MANA VOICE
ShareChat
click to see wallet page
@manavoicein
manavoicein
MANA VOICE
@manavoicein
MANA VOICE IS 24 X 7 ENTERTAINMENT PORTAL
పోటీ వయస్సు: • మన దేశంలో ఏదైనా రాజ్యాంగ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఎంత వయస్సు ఉండలో తెలుసా: 👉 వార్డు మెంబర్, సర్పంచి, కార్పొరేటర్, మేయర్, MPTC, ZPTC - 21 సంవత్సరాలు 👉🏿 ఎమ్మెల్యే, ఎంపీ - 25 సంవత్సరాలు 👉 ఎమ్మెల్సీ, రాజ్యసభ - 30 సంవత్సరాలు 👉🏿 గవర్నర్, రాష్ట్రపతి - 35 ఏళ్ళు ...... #agesOfcandidates #election #manavoice #municipalcorporation #✊ AP మున్సిపల్ ఎన్నికలు #AP ZPTC/ MPTC Elections #telangana municipal elections #no municipal elections this place #ts municipal elections results.. present update
✊ AP మున్సిపల్ ఎన్నికలు - వయస్సు ఎరీటీ M ED BAL 9 Jllllilllr NA voic9 ನವೆಭ 543 :o)z) వార్డు మెంబర్ 21 సర్పంచి; కార్పొరేటర్ 21 21 @০6 @0&8:, 3688 21 ఎమ్యేల్యే ఎంపీ 85 ఎమ్యేల్సీ రాజ్యసభ 30 ೧ಏಕ ರಾಃ್ಐಲಿ 35 హక్కు పొందాలంటే 18ఏళ్లునిండాలి: ఓడు follou MANAVOICE: 15 వయస్సు ఎరీటీ M ED BAL 9 Jllllilllr NA voic9 ನವೆಭ 543 :o)z) వార్డు మెంబర్ 21 సర్పంచి; కార్పొరేటర్ 21 21 @০6 @0&8:, 3688 21 ఎమ్యేల్యే ఎంపీ 85 ఎమ్యేల్సీ రాజ్యసభ 30 ೧ಏಕ ರಾಃ್ಐಲಿ 35 హక్కు పొందాలంటే 18ఏళ్లునిండాలి: ఓడు follou MANAVOICE: 15 - ShareChat
శ్రీశైల మఠాలు: • సా. శ. 7వ శతాబ్దానికి ముందు నుంచే ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం క్షేత్రంలో ఉన్న పంచ మఠాలు ఇవే: 01. ఘంటా మఠం: ఇది అతి పురాతనమైనది. ఇక్కడ సాధకులు జపం చేస్తుంటారు. 02. భీమ శంకర మఠం: ఇక్కడ శివుడు కొలువై ఉంటాడు. 03. విభూతి మఠం: శివుడు కొలువై ఉండగా, ఇక్కడ విభూతి ఉంటుంది. 04. రుద్రాక్ష మఠం: ఇక్కడ 11 అడుగుల భారీ పుట్ట ఉండగా, ఇక్కడే సర్పం ఉంటుంది. 05. సారంగధర మఠం: లోక కల్యాణం కోసం ఇక్కడ విశేష పూజలు చేస్తారు. .... ఇవే కాక వీరభద్ర, నంది, శృంగేరి శంకర మఠాలు ఉంటాయి. ఒకప్పుడు ఇక్కడ 11పైగా మఠాలు ఉండేవని శాసనాల్లో తెలిపారు. శ్రీశైలం వెళ్ళినవారు తప్పనిసరి ఈ పంచ మఠాలను దర్శించి వస్తారు. .... #panchaMathalu #lordShiva #srisailam Temples #manavoice #srisailam #srisailam #srisailam #srisailam
srisailam - శీశైలuuu సాశః 7వశతాబ్దానికి ముందు నుంచే ఉన్న డపంచమఠాల ఇవి ఘంటా మఠం 1 ద్రిభీమశంకర మఠం మఠం విభూతి 3 A BAL 310 రుద్రాక్షమఠం 4 NA voee సారంగధర మఠం 5 ఇంకొన్నిమఠాలు. వీరభద్రమఠం; నంది మఠం; శ్ృేంగేరి శేంకర మఠం; విశ్ర్వామిత్రే మెఠీం పూర్వం ఈ ప్రాంతంలో 11 మఠాలు ఉండేవట: follou MANAVOICE: శీశైలuuu సాశః 7వశతాబ్దానికి ముందు నుంచే ఉన్న డపంచమఠాల ఇవి ఘంటా మఠం 1 ద్రిభీమశంకర మఠం మఠం విభూతి 3 A BAL 310 రుద్రాక్షమఠం 4 NA voee సారంగధర మఠం 5 ఇంకొన్నిమఠాలు. వీరభద్రమఠం; నంది మఠం; శ్ృేంగేరి శేంకర మఠం; విశ్ర్వామిత్రే మెఠీం పూర్వం ఈ ప్రాంతంలో 11 మఠాలు ఉండేవట: follou MANAVOICE: - ShareChat
కొత్త మేయర్లు వీరే: ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ఫిబ్రవరి 16న ప్రమాణ స్వీకారం చేసి, ఆయా మున్సిపాలిటీ అలాగే కార్పొరేషన్ లకు మేయర్లను, చైర్మన్ లను ఎన్నుకున్నారు. 01. కరీంనగర్: శ్రీనివాస్ మేయర్(బీజేపీ), సునీల్ రావు డిప్యూటీ మేయర్ (బీజేపీ) 02. నిజామాబాద్: ఉమారాణి మేయర్ (కాంగ్రెస్), తహసీన్ డిప్యూటీ మేయర్ (MIM) 03. రామగుండం: మహంకాళి స్వామి మేయర్ (కాంగ్రెస్), పాతిపెల్లి ఎల్లయ్య డిప్యూటీ మేయర్ (కాంగ్రెస్) 04. కొత్తగూడెం: మూడ్ గణేష్ మేయర్ (CPI), సిరిపురపు లలిత కుమారి డిప్యూటీ మేయర్ (కాంగ్రెస్) 05. నల్లగొండ: చైతన్య శ్రీనివాస రెడ్డి మేయర్ (కాంగ్రెస్), మహమ్మద్ అష్రఫ్ అలీ అమర్ డిప్యూటీ మేయర్ (కాంగ్రెస్) 06. మహబూబ్ నగర్: గుమల్ మమత మేయర్ (కాంగ్రెస్), సురేందర్ రెడ్డి డిప్యూటీ మేయర్ (కాంగ్రెస్) 07. మంచిర్యాల: మధుకర్ మేయర్ (కాంగ్రెస్), రమ్య మహేష్ డిప్యూటీ మేయర్ (కాంగ్రెస్). ...... పొత్తులు ఇలా.. • కరీంనగర్ కార్పొరేషన్ ను పూర్తిగా బీజేపీ కైవసం చేసుకుంది. BRS పార్టీ ఓటింగ్ కు దూరంగా ఉన్నది. • నల్లగొండ, మహబూబ్ నగర్, మంచిర్యాల, రామగుండం లలో కాంగ్రెస్ సొంతంగా మేయర్ పీఠాన్ని దక్కించుకోగా, • నిజామాబాద్ లో MIM పార్టీతో కలసి మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక్కడ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలిచింది. • కొత్తగూడెంలో సీపీఐ పార్టీ, కాంగ్రెస్ పార్టీ జత కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకున్నాయి. ఇక్కడ cpi పార్టీ ఓ మధ్యతరగతి ఆటోపై జీవనని నడిపే వ్యక్తిని మేయర్ పీఠంపై కూర్చోబెట్టింది. ... ఇక మున్సిపాలిటీల్లో ఇలా.. • హంగ్ వచ్చిన చాలా చోట్ల BRS - కాంగ్రెస్ పార్టీ జత కలిసి చైర్మన్ పదవులను చేపట్టగా, కొన్ని చోట్ల బీజేపీ - కాంగ్రెస్ కలసి చైర్మన్ పీఠాలను దక్కించుకున్నాయి. • ఈ ఎన్నికల్లో చాలా చోట్ల విచిత్రలే జరిగాయి. కల్వకుర్తిలోని అమన్గల్ మున్సిపాలిటీల్లో బీజేపీ కాంగ్రెస్ జత కలిసి చైర్మన్ పీఠాన్ని దక్కించుకోగ, మెదక్ లో బీజేపీ కాంగ్రెస్ జత కలిశాయి. • ఇప్పటి వరకు కాంగ్రెస్ 82, BRS 18, BJP 01, అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 01, స్వతంత్రులు 03 మున్సిపాల్టీల్లో చైర్మన్ పదవులను దక్కించుకున్నారు. • మరో 11 చోట్ల చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఇక్కడ త్వరలో ఎన్నిక తేదీని ప్రకటిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ..... #municipalcorporationelections #telanganaNews #TgGovt #manavoice #ts news #ts news #ts local news today #ts న్యూస్
ts news - SUEl-tESI ~Mllllllir 610 844 NA voee ক8;85$ డిప్యూటీ మేయర్ ٤٥٥٤١5 ಠ್ರಿನಿಹಾನ ۂ805 000 నిAువడునై ఉమారాణి ஒல்085 Eatluడం మహంకాళి స్వామి పీ ఎల్లయ్య . మత్తీiదెం ಮಾಡ ಗಿಣಹ್ಕ లలితే కమంరి గర్లగరెంది శ్రీనివాసేరెడ్డి ಮಿನಾಮ್ಯದಿ ಅ೦ಥ గుమల్ మమత Eagaiti సీరేందర్ రెడి మంశిర్కయాల   దధుకర్ గమ్య మీపేేడ్ INC 5 BJP] CPI  ] Suoగ్ైస్ 9, బీబేపీ2, ఎంవఎ0 1, సీపీఐ 1 మేయర్లు అయ్యరు: follou MANAVOICE: 1 SUEl-tESI ~Mllllllir 610 844 NA voee ক8;85$ డిప్యూటీ మేయర్ ٤٥٥٤١5 ಠ್ರಿನಿಹಾನ ۂ805 000 నిAువడునై ఉమారాణి ஒல்085 Eatluడం మహంకాళి స్వామి పీ ఎల్లయ్య . మత్తీiదెం ಮಾಡ ಗಿಣಹ್ಕ లలితే కమంరి గర్లగరెంది శ్రీనివాసేరెడ్డి ಮಿನಾಮ್ಯದಿ ಅ೦ಥ గుమల్ మమత Eagaiti సీరేందర్ రెడి మంశిర్కయాల   దధుకర్ గమ్య మీపేేడ్ INC 5 BJP] CPI  ] Suoగ్ైస్ 9, బీబేపీ2, ఎంవఎ0 1, సీపీఐ 1 మేయర్లు అయ్యరు: follou MANAVOICE: 1 - ShareChat
శ్రీశైలంలో ఆలయాలు: • శివరాత్రి లేదా కార్తీక మాసంలో వచ్చిందంటే చాలు.. చాలామంది శైవ భక్తులు శ్రీశైలం వెళ్తారు. భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. శ్రీశైలం అష్టాదశ శక్తి పీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమే కాదు. శ్రీశైలంలో అనేక ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. అందులో కొన్ని మీకోసం. 01. సాక్షీ గణపతి: 14వ శతబ్దం నుండే ఈ ఆలయం ఉండగా, శ్రీశైలం ప్రధాన ఆలయానికి 3కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. 02. శిఖరేశ్వరం: ఇక్కడి నంది కొమ్ముల మధ్యలో నుంచి శ్రీశైలం ప్రధాన ద్వారం చూడవచ్చు. ఇది 2,850 అడుగుల ఎత్తులో ఉంటుంది. సా.శ. 1398 రెడ్డి రాజులు ఇక్కడి పుష్కరిణీ, మెట్లను కట్టించారు. 03. హఠకేశ్వరం: శ్రీశైలానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో ఒకప్పుడు అన్నదానాలు జరిగేవి. శివుడు ప్రధాన దైవం. 04. ఇష్టకామేశ్వరీ దేవి: ఈ ఆలయం దట్టమైన నల్లమలలో ఉంటుంది. ఇక్కడకు రోజు 120 మందిని మాత్రమే అనుమతి ఇస్తారు. 05. అక్కమహాదేవి గుహలు: శ్రీశైలం పాతాళ గంగా దగ్గర నుంచి పడవలలో ఇక్కడకు చేరుకోవచ్చు. అక్కమహాదేవి విగ్రహం. గుహలో శివుడు దర్శనం ఇస్తారు. 06. వీరభద్ర స్వామి: శ్రీశైలంలోనీ రెండు వీరభద్ర స్వామి ఆలయాలు ఉన్నాయి. అమర వీరభద్ర, అలాగే బయలు వీరభద్ర స్వామి ఆలయాలు. ఇవి ప్రధాన ఆలయ పరిసరాల్లోనే ఉంటాయి. 07. మల్లమ్మ కన్నీరు: శ్రీశైలానికి కొద్ది దూరంలో(4km) ఉన్న మరో ఆలయం ఇది. ఈ ఆలయానికి ఓ పురాణ కథ సైతం వాడుకో ఉంది. 08. వరాహ వజ్రేశ్వరి: ఈ ఆలయంలో వరాహ దేవి, శివుడు దర్శనం ఇస్తారు. కొండపై ఈ ఆలయం ఉంటుంది. • వీటితో పాటు పాలదార పంచదార, ఆది శంకరాచార్యులు మంటపం, పంచ మఠాలు, ఆలయంలోని పాండవుల పంచ ఆలయాలు, అర్థలింగేశ్వర, వృద్ధ లింగేశ్వర ఆలయాలు, శివాజీకి ఖడ్గం ఇచ్చిన పార్వతి దేవి, తదితర చారిత్రక, ప్రాముఖ్య ఆలయాలు ఉన్నాయి. శ్రీశైలానికి కొద్ది దూరంలో.. • ఉమా మహేశరం(తెలంగాణ), మద్ధిమడుగు(తెలంగాణ), కొలను భారతి(ఆంధ్ర), యాగంటి తదితర ఆలయాలు మీరు చూడవచ్చు. .... #SrisailamTour #templesInSrisailam #LordShiva #manavoice #shiva #Shiva temple #మా ఊరు శివాలయం 🙏 #🕉️ శ్రీ శివనాగ కనకదుర్గమ్మ తల్లి 🚩దేవస్థానం #Nknews ✍️ నాగ్ ✍️ నెల్లూరు జిల్లా కృష్ణపట్నం లోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ
shiva - M 0841 9 07 ~lllllllir 830008 NA voee =luliulrl'I శ్రీశైలంలరీని భ్రీమయాంబకu మర్లికార్జునస్వుమి దేవాలయంతో పాటు ఇతర ఆలయాలు ತಿಃಂಭದಿನ್ಾನಿ  1) సాక్షి గీణిపతి పంఠీకేశ్వేరం మల్లమ్య కన్నీరు 8 అక్కీమపందేవి రిష్టక0మేశ్వేరి 3 శిఖరేశ్వేరం వద్రేశ్వేర 8)600ۂ0 శివాజ్ఞి మెందిర్ పాలదారై పెంచిదార్్ పెంచి మెఖాలుః . ప్రదేశాలు ఇక్కడే ೯ನ್ನಾಟ. మైరిన్ని [ಐಿನಕ್ಣನಿ ಕಾಳಲು follou MANAVOICE: 15 M 0841 9 07 ~lllllllir 830008 NA voee =luliulrl'I శ్రీశైలంలరీని భ్రీమయాంబకu మర్లికార్జునస్వుమి దేవాలయంతో పాటు ఇతర ఆలయాలు ತಿಃಂಭದಿನ್ಾನಿ  1) సాక్షి గీణిపతి పంఠీకేశ్వేరం మల్లమ్య కన్నీరు 8 అక్కీమపందేవి రిష్టక0మేశ్వేరి 3 శిఖరేశ్వేరం వద్రేశ్వేర 8)600ۂ0 శివాజ్ఞి మెందిర్ పాలదారై పెంచిదార్్ పెంచి మెఖాలుః . ప్రదేశాలు ఇక్కడే ೯ನ್ನಾಟ. మైరిన్ని [ಐಿನಕ್ಣನಿ ಕಾಳಲು follou MANAVOICE: 15 - ShareChat
త్రిలింగ దేశం: • త్రిలింగ దేశం అనేది తెలుగు వారు నివసించే ప్రాంతానికి (ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ) గల ప్రాచీనమైన మరియు పౌరాణికమైన పేరు. మూడు పవిత్రమైన శివలింగాల మధ్య ఉన్న భూభాగం కాబట్టి దీనికి ఈ పేరు వచ్చింది. 👉 ఆ మూడు లింగాలు (త్రిలింగాలు): 01. శ్రీశైలం (మల్లికార్జున స్వామి): ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల(రాయలసీమ) జిల్లాలో ఉంది. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. 02. కాళేశ్వరం (కాళేశ్వర ముక్తేశ్వర స్వామి): తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి నది తీరాన ఉంది. ఇక్కడ ఒకే పానవట్టంపై రెండు లింగాలు (శివుడు మరియు యముడు) ఉండటం విశేషం. 03. ద్రాక్షారామం (భీమేశ్వర స్వామి): ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ(ఉభయ గోదావరి లేదా కోస్తాంధ్ర) జిల్లాలో ఉంది. ఇది పంచారామ క్షేత్రాలలో ఒకటి. 👉🏿 ముఖ్య విశేషాలు: తెలుగు భాషా మూలం: "త్రిలింగ" అనే పదమే కాలక్రమేణా "తెలుగు" లేదా "తెనుగు" గా రూపాంతరం చెందిందని భాషావేత్తల అభిప్రాయం. తెలంగాణ పదం కూడా ఈ త్రిలింగ పదం నుంచే ఆవిర్భవించింది. 👉🏻 పురాణ ప్రశస్తి: బ్రహ్మాండ పురాణం ప్రకారం, శివుడు ఈ మూడు కొండలపై లింగ రూపంలో వెలిసి, ఈ మధ్యలో ఉన్న భూభాగాన్ని తన నివాసంగా మార్చుకున్నాడని ప్రతీతి. “అనేక మంది రాజులు, రాజ్యాలు.. ఈ త్రిలింగ దేశ ప్రాంతాన్ని పాలించారు. నేటికీ అనేక శాసనాల్లో త్రిలింగ దేశం అనే పదం కనిపిస్తుంది.” .... #TrilingaDesam #LordShiva #Devotion #manavoice #devotion # --- #భక్తి #భక్తి #భక్తి
devotion - ತಿ9ಂಗ ದಶೇ M ~llllir 610841 NA vo9 9ರ5ಕ3ಂಖುಕ್ತಿಕಿಂಟ ಖರುಗಗನು ದತ್ಷೌರಾಹಂ భీమేశ్వర స్వామిి 1 కీస్తుంధ్రీ పంచారామ క్షేత్రం కాళేశ్వరం కాళేశ్వర ముక్తేశ్వర 2 ముక్తిలింగ క్షేత్రం @00008 మల్లికార్జున స్వామిి శ్రీశైలం 3 Oయలసీమే జ్యోతిర్లింగ క్షేత్రం ఈ కషేతాల మధ దెరంతాెన్ని త్రిలింగదేశం అంటంరు ತಲುಗ ಐದಂಅಲಾಗ ತಲಂಗೌಣ ಐದಂ త్రిలింగ ఏదం నుంచే వచ్చింది: 68 follou MANAVOICE: 0 ತಿ9ಂಗ ದಶೇ M ~llllir 610841 NA vo9 9ರ5ಕ3ಂಖುಕ್ತಿಕಿಂಟ ಖರುಗಗನು ದತ್ಷೌರಾಹಂ భీమేశ్వర స్వామిి 1 కీస్తుంధ్రీ పంచారామ క్షేత్రం కాళేశ్వరం కాళేశ్వర ముక్తేశ్వర 2 ముక్తిలింగ క్షేత్రం @00008 మల్లికార్జున స్వామిి శ్రీశైలం 3 Oయలసీమే జ్యోతిర్లింగ క్షేత్రం ఈ కషేతాల మధ దెరంతాెన్ని త్రిలింగదేశం అంటంరు ತಲುಗ ಐದಂಅಲಾಗ ತಲಂಗೌಣ ಐದಂ త్రిలింగ ఏదం నుంచే వచ్చింది: 68 follou MANAVOICE: 0 - ShareChat
ఛత్రపతి శివాజీ జయంతి🚩 ..... ఛత్రపతి శివాజీ మహారాజ్! సుల్తాన్ రాజ్యాలను గడగడలాడించిన హిందూ రాజు! మొఘల్ రాజుల గుండెల్లో భయాన్ని రేపిన మరాఠా యోధుడు!! 15వ ఏటనే యుద్ధం భూమిలోకి అడుగు... తండ్రి షాహాజీ అడుగుజాడల్లో నడుస్తూ 300 కోటలు జయించి లక్ష సైన్యం ఏర్పాటు చేసిన అఖండ భారత హిందూ రాజు... ఒకరి వెనుక ఒకరి పుట్టి మరణిస్తుంటే!! పుట్టేవాడు వంశాన్ని కాపాడాలని శ్రీశైల పార్వతి దేవిని కోరుకొనగ అప్పుడు పుట్టాడు శివాజీ మహారాజ్.. శివై పార్వతి దేవి పేరు మీదుగా శివాజీ అని నామకరణం చేశారు. తల్లి జిజియాభాయి కనుసన్నల్లో పెరిగి మరాఠా సామరాజ్యాన్నే ఏర్పాటు చేశాడు. సుల్తానులతో, మొగలులతో 27 ఏళ్లపాటు యుద్ధంచేసి... ఛత్రపతి శివాజీగా అవతరించాడు. పటిష్టమైన గూఢచారి వ్యవస్థ, గెరిల్లా యుద్ధం, మంత్రి మండలి, విదేశీ విధానం వంటి అనేకం ఆయనే ప్రవేశ పెట్టాడు. విలాసవంతమైన జీవితానికి దూరం ఉంటూ.. తన రాజ్యంలోని ప్రజలకు ఎన్నో యుద్ధ నైపుణ్యాలను నేర్పించారు. • ఇక ఆయన వ్యక్తిత్వానికి ఒక చిన్న సంఘటన: ఓసారి శివాజీ సైనికాధికారి ఓ ముస్లిం రాజుని ఓడించి ఆ రాజు యొక్క కోడలిని తీసుకువచ్చి శివాజి ముందు ఉంచగా.. ఆమెతో శివాజి “నా తల్లి కూడా మీ అంత అందంగా ఉండి ఉంటే.. నేను కూడా అందంగా ఉండేవాడిని” అని ఆమెకు సకల మర్యాదలు చేసి గౌరవంతో ఆమె రాజ్యానికి తిరిగి పంపించాడు. ఆయన చాలా వరకు ముస్లిం రాజ్యలపై యుద్ధాలు చేసిన ఆయన ఎప్పుడూ ముస్లింలను తక్కువ చూడలేదు. వారికి మసీదులు కట్టించాడు. తన రాజ్యంలో కీలక పదవులు కట్టబెట్టాడు. ఆంధ్రలోని శ్రీశైల క్షేత్రాన్ని అనేక మార్లు దండయాత్రల నుండి కాపాడి.. శ్రీశైల పార్వతి దేవి చేతుల మీదుగా వీరఖడ్గం అందుకున్నారు ఛత్రపతి శివాజీ మహారాజ్. ....... #shivajiMaharaj #ShivajiJayanti #manavoice #marathaking #chatrapati shivaji #chatrapati shivaji maharaj #jai chatrapati shivaji #Jai Shree chatrapati shivaji maharaj #chatrapati shivaji maharaj jayanti
chatrapati shivaji - 8es ఇన్ని M ~llllir @10842 #ozubzev" NA Vovee 1574-ఃl వరకు ఏUUEE స్రత్రుూష్కయనికి లధిలీతి 1648-47 వరకు శికోటలను అలాగే 1656లోచంద్రరావునుండిజివాలి ధీనం 1657లో మొఘల్ సామ్రజ్యంపై దండయాత్ర్ 1659లోే అఫ్జలేఖంనెనైచెంపి సతాంన నెర్వెటీనెం 1660೮್ ವುಣನು ಆತ್ಮಿಂದಿನ ಮುಮಲೆ ನೌವುಜ್ಯಂ 1664ల6 సూరతెపై దందెత్తిన్ శివాజీ పురందం ఒప్పందంపై శీవాటీ సంతకం 16658$ 1666లో కొడుకుతో సేహా శివాజీని బంధించిన జెరంజేబు 68935906?009269 00588388 Iildరt ~rulqనEEPE UEIHIE శఐEFకి ఓదిడEషేకిం FOLLOU MANAVOICE: @ 1 8es ఇన్ని M ~llllir @10842 #ozubzev" NA Vovee 1574-ఃl వరకు ఏUUEE స్రత్రుూష్కయనికి లధిలీతి 1648-47 వరకు శికోటలను అలాగే 1656లోచంద్రరావునుండిజివాలి ధీనం 1657లో మొఘల్ సామ్రజ్యంపై దండయాత్ర్ 1659లోే అఫ్జలేఖంనెనైచెంపి సతాంన నెర్వెటీనెం 1660೮್ ವುಣನು ಆತ್ಮಿಂದಿನ ಮುಮಲೆ ನೌವುಜ್ಯಂ 1664ల6 సూరతెపై దందెత్తిన్ శివాజీ పురందం ఒప్పందంపై శీవాటీ సంతకం 16658$ 1666లో కొడుకుతో సేహా శివాజీని బంధించిన జెరంజేబు 68935906?009269 00588388 Iildరt ~rulqనEEPE UEIHIE శఐEFకి ఓదిడEషేకిం FOLLOU MANAVOICE: @ 1 - ShareChat
ఛత్రపతి శివాజీ జయంతి🚩 ..... ఛత్రపతి శివాజీ మహారాజ్! సుల్తాన్ రాజ్యాలను గడగడలాడించిన హిందూ రాజు! మొఘల్ రాజుల గుండెల్లో భయాన్ని రేపిన మరాఠా యోధుడు!! 15వ ఏటనే యుద్ధం భూమిలోకి అడుగు... తండ్రి షాహాజీ అడుగుజాడల్లో నడుస్తూ 300 కోటలు జయించి లక్ష సైన్యం ఏర్పాటు చేసిన అఖండ భారత హిందూ రాజు... ఒకరి వెనుక ఒకరి పుట్టి మరణిస్తుంటే!! పుట్టేవాడు వంశాన్ని కాపాడాలని శ్రీశైల పార్వతి దేవిని కోరుకొనగ అప్పుడు పుట్టాడు శివాజీ మహారాజ్.. శివై పార్వతి దేవి పేరు మీదుగా శివాజీ అని నామకరణం చేశారు. తల్లి జిజియాభాయి కనుసన్నల్లో పెరిగి మరాఠా సామరాజ్యాన్నే ఏర్పాటు చేశాడు. సుల్తానులతో, మొగలులతో 27 ఏళ్లపాటు యుద్ధంచేసి... ఛత్రపతి శివాజీగా అవతరించాడు. పటిష్టమైన గూఢచారి వ్యవస్థ, గెరిల్లా యుద్ధం, మంత్రి మండలి, విదేశీ విధానం వంటి అనేకం ఆయనే ప్రవేశ పెట్టాడు. విలాసవంతమైన జీవితానికి దూరం ఉంటూ.. తన రాజ్యంలోని ప్రజలకు ఎన్నో యుద్ధ నైపుణ్యాలను నేర్పించారు. • ఇక ఆయన వ్యక్తిత్వానికి ఒక చిన్న సంఘటన: ఓసారి శివాజీ సైనికాధికారి ఓ ముస్లిం రాజుని ఓడించి ఆ రాజు యొక్క కోడలిని తీసుకువచ్చి శివాజి ముందు ఉంచగా.. ఆమెతో శివాజి “నా తల్లి కూడా మీ అంత అందంగా ఉండి ఉంటే.. నేను కూడా అందంగా ఉండేవాడిని” అని ఆమెకు సకల మర్యాదలు చేసి గౌరవంతో ఆమె రాజ్యానికి తిరిగి పంపించాడు. ఆయన చాలా వరకు ముస్లిం రాజ్యలపై యుద్ధాలు చేసిన ఆయన ఎప్పుడూ ముస్లింలను తక్కువ చూడలేదు. వారికి మసీదులు కట్టించాడు. తన రాజ్యంలో కీలక పదవులు కట్టబెట్టాడు. ఆంధ్రలోని శ్రీశైల క్షేత్రాన్ని అనేక మార్లు దండయాత్రల నుండి కాపాడి.. శ్రీశైల పార్వతి దేవి చేతుల మీదుగా వీరఖడ్గం అందుకున్నారు ఛత్రపతి శివాజీ మహారాజ్. ....... #shivajiMaharaj #ShivajiJayanti #manavoice #marathaking #chatrapati shivaji #chatrapati shivaji maharaj #jai chatrapati shivaji #chatrapati shivaji maharaj jayanti #Jai Shree chatrapati shivaji maharaj
chatrapati shivaji - C H  A T R A P A T | S H | V A ] | మంాఠా రేజు M ఛత్రపతి శివాజీ ~illllir' @v9844 NA voic9 13&=5316775&]59:835535:89}8~~3 షాహనీ, జిజియాభాయి తల్లిసంప్రులు యొద్దెంలేగెలువు 15ెవెటెటనేెతెలి శివాజీ కెడుకు పేరు, సోదరుడి పేరు శంభాజి 27 ఐళ్లపాటుసులతానులు; మొఘులులతో అనేక యద్దులు చేసి ఛత్తపతిగా కీర్తికెక్కారు 3ంంకోటలు లక్ష్ సైస్యం శివాశ్రీసాంతం వప్రిల్16ఠ0నరాయ్ఘడ్ కోటలో మరశించారు ఇంటిపేరు భోంస్లే రిమంది భార్యలు రాయ్ఘడ్ సమాధి ಖಾಂದುಾಮಅಂ ಆಏಂಣ FOLLOU MANAVOICE: {5 C H  A T R A P A T | S H | V A ] | మంాఠా రేజు M ఛత్రపతి శివాజీ ~illllir' @v9844 NA voic9 13&=5316775&]59:835535:89}8~~3 షాహనీ, జిజియాభాయి తల్లిసంప్రులు యొద్దెంలేగెలువు 15ెవెటెటనేెతెలి శివాజీ కెడుకు పేరు, సోదరుడి పేరు శంభాజి 27 ఐళ్లపాటుసులతానులు; మొఘులులతో అనేక యద్దులు చేసి ఛత్తపతిగా కీర్తికెక్కారు 3ంంకోటలు లక్ష్ సైస్యం శివాశ్రీసాంతం వప్రిల్16ఠ0నరాయ్ఘడ్ కోటలో మరశించారు ఇంటిపేరు భోంస్లే రిమంది భార్యలు రాయ్ఘడ్ సమాధి ಖಾಂದುಾಮಅಂ ಆಏಂಣ FOLLOU MANAVOICE: {5 - ShareChat
ఛత్రపతి శివాజీ జయంతి🚩 ..... ఛత్రపతి శివాజీ మహారాజ్! సుల్తాన్ రాజ్యాలను గడగడలాడించిన హిందూ రాజు! మొఘల్ రాజుల గుండెల్లో భయాన్ని రేపిన మరాఠా యోధుడు!! 15వ ఏటనే యుద్ధం భూమిలోకి అడుగు... తండ్రి షాహాజీ అడుగుజాడల్లో నడుస్తూ 300 కోటలు జయించి లక్ష సైన్యం ఏర్పాటు చేసిన అఖండ భారత హిందూ రాజు... ఒకరి వెనుక ఒకరి పుట్టి మరణిస్తుంటే!! పుట్టేవాడు వంశాన్ని కాపాడాలని శ్రీశైల పార్వతి దేవిని కోరుకొనగ అప్పుడు పుట్టాడు శివాజీ మహారాజ్.. శివై పార్వతి దేవి పేరు మీదుగా శివాజీ అని నామకరణం చేశారు. తల్లి జిజియాభాయి కనుసన్నల్లో పెరిగి మరాఠా సామరాజ్యాన్నే ఏర్పాటు చేశాడు. సుల్తానులతో, మొగలులతో 27 ఏళ్లపాటు యుద్ధంచేసి... ఛత్రపతి శివాజీగా అవతరించాడు. పటిష్టమైన గూఢచారి వ్యవస్థ, గెరిల్లా యుద్ధం, మంత్రి మండలి, విదేశీ విధానం వంటి అనేకం ఆయనే ప్రవేశ పెట్టాడు. విలాసవంతమైన జీవితానికి దూరం ఉంటూ.. తన రాజ్యంలోని ప్రజలకు ఎన్నో యుద్ధ నైపుణ్యాలను నేర్పించారు. • ఇక ఆయన వ్యక్తిత్వానికి ఒక చిన్న సంఘటన: ఓసారి శివాజీ సైనికాధికారి ఓ ముస్లిం రాజుని ఓడించి ఆ రాజు యొక్క కోడలిని తీసుకువచ్చి శివాజి ముందు ఉంచగా.. ఆమెతో శివాజి “నా తల్లి కూడా మీ అంత అందంగా ఉండి ఉంటే.. నేను కూడా అందంగా ఉండేవాడిని” అని ఆమెకు సకల మర్యాదలు చేసి గౌరవంతో ఆమె రాజ్యానికి తిరిగి పంపించాడు. ఆయన చాలా వరకు ముస్లిం రాజ్యలపై యుద్ధాలు చేసిన ఆయన ఎప్పుడూ ముస్లింలను తక్కువ చూడలేదు. వారికి మసీదులు కట్టించాడు. తన రాజ్యంలో కీలక పదవులు కట్టబెట్టాడు. ఆంధ్రలోని శ్రీశైల క్షేత్రాన్ని అనేక మార్లు దండయాత్రల నుండి కాపాడి.. శ్రీశైల పార్వతి దేవి చేతుల మీదుగా వీరఖడ్గం అందుకున్నారు ఛత్రపతి శివాజీ మహారాజ్. .......shu #shivajiMaharaj #ShivajiJayanti #manavoice #marathaking #జై శివాజి...🚩 #జై శ్రీరామ్ జై శివాజి #ఛత్రపతి శివాజి మహారాజ్ జయంతి 🚩 #ఛత్రపతి శివజీ # ---
జై శివాజి...🚩 - I ~lllir' 610842 NA voic9 మరాఠారాజు హిందూ బృదియ సాబ్రూట్ ಥgtlg ಊilಜ :lifUiದ 0627 -1680 ( I A1 I ^ P A 1 | ٨ ٨ ١ ٨ ٨ ٨ ١ $ ١ ١ ٧ ٨ ١ ١ I ~lllir' 610842 NA voic9 మరాఠారాజు హిందూ బృదియ సాబ్రూట్ ಥgtlg ಊilಜ :lifUiದ 0627 -1680 ( I A1 I ^ P A 1 | ٨ ٨ ١ ٨ ٨ ٨ ١ $ ١ ١ ٧ ٨ ١ ١ - ShareChat
తెలంగాణలో ఒంటిపూట బడులు: ... • పెరుగుతున్న ఎండల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం పాఠశాలకు మార్చి 16నుంచి ఒంటి పూట బడులను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. • మార్చి 16... ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులు నిర్వహించనుండగా, 12.30 వరకు మధ్యాహ్న భోజన సమయం ఉండనుంది. •10వ తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలలో మధ్యాహ్నం 01 గంటల నుంచి సాయంత్రం 05 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. • ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ఉండనుండగా, జూన్ 12న పాఠశాలలు పునః ప్రారంభంకానున్నాయి. ☪️రంజాన్ వేళల్లో ముస్లిం పాఠశాలలో.. • ఉదయం 08:00 గంటల నుంచి మధ్యాహ్నం 01:30 తరగతులు ఉండనుండగ, అవసరమైతే వారంలో ఒకరోజు అదనపు తరగతులు నిర్వహించనున్నారు. ...... #manavoiceEducation #EduTalk #manavoice #TgGovt #ts news #ts news #ts local news today #ts న్యూస్
ts news - తెలంగాణలో MA ~llllir @v9844 AEJEEIEIHII NA voee 16 నుంచి రె్ర్రీ్యాత్తంగా డండిటూటి బడ్రులు aార్చి పారంభించసున్నట్ల విగ్యాశాఖి శ్రీకణించిందిః తరగతుల సమయాలు Gయo 08 foro నుంచి మధ్యాహ్నం 12 ffonల వరకు 10వ తరగతి వీరీక్ష కేంద్రాల్లో మ 01 నుంచి సా. 05 గంటల వరకు తరగతులు దరుగుతాయి 3324 వేసవి సెలవులు పునప్రారంభం 855 12 follou MANAVOICE: 1 తెలంగాణలో MA ~llllir @v9844 AEJEEIEIHII NA voee 16 నుంచి రె్ర్రీ్యాత్తంగా డండిటూటి బడ్రులు aార్చి పారంభించసున్నట్ల విగ్యాశాఖి శ్రీకణించిందిః తరగతుల సమయాలు Gయo 08 foro నుంచి మధ్యాహ్నం 12 ffonల వరకు 10వ తరగతి వీరీక్ష కేంద్రాల్లో మ 01 నుంచి సా. 05 గంటల వరకు తరగతులు దరుగుతాయి 3324 వేసవి సెలవులు పునప్రారంభం 855 12 follou MANAVOICE: 1 - ShareChat
నిద్ర ఎక్కువైనా ప్రమాదమే! ........ 01. ఎక్కువ సమయం నిద్రపోతే బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. 02. ఇన్సులిన్ను నియంత్రించే హార్మోన్లపై ప్రభావం పడుతుంది. 03. మహిళల్లో సంతానోత్పత్తి సమస్య వచ్చే ప్రమాదం ఉంది. 04. కండరాలు, నరాలు సంకోచించి శారీరకంగా అలసిపోతారు. 05. తలనొప్పి, వెన్నునొప్పి వస్తాయి. డిప్రెషన్కు గురవుతారు. 06. అలసట, నీరసంగా అనిపించి జంక్ఫుడ్/అధిక కేలరీలున్న ఫుడ్ తినడంతో బరువు పెరిగే ప్రమాదం ఉంది. ..... #healthtips #moreSleep #manavoice #healthCorner #health tips #ఆరోగ్య చిట్కాలు #health tips #health tip #health tip
health tips - ప్రపంచంలో 19 M  ~Wllllir' @'9844 వందవైన-నదులు ANA voic9 నైలు నది ఆఫ్రిక0 665OKM ][ 8 ಅನುಜಾನ ನಐ @avesd 64OOKM యాంగ్లీ నది 8 @ನಾ 63OOKM మిస్సౌరీ నది 6275KM లమెరిS0 Gd ಯನಿಸಯ ನಐ 5 5539KM రివర్ ல0 5L6LKM லல8 6% ఓబ్ 541OKM ఇర్తిష్ ఆఫ్రిక0 4ZOOKM 8 కాంగో సది bals-@LLLLKM 9 ಅಮಾರಿ ನಐ 6al% LLOOKM లీనా నది 10 rollou MANAVOICE: 1 ప్రపంచంలో 19 M  ~Wllllir' @'9844 వందవైన-నదులు ANA voic9 నైలు నది ఆఫ్రిక0 665OKM ][ 8 ಅನುಜಾನ ನಐ @avesd 64OOKM యాంగ్లీ నది 8 @ನಾ 63OOKM మిస్సౌరీ నది 6275KM లమెరిS0 Gd ಯನಿಸಯ ನಐ 5 5539KM రివర్ ல0 5L6LKM லல8 6% ఓబ్ 541OKM ఇర్తిష్ ఆఫ్రిక0 4ZOOKM 8 కాంగో సది bals-@LLLLKM 9 ಅಮಾರಿ ನಐ 6al% LLOOKM లీనా నది 10 rollou MANAVOICE: 1 - ShareChat