాదశి శీఘ్ర కథను చదవాలి. లేదా వినాలి.
*అపర ఏకాదశీ వృత్తాంతం*
శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాద రూపంలో బ్రహ్మాండపురాణంలో వర్ణించబడింది. దాని మాహాత్మ్య మేమిటి, ఆ వివరాలు నాకు చెప్పవలసింది" అంటూ ధర్మరాజు శ్రీకృష్ణుని అడిగాడు.
దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. "ధర్మరాజా! నీవు అడిగిన వివేకపూర్ణమైనట్టి ప్రశ్న నిజానికి అందరికీ ఎంతో లాభదాయకమైంది. ఆ ఏకాదశి పేరు అపర ఏకాదశి. రాజా! ఈ ఏకాదశి పాటిస్తే అనంతమైన పుణ్యాన్ని ప్రసాదించి సమస్త పాపాలను నశింపజేస్తుంది. బ్రాహ్మణ హత్య, గోహత్య, భ్రూణహత్య, పరనింద, అక్రమ సంబంధాలు, అసత్యవాదం, తప్పుడు సాక్ష్యాలు ఇవ్వడం, డంబములు చెప్పుకోవడం, డబ్బు కొరకు వేదాలను పఠించడం లేదా బోధించడం, స్వంతశాస్త్ర కల్పనం వంటి ఘోరమైన పాపాలైనా ఈ ఏకాదశీ వ్రతపాలనతో నశించిపోతాయి. మోసగాడు, మిథ్యాజ్యోతిష్కుడు, దొంగవైద్యుడు వంటివారు తప్పుడు సాక్ష్యమిచ్చే - వారంతటి పాపాత్ములే అయినప్పటికిని ఇటువంటి పాపాలన్నీ అపర ఏకాదశి వ్రతపాలనతో దూరమౌతాయి. తన ధర్మాన్ని త్యజించి యుద్ధరంగం నుండి పారిపోయిన క్షత్రియుడు నిశ్చయంగా పతనం చెంది నరకంలో పడతాడు. అటువంటి వ్యక్తియైనా ఈ ఏకాదశిని పాటిస్తే స్వర్గాన్ని చేరుకుంటాడు”.
"రాజా! గురువు నుండి జ్ఞానాన్ని పొందిన తరువాత గురుదూషణను చేసే శిష్యుడు నిక్కంగా పాపాన్ని మూట కట్టుకుంటాడు. అంతటి పాపియైనా కూడ అపర ఏకాదశి పాలన ద్వారా పాపవిముక్తుడై పరమగతిని పొందగలుగుతాడు. రాజేంద్రా! కార్తీకమాసంలో పుష్కరతీర్థంలో ముమ్మార్లు స్నానం చేసిన ఫలితం, పుష్యమాసంలో సూర్యుడు మకరసంక్రమణం చేసే సమయంలో ప్రయాగలో స్నానమాడిన ఫలితం, కాశీలో శివరాత్రివ్రతాన్ని పాటించిన ఫలితం, గయలో విష్ణుపాదాల చెంత పిండప్రదానం చేసిన ఫలితం, గురువు సింహరాశిలో ప్రవేశించినపుడు గౌతమీనదిలో స్నానమాడిన ఫలితం, కుంభమేళా సమయంలో కేదారనాథక్షేత్ర దర్శనఫలం, బదరీనాథ్ క్షేత్ర దర్శనపూజాఫలం, సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో స్నానఫలం, ఏనుగులు, గుఱ్ఱములు, గోవులు, సువర్ణం, భూమి మున్నగువాటిని దానమిచ్చిన ఫలం అన్నీ కూడ అపర ఏకాదశి వ్రతపాలనచే సులభంగా లభిస్తాయి. ఇది పాపవృక్షాన్ని కూల్చివేసే పదునైన గొడ్డలి వంటిది, పాపమనే అరణ్యాలను దహింపజేసే తీవ్రమైన దావానలం, ఇది పాపం నుండి పుట్టిన చీకటిని పటాపంచలు చేసే సూర్యుడు, పాపాటవిలో జింకకు ఇది సింహం వంటిది.
రాజా! ఈ అపర ఏకాదశిని పాటించడం ద్వారా విష్ణువును త్రివిక్రముని రూపంలో ఆరాధించడం ద్వారా మనిషి సర్వమంగళమైన విష్ణుపదాన్ని పొందుతాడు.
అందరి లాభం కొరకు నేను నీకు చెప్పినట్టి ఈ ఏకాదశీ మాహాత్మ్యాన్ని వినేవాడు, చదివేవాడు సర్వపాపవిముక్తుడౌతాడు.
*_🌿శుభమస్తు🌿_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏
రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌿పంచాంగం🌿
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
తేదీ ... 13 - 05 - 2026,
వారం ... సౌమ్యవాసరే ( బుధవారం )
శ్రీ పరాభవ నామ సంవత్సరం,
ఉత్తరాయణం,
వసంత ఋతువు,
వైశాఖ మాసం,
బహుళ పక్షం,
*_నేటి విశేషం_*
*అపర ఏకాదశి*
*ఏకాదశి వ్రత మహిమ | అపర ఏకాదశీ వృత్తాంతం*
పదిహేను రోజులకు ఓసారి వచ్చే ఏకాదశి తిథికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అలా వైశాఖ బహుళ ఏకాదశిని 'అపర ఏకాదశి' అని పిలుస్తారు. ఈ రోజును కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో 'భద్రకాళి జయంతి'గా జరుపుతారు. దక్షయజ్ఞ సమయంలో శివుని భార్య సతీదేవి తనకు జరిగిన అవమానం తట్టుకోలేక, అగ్నికి ఆహుతి అవుతుంది. ఆ సమయంలో ఉగ్రుడైన పరమేశ్వరుడు తన జటాజూటంనుంచి భద్రకాళిని సృష్టించాడు. దుష్ట సంహారం చేసే ఈ భద్రకాళి అమ్మవారు ఉగ్రరూపంగా కనిపించినా భక్తులకు మాత్రం శాంతమూర్తే. ఆ తల్లి ఈ రోజునే అవతరించిందని ఓ నమ్మకం. అందుకే ఈ రోజు భద్రకాళి పూజ జరుపుకుంటారు.
ఒడిషాలో జలకృద ఏకాదశి పేరిట జగన్నాథునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక మిగతా చోట్ల అపర ఏకాదశి పేరుతో విష్ణుమూర్తి ఆరాధన జరుగుతుంది. అపర అంటే చాలా అర్థాలే వినిపిస్తాయి. వేదాంతంలో పరం అంటే ఆధ్యాత్మికం అని అర అంటే లౌకికమైన అని అర్థం. ఈ అపర ఏకాదశితో సాంసారిక కష్టాలు కూడా నెరవేరిపోతాయని పండితులు చెబుతారు.
అపర అంటే శిశువుని కప్పి ఉండే మాయపొర అని కూడా మరో అర్థం ఉంది. అపర ఏకాదశి రోజు భగవంతుని ఆరాధిస్తే మనసుని కమ్ముకుని ఉన్న మాయ కూడా తొలగిపోతుందని.. శాస్త్ర వచనం. అపర ఏకాదశి గురించి సాక్షాత్తు విష్ణుమూర్తి, ధర్మరాజుతో చెప్పినట్టు పురాణ వచనం. 'అపర ఏకాదశి రోజున తనను నిష్ఠగా పూజిస్తే పాపాలన్నీ తొలగి పోతాయని విష్ణుమూర్తి ధర్మరాజుతో చెప్పాడట.
ఇతర ఏకాదశి రోజుల్లాగానే అపర ఏకాదశి నాడు కూడా దశమి నాటి సాయంకాలంనుంచి ఉపవాసం ఆరంభించాలి. ఏకాదశి. రోజు తలార స్నానం చేసి ఇష్ట దైవాన్ని పూజించి ఆ రోజంతా ఉపవాసం ఆచరించాలి. వండిన పదార్థాలను, బియ్యంతో చేసిన ఆహారాన్ని త్యజించాలి. రాత్రి వేళ జాగరణ ఉండి, ద్వాదశ ఘడియల్లో పాలు తాగి ఉపవాస దీక్ష విరమించాలి. ఈ ప్రక్రియ అంతా కుదరకపోయినా, ఏకాదశి ఉన్న రోజు మాత్రం పాలు, పండ్లతో గడుపుతూ ఉపవాసం ఉండే ప్రయత్నం చేసినా శుభాలు చేకూరుతాయని పురాణ వచనం.
అపర ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించడం వల్ల సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. పూజ కోసం తూర్పు వైపు ఒక పీటాన్ని ఉంచి దానిపై పసుపు వస్త్రాన్ని పరచాలి. దానిపై విష్ణువు, లక్ష్మి విగ్రహాన్ని ఉంచాలి. తరువాత కలశాన్ని ప్రతిష్టించాలి. అనంతరం స్వామికి ధూప దీపం వెలిగించి, పండ్లు, పూలు, తమలపాకులు. కొబ్బరికాయ, లవంగం మొదలైన పూజా సామగ్రిని సమర్పించాలి. ఉపవాసం ఉన్నవారు పసుపు ఆసనంపై కూర్చోవాలి. భక్తులు తమ కుడిచేతిలో నీరు పట్టుకుని తమ కష్టాలు తీరాలని ప్రార్థించాలి. సాయంత్రం అపర ఏకాదశి శీఘ్ర కథను చదవాలి. లేదా వినాలి.
*అపర ఏకాదశీ వృత్తాంతం*
శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాద రూపంలో బ్రహ్మాండపురాణంలో వర్ణించబడింది. దాని మాహాత్మ్య మేమిటి, ఆ వివరాలు నాకు చెప్పవలసింది" అంటూ ధర్మరాజు శ్రీకృష్ణుని అడిగాడు.
దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. "ధర్మరాజా! నీవు అడిగిన వివేకపూర్ణమైనట్టి ప్రశ్న నిజానికి అందరికీ ఎంతో లాభదాయకమైంది. ఆ ఏకాదశి పేరు అపర ఏకాదశి. రాజా! ఈ ఏకాదశి పాటిస్తే అనంతమైన పుణ్యాన్ని ప్రసాదించి సమస్త పాపాలను నశింపజేస్తుంది. బ్రాహ్మణ హత్య, గోహత్య, భ్రూణహత్య, పరనింద, అక్రమ సంబంధాలు, అసత్యవాదం, తప్పుడు సాక్ష్యాలు ఇవ్వడం, డంబములు చెప్పుకోవడం, డబ్బు కొరకు వేదాలను పఠించడం లేదా బోధించడం, స్వంతశాస్త్ర కల్పనం వంటి ఘోరమైన పాపాలైనా ఈ ఏకాదశీ వ్రతపాలనతో నశించిపోతాయి. మోసగాడు, మిథ్యాజ్యోతిష్కుడు, దొంగవైద్యుడు వంటివారు తప్పుడు సాక్ష్యమిచ్చే - వారంతటి పాపాత్ములే అయినప్పటికిని ఇటువంటి పాపాలన్నీ అపర ఏకాదశి వ్రతపాలనతో దూరమౌతాయి. తన ధర్మాన్ని త్యజించి యుద్ధరంగం నుండి పారిపోయిన క్షత్రియుడు నిశ్చయంగా పతనం చెంది నరకంలో పడతాడు. అటువంటి వ్యక్తియైనా ఈ ఏకాదశిని పాటిస్తే స్వర్గాన్ని చేరుకుంటాడు”.
"రాజా! గురువు నుండి జ్ఞానాన్ని పొందిన తరువాత గురుదూషణను చేసే శిష్యుడు నిక్కంగా పాపాన్ని మూట కట్టుకుంటాడు. అంతటి పాపియైనా కూడ అపర ఏకాదశి పాలన ద్వారా పాపవిముక్తుడై పరమగతిని పొందగలుగుతాడు. రాజేంద్రా! కార్తీకమాసంలో పుష్కరతీర్థంలో ముమ్మార్లు స్నానం చేసిన ఫలితం, పుష్యమాసంలో సూర్యుడు మకరసంక్రమణం చేసే సమయంలో ప్రయాగలో స్నానమాడిన ఫలితం, కాశీలో శివరాత్రివ్రతాన్ని పాటించిన ఫలితం, గయలో విష్ణుపాదాల చెంత పిండప్రదానం చేసిన ఫలితం, గురువు సింహరాశిలో ప్రవేశించినపుడు గౌతమీనదిలో స్నానమాడిన ఫలితం, కుంభమేళా సమయంలో కేదారనాథక్షేత్ర దర్శనఫలం, బదరీనాథ్ క్షేత్ర దర్శనపూజాఫలం, సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో స్నానఫలం, ఏనుగులు, గుఱ్ఱములు, గోవులు, సువర్ణం, భూమి మున్నగువాటిని దానమిచ్చిన ఫలం అన్నీ కూడ అపర ఏకాదశి వ్రతపాలనచే సులభంగా లభిస్తాయి. ఇది పాపవృక్షాన్ని కూల్చివేసే పదునైన గొడ్డలి వంటిది, పాపమనే అరణ్యాలను దహింపజేసే తీవ్రమైన దావానలం, ఇది పాపం నుండి పుట్టిన చీకటిని పటాపంచలు చేసే సూర్యుడు, పాపాటవిలో జింకకు ఇది సింహం వంటిది.
రాజా! ఈ అపర ఏకాదశిని పాటించడం ద్వారా విష్ణువును త్రివిక్రముని రూపంలో ఆరాధించడం ద్వారా మనిషి సర్వమంగళమైన విష్ణుపదాన్ని పొందుతాడు.
అందరి లాభం కొరకు నేను నీకు చెప్పినట్టి ఈ ఏకాదశీ మాహాత్మ్యాన్ని వినేవాడు, చదివేవాడు సర్వపాపవిముక్తుడౌతాడు.
*_🌿శుభమస్తు🌿_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏
రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌿పంచాంగం🌿
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
తేదీ ... 13 - 05 - 2026,
వారం ... సౌమ్యవాసరే ( బుధవారం )
శ్రీ పరాభవ నామ సంవత్సరం,
ఉత్తరాయణం,
వసంత ఋతువు,
వైశాఖ మాసం,
బహుళ పక్షం,
తిథి : *ఏకాదశి* ఉ9.05 వరకు,
నక్షత్రం : *ఉత్తరాభాద్ర* రా8.44 వరకు,
యోగం : *విష్కంభం* సా5.44 వరకు,
కరణం : *బాలువ* ఉ9.05 వరకు,
తదుపరి *కౌలువ* రా8.27 వరకు,
వర్జ్యం : *ఉ6.31 - 8.05*
దుర్ముహూర్తము : *ఉ11.29 - 12.21*
అమృతకాలం : *మ3.59 - 5.34*
రాహుకాలం : *మ12.00 - 1.30*
యమగండం : *ఉ7.30 - 9.00*
సూర్యరాశి : మేషం,
చంద్రరాశి : మీనం
సూర్యోదయం : 5.32,
సూర్యాస్తమయం : 6.19,
*_నేటి విశేషం_*
*అపర ఏకాదశి*
*ఏకాదశి వ్రత మహిమ | అపర ఏకాదశీ వృత్తాంతం*
పదిహేను రోజులకు ఓసారి వచ్చే ఏకాదశి తిథికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అలా వైశాఖ బహుళ ఏకాదశిని 'అపర ఏకాదశి' అని పిలుస్తారు. ఈ రోజును కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో 'భద్రకాళి జయంతి'గా జరుపుతారు. దక్షయజ్ఞ సమయంలో శివుని భార్య సతీదేవి తనకు జరిగిన అవమానం తట్టుకోలేక, అగ్నికి ఆహుతి అవుతుంది. ఆ సమయంలో ఉగ్రుడైన పరమేశ్వరుడు తన జటాజూటంనుంచి భద్రకాళిని సృష్టించాడు. దుష్ట సంహారం చేసే ఈ భద్రకాళి అమ్మవారు ఉగ్రరూపంగా కనిపించినా భక్తులకు మాత్రం శాంతమూర్తే. ఆ తల్లి ఈ రోజునే అవతరించిందని ఓ నమ్మకం. అందుకే ఈ రోజు భద్రకాళి పూజ జరుపుకుంటారు.
ఒడిషాలో జలకృద ఏకాదశి పేరిట జగన్నాథునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక మిగతా చోట్ల అపర ఏకాదశి పేరుతో విష్ణుమూర్తి ఆరాధన జరుగుతుంది. అపర అంటే చాలా అర్థాలే వినిపిస్తాయి. వేదాంతంలో పరం అంటే ఆధ్యాత్మికం అని అర అంటే లౌకికమైన అని అర్థం. ఈ అపర ఏకాదశితో సాంసారిక కష్టాలు కూడా నెరవేరిపోతాయని పండితులు చెబుతారు.
అపర అంటే శిశువుని కప్పి ఉండే మాయపొర అని కూడా మరో అర్థం ఉంది. అపర ఏకాదశి రోజు భగవంతుని ఆరాధిస్తే మనసుని కమ్ముకుని ఉన్న మాయ కూడా తొలగిపోతుందని.. శాస్త్ర వచనం. అపర ఏకాదశి గురించి సాక్షాత్తు విష్ణుమూర్తి, ధర్మరాజుతో చెప్పినట్టు పురాణ వచనం. 'అపర ఏకాదశి రోజున తనను నిష్ఠగా పూజిస్తే పాపాలన్నీ తొలగి పోతాయని విష్ణుమూర్తి ధర్మరాజుతో చెప్పాడట.
ఇతర ఏకాదశి రోజుల్లాగానే అపర ఏకాదశి నాడు కూడా దశమి నాటి సాయంకాలంనుంచి ఉపవాసం ఆరంభించాలి. ఏకాదశి. రోజు తలార స్నానం చేసి ఇష్ట దైవాన్ని పూజించి ఆ రోజంతా ఉపవాసం ఆచరించాలి. వండిన పదార్థాలను, బియ్యంతో చేసిన ఆహారాన్ని త్యజించాలి. రాత్రి వేళ జాగరణ ఉండి, ద్వాదశ ఘడియల్లో పాలు తాగి ఉపవాస దీక్ష విరమించాలి. ఈ ప్రక్రియ అంతా కుదరకపోయినా, ఏకాదశి ఉన్న రోజు మాత్రం పాలు, పండ్లతో గడుపుతూ ఉపవాసం ఉండే ప్రయత్నం చేసినా శుభాలు చేకూరుతాయని పురాణ వచనం.
అపర ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించడం వల్ల సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. పూజ కోసం తూర్పు వైపు ఒక పీటాన్ని ఉంచి దానిపై పసుపు వస్త్రాన్ని పరచాలి. దానిపై విష్ణువు, లక్ష్మి విగ్రహాన్ని ఉంచాలి. తరువాత కలశాన్ని ప్రతిష్టించాలి. అనంతరం స్వామికి ధూప దీపం వెలిగించి, పండ్లు, పూలు, తమలపాకులు. కొబ్బరికాయ, లవంగం మొదలైన పూజా సామగ్రిని సమర్పించాలి. ఉపవాసం ఉన్నవారు పసుపు ఆసనంపై కూర్చోవాలి. భక్తులు తమ కుడిచేతిలో నీరు పట్టుకుని తమ కష్టాలు తీరాలని ప్రార్థించాలి. సాయంత్రం అపర ఏకాదశి శీఘ్ర కథను చదవాలి. లేదా వినాలి.
*అపర ఏకాదశీ వృత్తాంతం*
శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాద రూపంలో బ్రహ్మాండపురాణంలో వర్ణించబడింది. దాని మాహాత్మ్య మేమిటి, ఆ వివరాలు నాకు చెప్పవలసింది" అంటూ ధర్మరాజు శ్రీకృష్ణుని అడిగాడు.
దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. "ధర్మరాజా! నీవు అడిగిన వివేకపూర్ణమైనట్టి ప్రశ్న నిజానికి అందరికీ ఎంతో లాభదాయకమైంది. ఆ ఏకాదశి పేరు అపర ఏకాదశి. రాజా! ఈ ఏకాదశి పాటిస్తే అనంతమైన పుణ్యాన్ని ప్రసాదించి సమస్త పాపాలను నశింపజేస్తుంది. బ్రాహ్మణ హత్య, గోహత్య, భ్రూణహత్య, పరనింద, అక్రమ సంబంధాలు, అసత్యవాదం, తప్పుడు సాక్ష్యాలు ఇవ్వడం, డంబములు చెప్పుకోవడం, డబ్బు కొరకు వేదాలను పఠించడం లేదా బోధించడం, స్వంతశాస్త్ర కల్పనం వంటి ఘోరమైన పాపాలైనా ఈ ఏకాదశీ వ్రతపాలనతో నశించిపోతాయి. మోసగాడు, మిథ్యాజ్యోతిష్కుడు, దొంగవైద్యుడు వంటివారు తప్పుడు సాక్ష్యమిచ్చే - వారంతటి పాపాత్ములే అయినప్పటికిని ఇటువంటి పాపాలన్నీ అపర ఏకాదశి వ్రతపాలనతో దూరమౌతాయి. తన ధర్మాన్ని త్యజించి యుద్ధరంగం నుండి పారిపోయిన క్షత్రియుడు నిశ్చయంగా పతనం చెంది నరకంలో పడతాడు. అటువంటి వ్యక్తియైనా ఈ ఏకాదశిని పాటిస్తే స్వర్గాన్ని చేరుకుంటాడు”.
"రాజా! గురువు నుండి జ్ఞానాన్ని పొందిన తరువాత గురుదూషణను చేసే శిష్యుడు నిక్కంగా పాపాన్ని మూట కట్టుకుంటాడు. అంతటి పాపియైనా కూడ అపర ఏకాదశి పాలన ద్వారా పాపవిముక్తుడై పరమగతిని పొందగలుగుతాడు. రాజేంద్రా! కార్తీకమాసంలో పుష్కరతీర్థంలో ముమ్మార్లు స్నానం చేసిన ఫలితం, పుష్యమాసంలో సూర్యుడు మకరసంక్రమణం చేసే సమయంలో ప్రయాగలో స్నానమాడిన ఫలితం, కాశీలో శివరాత్రివ్రతాన్ని పాటించిన ఫలితం, గయలో విష్ణుపాదాల చెంత పిండప్రదానం చేసిన ఫలితం, గురువు సింహరాశిలో ప్రవేశించినపుడు గౌతమీనదిలో స్నానమాడిన ఫలితం, కుంభమేళా సమయంలో కేదారనాథక్షేత్ర దర్శనఫలం, బదరీనాథ్ క్షేత్ర దర్శనపూజాఫలం, సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో స్నానఫలం, ఏనుగులు, గుఱ్ఱములు, గోవులు, సువర్ణం, భూమి మున్నగువాటిని దానమిచ్చిన ఫలం అన్నీ కూడ అపర ఏకాదశి వ్రతపాలనచే సులభంగా లభిస్తాయి. ఇది పాపవృక్షాన్ని కూల్చివేసే పదునైన గొడ్డలి వంటిది, పాపమనే అరణ్యాలను దహింపజేసే తీవ్రమైన దావానలం, ఇది పాపం నుండి పుట్టిన చీకటిని పటాపంచలు చేసే సూర్యుడు, పాపాటవిలో జింకకు ఇది సింహం వంటిది.
రాజా! ఈ అపర ఏకాదశిని పాటించడం ద్వారా విష్ణువును త్రివిక్రముని రూపంలో ఆరాధించడం ద్వారా మనిషి సర్వమంగళమైన విష్ణుపదాన్ని పొందుతాడు.
అందరి లాభం కొరకు నేను నీకు చెప్పినట్టి ఈ ఏకాదశీ మాహాత్మ్యాన్ని వినేవాడు, చదివేవాడు సర్వపాపవిముక్తుడౌతాడు.
*_🌿శుభమస్తు🌿_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏
రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023
🕉️════❀🌻🌿❀══🌻══❀🌿🌻❀════🕉️
*ఓం నమో నారాయణాయః - నమః శివాయః*
*శ్రీ రామ జయరామ జయజయరామ*
👉 *13, మే, 2026 ✍ దృగ్గణిత పంచాంగం*
ఈనాటి పర్వం: *సర్వేషాం అపరైకాదశీ*
🕉️════❀🌻🌿❀══🌻══❀🌿🌻❀════🕉️
*స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం / ఉత్తరాయణం*
*వసంత ఋతౌః / వైశాఖమాసం / కృష్ణపక్షం*
*తిథి : ఏకాదశి* మ 01.29 వరకు ఉపరి ద్వాదశి
*వారం : బుధవారం* ( సౌమ్యవాసరే )
*నక్షత్రం : ఉత్తరాభాద్ర* రా 12.17 వరకు ఉపరి రేవతి
*యోగం : విష్కుంబ* రా 08.55 వరకు ఉపరి ప్రీతి
*కరణం : బాలువ* మ 01.29 కౌలువ రా 12.30 ఉపరి తైతుల
❀═══❀👍 *సాధారణ శుభ సమయాలు*👌❀═══❀
*ఉ 09.00 - 10.00 సా 04.00 - 06.00*
అమృత కాలం : ఉ 07.41 - 09.13
అభిజిత్ కాలం : ఈరోజు లేదు
❀═══❀🌿❀════❀🌿❀═══❀🌿❀═══❀
*వర్జ్యం : ఉ 10.29 - 12.01*
*దుర్ముహూర్తం : ప 11.38 - 12.30*
*రాహు కాలం : మ 12.04 - 01.40*
గుళికకాళం : ఉ 10.27 - 12.04
యమగండం : ఉ 07.14 - 08.51
*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*
🌅🌞═❀═🌿 *వైదిక విషయాలు* 🌿═❀═🌞🌄
ప్రాతః కాలం : ఉ 05.38 - 08.12
సంగవ కాలం : 08.12 - 10.47
మధ్యాహ్న కాలం : 10.47 - 01.21
అపరాహ్న కాలం : మ 01.21 - 03.56
*ఆబ్ధికం తిధి : వైశాఖ బహుళ ద్వాదశి*
సాయంకాలం : సా 03.56 - 06.30
ప్రదోష కాలం : సా 06.30 - 08.44
రాత్రి కాలం : రా 08.44 - 11.41
నిశీధి కాలం : రా 11.41 - 12.26
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.08 - 04.53
❀═══❀🌿❀════❀🌿❀═══❀🌿❀═══❀
*సూర్యోదయ: ఉ 05.38 | అస్త సా 06.30 విజయవాడ*
*సూర్యోదయ: ఉ 05.45 | అస్త సా 06.40 హైదరాబాద్*
*సూర్యరాశి : మేషం | చంద్రరాశి : కుంభం/మీనం*
*ఈరోజు జన్మదినం / వివాహవార్షికోత్సవం జరుపుకునే*
*ఆత్మీయులకు శుభాశీస్సులు - ధీర్ఘాయుష్మాన్ భవః*
సర్వేజనాః సుఖినోభవేత్ | సమస్త సన్మంగళాని భవేత్
╚══❀🍁🕉️🌿❀══╝🌻╚══❀🕉️🍁🌿❀══╝
రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023
🕉️════❀🌻🌿❀══🌻══❀🌿🌻❀════🕉️
*ఓం నమో నారాయణాయః - నమః శివాయః*
*శ్రీ రామ జయరామ జయజయరామ*
👉 *13, మే, 2026 ✍ దృగ్గణిత పంచాంగం*
ఈనాటి పర్వం: *సర్వేషాం అపరైకాదశీ*
🕉️════❀🌻🌿❀══🌻══❀🌿🌻❀════🕉️
*స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం / ఉత్తరాయణం*
*వసంత ఋతౌః / వైశాఖమాసం / కృష్ణపక్షం*
*తిథి : ఏకాదశి* మ 01.29 వరకు ఉపరి ద్వాదశి
*వారం : బుధవారం* ( సౌమ్యవాసరే )
*నక్షత్రం : ఉత్తరాభాద్ర* రా 12.17 వరకు ఉపరి రేవతి
*యోగం : విష్కుంబ* రా 08.55 వరకు ఉపరి ప్రీతి
*కరణం : బాలువ* మ 01.29 కౌలువ రా 12.30 ఉపరి తైతుల
❀═══❀👍 *సాధారణ శుభ సమయాలు*👌❀═══❀
*ఉ 09.00 - 10.00 సా 04.00 - 06.00*
అమృత కాలం : ఉ 07.41 - 09.13
అభిజిత్ కాలం : ఈరోజు లేదు
❀═══❀🌿❀════❀🌿❀═══❀🌿❀═══❀
*వర్జ్యం : ఉ 10.29 - 12.01*
*దుర్ముహూర్తం : ప 11.38 - 12.30*
*రాహు కాలం : మ 12.04 - 01.40*
గుళికకాళం : ఉ 10.27 - 12.04
యమగండం : ఉ 07.14 - 08.51
*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*
🌅🌞═❀═🌿 *వైదిక విషయాలు* 🌿═❀═🌞🌄
ప్రాతః కాలం : ఉ 05.38 - 08.12
సంగవ కాలం : 08.12 - 10.47
మధ్యాహ్న కాలం : 10.47 - 01.21
అపరాహ్న కాలం : మ 01.21 - 03.56
*ఆబ్ధికం తిధి : వైశాఖ బహుళ ద్వాదశి*
సాయంకాలం : సా 03.56 - 06.30
ప్రదోష కాలం : సా 06.30 - 08.44
రాత్రి కాలం : రా 08.44 - 11.41
నిశీధి కాలం : రా 11.41 - 12.26
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.08 - 04.53
❀═══❀🌿❀════❀🌿❀═══❀🌿❀═══❀
*సూర్యోదయ: ఉ 05.38 | అస్త సా 06.30 విజయవాడ*
*సూర్యోదయ: ఉ 05.45 | అస్త సా 06.40 హైదరాబాద్*
*సూర్యరాశి : మేషం | చంద్రరాశి : కుంభం/మీనం*
*ఈరోజు జన్మదినం / వివాహవార్షికోత్సవం జరుపుకునే*
*ఆత్మీయులకు శుభాశీస్సులు - ధీర్ఘాయుష్మాన్ భవః*
సర్వేజనాః సుఖినోభవేత్ | సమస్త సన్మంగళాని భవేత్
╚══❀🍁🕉️🌿❀══╝🌻╚══❀🕉️🍁🌿❀══╝
రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌿పంచాంగం🌿
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
తేదీ ... 12 - 05 - 2026,
వారం ... భౌమవాసరే ( మంగళవారం )
శ్రీ పరాభవ నామ సంవత్సరం,
ఉత్తరాయణం,
వసంత ఋతువు,
వైశాఖ మాసం,
బహుళ పక్షం,
తిథి : *దశమి* ఉ9.54 వరకు,
నక్షత్రం : *పూర్వాభాద్ర* రా9.03 వరకు,
యోగం : *వైధృతి* రా7.35 వరకు,
కరణం : *భద్ర* ఉ9.54 వరకు
తదుపరి *బవ* రా9.30 వరకు,
వర్జ్యం : *లేదు*
దుర్ముహూర్తము : *ఉ8.06 - 8.57*
మరల *రా10.48 - 11.33*
అమృతకాలం : *మ1.00 - 2.37*
రాహుకాలం : *మ3.00 - 4.30*
యమగండం : *ఉ9.00 - 10.30*
సూర్యరాశి : మేషం,
చంద్రరాశి : కుంభం,
సూర్యోదయం : 5.33,
సూర్యాస్తమయం : 6.19,
*_నేటి విశేషం_*
*హనుమజ్జయంతి*
హనుమంతుని జీవితం గురించి వివిధ గాథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావింపబడింది. కొన్ని పురాణాలు , ఉపనిషత్తులు , సంప్రదాయ గాథలలో మరికొన్ని విషయాలు , కథలు ఉన్నాయి. ఇక జానపద సాహిత్యంలోనూ , వివిధ స్థలపురాణాలలోనూ కొల్లలుగా గాథలున్నాయి. ఈ వ్యాసంలో ప్రధానంగా వాల్మీకి రామాయణ ఇతివృత్తమైన గాథ క్లుప్తంగా ఇవ్వబడింది.
*జననం*
పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. అతని తల్లి అంజన కథతో సంబంధం కలిగి ఉన్నది. అంజన అనే ఆడ వానరం మరియు కేసరి అనే పురుష వానరం యొక్క కుమారునిగా జన్మించాడు. గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. ఆమె బాల్యంలో ఒక ముని తపోభంగం కలిగించినందుకు శపించబడింది. ఆమె బాల్యంలో , కాళ్ళు ముడుచుకుని ధ్యానంచేసుకుంటున్న వానరాన్నిని చూసి , ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా , చిన్నపిల్ల అయిన అంజన వానరం పైన పండ్లు విసిరింది.
హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగిన వానరం రూపంలో ఉన్న ముని నిజరూపం పొంది , కోపంతో అంజనను , ఆమె ఎవరితోనైన ప్రేమలో పడిన్నప్పుడు వానరంగా మారమని శాపం ఇచ్చాడు. అంజన చేసిన తప్పు తెలుసుకుని ఆ మునిని క్షమాభిక్ష పెట్టమని యాచించింది మరియు ఆ ముని శాంతపడి ఆమె వానర రూపంలో ఉన్నా , ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మ ఇచ్చినప్పుడు ఆమె శాపం నుండి విడుదల అవుతుందని వరమిచ్చాడు.
అందువలన శాపవిమోచనానికి అంజన భూమిపైన జన్మించింది. అడవిలో నివాసం ఏర్పరచుకున్న అంజన ఒక రోజు ఒక పురుషుడిని చూసింది మరియు ఆమె అతనితో ప్రేమలో పడింది. ఆమె ప్రేమలో పడిన క్షణం నుండి , వెంటనే ఆమె వానర రూపంలోకి మారింది. ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తన నామధేయం *'కేసరి'* అని , వానారములకు రాజును అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. అంజన వానర ముఖం కలిగి ఉన్నా అతనిని చూసి ఆశ్చర్యపోయింది మరియు ఇచ్ఛానుసారం వానరం మరియు మానవరూపాలను మార్చుకోగలిగిన శక్తి గల అతనిని చూసి అబ్బురపడింది.
అతను తనను వివాహమాడమని అంజనను కోరాడు. అంజన మరియు కేసరి ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు. అంజన శివుడికి పూజలు జరిపి తపస్సు చేసింది. సంతోషించిన శివుడు ఆమెను కోరిక కోరుకోమన్నాడు. అంజన , ముని శాపవిమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని కోరుకున్నది. శివ ఆమె అభ్యర్థనను ఆమోదించాడు.
ఇంకో వైపు దశరధుడు , అయోధ్య రాజు సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞం నిర్వర్తిస్తున్నాడు. తృప్తిచెందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసం ఇచ్చాడు మరియు దైవాంశసంభూతులైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచిపెట్టమని చెప్పాడు. రాజు , అతని పెద్ద భార్య అయిన కౌసల్యకు ఒక భాగం ఇచ్చాడు. ఆ పవిత్ర పాయస భాగాన్ని ఒక గాలిపటం దూరంగా తీసుకెళ్ళింది.
ఆ గాలిపటం ఆ పాయసభాగాన్ని(తీపి ఆహారము) అంజన తపస్య స్థలంలో పడవేసింది. మహాదేవుడు , అంజనా చేతుల్లో ఆ పాయసాన్ని ఉంచమని వాయు , గాలి దేవుడిని ఆజ్ఞాపించాడు. పాయసాన్ని చూసిన అంజన అది శివుని దీవేనలుగా భావించి సంతోషంగా ఆమె దానిని త్రాగింది.
ఆమె వానర ముఖంగల శివుని అవతారమైన శిశువుకి జన్మ ఇచ్చింది మరియు ఈ బాలుడు అంజనాదేవికి జన్మించటం వలన ఆంజనేయుడని , కేసరినందనుడని , వాయుపుత్ర లేదా పవనపుత్ర అంటే వాయువు యొక్క కుమారుడని వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందాడు. తన బాల్యదశలో కూడా హనుమాన్ చాలా శక్తివంతమైనవాడు. అతను , తన తండ్రిఅయిన కేసరి , తల్లి , అప్సర అంజన యొక్క శక్తి , వాయువేగం గలవాడు. హనుమాన్ జననం వలన అంజన శాపవిమోచనం పొందింది మరియు స్వర్గం తిరిగివెళ్ళింది.
భక్తులెందరో హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతణ్ణి మహాహలుడు , బుద్ధిశాలి , కపిశ్రేష్టుడు , సర్వశాస్త్ర పారంగతుడు , స్వామిభక్తి పరాయణుడు , రామదూత అంటూ ఎన్నోవిధాలుగా ప్రస్తుతిస్తారు. తల్లి అంజనాదేవి కనుక అతణ్ని ఆంజనేయుడంటారు. అతని తండ్రి ఎవరనే విషయంలో శివమహాపురాణం , రామాయణం , పరాశరసంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్యగాథలతో అతడి దివ్యజననం ముడిపడి ఉంది.
హనుమాన్ , ఏడుగురు చిరంజీవులలో ఒకడు మరియు శ్రీరాముడికి ప్రచండమైన భక్తుడు. అతను లంక రాజు , రావణుడి బారి నుండి సీతను కాపాడి తిరిగి శ్రీ రాముడికి అప్పగించాడు. హనుమాన్ కథ , మన జన్మ యొక్క రహస్యం , శక్తి గురించి తెలుసుకోవటంలో మనకు సహాయపడుతుంది.
జన్మతః బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకమారు ఉదయించుచున్న సూర్యబింబమును చూచి పండు అనుకొని తినుటకు ఆకాశమునకెగిరెను. అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుని దవడ (హనుమ) పై కొట్టెను. అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చొట్ట పడినది. చొట్ట పడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది. తన కొడుకు దెబ్బ తిన్నందుకు ఆగ్రహించి , వాయుదేవుడు వీచటం మానివేశాడు. అపుడు బ్రహ్మాది దేవతలు హనుమంతున కనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింప జేశారు.
*ఆంజనేయస్వామి అవతారాలు తొమ్మిది:*
హనుమంతుడు కూడా దుష్టశిక్షణ , శిష్టరక్షణ కోసం అవతారాలు ఎత్తాడు. అవి తొమ్మిది. హనుమన్నవావతారాలంటారు. పరాశర సంహితలో పరాశర మహర్షి వాటిని వివరించడం జరిగింది.
1. ప్రసన్నాంజనేయస్వామి.
2. వీరాంజనేయస్వామి.
3. వింశతిభుజాంజనేయ స్వామి.
4. పంచముఖాంజనేయ స్వామి.
5. అష్టాదశ భుజాంజనేయస్వామి.
6. సువర్చలాంజనేయ స్వామి.
7. చతుర్భుజాంజనేయ స్వామి.
8. ద్వాత్రింశాద్భుజాంజనేయస్వామి.
9. వానరాకార ఆంజనేయస్వామి
తంత్రశాస్త్రంలో హనుమంతుణ్ణి ఆరాధిస్తే సమస్త క్షుద్రపీడలు పటాపంచలై పోతాయి.....!!!
దశమహావిద్యలతో సమానమైన శక్తి కలవాడు ఆంజనేయుడు. హనుమంతుడు తంత్రదేవతలందరిలోకి అధికుడు. ఆంజనేయునికి అష్టసిద్ధులు ఉన్న కారణంగా ఆయనను ఉపాసించిన వారికి మానవాతీత శక్తులు లభిస్తాయి.
*ఆయన అష్టసిద్ధులు*
1. అణిమాసిద్ధి : శరీర పరిమాణం ఆవగింజంత చిన్నదిగా చేసుకోగల శక్తి.
2. మహిమాసిద్ధి : శరీర పరిమాణం పర్వతమంత పెంచుకోగల శక్తి.
3. లఘిమాసిద్ధి : శరీరం బరువును నువ్వుగింజ కన్నా తక్కువ బరువుగా చేసే శక్తి.
4. గరిమ : శరీరం బరువును పర్వతమంత బరువు పెరిగేలా చేసే శక్తి.
5. ప్రాప్తిసిద్ధి : ఎక్కడికైనా ప్రయాణించగల శక్తి.. దేనినైనా పొందగలిగే శక్తి.
6. పరకామ్యసిద్ధి : ఎవరూ తగ్గించలేని ఆత్మబలాన్ని కలిగిఉండే శక్తి.
7. వశిత్వసిద్ధి : అన్ని జీవులపైనా ఆధిపత్యాన్ని కలిగిఉండే శక్తి.
8. ఈశిత్వసిద్ధి : దేనినైనా సృష్టించగల మరియు దేనినైనా నాశనం చేయగల శక్తి.
*శ్రీ హనుమంతుని ప్రదక్షిణాలు ఎలా చేయాలి ?*
హనుమంతునకు ప్రదక్షిణములు ఇష్టం. ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణాలు చెస్తాం. కాని హనుమంతుని ఆలయానికి వెళ్లినప్పుడు ఐదు ప్రదక్షిణాలు చేయాలి. *'ప్రదక్షిణన మస్కారాన్ సాష్టాంగాన్ పంచ సంఖ్యాయా'* అని ఆర్ష వాక్యం. మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువు కోవాలి. సకల రోగ , భూతప్రేత పిశాచాది భాధలు తొలగుటకు , అభిష్టకి ప్రదక్షిణాలు సుప్రసిద్దాలు. ప్రదక్షిణాలు చేసి సంతానం పొందిన వారెందరో ఉన్నారు. కాబట్టి భక్తులను ఏ బాధలో ఉన్నా ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి. నియమాలు పాటించటం ముఖ్యం. రోజు ఒకే మారు 108 లేదా 54 అదీ చేయలేనివారు 27 పర్యాయాలు చేయాలి. పుష్పములు. వక్కలు , పసుపుకొమ్మలు వంటి వాటిని లెక్కించడానికి వాడటం మంచిది. ప్రదక్షిణాలు చేస్తూ చదవాల్సిన ధ్యానం.
*'శ్రీహనుమన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్'*
శ్లో|| ఆంజనేయం మహావీరం - బ్రహ్మవిష్ణు శివాత్మకం
తరుణార్క ప్రభంశాంతం - రామదూతం నమామ్యహం
శ్లో|| మర్కటే శ మహొ త్సాహ - సర్వశోక వినాశన
శత్రూన్సంహర మాం రక్ష - శ్రియం దాపయ మే ప్రభో||
అని చదువు కొంటూ ప్రదక్షిణాలు చేయాలి. కోరిక మేరకు మండలం , అర్ధ మండలం కాని ప్రదక్షిణాలు చేసి చివరిలో స్వామికి విశేషార్చన జరిపించి
''యాకృత్తె రేభి: ప్రదక్షిణ ణై| శ్రీ సువర్చలా సమేత హనుమాన్ సుప్రిత స్సుప్రసంనో వరదో భూత్వా మామాభిష్ట సిద్దం దదాతు''
అని జలాన్ని అక్షతలతో వదలిపెట్టాలి. ప్రదక్షిణ కాలంలో బ్రహ్మచర్యం , శిర స్స్నానం , నేలపడక , సత్త్వికాహారం వంటి నియమాలు పాటించాలి.
*ఆచరణ:* భక్తులకు ఏ బాధలు కలిగినా నియమాలు చెప్పివారు ప్రదక్షిణాలు చేయునట్లు ప్రోత్సహించి వారి బాధలు స్వామిద్వారా తోలగునట్లు చేయాలి. హనుమత్ప్ర దక్షిణ ధ్యానం శీలాఫలకంపై చెక్కించి ఆలయాన అతికించాలి. మామూలుగా ఐదు ప్రదక్షిణాలు చేయమని భక్తులకు తెలపాలి.
*అభిషేకం*
పరమ వైష్ణవ శిఖామణి అయిన హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు కాబట్టి ఆయనకు అభిషేకం ఇష్టం. అందులోనూ మన్యు సూక్త అభిషేకిస్తే పరమానంద భరితుడు అవుతాడు , కోరికల్ని తీరుస్తాడు. స్వామి పుట్టిన నక్షత్రం పూర్వభాద్ర రోజు తప్పకుండా చేయాలి. వారం వారం , నిత్యమూ చేయగలగటం మరీ మంచిది.
*ఆచరణ* మన్యుసూక్తం నేర్చుకొని భక్తులకు దాని విలువ తెలిపి ప్రతి పర్వదినానా దాతల ద్వారా అభిషేకం జరిపింపజేయాలి
*మంగళ వార సేవ*
మంగళవారంనాడు హనుమంతునకు శరీరంపై సింధూరం పూయటం చాల ఇష్టం. అంతా కుదురనివారు మూతికయినా తప్పక పూయాలి. సింధూరార్చన చేయటం , అరటి పండ్లు నివెదించటం చేయాలి. అందుకు కారణమైన విశేషగాధ ఉంది.
*శనివార సేవ*
హనుమంతుడు శనివారం జన్మించాడు. కాబట్టి ఆయనకు శనివారం ఇష్టమైనది. నాడు యథాశక్తి విశేషార్చన , సహస్రనామాదికం చేయాలి. భక్తులచే అప్పాలు , వడ మాల వంటి విప్రోత్సహించి చే యించి స్వామికి సంతృప్తి కలిగించాలి.
*పంచ సంఖ్య*
హనుమంతుడు పంచ (ఐదు) సంఖ్య ఇష్టం కాబట్టి చెసే ప్రదక్షిణాలు , నమస్కారాలు ఐదు చేయాలి. అరటి పండ్లు వంటి ఏవయినా ఐదు సంఖ్యలలో సమర్పించుట స్వామికి ప్రీతికరం.
*హనుమజ్జయంతి*
హనుమంతుడు వైశాఖ మాసంలో , కృష్ణ పక్షంలో , దశమితిథి పూర్వభాద్రా నక్షత్రం , శనివారం , కర్కాటక లగ్నంలో , వైదృతి యోగంలో జన్మిచాడు. ఇవి ఖగోళాది సకల ప్రమాణాలతో ఏ , కల్పంతర గాధలను బట్టి ఎవరో చేప్పారని భిన్న భిన్న తిథులలో హనుమజ్జయంతి కొందరు జరుపుతున్నారు. సాధారణంగా మే నెలలో వచ్చే వైశాఖ బహుళ దశమినాడు తప్పక జయంతి జరపాలి. వీటిని పంచాహ్మికంగా ఐదు రోజులు ఇలా శక్తి కొలది జరుపవచ్చు.
*విశేషార్చనలు సామూహిక కార్యక్రమాలు నిర్వహించాలి.*
*ఆచరణ* సంవత్సరంలో ఈ ఒక్క జయంతినాడయినా భక్తులు మారేడుదళం , సింధూరం మల్లెపూలు లేదా తములపాకులు , తులసిదళం , ప్రోత్సహించి లక్షార్చన వంటి వాటితో జరిపించాలి.
*_🌿శుభమస్తు🌿_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏
రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023












