టిండర్ డేటింగ్ యాప్ ప్రేమ వ్యవహారంలో మోసపోయిన మహిళా జడ్జి
రూ.52 లక్షలు కాజేసిన నిందితుడు
పరువు పోతుందని పని మనిషి పేరుతో కేసు.. కోర్టు విచారణలో వెలుగులోకి జడ్జి పేరు
చండీగఢ్ రాష్ట్రంలో 2025 సంవత్సరం నవంబర్ నెలలో టిండర్ యాప్ ద్వారా మహిళా న్యాయమూర్తికి ప్రేమ పేరుతో దగ్గరైన దీపక్ వాట్స్ అలియాస్ అభిమన్యు అనే వ్యక్తి
పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని చెప్పి న్యాయమూర్తి దగ్గర రూ.52 లక్షలు కాజేసిన నిందితుడు
మోసపోయానని గ్రహించి, తన పేరు బయటకి వస్తే పరువు పోతుందని పనిమనిషి దీక్షాదేవి పేరుతో కేసు నమోదు చేయించిన సదరు న్యాయమూర్తి
నిందితుడి బెయిల్ పిటిషన్ విచారణలో భాగంగా, తాను న్యాయమూర్తి రిలేషన్లో ఉన్నామని, బెట్టింగ్లో డబ్బులు పెట్టామని తానే స్వచ్ఛందంగా డబ్బులు ఇచ్చిందని కోర్టుకు తెలిపిన నిందితుడు
#😲లేటెస్ట్ వైరల్ వీడియోస్ #🙏ఆడళ్ళు మీకు జోహార్లు #👉నేరాలు - ఘోరాలు🚨 #😱వింతలు విశేషాలు #💖🦋లవిరాజ్ క్రియేషన్స్🥀💖