దేశంలోకి స్లీపర్ సెల్స్.. ప్రాణాలు తీసేస్తున్నారు.. లెఫ్టినెంట్ జనరల్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో రక్షణశాఖ మాజీ ముఖ్య సలహాదారులు వినోద్ జి.ఖండారో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ రక్షణకు సంబంధించి ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, స్లీపర్ సెల్స్ లోపలికి ప్రవేశించాయని అన్నారు.