యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ,
మరో రోజు.. మరో ప్రాజెక్ట్.. మరో శంకుస్థాపన..
అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రీన్యూ ఎనర్జీ గ్లోబల్ ప్లాంట్కు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. రాంబిల్లిలో రూ.5,400 కోట్ల పెట్టుబడితో రీన్యూ ఎనర్జీ గ్లోబల్ ప్రాజెక్ట్. 6 గిగావాట్లకు పైగా ఉత్పత్తి సామర్థ్యంతో క్లీన్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు. సుమారు 2,100 మందికి ఉపాధి కల్పించేలా ఎనర్జీ ప్లాంట్.
#ReNewComesToAP
#RenewChoosesAP
#ChooseSpeedChooseAP
#ChooseAP
#InvestInAP
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్