MANA VOICE
545 views • 5 days ago
🇮🇳భారత ప్రభుత్వం ప్రదానం
చేసే క్రీడా అవార్డులు🏏:
1. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న: దీనిని 1991-92లో స్థాపించారు. క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఇస్తారు. 25లక్షల నగదు.
2. అర్జున అవార్డు: దీనిని 1961లో స్థాపించారు. అంతర్జాతీయ స్థాయిలో 4ఏళ్లుగా రాణిస్తున్నవారికి. 15లక్షల నగదు.
3. ద్రోణాచార్య: దీనిని 1985లో స్థాపించారు. కోచ్/శిక్షకులకు ఇస్తారు. 15లక్షల నగదు.
4. ధ్యాన్ చంద్: దీనిని 2002లో స్థాపించారు. క్రీడల అభివృద్ధికి కృషి చేసిన వారికి. ఇస్తారు. 10లక్షల నగదు.
5. రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్: దీనిని 2009లో స్థాపించారు. క్రీడల కోసం కృషి చేసే సంస్థలు, NGOలకు ఇస్తారు.
6. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ: దీనిని 1956-57లో స్థాపించారు. ఇంటర్ - వర్సిటీ టోర్నీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వర్సిటీలకు ఇస్తారు. 15లక్షల నగదు.
(ట్రోఫీ లేదా అవార్డులతో నగదు అందజేస్తారు)
......
#SportsAwardsOfIndia #manavoice #Sports #BestInfo #NationalAwards #olympics
8 shares