జగన్ హయాంలో ప్రభుత్వం పంట కొనడమే అరకొర అన్నట్టు ఉండేది. ఒకవేళ ప్రభుత్వం పంటను కొన్నప్పటికీ కొనుగోలు డబ్బుల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక తీరు మారింది అంటున్నారు రైతులు. అదేంటో ఈ వీడియోలో చూసేద్దాం.
#FarmersFriendlyGovt
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱