గత పాలనలో అన్ని వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. అలాంటి పరిస్థితి నుంచి అన్నిటినీ గాడిన పెట్టాం. 92 కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 85 డీఫంక్ట్ అయ్యాయి. నిధులు దారి మళ్లించారు. ఒక్క జల్ జీవన్ మిషన్లో 85 వేల కోట్లు రావాల్సి ఉండగా కేవలం రూ.25 వేల కోట్లకే ప్రతిపాదనలు పెట్టారు. ఈ పథకాన్ని పూర్తిగా మార్చేసి 5 ఏళ్ల కాలంలో ఖర్చు చేసింది కేవలం రూ.2,500 కోట్లు మాత్రమే.
#APAssembly
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్