మృత్తికా ప్రసాదం...........!!
కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం..!
మృత్తికా ప్రసాదం అంటే దేవాలయంల్లో ప్రసాదరూపంగా మట్టిని ఇస్తారు .
దీన్ని చూస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది.
అన్ని దేవాలయాల్లో ప్రసాదంగా భక్తులకు విభూది, కుంకుమ, చందనం తదితరాలను ఇస్తే నుదిటికి పెట్టుకోవచ్చు.
ఒక వేళా పండ్లు లేదా తినే పదార్ద్దాన్ని ఇస్తే తినవచ్చు. అయితే ప్రసాద రూపంగా వచ్చే మన్ను ప్రసాదాన్ని తినేoదుకు అవకాశం లేకుండా ఉంటుంది.
అలా అని దాన్ని పడేసేందుకు మనస్సు ఒప్పుకోదు. అటువంటి సందర్భంలో ఎం చేయాలో మనస్సుకు తోచదు.
మృత్తికా ప్రసాదంతో మనకు ప్రయోజనం ఏమిటి..
ఆ ప్రసాదాలను ఎం చేయాలి..
ఇక్కడ చూద్దాం..
మీరు ఎప్పుడైనా కుక్కే సుబ్రమణ్య దేవాలయానికి వెళ్ళితే అక్కడి అది సుబ్రమణ్య దేవాలయంలో భక్తులకు
వల్మిక మృత్తికా అంటే పుట్ట మన్ను ప్రసాదరూపంలో అందిస్తారు.
ఉడిపి సమీపంలో ఉన్న నాగబనగహళ్లి అంటే
శ్రీ సుబ్రమణ్య దేవాలయంలో కూడా మీకు పుట్ట మన్నును ప్రసాదరూపంలో ఇస్తారు.
ఈ ప్రసాదాలను ఏమి చేయాలో యోచించేoతలోనే
చేసే పనులతో ఈ విషయాన్నీ మీరు మరచి పోతారు.
మృత్తికా ప్రసాదం వివరాలు....
1. మృత్తికా ప్రసాదాన్ని ఎవరు ధరిస్తారో వారికీ
నాగుల భయం ఉండదు.
నాగ దేవతల అనుగ్రహం ఉంటుంది.
2. ఎవరైతే పాములను చూసి చాలా భయపడతారో, ఎవరైతే కలలో పాములు ఎక్కువుగా కనబడుతుంటయో అటువంటి వారు మృత్తికా ప్రసాదాన్ని ధరిస్తే సర్పాల భీతి తొలగిపోతుంది.
3. ఆడ పిల్లలు ఎవరైతే ఎంత మంది పెళ్లి కొడుకులు వచ్చిన వివాహానికి ఒప్పుకోరో అటువంటి ఆడ పిల్లలు లేదా అబ్బాయులు పెళ్లి చూపులకు వెళ్ళే సమయంలో
శ్రీ సుబ్రమన్యస్వామిని ధ్యానించి ఒక చిటిక మృత్తికాను మరో చిటిక పసుపును స్థానంచేసి సమయంలో వేడినీరు కాచే పాత్రలో వేసి తరువాత స్థానం చేయాలి.
తరువాత శుబ్రమైన వస్త్రాన్ని కట్టుకొని దేవునికి
నేతి దీపాన్ని వెలిగించి ప్రార్ధన చేస్తే వివాహం త్వరగా అవుతుంది.
4. ఎవరైతే అర్ధం పర్ధం లేకుండా ఎక్కువగా మాట్లడుతుంటారో అటువంటి వారికీ కొబ్బరి నూనెలో
ఒక చిటికె మృత్తికాను వేసి తల దువ్వుకొంటె ఎక్కువ మాట్లాడకుండా ఉంటారు.
అలాగే సమాజంలో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకొంటారు.
5. ఏ పిల్లలకైతే బాలగ్రహ దోషాలు ఉంటాయో
చాల ఎక్కువుగా పళ్ళను కోరుకుతుండటం,
కింద పడి కొట్టుకోవడం,
ఒకే వైపు తదేకంగా చూస్తూ ఉండడం,
అదే పనిగా ఏడుస్తూ ఉండడం,
సన్నబడుతూ ఉండడం తదితరాలు ఉంటె మృత్తికాను తీసుకొని శ్రీ సుబ్రమణ్య స్వామిని ధ్యానించి పిల్లల నుదిటికి పెడితే వారు ఆరోగ్యంగా ఎదుగుతారు.
6.ఏ పిల్లలు ఆరోగ్యభాగ్యం లేకుండా పదే పదే అనారోగ్యానికి గురి అవుతుంటారో .
అటువంటి పిల్లలకు స్థానం చేయిoచే సమయంలో
వేడి నీటితో స్థానం చేయిoచిన అనంతరం దేవునికి నేతి దీపాన్ని వెలిగించి ప్రార్దించి ఆ నీటితో పిల్లలకు స్తానం చేయిస్తే అట్టి వారికీ ఆరోగ్యం చాల భాగుంటుంది.
7. ఎవరికైతే ఋతు సమయంలో కడుపు నొప్పి ఎక్కువుగా వస్తుoటుoదో అటువంటి వారు ఋతు కాలానికి ముందు ఒక చిటిక మృత్తికాను బాగా పొడి చేసుకొని, కొబ్బరి నూనే లేదా అముదంలో వేసి పొట్టకు పూసుకుంటే ఋతుకాలంలో పొట్టనొప్పి ఉండదు.
8. ఎవరైతే పరీక్షా కాలంలో చదివిందంతా మరచిపోతుంటే అటువంటి వారు ఒక చిటిక మృత్తికాను ఒక గ్లాస్ నీటిలో వేసి రాత్త్రంతా నానబెట్టి ఉదయం
ఆ గ్లాస్లో నీటిని వడకట్టి తాగుతూవుంటే ఆపుడు మంచి జ్ఞాపక శక్తీ వస్తుంది.
పరీక్షలో ఉత్తమ శ్రేణిలో పాసవుతారు.
9. వివాహం అయి సంతానభాగ్యం లేనివారు మంగళవారం శ్రీ సుబ్రమణ్య స్వామి పూజను చేసిన తరువాత దేవునికి ప్రసాదంగా పెట్టి పాలకు ఒక చిటిక మృత్తికాను వేసి దేవునికి చూపించి ప్రార్ధన చేసుకొని త్రాగితే స్వామి అనుగ్రహంతో కచ్చితంగా సంతాన భాగ్య్యం కలుగుతుంది.
10. ఎవరింట్లో అయితే తులసి మొక్క తమలపాకు ఆకుల తీగలు ఎంత వేసిన వడలి పోతుంటాయో అటువంటి వారు బృందావనపు కుండలో ఒక చిటిక మృత్తికాను వేసి మొక్కలను పెంచేతే మొక్కలు బాగా పెరుగుతాయి.
11. ఎవరికీ చర్మం పొడి బారుతుందో,
నాగఫణి రోగాన్ని అనుభవిస్తుంటారో,
ఎవరైతే బాగా నీరసంతో ఇబ్బంది పడుతుంటారో అటువంటి వారు ఒక చిటిక మృత్తికాను నీటిలో వేసి సాయంకాలం స్థానం చేస్తే ఎటువంటి రోగాలు రాకుండా ఆరోగ్యవంతులుగా, భాగ్యవంతులుగా విలసిల్లుతారు.
___________________________________________
HARI BABU.G
___________________________________________
#🙏సుబ్రహ్మణ్య స్వామి #🌅శుభోదయం #ఆధ్యాత్మిక జ్ఞానామృతం #🙏సుబ్రహ్మణ్య స్వామి #🕉️ ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి 🔯 ##🙏సుబ్రహ్మణ్య స్వామి #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🙏దేవుళ్ళ స్టేటస్ #🔱