#విశాఖ భక్తి సమాచారం 🙏🕉️🙏 ఆధ్యాత్మిక నగరం భక్తి విశేషాలు #సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న క్షేత్రంలో ఉత్సవాలు #విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️
( Visakhapatnam Local News ) #సింహాచలం న్యూస్ సింహాద్రి అప్పన్న ఆధ్యాత్మిక సమాచారం 🙏 #సింహాద్రి అప్పన్న🔱🙏🕉️
శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం.
సింహగిరిపై వైభవంగా హనుమత్ వాహనంపై తిరువీధి.
సింహాచలం, 25 ఏప్రిల్ 2026:
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి దేవస్థానంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. వైష్ణవ శ్రీరామ నవమి (శ్రీ చక్రవర్తి తిరుమగన్ తిరునక్షత్రం) పర్వదినాన్ని పురస్కరించుకుని, శనివారం సాయంత్రం సింహగిరిపై స్వామివారి గ్రామ తిరువీధి మహోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించబడింది.
సాయంత్రం 05:30 గంటలకు, భక్తాగ్రేసరుడైన హనుమంతుని వాహనంపై స్వామివారు అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. రామ భక్తుడైన ఆంజనేయుని భుజస్కందాలపై వెలసిన ఆ నృసింహ రూపం భక్తులను పరవశింపజేసింది. నాదస్వరాల మంగళ ధ్వనులు, వేద పండితుల గంభీర మంత్రోచ్ఛరణల మధ్య ఈ వేడుక ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపింది.
ఆలయ కార్యనిర్వహణాధికారి జె. వెంకటరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవం, ఆలయ స్థానాచార్యులు రాజగోపాల్ ,ప్రధాన అర్చకులు సీతారామ ఆచార్యులు మరియు శ్రీనివాసాచార్యుల వారి పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా సాగింది.
ఉత్సవమూర్తి వెంట సాగిన కోలాట ప్రదర్శనలు, భజనలు తిరువీధుల్లో కోలాహలాన్ని భక్త జనం కనులవిందుగా సాగిన ఈ తిరువీధి మహోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు తరలివచ్చారు. ఆలయపర్యవేక్షణ అధికారి బి .సత్య శ్రీనివాస్ దగ్గరుండి పర్యవేక్షించారు
స్వామివారికి నీరాజనాలు అర్పించి, భక్తులు తన్మయత్వంతో సేవలో నిమగ్నమయ్యారు.
సింహగిరి మాడవీధులన్నీ గోవింద నామస్మరణతో మారుమోగాయి. భక్త రక్షణార్థం హనుమంతునిపై ఊరేగిన ఆ స్వామి దర్శనం సర్వపాప హరణమని భక్తులు విశ్వసిస్తారు.
మీడియా విభాగం,
శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం.
#సింహాచలం న్యూస్ సింహాద్రి అప్పన్న ఆధ్యాత్మిక సమాచారం 🙏 #విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️
( Visakhapatnam Local News ) #సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న క్షేత్రంలో ఉత్సవాలు #సింహాచలం సింహాద్రి అప్పన్న #సింహాద్రి అప్పన్న 🙏
శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం.
సింహగిరిపై వైభవంగా హనుమత్ వాహనంపై తిరువీధి.
సింహాచలం, 25 ఏప్రిల్ 2026:
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి దేవస్థానంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. వైష్ణవ శ్రీరామ నవమి (శ్రీ చక్రవర్తి తిరుమగన్ తిరునక్షత్రం) పర్వదినాన్ని పురస్కరించుకుని, శనివారం సాయంత్రం సింహగిరిపై స్వామివారి గ్రామ తిరువీధి మహోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించబడింది.
సాయంత్రం 05:30 గంటలకు, భక్తాగ్రేసరుడైన హనుమంతుని వాహనంపై స్వామివారు అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. రామ భక్తుడైన ఆంజనేయుని భుజస్కందాలపై వెలసిన ఆ నృసింహ రూపం భక్తులను పరవశింపజేసింది. నాదస్వరాల మంగళ ధ్వనులు, వేద పండితుల గంభీర మంత్రోచ్ఛరణల మధ్య ఈ వేడుక ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపింది.
ఆలయ కార్యనిర్వహణాధికారి జె. వెంకటరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవం, ఆలయ స్థానాచార్యులు రాజగోపాల్ ,ప్రధాన అర్చకులు సీతారామ ఆచార్యులు మరియు శ్రీనివాసాచార్యుల వారి పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా సాగింది.
ఉత్సవమూర్తి వెంట సాగిన కోలాట ప్రదర్శనలు, భజనలు తిరువీధుల్లో కోలాహలాన్ని భక్త జనం కనులవిందుగా సాగిన ఈ తిరువీధి మహోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు తరలివచ్చారు. ఆలయపర్యవేక్షణ అధికారి బి .సత్య శ్రీనివాస్ దగ్గరుండి పర్యవేక్షించారు
స్వామివారికి నీరాజనాలు అర్పించి, భక్తులు తన్మయత్వంతో సేవలో నిమగ్నమయ్యారు.
సింహగిరి మాడవీధులన్నీ గోవింద నామస్మరణతో మారుమోగాయి. భక్త రక్షణార్థం హనుమంతునిపై ఊరేగిన ఆ స్వామి దర్శనం సర్వపాప హరణమని భక్తులు విశ్వసిస్తారు.
మీడియా విభాగం,
శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం.
#శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #🙏❇️ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి శుభాకాంక్షలు ❇️🙏 #🙏🌹శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి శుభాకాంక్షలు 🧜♀️🌻🚶♀️🌺 #శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి💐🎂
26th April 2026
*వాసవీ కన్యక జయంతి* :
వాసవీ కన్యకా పరమేశ్వరి వైశ్యులకు ఆరాధ్యదేవత. ప్రపంచమంతటా ఆమె ఆలయాలున్నాయి. వైశ్యులు ప్రధానంగా వాసవీ అమ్మవారి పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.
కన్యకా పరమేశ్వరి తండ్రి కుసుమ శ్రేష్ఠి. ఆయన భార్య కుసుమాంబ. వారిది ఆదర్శ దాంపత్యం. పెనుగొండ నగరేశ్వర స్వామి వారికి ఆరాధ్య దైవం. అయితే వివాహం అయిన చాలా ఏళ్ల వరకూ వారికి సంతాన భాగ్యం కలుగలేదు. దాంతో కుల గురువైన భాస్కరాచార్యులవారి సలహా మేరకు పుత్రకామేష్ఠి యాగం చేశారు. దేవతలు అనుగ్రహించిన యజ్ఞఫల ప్రసాదాన్ని స్వీకరించి కుసుమాంబ గర్భవతి ఆయింది.
తొమ్మిదినెలలకు వసంత కాలంలో సర్వత్రా ఆనందోత్సాహాలు వెల్లువెత్తిన మథుర క్షణాన వైశాఖ శుద్ధ దశమి, శుక్రవారంనాడు ఉత్తరా నక్షత్రం కన్యరాశిలో కవలలకు జన్మనిచ్చింది. వారిలో అబ్బాయికి విరూపాక్షుడని, అమ్మాయికి వాసవాంబిక అని నామకరణం చేశారు. దినదిన ప్రవర్ధమానంగా పెరిగిన వారిద్దరూ సకల విద్యల్లోనూ ఆరితేరారు. ఆ కాలంలో అంటే 10,11 వ శతాబ్దాల మధ్యలో పెనుగొండ ప్రాంతం విష్ణువర్ధనుడనే చాళుక్య చక్రవర్తి అధీనంలో ఉండేది. అతడికే విమలాదిత్యుడనే మరోపేరుంది. అతడొకసారి వాసవిని చూశాడు. మోహించాడు. ఆమెను వివాహ చేసుకుంటానని కుసుమ శ్రేష్ఠికి వర్తమానం పంపించాడు ప్రాపంచిక విషయాల మీద తనకు ఆసక్తి లేదని, జీవితాంతం కన్యకగానే ఉంటానని అంతకుముందే వాసవి ప్రకటించింది. విష్ణువర్ధనుడు కోపోద్రిక్తుడయ్యాడు. పెనుగొండపైకి సైన్యం పంపాడు. ఆ విపత్కర స్థితిలో కుసుమ శ్రేష్ఠి కులగురువుల సమక్షంలో 714 గోత్రాల వారితో సమావేశం నిర్వహించాడు. వారిలో 612 గోత్రాల వారు విష్ణువర్థనుడితో వివాహం జరిపిస్తే, యుద్ధ ప్రమాదం తప్పుతుందని, కులవినాశనం జరగదని భావించారు. 102 గోత్రాలవారు మాత్రం వాసవితో పాటు అడుగు వేయడానికి సంసిద్ధులయ్యారు. అధర్మానికి తలవొగ్గి, పిరికితనంతో వ్యవహరించే పలాయనవాదులు దైవత్వానికి దగ్గర కాలేరనడానికి నిదర్శనమైన సన్నివేశం అప్పుడు జరిగింది.
వాసవీదేవి గోత్రీకుల సమావేశంలోకి ప్రవేశించింది. అందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తూ మనసులోని మాట వెల్లడించింది. నేను వివాహానికి నిరాకరించినట్లైతే విష్ణువర్థనుడు సైన్యంతో పచ్చి విరుచుకుపడతాడు. యుద్ధం పలస అపార జననష్టం సంభవిస్తుంది. పుణ్య స్త్రీలు వైధవ్యంతో బాధపడతారు. ఒక్కరి కోసం ఇంత రక్తపాతం జరగడం నాకు ఇష్టం లేదు. ఒక కొత్త పద్ధతిలో పోరాడదాం. అహింసా విధానంతో మనల్ని మనం అర్పించుకుందాం. దృఢమైన సంకల్పం ఉన్నవారు మాత్రమే ఈ పోరాటంలో పాల్గొనగలరని ప్రకటించింది. దానికి తల్లిదండ్రులు సైతం అంగీకారాన్ని వ్యక్తం చేశారు. ఆమె తల్లిదండ్రులతో సహా 102 గోత్రాలవారు వాసవి దేవిని అనుసరించారు. ఆత్మాహుతి చేసుకున్నారు. అది మాఘ శుద్ధ పాడ్యమినాడు జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి క్షేత్రాన్ని దర్శించేందుకు అనునిత్యం అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు.
#మధురై మీనాక్షి పట్టాభిషేకం 🔱🕉️🙏 #మధురై మీనాక్షి వైభవం 🕉️🔱🕉️ మధురై క్షేత్రంలో ఉత్సవాలు 🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత
26th April 2026
*మధురై మీనాక్షి పట్టాభిషేకం* :
మధురై మీనాక్షి అమ్మవారి పట్టాభిషేకం అనేది ప్రసిద్ధ 'మధురై మీనాక్షి తిరుకల్యాణం' ఉత్సవాలలో అత్యంత కీలకమైన మరియు వైభవంగా జరిగే ఘట్టం. చైత్ర మాసంలో (ఏప్రిల్-మే) జరిగే ఈ వేడుకలో, మీనాక్షి అమ్మవారు మధురై నగరానికి రాణిగా బాధ్యతలు స్వీకరించడాన్ని పురస్కరించుకుని ఈ పట్టాభిషేకం నిర్వహిస్తారు.
పురాణాల ప్రకారం, మలయధ్వజ పాండ్య రాజు కుమార్తెగా జన్మించిన మీనాక్షి, దిగ్విజయ యాత్రలో ఎందరో రాజులను ఓడించి చివరకు ఈ రోజున మధురై పీఠాన్ని అధిష్ఠిస్తుంది. ఈ ఉత్సవంలో భాగంగా అమ్మవారికి రత్నఖచితమైన 'రాయముకుటం' (కిరీటం) ధరింపజేసి, వేపపూల మాలను సమర్పించి, చేతికి 'సెంగోల్' (రాజదండం) అందిస్తారు. ఈ రాజదండాన్ని మీనాక్షి అమ్మవారి ప్రతినిధిగా అప్పటి మధురై పాలకుల వద్దకు తీసుకువెళ్లి, తిరిగి అమ్మవారి వద్ద ఉంచడం ఇక్కడి సంప్రదాయం. ఈ పట్టాభిషేకం జరిగిన మరుసటి రోజున సుందరేశ్వరునితో అమ్మవారి కల్యాణం జరుగుతుంది, ఇది భక్తి మరియు రాజసం కలగలిసిన అద్భుతమైన ఆధ్యాత్మిక వేడుక.
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #మధురై మీనాక్షి ##మధురై మీనాక్షి🙏 #🙏మధురై మీనాక్షి దేవవాలయం 🙏 #మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్, మధురై
26th April 2026
*మధురై మీనాక్షి పట్టాభిషేకం* :
మధురై మీనాక్షి అమ్మవారి పట్టాభిషేకం అనేది ప్రసిద్ధ 'మధురై మీనాక్షి తిరుకల్యాణం' ఉత్సవాలలో అత్యంత కీలకమైన మరియు వైభవంగా జరిగే ఘట్టం. చైత్ర మాసంలో (ఏప్రిల్-మే) జరిగే ఈ వేడుకలో, మీనాక్షి అమ్మవారు మధురై నగరానికి రాణిగా బాధ్యతలు స్వీకరించడాన్ని పురస్కరించుకుని ఈ పట్టాభిషేకం నిర్వహిస్తారు.
పురాణాల ప్రకారం, మలయధ్వజ పాండ్య రాజు కుమార్తెగా జన్మించిన మీనాక్షి, దిగ్విజయ యాత్రలో ఎందరో రాజులను ఓడించి చివరకు ఈ రోజున మధురై పీఠాన్ని అధిష్ఠిస్తుంది. ఈ ఉత్సవంలో భాగంగా అమ్మవారికి రత్నఖచితమైన 'రాయముకుటం' (కిరీటం) ధరింపజేసి, వేపపూల మాలను సమర్పించి, చేతికి 'సెంగోల్' (రాజదండం) అందిస్తారు. ఈ రాజదండాన్ని మీనాక్షి అమ్మవారి ప్రతినిధిగా అప్పటి మధురై పాలకుల వద్దకు తీసుకువెళ్లి, తిరిగి అమ్మవారి వద్ద ఉంచడం ఇక్కడి సంప్రదాయం. ఈ పట్టాభిషేకం జరిగిన మరుసటి రోజున సుందరేశ్వరునితో అమ్మవారి కల్యాణం జరుగుతుంది, ఇది భక్తి మరియు రాజసం కలగలిసిన అద్భుతమైన ఆధ్యాత్మిక వేడుక.
#ఈరోజు గ్రహం - అనుగ్రహం నేటి పంచాగం 🌞 రాశి ఫలాలు #శుభ సుముహూర్తం 🕉️ శుభ సమయం #*♎నేటి రాశి ఫలితాలు♎ # పంచాంగం #శుభ పంచాంగం
🌹 🌞 ॐ 卐 ॐ 🌞 🌹
🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏
🌞 *_ఏప్రిల్ 26, 2026_* 🌝
*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*ఉత్తరాయణం*
*వసంత ఋతువు*
*వైశాఖ మాసం*
*శుక్ల పక్షం*
తిథి: *దశమి* రా8.50
వారం: *భానువాసరే*
(ఆదివారం)
నక్షత్రం: *మఖ* రా11.04
యోగం: *వృద్ధి* రా1.00
కరణం: *తైతుల* ఉ9.28
&
*గరజి* రా8.50
వర్జ్యం: *ఉ11.19-12.53*
దుర్ముహూర్తము: *సా4.32-5.22*
అమృతకాలం: *రా8.43-10.17*
రాహుకాలం: *సా4.30-6.00*
యమగండం: *మ12.00-1.30*
సూర్యరాశి: *మేషం*
చంద్రరాశి: *సింహం*
సూర్యోదయం: *5.41*
సూర్యాస్తమయం: *6.13*
*లోకాః సమస్తాః*
*సుఖినోభవంతు*
*సర్వే జనాః సుఖినోభవంతు*
🌞🇮🇳🚩🙏🚩🇮🇳🌞
🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉
#ధర్మ ధ్వజం (చాణక్య నీతి) #ఆచార్య చాణిక్య నీతి #✍️చాణిక్య నీతి #చాణిక్య నీతి వాక్యాలు #చాణిక్య నీతి
*🔔 _శుభోదయం_ 🔔*
*_నీకు కావలసిన దాని కోసం శ్రమించకుండా_*
*_పోగొట్టుకున్న దాని గురించి బాధపడడం మూర్ఖత్వం అవుతుంది._*
🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞
#మంచి ఆలోచన ... తెలుగు కోట్స్ (Best Quotes) #తెలుగు కొట్స్... ✍️ #✍️కోట్స్ #📝బెస్ట్ కోట్స్👌 #✍ జీవితం మీద కోట్స్👌
*🔔 _శుభోదయం_ 🔔*
*_నీకు కావలసిన దాని కోసం శ్రమించకుండా_*
*_పోగొట్టుకున్న దాని గురించి బాధపడడం మూర్ఖత్వం అవుతుంది._*
🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞
#🌅శుభోదయం #💪మోటివేషనల్ కోట్స్ #✍ఎమోషనల్ కోట్స్ #😃మంచి మాటలు #😊పాజిటివ్ కోట్స్🤗
*🔔 _శుభోదయం_ 🔔*
*_నీకు కావలసిన దాని కోసం శ్రమించకుండా_*
*_పోగొట్టుకున్న దాని గురించి బాధపడడం మూర్ఖత్వం అవుతుంది._*
🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞
#ధర్మ ధ్వజం (చాణక్య నీతి) #ఆచార్య చాణిక్య నీతి #చాణిక్య నీతి #చాణిక్య నీతి వాక్యాలు #✍️చాణిక్య నీతి
*🔔 _శుభోదయం_ 🔔*
*_కోరికలు అనేవి ప్రయాణంలో తీసుకెళ్లే వస్తువుల వంటివి._*
*_అవి ఎంత ఎక్కువ అయితే జీవిత ప్రయాణం అంత కష్టంగా ఉంటుంది._*
🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞











