అప్పట్లో బెంగళూరు - హైదరాబాద్ హైవేలో రూ.250 కోట్లతో లెవెలింగ్ చేసిన భూమిని కియా మోటార్స్ కోసం ఇచ్చాం. గొల్లపల్లి రిజర్వాయర్ ద్వారా నీళ్లు ఇచ్చాం.3 సం.లలో కియా మోటార్స్ ప్రారంభమైంది. మొదటి కార్ ను నేనే లాంచ్ చేశాను
#CollectorsConference
#ChandrababuNaidu
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్