ఇన్నేళ్లకు రోడ్డు కల నెరవేరింది
తమ గ్రామానికి రోడ్డు కోసం వారు ఏకంగా ఎన్నికలను బహిష్కరించేంతవరకు వెళ్లారు. కూటమి నేతలు మాటిచ్చారు. ప్రభుత్వం ఏర్పడ్డాక మాట నిలబెట్టుకున్నారు. ఇన్నేళ్లకు రోడ్డు సౌకర్యం కలిగిన దత్తిరాజేరు మండలం బోజరాజుపురం గ్రామస్తుల సంతోషం వారి మాటల్లోనే వినండి..
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
మొదటి రెండేళ్లలోనే లీటరు పెట్రోల్ పై రూ.41 పెంచిన జగన్ రెడ్డి... అదే రెండేళ్లలో కూటమి ప్రభుత్వం కేవలం 3 రూపాయలు... అది కూడా యుద్ధం కారణంగా పెంచితే డ్రామాలు ఆడుతున్నాడు.
#PsychoFekuJagan
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
గొడ్డలి పార్టీ అధినేత జగన్ నాటక సూత్రధారి ఐదేళ్ల పాలనలో పెట్రోల్ లీటరుకు విడతలుగా రూ. 45 పెంచారు. కూటమి పాలనలో యుద్ధం వలన దేశవ్యాప్తంగా పెరిగిన ఇంధన ధరలతో పెట్రోల్ పై రూ. 3 అదనం అయింది. గొడ్డలి పార్టీ ధర్నా చేయాలనుకుంటే .. ముందుగా తాడేపల్లి ప్యాలెస్ ముందు టెంట్ వేయాలి.
#PsychoFekuJagan
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
దర్శి పట్టణం SC కాలనిలో సైకిల్ పై వార్డు పర్యటన చేపట్టి ప్రజల్లో ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించిన దర్శి ఇంచార్జి డా. గొట్టిపాటి లక్ష్మీ గారు 🙏🙏😍🥰.... #🆕షేర్చాట్ అప్డేట్స్
ఏపీలో ఈరోజు ఉన్న పెట్రోలు, డీజిల్ ధరలు జగన్ హయాంలో పెంచినవే. మొదటి 5 ఏళ్ళలో జగన్ రెడ్డి లీటర్ పెట్రోలుకు రూ.45 పెంచితే, అదే మొదటి రెండేళ్ల కూటమి పాలనలో పెరిగింది కేవలం రూ.3లు. అది కూడా పెంచింది రాష్ట్రం కాదు. యుద్ధం మూలంగా పెరిగింది.
కరోనా సమయంలో మిగిలిన రాష్ట్రాలన్నీ లీటరుపై 10 రూపాయల వరకు తగ్గించాయి. కానీ జగన్ మాత్రం పైసా తగ్గించలేదు. తగ్గించమని కేంద్రం సిఫారసు చేసినా ఏమాత్రం దయలేకుండా ప్రజలను బాదాడు.
#PsychoFekuJagan
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
• ఉత్తరాంధ్రకు భారీ పెట్టుబడులు తెస్తున్నాం, దాంతో ఉత్తరాంధ్ర కే ప్రజలు వలస వస్తారు.. తామ్రపల్లిలో "స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర" కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
• 15% సబ్సిడీకి నూలు, 90% సబ్సిడీ తో ఆధునిక పనిముట్లు. మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరి చేనేతకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
• 2024 జూన్ లో సీఎంగా జగన్ రెడ్డి దిగిపోయిన రోజున ఉన్న పెట్రోల్ ధరలే ఈరోజుకూ కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధరలు పెరిగాయని వైసీపీ చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధం.. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
• ఆక్వా రైతులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకోవాలి. కేంద్రానికి మరో మారు విజ్ఞప్తి చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
• మూడవ బిడ్డకు రూ.30,000 నాలుగవ బిడ్డకు రూ.40,000. జనాభా పెరుగుదలకు ప్రోత్సాహకాలు ప్రకటించిన సీఎం చంద్రబాబు
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/1Cql
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper #🆕షేర్చాట్ అప్డేట్స్
ప్రధాని మోదీ పిలుపు మేరకు జిల్లా పర్యటనల్లోనూ ఇంధన పొదుపు చర్యలను పాటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. తన కాన్వాయ్ను 4 వాహనాలకే కుదించుకుని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించిన ముఖ్యమంత్రి.
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
మొన్నటి దాకా రాయలసీమ.. గొడ్డలి పార్టీ, “గన్ సౌండ్”తో విధ్వంసం..
ఇప్పుడు రాయలసీమ.. రాయల్ ఎన్ఫీల్డ్ “బుల్లెట్ సౌండ్”తో వికాసం..
#RoyalEnfield
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
Royal Ride... Rayalaseema Pride...
CBN Riding the Future… on a Royal Enfield 🔥
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
బకింగ్ హామ్ కెనాల్పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి గడ్డర్లు ఒరిగిపోయాయంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని... బ్రిడ్జి నిర్మాణం అత్యంత భద్రతా ప్రమాణాలతో కొనసాగుతోందని... తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏడీసీఎల్) స్పష్టం చేసింది. కాబట్టి ప్రజలెవరూ వైసీపీ ఫేక్ ప్రచారాన్ని నమ్మకండి.
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్










