వ్యక్తిగత ఎజెండాల కంటే ప్రజల అవసరాలే ముఖ్యమనే సీఎం చంద్రబాబు గారి స్పష్టమైన ఆదేశం.. రాష్ట్ర అభివృద్ధికి మూలస్తంభం. #🟡తెలుగుదేశం పార్టీ
అష్టాదశ శక్తి పీఠాలలో అత్యంత పవిత్రమైన కామాఖ్య దేవి ఆలయం లో అమ్మవారి దర్శనం చేసుకోవడం అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. గువాహటిలోని నీలాచల్ పర్వతంపై వెలసిన ఆ జగజ్జనని ఆశీస్సులు పొందేందుకు కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయక్ గారితో కలిసి వెళ్లడం మరింత ఆనందంగా అనిపించింది.స్త్రీ శక్తికి ప్రతిరూపమైన శ్రీ కామాఖ్య దేవి అమ్మవారి కరుణాకటాక్షాలు తెలుగు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని హృదయపూర్వకంగా ప్రార్థించాను. 🙏ఆధ్యాత్మికత, శక్తి, భక్తి కలిసిన ఈ పుణ్యక్షేత్రం భారత సంస్కృతికి మహోన్నత ప్రతీక. #🟡తెలుగుదేశం పార్టీ
అష్టాదశ శక్తి పీఠాలలో అత్యంత పవిత్రమైన కామాఖ్య దేవి ఆలయం లో అమ్మవారి దర్శనం చేసుకోవడం అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. గువాహటిలోని నీలాచల్ పర్వతంపై వెలసిన ఆ జగజ్జనని ఆశీస్సులు పొందేందుకు కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయక్ గారితో కలిసి వెళ్లడం మరింత ఆనందంగా అనిపించింది.స్త్రీ శక్తికి ప్రతిరూపమైన శ్రీ కామాఖ్య దేవి అమ్మవారి కరుణాకటాక్షాలు తెలుగు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని హృదయపూర్వకంగా ప్రార్థించాను. 🙏ఆధ్యాత్మికత, శక్తి, భక్తి కలిసిన ఈ పుణ్యక్షేత్రం భారత సంస్కృతికి మహోన్నత ప్రతీక. #🟡తెలుగుదేశం పార్టీ
"దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలే నా అజెండా"రాష్ట్ర ప్రగతిని దేశ అభివృద్ధితో అనుసంధానం చేస్తూ, భవిష్యత్ తరాల కోసం బలమైన పునాదులు వేస్తున్న నాయకుడు మన చంద్రబాబు గారు. #🟡తెలుగుదేశం పార్టీ
అస్సాంలోని గౌహతిలో ముఖ్యమంత్రిగా @himantabiswasarma గారి ప్రమాణ స్వీకార మహోత్సవంలో గౌరవ సీఎం @ncbn.official గారు, మంత్రి @Nara Lokesh గారు, కేంద్ర మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, ఇతర ఎన్డీయే నేతలతో కలిసి పాల్గొనటం జరిగింది.
ఎన్డీయే కూటమి నేతలతో కలిసి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడడంతో పాటు, దేశాభివృద్దే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేసేందుకు దోహదపడుతుంది. #🟡తెలుగుదేశం పార్టీ
విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు గారి పిలుపు మేరకు ఏపీ అభివృద్దిలో ప్రతి ఒక్కరు పాలు పంచుకోవాలని కోరుతున్నాను. #🟡తెలుగుదేశం పార్టీ
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతిలో సరికొత్త అధ్యాయం.
2,01,023 కోట్ల పెట్టుబడులు, 36వేల ఉద్యోగవకశాలు,
25 మెగా ప్రాజెక్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ #🟨నారా చంద్రబాబు నాయుడు
కష్టపడితే సాధారణ కార్యకర్తకు కూడా భవిష్యత్తులో పెద్ద పదవులు దక్కుతాయి. #🟡తెలుగుదేశం పార్టీ
#CarrierComesToAPశ్రీ సిటీలో అమెరికన్ సంస్థ 'క్యారియర్' గ్లోబల్ ప్లాంట్కు శంకుస్థాపన చేసిన మంత్రి @naralokesh గారు!సాధారణంగా 'క్యారియర్' పేరు వినగానే మన ఇళ్లలోనూ, ఆఫీసుల్లోనూ ఉండే 1 లేదా 2 టన్నుల ఏసీలను తయారు చేసే కంపెనీగా మాత్రమే మనకు తెలుసు. కానీ నేడు శ్రీ సిటీలో శంకుస్థాపన చేసిన ప్లాంటు ద్వారా 1,000 నుంచి 5,000 టన్నుల సామర్థ్యం గల భారీ ఏసీల తయారీకి శ్రీకారం చుట్టారు. మన రాష్ట్రంలో రానున్న డేటా సెంటర్లలో కూలింగ్ సిస్టమ్ కోసం వీటిని ఉపయోగించనుండటం మన సీఎం చంద్రబాబు గారి విజన్ కు నిదర్శనం.మొన్న అమరావతిలో క్వాంటం, నిన్న విశాఖలో గూగుల్, నేడు రాయలసీమలో క్యారియర్ ఏసీ పరిశ్రమ... ఇలా అభివృద్ధి వికేంద్రీకరణతో కూలింగ్ సిస్టమ్స్ నుండి మౌలిక వసతుల వరకుమంత్రి నారా లోకేష్ గారు, తన 'స్పీడ్ ఆఫ్ డూయింగ్' విధానాలతో ప్రతీ రంగంలో పెట్టుబడులను ఆకర్షిస్తూ.. డిజిటల్ ఎకానమీని బలోపేతం చేస్తున్నారు! #☀️శుభ మధ్యాహ్నం










![☀️శుభ మధ్యాహ్నం - శ్రీసిటీలో క్యారియేర ఫ్లాంటి కు శంకుస్థాపేన్ చేసినే চdeJথj మంత్రినారాలోకేవరు SRI CITY (ఆమెరికన్ ఏసీ తయారీ సంస్ల] . olul; 3000 మందికి రూ1000 Curnir ' పెట్టుబడి కోట ಹವಾಧಿ ಅಏ5ಾಕಾಲು సామర్ధ్యం గల భారీఏసీలను తయారు చేసే ప్లాంటి ூ 1000 నుంచి 5000 (వీటిని డేటా సెంటర్లలో కూలింగ్ సిస్టం కోసం వాడనున్నాం) | @SSE @$$0 (టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు) . రాజ్యసభ MP సానా సతతీషైబాబు (గౌరవ సెక్రటరీ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ . Sanasathishbabu శ్రీసిటీలో క్యారియేర ఫ్లాంటి కు శంకుస్థాపేన్ చేసినే চdeJথj మంత్రినారాలోకేవరు SRI CITY (ఆమెరికన్ ఏసీ తయారీ సంస్ల] . olul; 3000 మందికి రూ1000 Curnir ' పెట్టుబడి కోట ಹವಾಧಿ ಅಏ5ಾಕಾಲು సామర్ధ్యం గల భారీఏసీలను తయారు చేసే ప్లాంటి ூ 1000 నుంచి 5000 (వీటిని డేటా సెంటర్లలో కూలింగ్ సిస్టం కోసం వాడనున్నాం) | @SSE @$$0 (టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు) . రాజ్యసభ MP సానా సతతీషైబాబు (గౌరవ సెక్రటరీ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ . Sanasathishbabu - ShareChat ☀️శుభ మధ్యాహ్నం - శ్రీసిటీలో క్యారియేర ఫ్లాంటి కు శంకుస్థాపేన్ చేసినే চdeJথj మంత్రినారాలోకేవరు SRI CITY (ఆమెరికన్ ఏసీ తయారీ సంస్ల] . olul; 3000 మందికి రూ1000 Curnir ' పెట్టుబడి కోట ಹವಾಧಿ ಅಏ5ಾಕಾಲು సామర్ధ్యం గల భారీఏసీలను తయారు చేసే ప్లాంటి ூ 1000 నుంచి 5000 (వీటిని డేటా సెంటర్లలో కూలింగ్ సిస్టం కోసం వాడనున్నాం) | @SSE @$$0 (టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు) . రాజ్యసభ MP సానా సతతీషైబాబు (గౌరవ సెక్రటరీ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ . Sanasathishbabu శ్రీసిటీలో క్యారియేర ఫ్లాంటి కు శంకుస్థాపేన్ చేసినే চdeJথj మంత్రినారాలోకేవరు SRI CITY (ఆమెరికన్ ఏసీ తయారీ సంస్ల] . olul; 3000 మందికి రూ1000 Curnir ' పెట్టుబడి కోట ಹವಾಧಿ ಅಏ5ಾಕಾಲು సామర్ధ్యం గల భారీఏసీలను తయారు చేసే ప్లాంటి ூ 1000 నుంచి 5000 (వీటిని డేటా సెంటర్లలో కూలింగ్ సిస్టం కోసం వాడనున్నాం) | @SSE @$$0 (టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు) . రాజ్యసభ MP సానా సతతీషైబాబు (గౌరవ సెక్రటరీ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ . Sanasathishbabu - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_252843_e53727a_1778062238571_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=571_sc.jpg)
