INSTALL
@megtdp
Mana East Godavari TDP
@megtdp
7,586
ఫాలోవర్స్
2
ఫాలోయింగ్
4,902
పోస్ట్
మన లక్ష్యం మన గమ్యం 👉తెలుగుదేశం జెండా ఎగరడం
Follow
Mana East Godavari TDP
3.3K వీక్షించారు
•
1 నెలల క్రితం
.
#🙏శ్రీ రాముడికి ఇష్టమైన నైవేద్యం ఏంటో తెలుసా😋
29
24
కామెంట్
Mana East Godavari TDP
462 వీక్షించారు
•
1 నెలల క్రితం
10,000 ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన లోకేష్🙏 #NaraLokesh #ysjagan #pawankalyan #chandrababu #tdp
#🙏శ్రీ రాముడికి ఇష్టమైన నైవేద్యం ఏంటో తెలుసా😋
01:20
15
9
కామెంట్
Mana East Godavari TDP
651 వీక్షించారు
•
1 నెలల క్రితం
.
#🗞️సోనియా గాంధీకి అస్వస్థత..ఆస్పత్రికి తరలింపు..!
00:39
7
9
కామెంట్
Mana East Godavari TDP
1.9K వీక్షించారు
•
1 నెలల క్రితం
మదనపల్లె ఫైళ్ల దహనం కేసు.... ఇక పెద్దిరెడ్డి అరెస్ట్...?? ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ల దహనం కేసు ఇప్పుడు క్లైమాక్స్కు చేరింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి PA ముని తుకారాం, ప్రధాన అనుచరుడు మాధవరెడ్డిలను CID అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి తిరిగొస్తున్న నిందితుల కదలికలపై నిఘా ఉంచిన CID బృందం, తిరుపతి సమీపంలోని పనపాకం టోల్గేట్ దగ్గర ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. పెద్దిరెడ్డికి కుడిభుజాలుగా పేరున్న వీరిద్దరి అరెస్ట్ ఇప్పుడు చిత్తూరు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ ఇద్దరికి చిత్తూరు జిల్లా నాలుగో అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఏప్రిల్ 1 వరకు రిమాండ్ విధించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పుంగనూరు, మదనపల్లె పరిసరాల్లో జరిగిన వేల కోట్ల భూ కుంభకోణాలను కప్పిపుచ్చడానికే ఫైళ్లను తగలబెట్టారని ఆరోపణలు ఉన్నాయి. 22-A భూములు..నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం, పేదల భూములను అక్రమంగా మ్యూటేషన్ చేయడం, కోర్టు కేసులు, విచారణల్లో ఉన్న కీలక పత్రాలను ఉద్దేశపూర్వకంగా తగులబెట్టడం వంటి ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఈ కేసును సవాల్గా తీసుకుంది. కేవలం కింది స్థాయి అధికారులపై చర్యలతో సరిపెట్టకుండా, ఈ కుట్ర వెనుక ఉన్న అదృశ్య హస్తం ఎవరిదనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఎవరి ఆదేశాల మేరకు ఫైళ్లకు నిప్పు పెట్టారు? ఈ స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? అన్న ప్రశ్నలకు ఇప్పుడు పట్టుబడిన నిందితుల ద్వారా సమాధానాలు లభించే అవకాశం ఉంది. అరెస్ట్ అయిన ముని తుకారాం, మాధవరెడ్డి ఇచ్చే వాంగ్మూలం ఇప్పుడు అత్యంత కీలకం కానుంది. ఒకవేళ వీరు నోరు విప్పితే, ఈ విచారణ సెగ నేరుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి తగిలే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. CID విచారణ వేగవంతం కావడంతో త్వరలోనే మదనపల్లె భూ కుంభకోణంపై పూర్తి స్థాయి వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి.
#😱విజయ్-త్రిష వివాహ పుకార్లు విషయంలో- నటి తల్లి పెద్ద హింట్ ఇచ్చింది
8
16
కామెంట్
Mana East Godavari TDP
1.2K వీక్షించారు
•
2 నెలల క్రితం
#naralokesh
#😲సంచలన నిర్ణయం తీసుకోనున్న త్రిష..నిజమేనా!
01:12
6
4
కామెంట్
Mana East Godavari TDP
567 వీక్షించారు
•
2 నెలల క్రితం
.
#🤩గుడ్న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధర
13
12
కామెంట్
Mana East Godavari TDP
547 వీక్షించారు
•
2 నెలల క్రితం
ఓ కప్పు కాఫీ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ - హైదరాబాద్ కు తరలివచ్చిన ఐ ఎస్ బీ.. దట్ ఈజ్ సీబీఎన్ టాలెంట్ #ChandrababuNaidu #AndhraPradesh
#😱ఇంటి పేరు మార్చుకున్న విజయ్ వారసుడు!
00:52
8
9
కామెంట్
Mana East Godavari TDP
427 వీక్షించారు
•
2 నెలల క్రితం
#mana_east_godhavari_tdp
#💑పెళ్లి చేసుకున్న కుంభమేళా మోనాలిసా..వరుడు ఎవరంటే?
14
10
కామెంట్
Mana East Godavari TDP
1.1K వీక్షించారు
•
2 నెలల క్రితం
వైసీపీ మాజీ ఎంపీ సురేష్పై చీటింగ్ కేసు.... ఏ క్షణమైనా అరెస్ట్...?? మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేష్కు వివాదాలు, కేసులు వదలడం లేదు. ఇప్పటికే పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేష్కు మరో బిగ్షాక్ తగిలింది. సురేష్పై విజయవాడలో తాజాగా క్రిమినల్ కేసు నమోదైంది. దీంతో ఆయన మళ్లీ అరెస్టవుతారనే ప్రచారం జోరందుకుంది. ట్రస్ట్ పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలతో సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అసలు ఏం జరిగింది.. కాకినాడకు చెందిన CBNC చర్చి ట్రస్ట్ రెన్యువల్ వ్యవహారంలో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. చర్చి ట్రస్ట్ రెన్యువల్ చేయించాల్సిన అవసరం ఏర్పడటంతో.. అప్పట్లో అధికార పార్టీకి చెందిన ఎంపీగా, అత్యంత పలుకుబడి ఉన్న నేతగా ఉన్న నందిగం సురేష్ను ట్రస్ట్ సభ్యులు ఆశ్రయించారు. తన పరపతితో ఆ పని సులువుగా చేసి పెడతానని, అందుకు భారీగా ఖర్చు అవుతుందని సురేష్ చెప్పినట్లు సమాచారం. ట్రస్ట్ రెన్యువల్ కోసం ఏకంగా రూ. 25 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా 2021లో ట్రస్ట్ సభ్యులంతా కలిసి ఉద్దండరాయునిపాలెంలోని నందిగం సురేష్ నివాసానికి వెళ్లారు. అక్కడే స్వయంగా ఆయనకు రూ. 25 లక్షల నగదును అందజేశారు. డబ్బు తీసుకున్న తర్వాత ఎంపీ గారు తమ పని వెంటనే పూర్తి చేస్తారని బాధితులు ఆశించారు. కానీ, లక్షల రూపాయలు తీసుకున్న తర్వాత నందిగం సురేష్ ప్లేట్ ఫిరాయించారు. ఏళ్లు గడుస్తున్నా ట్రస్ట్ రెన్యువల్ పని మాత్రం ముందుకు సాగలేదు. పని కాకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు..తమ డబ్బులు తమకు తిరిగి ఇచ్చేయాలని పలుమార్లు మాజీ ఎంపీని ప్రాధేయపడ్డారు. డబ్బులు తిరిగి ఇవ్వకపోగా, మళ్లీ డబ్బులు అడిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, చంపేస్తానని ఆయన తమపై బెదిరింపులకు దిగారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఆయన ఎంపీగా ఉండటంతో భయపడిన బాధితులు..ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ధైర్యంగా ముందుకొచ్చారు. తమకు న్యాయం చేయాలంటూ సూర్యారావుపేట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు నందిగం సురేష్పై తాజా నేర శిక్షాస్మృతి ప్రకారం పలు చీటింగ్, క్రిమినల్ ఇంటిమిడేషన్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. FIR నమోదు చేసిన సూర్యారావుపేట పోలీసులు..ప్రస్తుతం ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఏ క్షణమైనా ఈ కేసులో నందిగం సురేష్ను అరెస్ట్ చేస్తారని సమాచారం.
#😱ఏంటీ..త్రిష ప్రెగ్నెంటా..?పోస్టు వైరల్..!!
14
8
కామెంట్
Mana East Godavari TDP
1.3K వీక్షించారు
•
2 నెలల క్రితం
వైసీపీ మాజీ ఎంపీ సురేష్పై చీటింగ్ కేసు.... ఏ క్షణమైనా అరెస్ట్...?? మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేష్కు వివాదాలు, కేసులు వదలడం లేదు. ఇప్పటికే పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేష్కు మరో బిగ్షాక్ తగిలింది. సురేష్పై విజయవాడలో తాజాగా క్రిమినల్ కేసు నమోదైంది. దీంతో ఆయన మళ్లీ అరెస్టవుతారనే ప్రచారం జోరందుకుంది. ట్రస్ట్ పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలతో సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అసలు ఏం జరిగింది.. కాకినాడకు చెందిన CBNC చర్చి ట్రస్ట్ రెన్యువల్ వ్యవహారంలో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. చర్చి ట్రస్ట్ రెన్యువల్ చేయించాల్సిన అవసరం ఏర్పడటంతో.. అప్పట్లో అధికార పార్టీకి చెందిన ఎంపీగా, అత్యంత పలుకుబడి ఉన్న నేతగా ఉన్న నందిగం సురేష్ను ట్రస్ట్ సభ్యులు ఆశ్రయించారు. తన పరపతితో ఆ పని సులువుగా చేసి పెడతానని, అందుకు భారీగా ఖర్చు అవుతుందని సురేష్ చెప్పినట్లు సమాచారం. ట్రస్ట్ రెన్యువల్ కోసం ఏకంగా రూ. 25 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా 2021లో ట్రస్ట్ సభ్యులంతా కలిసి ఉద్దండరాయునిపాలెంలోని నందిగం సురేష్ నివాసానికి వెళ్లారు. అక్కడే స్వయంగా ఆయనకు రూ. 25 లక్షల నగదును అందజేశారు. డబ్బు తీసుకున్న తర్వాత ఎంపీ గారు తమ పని వెంటనే పూర్తి చేస్తారని బాధితులు ఆశించారు. కానీ, లక్షల రూపాయలు తీసుకున్న తర్వాత నందిగం సురేష్ ప్లేట్ ఫిరాయించారు. ఏళ్లు గడుస్తున్నా ట్రస్ట్ రెన్యువల్ పని మాత్రం ముందుకు సాగలేదు. పని కాకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు..తమ డబ్బులు తమకు తిరిగి ఇచ్చేయాలని పలుమార్లు మాజీ ఎంపీని ప్రాధేయపడ్డారు. డబ్బులు తిరిగి ఇవ్వకపోగా, మళ్లీ డబ్బులు అడిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, చంపేస్తానని ఆయన తమపై బెదిరింపులకు దిగారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఆయన ఎంపీగా ఉండటంతో భయపడిన బాధితులు..ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ధైర్యంగా ముందుకొచ్చారు. తమకు న్యాయం చేయాలంటూ సూర్యారావుపేట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు నందిగం సురేష్పై తాజా నేర శిక్షాస్మృతి ప్రకారం పలు చీటింగ్, క్రిమినల్ ఇంటిమిడేషన్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. FIR నమోదు చేసిన సూర్యారావుపేట పోలీసులు..ప్రస్తుతం ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఏ క్షణమైనా ఈ కేసులో నందిగం సురేష్ను అరెస్ట్ చేస్తారని సమాచారం.
#😱ఏంటీ..త్రిష ప్రెగ్నెంటా..?పోస్టు వైరల్..!!
11
10
కామెంట్
Your browser does not support JavaScript!