Failed to fetch language order
🗞️నవంబర్ 2nd ముఖ్యాంశాలు💬
514 Posts • 695K views
మహిళా లెక్చరర్ వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య AP: విశాఖలో సాయితేజ్ (21) అనే డిగ్రీ స్టూడెంట్ ఇంట్లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. సమతా కాలేజీలోని ఓ మహిళా లెక్చరర్ వేధింపులే కారణమని అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లెక్చరర్ మార్కులు సరిగా వేయకపోవడం, రికార్డులు రిపీటెడ్గా రాయించడం, మరో మహిళా లెక్చరర్తో కలిసి లైంగికంగా వేధించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. #🗞️నవంబర్ 2nd ముఖ్యాంశాలు💬
1660 likes
43 comments 2112 shares