గ్రాడ్యుయేషన్ కు 25,000
పోస్ట్ గ్రాడ్యుయేషన్ కు 1,00,000
PhD పూర్తి చేస్తే 5,00,000
విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డులను ఇస్తానని ఎన్నికల్లో చెప్పి నిన్న ఉస్మానియా యూనివర్సిటీ ప్రసంగంలో చేతులెత్తేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
#🏛️పొలిటికల్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #🗞ప్రభుత్వ సమాచారం📻 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #👨రేవంత్ రెడ్డి