బిల్లులు పడలేదని చెప్పుతో కొట్టుకున్న TDP నేత (వీడియో)
AP: ప్రకాశం జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. టీడీపీ నేత సోమేపల్లి శ్రీనివాసరావు, ఏళ్ల తరబడి పార్టీలో ఉన్నా అభివృద్ధి పనులు చేపట్టినా బిల్లులు పడలేదని చెప్పుతో కొట్టుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పులు అరిగేలా తిరిగినా న్యాయం జరగలేదని, దీంతో విసుగు చెంది పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. సొంత పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
JOURNALIST_007
#🆕షేర్చాట్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్
*రూ.2.52 కోట్లు పట్టివేత*
*ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులను గురువారం సాయంత్రం వాహనాల తనిఖీల్లో పట్టుకున్న ఎర్రగుంట్ల పోలీసులు...
* ముద్దనూరు నుంచి ఎర్రగుంట్ల వైపు వస్తున్న కారును వాహనాల తనిఖీలు పట్టుకున్న పోలీసులు
* కారులో చెక్ చేయగా 500 రూపాయల నోట్లు రూ. 2.52 కోట్ల నగదు ...
* ప్రొద్దుటూరు కు చెందిన బంగారు వ్యాపారి మీరావలి గుమాస్తాలు గా గుర్తింపు
* గుంతకల్లులో శంకర్ నారాయణ అనే వ్యక్తికి బంగారు నగలు ఇచ్చి డబ్బు తీసుకొస్తున్నామని వెల్లడి
* ఐతే ఈ డబ్బుకు సంబంధించి ఎలాంటి బిల్లులు చూపలేదు
* దీంతో డబ్బును సీజ్ చేసిన ఎర్రగుంట్ల పోలీసులు
* డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాన్ని విచారిస్తామన్న ఎర్రగుంట్ల సీఐ విశ్వనాథరెడ్డి...
JOURNALIST_007 #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢
*కాకినాడ జిల్లాలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. 18 మంది సజీవ దహనం*
ప్రమాద సమయంలో తయారీ కేంద్రంలో 30 మందికి పైగా కార్మికులు. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్లు ధ్వంసం, ఇప్పటికీ ఎగిసిపడుతున్న మంటలు
మంటల్లో చిక్కుకుని కార్మికులు ఆర్తనాదాలు.. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం.
JOURNALIST _007 #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్
📍ఇరాన్లోని న్యూక్లియర్ సైట్లు, మిస్సైల్ బేస్లు, మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా-ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా విరుచుకుపడుతున్నాయి. క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్లోని నాలుగు ప్రధాన నగరాలపై దాడులు జరుగుతున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ పరిణామం దీర్ఘకాలిక యుద్ధానికి దారితీసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు, ఈ అర్ధరాత్రి నుంచే ప్రతిదాడులు ప్రారంభించనున్నట్లు ఇరాన్ హెచ్చరించింది.
JOURNALIST_007 #🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్
📍అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సీతపాలెంలో మంత్రి నారా లోకేశ్ పర్యటించారు..
ఇక్కడ రూ. 2,300 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న బ్లూజెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఆయన శంకుస్థాపన చేశారు. రాంబిల్లి ఇండస్ట్రియల్ పార్కులో 102 ఎకరాల్లో ఈ యూనిట్ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా సుమారు 1,750 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా. 2028-29 నాటికి పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించేలా ఈ ప్రాజెక్టును ప్రభుత్వం వేగవంతం చేస్తోంది..
#🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్
#😭సైనిక విమానం కూలిపోవడంతో చాలా మంది మరణించారు
#🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్
*Big Breaking News*
అమెరికా- ఇజ్రాయెల్ దాడిలో ఖమేనీ హతం.. ఇరాన్ ప్రకటన
అమెరికా- ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ చనిపోయినట్లు ఇరాన్ అధికారిక మీడియా నిర్ధారించింది. దీంతో 40 రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నట్లు ఇరాన్ వెల్లడించింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా తాము చేసిన దాడుల్లో ఖమేనీ మరణించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
#🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్









