ShareChat
click to see wallet page

జగన్ హయాంలో ప్రభుత్వం పంట కొనడమే అరకొర అన్నట్టు ఉండేది. ఒకవేళ ప్రభుత్వం పంటను కొన్నప్పటికీ కొనుగోలు డబ్బుల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక తీరు మారింది అంటున్నారు రైతులు. అదేంటో ఈ వీడియోలో చూసేద్దాం.  #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱

413 ने देखा
6 घंटे पहले